ఆరణి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరణి లోక్‌సభ నియోజకవర్గం
Existence2009-ప్రస్తుతం
Current MPఎం. కే. విష్ణు ప్రసాద్
Partyకాంగ్రెస్
Elected Year2019
Stateతమిళనాడు
Total Electors14,45,781 [1]
Assembly Constituenciesపోలూరు
అరణి
చెయ్యార్
వందవాసి
గింగి
మైలాం

ఆరణి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విళుపురం, తిరువణ్ణామలై జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ
66 పోలూరు జనరల్ తిరువణ్ణామలై ఏఐఏడీఎంకే
67 ఆరణి జనరల్ తిరువణ్ణామలై ఏఐఏడీఎంకే
68 చెయ్యార్ జనరల్ తిరువణ్ణామలై డిఎంకె
69 వందవాసి ఎస్సీ తిరువణ్ణామలై డిఎంకె
70 జింగీ జనరల్ విళుపురం డిఎంకె
71 మైలం జనరల్ విళుపురం పట్టాలి మక్కల్ కట్చి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
2009 ఎం. కృష్ణస్వామి కాంగ్రెస్
2014 వీ. ఎలుమలై అన్నా డీఎంకే
2019 ఎం. కే. విష్ణు ప్రసాద్ [2][3] కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website.
  2. "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.