రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం
(రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.
చరిత్ర[మార్చు]
2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గ రూపురేఖలు బాగా మారిపోయాయి. పునర్వ్యవస్థీకరణకు పూర్వమున్న బూరుగుపూడి, కడియం, రామచంద్రాపురం ఆలమూరు శాసనసభా నియోజకవర్గములు తొలిగిపోయి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అదనంగా రెండు శాసనసభా నియోజకవర్గములు వచ్చిచేరాయి. దీనితో జిల్లాకు చెందిన 4 శాసనసభా నియోజకవర్గములు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 3 శాసనసభా నియోజకవర్గములు మొత్తం 7 శాసనసభా నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో భాగమయ్యాయి.
శాసనసభా నియోజకవర్గాలు[మార్చు]
- అనపర్తి: ఇది తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలలో విస్తరించివుంది.
- కొవ్వూరు
- గోపాలపురం (SC): ఇది తూర్పు గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలలో విస్తరించివుంది.
- నిడదవోలు
- రాజమండ్రి గ్రామీణ
- రాజమండ్రి సిటీ
- రాజానగరం
నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]
- 2001 లెక్కల ప్రకారం జనాభా: 17,87,158 [1]
- ఓటర్ల సంఖ్య: 11,77, 031.
- ఎస్సీ, ఎస్టీల శాతం: 20.11%, 0.77%.
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
లోక్సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ మొదటి 1952-57 కానేటి మోహనరావు భారతీయ కమ్యూనిస్టు పార్టీ రెండవ 1957-62 డి.ఎస్.రాజు భారత జాతీయ కాంగ్రెసు మూడవ 1962-67 డి.ఎస్.రాజు భారత జాతీయ కాంగ్రెసు నాలుగవ 1967-71 డి.ఎస్.రాజు భారత జాతీయ కాంగ్రెసు ఐదవ 1971-77 యస్.బి.పి. పట్టాభిరామారావు భారత జాతీయ కాంగ్రెసు ఆరవ 1977-80 యస్.బి.పి.పట్టాభి రామారావు భారత జాతీయ కాంగ్రెసు ఏడవ 1980-84 యస్.బి.పి.పట్టాభి రామారావు భారత జాతీయ కాంగ్రెసు ఎనిమిదవ 1984-89 చుండ్రు శ్రీహరిరావు తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 జూలూరి జమున భారత జాతీయ కాంగ్రెసు పదవ 1991-96 కె.వి.ఆర్. చౌదరి తెలుగుదేశం పార్టీ పదకొండవ 1996-98 చిట్టూరి రవీంద్ర భారత జాతీయ కాంగ్రెసు పన్నెండవ 1998-99 గిరజాల వెంకటస్వామి నాయుడు భారతీయ జనతా పార్టీ పదమూడవ 1999-04 యస్.బి.పి.బి.కె. సత్యనారాయణ రావు భారతీయ జనతా పార్టీ పద్నాలుగవ 2004-09 ఉండవల్లి అరుణ కుమార్ భారత జాతీయ కాంగ్రెసు పదిహేనవ 2009-14 ఉండవల్లి అరుణ కుమార్ భారత జాతీయ కాంగ్రెసు పదహారవ 2014-19 మాగంటి మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ పదియేడవ 2019 - ప్రస్తుతం మార్గాని భరత్ వైఎస్సార్సీపీ
2004 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున మురళీమోహన్ పోటిచేస్తున్నాడు.[2] కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోటీలో ఉన్నాడు.[3]
2009 ఎన్నికల ఫలితాలను తెలిపే చిత్రం
ఉండవిల్లి అరుణ కుమార్ (35.12%)
మురళీ మోహన్ (34.91%)
కృష్ణంరాజు (24.90%)
ఇతరులు (5.07%)
భారత సాధారణ ఎన్నికలు,2004:రాజమండ్రి | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
భారత జాతీయ కాంగ్రెస్ | ఉండవిల్లి అరుణకుమార్ | 3,57,449 | 35.12 | ||
తెలుగుదేశం పార్టీ | మురళీమోహన్ | 3,55,302 | 34.91 | ||
ప్రజా రాజ్యం పార్టీ | కృష్ణంరాజు | 2,53,437 | 24.90 | ||
లోక్ సత్తా పార్టీ | డా.పాలడుగు చంద్రమౌళి | 13,418 | 1.32 | ||
భారతీయ జనతా పార్టీ | సోము వీర్రాజు | 7,123 | 0.70 | ||
బహుజన సమాజ్ పార్టీ | వజ్రపు కోటేశ్వరరావు | 5,805 | 0.57 | ||
మెజారిటీ | 2,147 | ||||
మొత్తం పోలైన ఓట్లు | |||||
కాంగ్రెస్ గెలుపు | మార్పు |
2014 ఎన్నికలు[మార్చు]
భారత సార్వత్రిక ఎన్నికలు, 2014: రాజమండ్రి | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తెలుగుదేశం పార్టీ | మాగంటి మురళీమోహన్ | 630,573 | 54.62 | ||
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | బొడ్డు వెంకటరమన చౌదరి[4] | 463,139 | 40.12 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | గుర్గేష్ కందుల | 21,243 | 1.84 | ||
Jai Samaikyandhra Party | ముళ్ళపూడి సత్యనారాయణ | 11,718 | 1.02 | ||
BSP | మర్రి బాబ్జీ | 6,079 | 0.53 | ||
NOTA | None of the Above | 7,456 | 0.65 | ||
మెజారిటీ | 1,67,434 | 14.50 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,154,381 | 81.22 | +0.50 | ||
INC పై TDP విజయం సాధించింది | ఓట్ల తేడా |
మూలాలు[మార్చు]
- ↑ సాక్షి దినపత్రిక
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ Sakshi (18 April 2014). "బరిలో విద్యాధికులు". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.