గౌరీమనోహరి రాగము

వికీపీడియా నుండి
(గౌరీమనోహరి రాగం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Gourimanohari scale with Shadjam at C

గౌరీమనోహరి రాగము కర్ణాటక సంగీతం లో 23 వ మేళకర్త రాగము.[1]

రాగ లక్షణాలు[మార్చు]

S R2 G2 M1 P D2 N3 S
S N3 D2 P M1 G2 R2 S

ఈ రాగంలోని స్వరాలు : షడ్జమం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి ధైవతం, కాకళి నిషాధం. ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 59 వ మేళకర్త రాగమైన ధర్మవతి రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.

ఉదాహరణలు[మార్చు]

ఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.

  • గురిలేక ఎటువంటి - త్యాగరాజు కీర్తన
  • వరలక్ష్మీ నమోస్తుతే - మైసూర్ వాసుదేవాచారి
  • సరస సమ మృదు పాద - స్వాతి తిరునాళ్

జన్య రాగాలు[మార్చు]

గౌరీమనోహరి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్