తంజావూరు: కూర్పుల మధ్య తేడాలు
యర్రా రామారావు (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 61: | పంక్తి 61: | ||
}} |
}} |
||
'''తంజావూరు,''' [[దక్షిణ భారతదేశం]], [[తమిళనాడు]] రాష్ట్రం, తంజావూరు జిల్లా లోని ఒక పట్టణం. ఈ [[పట్టణం]] [[కావేరి నది]] దక్షిణ ఒడ్డున ఉంది. [[చెన్నై]] నుండి 218 మైళ్ళ దూరంలో ఉంది. [[తంజావూరు జిల్లా]]కు ఈ పట్టణం రాజధాని. తంజావూరునకు ఈ పేరు తంజన్-అన్ అను రాక్షసుని నుండి వచ్చింది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ, శ్రీ నీలమేగప్పెరుమాల్ ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి తంజావూరు అని పేరు పెట్టబడిందని నమ్ముతారు. |
'''తంజావూరు,''' [[దక్షిణ భారతదేశం]], [[తమిళనాడు]] రాష్ట్రం, తంజావూరు జిల్లా లోని ఒక పట్టణం. ఈ [[పట్టణం]] [[కావేరి నది]] దక్షిణ ఒడ్డున ఉంది. [[చెన్నై]] నుండి 218 మైళ్ళ దూరంలో ఉంది. [[తంజావూరు జిల్లా]]కు ఈ పట్టణం రాజధాని. తంజావూరునకు ఈ పేరు తంజన్-అన్ అను రాక్షసుని నుండి వచ్చింది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ, శ్రీ నీలమేగప్పెరుమాల్ ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి తంజావూరు అని పేరు పెట్టబడిందని నమ్ముతారు.ఈ నగరం తంజావూరు జిల్లాకు ప్రధాన కేంద్రం. కావేరీ డెల్టాలో ఉన్న ఒక ముఖ్యమైన వ్యవసాయ కేంద్రం. దీనిని తమిళనాడు బియ్యం బుట్ట అని పిలుస్తారు. తంజావూరు 128.02 చ.కి.మీ (49.43 చ.మైళ్లు) విస్తీర్ణంలో నగరపాలక సంస్థ ద్వారా పరిపాలన సాగుతుంది. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం 2,90,720 జనాభాను కలిగి ఉంది. రహదారి మార్గాలు ప్రధాన రవాణా సాధనాలు, నగరం నుండి రైలు ద్వారా ప్రయాణసౌకర్యం కూడా అందుబాటులో కలిగి ఉంది. నగరానికి 59.6 కిమీ (37.0 మైళ్ళు) దూరంలో ఉన్న [[తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం]] సమీప విమానాశ్రయం. తంజావూరు నుండి 94 కిమీ (58 మైళ్ళు) దూరంలో ఉన్న కారైకాల్ సమీప ఓడరేవు. |
||
== చరిత్ర == |
== చరిత్ర == |
||
చారిత్రకముగా ఈ నగరం ఒకప్పుడు చోళ రాజులకు బలమైన కేంద్రం. తరువాత నాయక రాజులు తరువాత [[విజయనగర సామ్రాజ్యం|విజయ నగర రాజులు]] ఈ నగరాన్ని పాలించారు. తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని పాలించారు. 1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ [[ఛత్రపతి శివాజీ|శివాజీ మహా రాజు]]<nowiki/>కు తమ్ముడు. 1749 వ సంవత్సరములో భ్రిటీషు వారు మొదట ఇక్కడికి వచ్చారు కానీ విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించారు. |
చారిత్రకముగా ఈ నగరం ఒకప్పుడు చోళ రాజులకు బలమైన కేంద్రం. తరువాత నాయక రాజులు తరువాత [[విజయనగర సామ్రాజ్యం|విజయ నగర రాజులు]] ఈ నగరాన్ని పాలించారు. తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని పాలించారు. 1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ [[ఛత్రపతి శివాజీ|శివాజీ మహా రాజు]]<nowiki/>కు తమ్ముడు. 1749 వ సంవత్సరములో భ్రిటీషు వారు మొదట ఇక్కడికి వచ్చారు కానీ విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించారు. |
||
చారిత్రకముగా ఈ నగరం ఒకప్పుడు చోళ రాజులకు బలమైన కేంద్రం. చోళుల పాలనలో వారి సామ్రాజ్యం రాజధానిగా పనిచేసినప్పుడు ఈ నగరం మొదట ప్రాముఖ్యతను సంతరించుకుంది. చోళుల పతనం తరువాత , ముత్తరైయర్ రాజవంశం మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని పాలించారు. 1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ [[ఛత్రపతి శివాజీ|శివాజీ మహారాజు]]<nowiki/>కు తమ్ముడు. తరువాత పాండ్యులు, [[విజయనగర సామ్రాజ్యం]], మదురై నాయకులు, తంజావూరు నాయకులు, తంజావూరు మరాఠాలు, బ్రిటిష్ సామ్రాజ్యం వంటి వివిధ రాజవంశాలచే పాలించబడింది. ఇది 1947 నుండి స్వతంత్ర భారతదేశంలో భాగంగా ఉంది. |
|||
తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని పాలించారు. 1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ [[ఛత్రపతి శివాజీ|శివాజీ మహా రాజు]]<nowiki/>కు తమ్ముడు. 1749 వ సంవత్సరములో భ్రిటీషు వారు మొదట ఇక్కడికి వచ్చారు కానీ విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించారు. |
|||
== భౌతిక వివరణలు == |
== భౌతిక వివరణలు == |
07:23, 25 ఫిబ్రవరి 2023 నాటి కూర్పు
Thanjavur
Tanjore | |
---|---|
Smart City | |
Coordinates: 10°47′13.2″N 79°08′16.1″E / 10.787000°N 79.137806°E | |
Country | India |
State | Tamil Nadu |
District | Thanjavur |
Region | Cauvery Delta |
Government | |
• Type | City Municipal Corporation |
• Body | Thanjavur Municipal Corporation |
• Mayor | Shan.Ramanathan (DMK) since 2022 |
Area | |
• Total | 128.02 km2 (49.43 sq mi) |
Elevation | 77 మీ (253 అ.) |
Population (2023) | |
• Total | 4,52,989 |
• Rank | 11th in Tamil Nadu |
• Density | 3,500/km2 (9,200/sq mi) |
Demonym | Tanjorians |
Languages | |
• Official | Tamil |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 613 0XX |
Telephone code | 04362 |
Vehicle registration | TN-49 |
తంజావూరు, దక్షిణ భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా లోని ఒక పట్టణం. ఈ పట్టణం కావేరి నది దక్షిణ ఒడ్డున ఉంది. చెన్నై నుండి 218 మైళ్ళ దూరంలో ఉంది. తంజావూరు జిల్లాకు ఈ పట్టణం రాజధాని. తంజావూరునకు ఈ పేరు తంజన్-అన్ అను రాక్షసుని నుండి వచ్చింది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ, శ్రీ నీలమేగప్పెరుమాల్ ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి తంజావూరు అని పేరు పెట్టబడిందని నమ్ముతారు.ఈ నగరం తంజావూరు జిల్లాకు ప్రధాన కేంద్రం. కావేరీ డెల్టాలో ఉన్న ఒక ముఖ్యమైన వ్యవసాయ కేంద్రం. దీనిని తమిళనాడు బియ్యం బుట్ట అని పిలుస్తారు. తంజావూరు 128.02 చ.కి.మీ (49.43 చ.మైళ్లు) విస్తీర్ణంలో నగరపాలక సంస్థ ద్వారా పరిపాలన సాగుతుంది. 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం 2,90,720 జనాభాను కలిగి ఉంది. రహదారి మార్గాలు ప్రధాన రవాణా సాధనాలు, నగరం నుండి రైలు ద్వారా ప్రయాణసౌకర్యం కూడా అందుబాటులో కలిగి ఉంది. నగరానికి 59.6 కిమీ (37.0 మైళ్ళు) దూరంలో ఉన్న తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. తంజావూరు నుండి 94 కిమీ (58 మైళ్ళు) దూరంలో ఉన్న కారైకాల్ సమీప ఓడరేవు.
చరిత్ర
చారిత్రకముగా ఈ నగరం ఒకప్పుడు చోళ రాజులకు బలమైన కేంద్రం. తరువాత నాయక రాజులు తరువాత విజయ నగర రాజులు ఈ నగరాన్ని పాలించారు. తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని పాలించారు. 1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ శివాజీ మహా రాజుకు తమ్ముడు. 1749 వ సంవత్సరములో భ్రిటీషు వారు మొదట ఇక్కడికి వచ్చారు కానీ విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించారు.
చారిత్రకముగా ఈ నగరం ఒకప్పుడు చోళ రాజులకు బలమైన కేంద్రం. చోళుల పాలనలో వారి సామ్రాజ్యం రాజధానిగా పనిచేసినప్పుడు ఈ నగరం మొదట ప్రాముఖ్యతను సంతరించుకుంది. చోళుల పతనం తరువాత , ముత్తరైయర్ రాజవంశం మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని పాలించారు. 1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ శివాజీ మహారాజుకు తమ్ముడు. తరువాత పాండ్యులు, విజయనగర సామ్రాజ్యం, మదురై నాయకులు, తంజావూరు నాయకులు, తంజావూరు మరాఠాలు, బ్రిటిష్ సామ్రాజ్యం వంటి వివిధ రాజవంశాలచే పాలించబడింది. ఇది 1947 నుండి స్వతంత్ర భారతదేశంలో భాగంగా ఉంది.
తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని పాలించారు. 1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ శివాజీ మహా రాజుకు తమ్ముడు. 1749 వ సంవత్సరములో భ్రిటీషు వారు మొదట ఇక్కడికి వచ్చారు కానీ విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించారు.
భౌతిక వివరణలు
ఈ నగరం తమిళనాడు లోని నగరాలలో ఎనిమిదవ పెద్దది. జనాభా సుమారుగా 2,25,000 మంది. ఇక్కడి ప్రజలలో తమిళులు, తెలుగు వారు ఎక్కువగా ఉంటారు. తరువాత సౌరాష్ట్రీయులు, మరాఠీలు ఉంటారు.
ఉద్యోగాలు
ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయదారులు. ఇక్కడ ఉన్న నలభైకిపైబడిన మెడికల్ కాలేజీల వల్ల ఎక్కువ సంఖ్యలో డాక్టర్లను కూడా చూడ వచ్చు.
భౌగోళికంగా
నగరం ఒక పైవంతెన (ఫ్లై ఓవరు) వల్ల రెండుగా విభజించబడింది. పాత నగరం వ్యాపార కేంద్రం, కొత్త నగరం ఎక్కువగా నివాస కేంద్రం. ఈ జిల్లా సరిహద్దులుగా 'వాయలూరు, గురువడి, పల్లియగ్రారం, కరంథై, పాత నగరం, నంజికోట్టై, విలార్, కీలవస్తచావిడీ ఉన్నాయి.
సంస్కృతి
భారతదేశపు సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక కేంద్రాలలో తంజావూరు ఒకటి. ఈ నగరం ముఖ్యముగా కర్నాటక సంగీతానికి చేసిన సేవలకూ, భరత శాస్త్రానికి చేసిన సేవలకు నిలుస్తుంది. అలాగే తంజావూరు పెయింటింగు పరిశ్రమకు చాలా ప్రసిద్ధి. ఇంకా వీణ, బొమ్మలు తయారీకి ప్రసిద్ధి. తంజావూరులో తమిళ సంప్రదాయాలు గల కుటుంబాలు ఎక్కువ.
విద్యా సౌకర్యం
తంజావూరు ప్రముఖ విద్యాకేంద్రంగా వెలుగొందుతుంది.తంజావూరులో రెండు విశ్వనిద్యాలయాలు ఉన్నాయి.
- తమిళ విశ్వవిద్యాలయం
- సైన్స్ యూనివర్సిటీ డీన్
ఇంకా కొన్ని కళాశాలలు నగరంలో ఉన్నాయి.
చూడవలసిన ప్రదేశాలు
- తంజావూరు మరాఠా రాజ మహల్ - 1674 నుండి 1855 వరకు తంజావూరు ప్రాంతాన్ని పాలించిన భోంస్లే కుటుంబానికి చెందిన అధికారిక నివాసంగా ఉంది. దీనిని వాస్తవానికి తంజావూరు నాయక్ రాజ్య పాలకులు నిర్మించారు. వారి పతనం తరువాత ఇది తంజావూరు మరాఠాల అధికారిక నివాసంగా పనిచేసింది.[41] 1799లో తంజావూరు మరాఠా రాజ్యంలో ఎక్కువ భాగం బ్రిటీష్ సామ్రాజ్యం స్వాధీనం చేసుకున్నప్పుడు, తంజావూరు మరాఠాలు ప్యాలెస్ చుట్టుపక్కల కోటపై ఆధిపత్యాన్ని కొనసాగించారు. రాజభవనం యొక్క మూడవ చతుర్భుజం యొక్క దక్షిణ భాగంలో గూడగోపురం అని పిలువబడే 190 అడుగులు (58 మైళ్లు) టవర్ లాంటి భవనం ఉంది. ఈ ఆలయాన్ని 1680లో తంజావూరు మొదటి మరాఠా రాజు వెంకోజీ నిర్మించారు.
- బృహదీశ్వరాలయం - తంజావూరు, రాజ రాజ చోళుడు కట్టించిన ఇక్కడి చాలా ప్రసిద్ధిచెందిన ఆలయం . యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఈ దేవాలయం ఒకటి. ఈ దేవాలయం లో సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన దేవుడు..
- సరస్వతీ మహల్ గ్రంథాలయం - తమిళనాడులో ప్రఖ్యాత చెందిన ఈ గ్రంధాలయం రాజ మహల్ ప్రాంగణంలో సుమారు 1700 సంవత్సరములో స్థాపించబడింది. తాళపత్ర, కాగితంపై వ్రాసిన 30,000 పైగా భారతీయ, యూరోపియన్ భాషలలో చేతిరాత ప్రతులు ఉన్నాయి.[42] దాని మాన్యుస్క్రిప్ట్లలో ఎనభై శాతానికి పైగా సంస్కృతంలో ఉన్నాయి. వాటిలో చాలా తాళపత్రాలపై ఉన్నాయి. తమిళ రచనలలో వైద్యానికి సంబంధించిన గ్రంథాలు, సంగం సాహిత్యంపై వ్యాఖ్యానాలు ఉన్నాయి.[41]
- రాజరాజ చోళ చిత్రకళా మందిరం ఇది రాజ మహల్ లోపల ఉంది - ఇది 9వ శతాబ్దం నుండి 12వ శతాబ్దాల నాటి రాతి, కాంస్య చిత్రాల పెద్ద సేకరణను కలిగి ఉంది. గ్యాలరీలో ఉన్న చాలా విగ్రహాలు తంజావూరు జిల్లాలోని వివిధ దేవాలయాల నుండి సేకరించబడ్డాయి.[43]
- శివగంగ ఉద్యానవనం - ఇది బృహదీశ్వర ఆలయానికి తూర్పున ఉంది. రాజ రాజ చోళుడు నిర్మించినట్లు విశ్వసించబడే శివగంగ చెరువును ఇది చుట్టుముట్టింది. దీనిని 1871-72లో తంజోర్ ప్రజల పురపాలక సంఘ పార్కుగా రూపొందించింది.[44] దీనిలో మొక్కల, జంతువుల, పక్షుల సమాహారముతో కలిగి ఉంది, నగరంలో పిల్లలకు ఇది జూ పార్కుగా పనిచేస్తుంది.[41]
ప్రముఖ వ్యక్తులు
ఇవి కూడా చూడండి