నడికుడి జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Nadikudi
नादिकुडि
నడికుడి
భారతీయ రైల్వే జంక్షన్ స్టేషను
సాధారణ సమాచారం
Locationదాచేపల్లి, పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
 India
Coordinates16°21′14″N 79°26′17″E / 16.3539°N 79.438°E / 16.3539; 79.438
Elevation98 m (322 ft)
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే
లైన్లునడికుడి -పగిడిపల్లి మార్గము
గుంటూరు-మాచెర్ల మార్గము
ఫ్లాట్ ఫారాలు3
పట్టాలు4
నిర్మాణం
నిర్మాణ రకంప్రామాణికం
పార్కింగ్ఉన్నది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుNDKD
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు సికింద్రాబాదు రైల్వే డివిజన్
History
Opened1930
విద్యుత్ లైనుకాదు
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
నడికుడి–మాచర్ల రైలు మార్గము
kmపగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము
0 నడికుడి
పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము
0 గురజాల
0 రెంటచింతల
0 కంభంపాడు
మాచర్ల

నడికుడి భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందు, పల్నాడు జిల్లాలో ఒక రైల్వే జంక్షన్ స్టేషను. ఇది దేశంలో 667వ రద్దీగా ఉండే స్టేషను.[1]

చరిత్ర[మార్చు]

చారిత్రాత్మకంగా, నడికుడి ఒక మీటర్ గేజ్ స్టేషను.[2] గుంటూరు నుండి మాచెర్లకు ప్రయాణించే రైళ్లు నడికుడి గుండా వెళ్ళేందుకు ఉపయోగిస్తారు. తరువాత, గుంటూరు-మాచెర్ల విభాగం మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్‌కు మార్చబడింది. హైదరాబాద్ సమీపంలో బీబీనగర్ (హైదరాబాదు) నుండి నడికుడి వరకు ఒక కొత్త లైన్ వేయడంతో నడికుడి ఒక జంక్షన్ అయ్యింది.

మార్గము[మార్చు]

మాచెర్ల వెళ్ళే రైళ్ళను నడికుడి జంక్షన్ వద్ద మళ్ళించారు. నడికుడి పట్టణామికి సమీప పట్టణం దాచేపల్లిగా ఉంది. నడికుడి రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు డివిజను లోని, పగిడిపల్లి-నల్లపాడు మార్గములో ఉంది.

మూలాలు[మార్చు]

  1. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
  2. "Mile stones in SCR". Archived from the original on 2015-02-05. Retrieved 2014-12-05.