పావని రాగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పావని రాగము కర్ణాటక సంగీతంలో 41వ మేళకర్త రాగము.[1][2]

రాగ లక్షణాలు[మార్చు]

"పావని" scale with Shadjam at C
ఆరోహణ: స రి గ మ ప ధ ని స 
       (S R1 G1 M2 P D2 N3 S)
అవరోహణ: స ని ధ ప మ గ రి స
       (S N3 D2 P M2 G1 R1 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 5వ మేళకర్త రాగమైన మానవతి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు[మార్చు]

  • రత్నసింహాసనా - వెంకటమఖి
  • సచ్చిదానందమయా - ఆది - ముత్తుస్వామి దీక్షితులు
  • సంచారి - ఏక - సుబ్బరామ దీక్షితులు

మూలాలు[మార్చు]

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai