శ్రీ వెంకటేశ్వర మ్యూజియం, తిరుమల
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |

తిరుమలలో వెయ్యికాళ్ల మండపంలో 1980 సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని ప్రారంభించారు.
చరిత్ర[మార్చు]
నూతన భవనం[మార్చు]
1998లో ఆలయానికి దక్షిణ దిశగా, ఉచిత దర్శనాల క్యూ కాంప్లెక్స్ ఎదురుగా నిర్మించిన అధునాతన భవన సముదాయంలోకి శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని మార్చారు.
సందర్శకులు[మార్చు]
ప్రస్తుతం రోజుకు మూడు వేల మంది మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు. మ్యూజియాన్ని దర్శించే సందర్శకులు రెండు రూపాయల నామమాత్రపు రుసుమును టిక్కెట్ రూపంలో చెల్లించవలసి ఉంటుంది.
ప్రత్యేకతలు[మార్చు]
మ్యూజియంలో మైసూరు మహారాజు సమర్పించిన దంతపు పల్లకి, శ్రీ కృష్ణదేవరాయలు వాడిన అద్దం సందర్శకులను బాగా ఆకర్షిస్తున్నాయి.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]