కీరవాణి రాగం
వికీపీడియా నుండి
కీరవాణి రాగము (ఆంగ్లం: Keeravani; సంస్కృతం: कीरवाणि), కర్ణాటక సంగీతంలో 21వ మేళకర్త రాగము.[1]
విషయ సూచిక |
[మార్చు] రాగ లక్షణాలు
ఆరోహణ : స రి గ మ ప ధ ని స (S R2 G2 M1 P D1 N3 S) అవరోహణ : స ని ధ ప మ గ రి స (S N3 D1 P M1 G2 R2 S)
ఈ రాగం లోని స్వరాలు చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, కాకళి నిషాధం. ఇది 57 మేళకర్త సింహేంద్ర మధ్యమ రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
[మార్చు] ఉదాహరణలు
చాలామంది వాగ్గేయకారులు కీరవాణి రాగంలో కీర్తనల్ని రచించారు.
- కలికియుండే - త్యాగరాజ స్వామి
- అంబవని నన్ను' - ముత్తయ్య భాగవతార్
[మార్చు] జన్య రాగాలు
కీరవాణి రాగానికి చాలా జన్య రాగాలు ఉన్నవి. వీనిలో కళ్యాణ వసంతం, సామప్రియ, వసంత మనోహరి ముఖ్యమైనవి.
[మార్చు] మూలాలు
- ↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||