Jump to content

బదవర శ్రమికర రైతరా కాంగ్రెస్

వికీపీడియా నుండి
బదవర శ్రమికర రైతరా కాంగ్రెస్
స్థాపకులుబి.శ్రీరాములు
స్థాపన తేదీ2011
రద్దైన తేదీ2014
ఎన్నికల చిహ్నం

బదవర శ్రమికర రైతరా కాంగ్రెస్ అనేది కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ పార్టీ. దీనిని 2011 లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి బి. శ్రీరాములు స్థాపించాడు.[1] 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో, పార్టీ పోటీ చేసిన 150 సీట్లలో 4 గెలుచుకుంది. మొత్తం పోలైన ఓట్లలో 2.7% ఓట్లు సాధించింది.

అయితే, 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఆ పార్టీ వ్యవస్థాపక నాయకుడు బి. శ్రీరాములు తిరిగి బిజెపిలో చేరారు.

మూలాలు

[మార్చు]
  1. "Sriramulu announces new party — it's BSR". DNA India.