పాండవులు
వికీపీడియా నుండి
పాండవులు అనగా మహాభారతంలోని పాండురాజు యొక్క ఐదుగురు కుమారులు. మునుల శాపం వలన పాండురాజుకు సంతానం కలగదు. అప్పుడు పాండురాజు నిరాశతో తన భార్యలైన కుంతి, మాద్రి లతో కలిసి అరణ్యాలకు వెళతాడు.
- పంచపాండవులు
- యుధిష్ఠిరుడు (ఇతడినే ధర్మరాజు అని కూడా అంటారు)
- భీముడు లేదా భీమసేనుడు- వృకోదరుడు
- అర్జునుడు- విజయుడు, కిరీటి, పార్ధుడు, ఫల్గుణుడు
- నకులుడు
- సహదేవుడు
వీరిలో మొదటి ముగ్గురూ కుంతీదేవి పుత్రులు కాగా చివరి ఇద్దరూ మాద్రి కుమారులు. పాండవులకు ద్రౌపది వలన కలిగిన పుత్రులను ఉప పాండవులు అంటారు.
వంశవృక్షము [మార్చు]
|
|
యాదవ వంశము |
|
|
|
|
|
|
|
కురు వంశము |
|
మాద్ర వంశము |
|
|
|
|
||||||||||||||||||||||||||||||
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
||||||||||||||||||||
|
|
|
|
|||||||||||||||||||||||||||||||||||||||||||
|
|
శూరసేనుడు |
|
వ్యాసుడు |
|
|
|
అంబాలిక |
|
|
|
|
శల్యుడు |
|
||||||||||||||||||||||||||||||||
|
|
|
|
|
||||||||||||||||||||||||||||||||||||||||||
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|||||||||||||||||||||
|
|
కుంతి |
|
|
|
|
పాండురాజు |
|
|
|
|
మాద్రి | ||||||||||||||||||||||||||||||||||
|
|
|
|
|
|
|
|
|
|
|
||||||||||||||||||||||||||||||||||||
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
||||||||||||||||||||||||
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|||||||||||||||||||||||||||||||
| ధర్మరాజు |
|
భీముడు |
|
అర్జునుడు |
|
నకులుడు |
|
సహదేవుడు | |||||||||||||||||||||||||||||||||||||