ద్రోణ పర్వము
Jump to navigation
Jump to search
ద్రోణ పర్వము, మహాభారతం ఇతిహాసంలోని ఏడవ భాగము. ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు.
ద్రోణాచార్యుని నాయకత్వంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం ఈ పర్వం కథాంశం
సంస్కృత మహాభారతం[మార్చు]
మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౮ ఉప పర్వాలు ద్రోణ పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.
సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:
- ద్రోణాభిషేకం
- సంశప్తకుల వధ
- పద్మవ్యూహం - అభిమన్యుని మరణం
- ప్రతిజ్ఞా పర్వం
- జయద్రథ వధ
- ఘటోత్కచుని మరణం
- ద్రోణ వధ
- నారాయణాస్త్ర ప్రయోగం
ఆంధ్ర మహాభారతం[మార్చు]
విశేషాలు[మార్చు]
మూలాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
ఈ వ్యాసం పుస్తకానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |