వకుళా దేవి
(వకుళామాత దేవాలయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (జూన్ 2017) |
వకుళా దేవి, కలియుగ విష్ణు అవతారంగా భావించబడుతున్న వేంకటేశ్వరుని పెంచి పోషించిన తల్లి. ఈమె యశోద అవతారంగా చెప్పబడుతున్నది.
తిరుమల గిరులలో వకుళమాత దేవాలయాలు[మార్చు]
తిరుమల గిరులలో రెండు వకుళమాత దేవాలయాలు ఉన్నాయి.
- మొదటిది తిరుపతిలోని కపిలతీర్థం దగ్గర వున్న మాలాడిగుండం దగ్గర ఉంది.
- రెండవది శ్రీవారి ప్రధానాలయంలో విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ దిశలో వున్న పోటు (వంటగది) లో ఉంది. పోటులో వున్న వకుళాదేవి దగ్గరుండి తన కొడుకుకి కావలసిన తినుభండారాలను శుచిగా, శుభ్రంగా వండిస్తుంది అంటారు.
- వకుళ మాతే బంగారు తులసీపత్ర హారం (వకుళ మాల) గా మారి శ్రీవారి మెడలో చేరిందని ఒక ఇహిత్యం.
తిరుపతిలో వకుళమాత దేవాలయాలు[మార్చు]
17వ శతాబ్దానికి చెందిన వకుళాదేవి ఆలయం తిరుపతి గ్రామీణ మండలంలోని పేరూరు గ్రామపంచాయితీ పరిధిలోని పేరూరు బండపై ఉంది.[1]
మూలాలు[మార్చు]
- ↑ Quarry endangers temple - Deccan chronicle October 23rd, 2009