రిషభప్రియ రాగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రిషభప్రియ రాగము కర్ణాటక సంగీతంలో 62వ మేళకర్త రాగము.[1][2]

రాగ లక్షణాలు[మార్చు]

"ధర్మవతి" scale with Shadjam at C
(S R2 G3 M2 P D1 N2 S)
(S N2 D1 P M2 G3 R2 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : చతుశృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 26వ మేళకర్త రాగమైన చారుకేశి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు[మార్చు]

  • మార రతిప్రియం - ముత్తుస్వామి దీక్షితులు
  • నందీశం వందే - బాలమురళికృష్ణ
  • మహిమ దక్కించు - త్యాగయ్య

మూలాలు[మార్చు]

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai