ధవళాంబరి రాగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ధవళాంబరి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగము. జాబితాలో 49వ రాగం.[1][2] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "ధవళంగం" లేదా "ధవళాంగి" అని అంటారు.

రాగ లక్షణాలు[మార్చు]

"ధవళాంబరి" scale with Shadjam at C
ఆరోహణ: స రి గ మ ప ధ ని స 
       (S R1 G3 M2 P D1 N1 S)
అవరోహణ: స ని ధ ప మ గ రి స
       (S N1 D1 P M2 G3 R1 S)

ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, శుద్ధ నిషాధం. ఈ సంపూర్ణ రాగం 13వ మేళకర్త రాగమైన గాయకప్రియ రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  3. "Carnatic Songs - shrI vANI pustaka". karnatik.com. Retrieved 2020-07-27.

బాహ్య లంకెలు[మార్చు]