తిరుచానూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:


తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి. పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి.
తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి. పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి.

ఇప్పటికీ అగ్ర వర్ణాల(బ్రాహ్మణ) ఆధిపత్యం : ఇక్కడ కొనసాగుతున్నది. ఇందుకు నాఈ అనుభవమే ఒక ఉదాహరణ.
అక్టోబరు ఇరవయి౨౦౧౦సంవత్సరం. ఉదయం పది గంటలు.
గుడిలో ఉన్న భక్తులనందరినీ పశువులను తరిమినట్లు బయటకు గెంటివేశారు.
ప్రసాదం సేవిస్తున్న, కొబ్బరి కాయ కొడుతున్న...ఇలా తమ తమ కార్యక్రమాలలో మునిగిన భక్తులను చాలా అమర్యాదకరంగా బయటకు పంపివేశారు దేవాలయ నిర్వాహకులు.
ఇదేమని అడిగితే పోలీసు భాషలో సమాధానం..
సుదూరప్రాంతాల నుండీ వ్యయప్రయాసలతో వచ్చిన భక్తులు చేసేది లేక గుడిబయట దేవిరింపుగా నిలబడి ఉండక తప్పలేదు.
ఇప్పుడు జరిగిందేమిటంటే....షుమారు వందమంది భ్రాహ్మలు.. వారి స్వంత మందిరంలా..గుడిలోకి ప్రవేశించటం..వారికి సకల మర్యాదలతో దేవాలయ సిబ్బంది స్వాగతం పలకడం....సెక్యూరిటి సిబ్బంది ఇదేమీ తమకు పట్టనట్లు చోద్యం చూస్తూ పక్కన నుంచుని ఉండటం..
ఇది చూసిన నాకు..ఇది ప్రజాస్వామ్య దేశమేనా? అని అనుమానం వచ్చింది.. అగ్ర కులాల ఆధి పత్యం మూడుపువ్వులు ఆరు కాయలుగా చలామణి అవుతుంటే..అంబేత్కర్ కలలు నిజమవుతాయన్న విస్వాసం సన్నగిల్లుతున్నది..
ఇక ప్రసాదం పంఫిణీ భాగవతం..భక్తులకు ఎంగిలి మెతుకులు విదిల్చినట్లుగా ఈసడింపుగా అందిసున్న సిబ్బంది...అక్కడి బ్రాహ్మలు తమకు కావలసినంత ప్రసాదాన్ని సంచులతో నింపుకుంటుంటే ..ఏమీపట్టనట్లు మిన్నకుండటం ఇక్కడ సాధారణ విషయం.






{{తిరుమల తిరుపతి}}
{{తిరుమల తిరుపతి}}

06:23, 21 అక్టోబరు 2010 నాటి కూర్పు

పద్మావతి అమ్మవారు: సప్తగిరి పత్రిక ముఖచిత్రం.

తిరుచానూరు లేదా అలమేలు మంగాపురం అనే ఊరు చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణం సమీపంలో ఉంది. ఇది తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పాలనా పరిధిలోకి వస్తుంది.

ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీ దేవి అవతారమైన అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధి చెందింది. త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లియాడాడు.


అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ. రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న మరి కొన్ని సన్నిధులు - శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి.


తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి. పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి.

ఇప్పటికీ అగ్ర వర్ణాల(బ్రాహ్మణ) ఆధిపత్యం : ఇక్కడ కొనసాగుతున్నది. ఇందుకు నాఈ అనుభవమే ఒక ఉదాహరణ. అక్టోబరు ఇరవయి౨౦౧౦సంవత్సరం. ఉదయం పది గంటలు. గుడిలో ఉన్న భక్తులనందరినీ పశువులను తరిమినట్లు బయటకు గెంటివేశారు. ప్రసాదం సేవిస్తున్న, కొబ్బరి కాయ కొడుతున్న...ఇలా తమ తమ కార్యక్రమాలలో మునిగిన భక్తులను చాలా అమర్యాదకరంగా బయటకు పంపివేశారు దేవాలయ నిర్వాహకులు. ఇదేమని అడిగితే పోలీసు భాషలో సమాధానం.. సుదూరప్రాంతాల నుండీ వ్యయప్రయాసలతో వచ్చిన భక్తులు చేసేది లేక గుడిబయట దేవిరింపుగా నిలబడి ఉండక తప్పలేదు. ఇప్పుడు జరిగిందేమిటంటే....షుమారు వందమంది భ్రాహ్మలు.. వారి స్వంత మందిరంలా..గుడిలోకి ప్రవేశించటం..వారికి సకల మర్యాదలతో దేవాలయ సిబ్బంది స్వాగతం పలకడం....సెక్యూరిటి సిబ్బంది ఇదేమీ తమకు పట్టనట్లు చోద్యం చూస్తూ పక్కన నుంచుని ఉండటం.. ఇది చూసిన నాకు..ఇది ప్రజాస్వామ్య దేశమేనా? అని అనుమానం వచ్చింది.. అగ్ర కులాల ఆధి పత్యం మూడుపువ్వులు ఆరు కాయలుగా చలామణి అవుతుంటే..అంబేత్కర్ కలలు నిజమవుతాయన్న విస్వాసం సన్నగిల్లుతున్నది.. ఇక ప్రసాదం పంఫిణీ భాగవతం..భక్తులకు ఎంగిలి మెతుకులు విదిల్చినట్లుగా ఈసడింపుగా అందిసున్న సిబ్బంది...అక్కడి బ్రాహ్మలు తమకు కావలసినంత ప్రసాదాన్ని సంచులతో నింపుకుంటుంటే ..ఏమీపట్టనట్లు మిన్నకుండటం ఇక్కడ సాధారణ విషయం.