కాంతామణి రాగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాంతామణి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగాల జాబితాలో 61వ రాగం.[1][2] కర్ణాటక సంగీత ముత్తుస్వామి దీక్షితార్ సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "కుంతలం" అని పిలుస్తారు.

రాగ లక్షణాలు[మార్చు]

కాంతామణి scale with shadjam at C

ఆరోహణ: స రిగా మ ప ధని స
S R2 G3 M2 P D1 N1 S

అవరోహణ: సని ధ ప మగా రి స
S N1 D1 P M2 G3 R2 S

ఈ రాగంలోని స్వరాలు : చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, శుద్ధ నిషాధం. ఇది ఒక సంపూర్ణ రాగం. ఇది 25వ మేళకర్త రాగమైన మారరంజని రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు[మార్చు]

ఈ రాగంలోని కొన్ని రచనలు:

మూలాలు[మార్చు]

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
  3. "ఆంధ్రభారతి - త్యాగరాజ కీర్తనలు - పాలింతువో పాలింపవో? బాగైనఁ బల్కుఁ బల్కి నను". andhrabharati.com. Retrieved 2020-07-27.

బాహ్య లంకెలు[మార్చు]