రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (గవాయ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (గవాయి) అనేది మహారాష్ట్రలోని రాజకీయ పార్టీ. ఇది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీలిక సమూహం. నాయకులు కేరళ మాజీ గవర్నర్ ఆర్ఎస్ గవాయ్,[1][2] అతని కుమారుడు రాజేంద్ర గవాయ్.[3] రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (గవాయ్) ప్రస్తుత అధ్యక్షుడు ఎస్. రాజేంద్రన్, కర్ణాటక మాజీ శాసనసభ సభ్యుడు. ఇది మునుపటి పాలక యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లో ఒక భాగంగా ఉంది. దీని ఉనికి మహారాష్ట్రకే పరిమితమైంది.

2009 లో ప్రకాష్ అంబేద్కర్ భారీపా బహుజన్ మహాసంఘ మినహా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అన్ని వర్గాలు యునైటెడ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడానికి తిరిగి కలిశాయి. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (గవాయ్) అందులో భాగమే కానీ తర్వాత మళ్లీ విడిపోయింది.

మూలాలు

[మార్చు]
  1. List of the Leaders of the Opposition of the Maharashtra Legislative Council
  2. "R.S. Gavai is new Kerala Governor", The Hindu, 27 June 2008.
  3. Prakash Joshi; Somit Sen (29 September 2009). "RPI (Gavai) faction joins hands with Cong". Times of India. Retrieved 19 January 2011.