Jump to content

మంఝన్‌పూర్

అక్షాంశ రేఖాంశాలు: 25°32′N 81°23′E / 25.53°N 81.38°E / 25.53; 81.38
వికీపీడియా నుండి
మంఝన్‌పూర్
పట్టణం
మంఝన్‌పూర్ is located in Uttar Pradesh
మంఝన్‌పూర్
మంఝన్‌పూర్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°32′N 81°23′E / 25.53°N 81.38°E / 25.53; 81.38
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాకౌశాంబి
ఎత్తు
90 మీ (300 అ.)
జనాభా
 (2011)
 • మొత్తం
16,457
భాషలు
 • అధికారికహిందీ
కాల మండలంUTC+5:30 (IST)
Vehicle registrationUP-73

మంఝన్‌పూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. ఇది కౌశాంబి జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను నగర పంచాయతీ నిర్వహిస్తుంది. ఇది చాలా ప్రాచీన పట్టణం. సమీప రైల్వే స్టేషను భార్వారి, 11 కి.మీ. దూరంలో ఉంది. ఢిల్లీ, కోల్‌కతా, అలహాబాద్, వారణాసి, కాన్పూర్, లక్నో వంటి ప్రధాన నగరాలకు ఇక్కడి ఉండి రైళ్ళున్నాయి భార్వారీ రైల్వే స్టేషన్ చేరుకోవడానికి చాలా ఆటోలు, టాక్సీలు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. సమీప విమానాశ్రయం బమ్రౌలి. ఇది మంఝన్‌పూర్ నుండి 45 కి.మీ. దూరంలో ఉంది

జనాభా

[మార్చు]

భారత జనగణన ప్రకారం, [1] మంఝన్‌పూర్ జనాభా 14,150. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. మంఝన్‌పూర్ అక్షరాస్యత 55%. ఇది జాతీయ సగటు 59.5% కన్నా తక్కువ. పురుషుల అక్షరాస్యత 64%, స్త్రీ అక్షరాస్యత 44%. మంఝన్‌పూర్‌ జనాభాలో 17% మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.

మూలాలు

[మార్చు]
  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.