1984
వికీపీడియా నుండి
1984 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1981 1982 1983 - 1984 - 1985 1986 1987 |
| దశాబ్దాలు: | 1960 1970లు - 1980లు - 1990లు 2000లు |
| శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
స్థాపనలు, ప్రారంభాలు [మార్చు]
- జూలై 28: 23వ వేసవి ఒలింపిక్ క్రీడలు లాస్ ఏంజిల్స్ లో ప్రారంభమయ్యాయి.
- ఉదయం (పత్రిక)ను దాసరి నారాయణరావు ప్రారంభించాడు
సంఘటనలు [మార్చు]
- ఏప్రిల్ 3: మొదటి భారతీయ రోదశి యాత్రికుడు, రాకేశ్ శర్మ అంతరిక్షంలో ప్రయాణించాడు.
- మే 23: బచేంద్రీపాల్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించినది.
- ఆగష్టు 16: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కరరావు ప్రమాణస్వీకారం చేశాడు.
- అక్టోబర్ 31: ఇందిరా గాంధీ మరణంతో రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రిగా పదవిని చేపట్టినాడు.
జననాలు [మార్చు]
మరణాలు [మార్చు]
- ఫిబ్రవరి 24: న్యాయపతి రాఘవరావు రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు.
- అక్టోబర్ 31: భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ
- నవంబరు 25: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్.
పురస్కారాలు [మార్చు]
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : సత్యజిత్ రే.
- జ్ఞానపీఠ పురస్కారం : తకజి శివశంకర పిళ్ళె
- జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: ఇందిరా గాంధీ