నామనారాయణి రాగం
వికీపీడియా నుండి
నామనారాయణి రాగము కర్ణాటక సంగీతంలో 50వ మేళకర్త రాగము.[1]
రాగ లక్షణాలు [మార్చు]
ఆరోహణ: స రి గ మ ప ధ ని స (S R1 G3 M2 P D1 N2 S) అవరోహణ: స ని ధ ప మ గ రి స (S N2 D1 P M2 G3 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం మరియు కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 14వ మేళకర్త రాగమైన వకుళాభరణం రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు [మార్చు]
- మహాదేవ పాహిమాం - బాలమురళికృష్ణ
- ఎన్ మనమే - కోటేశ్వర అయ్యరు
- నర్మదా కావేరి - ముత్తుస్వామి దీక్షితులు
మూలాలు [మార్చు]
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||