పంచపాండవులు

వికీపీడియా నుండి

(పాండవులు నుండి దారిమార్పు చెందింది)

మహాభారతంలోని పాండురాజు కుమారులు ఐదుగురిని పాండవులు అంటారు. వీరి పేర్లు:


యుధిష్ఠిరుడు (ఇతడినే ధర్మరాజు అని కూడా అంటారు)

భీముడు లేదా భీమసేనుడు- వృకోదరుడు

అర్జునుడు- విజయుడు, కిరీటి, పార్ధుడు, ఫల్గుణుడు

నకులుడు

సహదేవుడు


వీరిలో మొదటి ముగ్గురూ కుంతీదేవి పుత్రులు కాగా చివరి ఇద్దరూ మాద్రికుమారులు.

పేజీకి సంభందించిన లింకులు