పర్భని లోక్సభ నియోజకవర్గం
(పర్భని లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
పర్భని లోకసభ నియోజకవర్గం మహారాష్ట్రలోని 48 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది పర్భని జిల్లా మొత్తం, జాల్నా జిల్లాలో కొంత భాగం విస్తరించి ఉంది.
నియోజకవర్గం పరిధిలోని సెగ్మెంట్లు[మార్చు]
ఈ నియోజకవర్గం పరిధిలో 6 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
- జింటూర్
- పర్భని
- గంగాఖేడ్
- పత్రి
- పార్టూర్
- ఘన్సావంగి
ఎన్నికైన సభ్యులు[మార్చు]
- 1957: నాగోరావ్ పంగర్కర్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1962: ఆర్.ఎన్.యాదవ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1967: శివాజీరావ్ దేశ్ముఖ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1971: శివాజీరావ్ దేశ్ముఖ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1977: శేష్రావ్ దేశ్ముఖ్
- 1980: ఆర్.ఎన్.యాదవ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1984: ఆర్.ఎన్.యాదవ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1989: అశోక్రావ్ దేశ్ముఖ్ (శివసేన)
- 1991: అశోక్రావ్ దేశ్ముఖ్ (శివసేన)
- 1996: సురేశ్ జాదవ్ (శివసేన)
- 1998: సురేశ్ వర్పుద్కర్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1999: సురేశ్ జాదవ్ (శివసేన)
- 2004: తుకారాం రేంగే పాటిల్ (శివసేన)
- 2009: గణేష్రావ్ దుధ్గాంకర్ (శివసేన)
2009 ఎన్నికలు[మార్చు]
2009లో జరిగిన లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీకి చెందిన గణేష్రావ్ దుధ్గాంకర్ తన సమీప ప్రత్యర్థి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేశ్ వర్పుద్కర్ పై 64,611 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. గణేష్రావుకు 3,85,387 ఓట్లు రాగా, సురేష్కు 3,19,969 ఓట్లు లభించాయి. బీఎస్పీకి చెందిన రాజ్శ్రీజమాగేకు 64,611 ఓట్లు వచ్చాయి.