Coordinates: 14°25′34″N 77°42′55″E / 14.4261°N 77.7152°E / 14.4261; 77.7152

ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మవరం జంక్షన్
Dharmavaram Junction
రైలు స్టేషన్
సాధారణ సమాచారం
Locationధర్మవరం , ఆంధ్ర ప్రదేశ్
Elevation371 మీ.
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుయశ్వంత్‌పూర్ - గుత్తి రైలు మార్గము
నిర్మాణం
పార్కింగ్ఉన్నది
Bicycle facilitiesఅవును
ఇతర సమాచారం
Statusఫంక్షనల్
స్టేషను కోడుDMM
Fare zoneదక్షిణ మధ్య రైల్వే జోన్
విద్యుత్ లైనుఅవును
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రాథమికంగా శ్రీ సత్యసాయి జిల్లా లోని ధర్మవరం పట్టణానికి సేవలు అందిస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన రైలు జంక్షన్‌లలో ఇది ఒకటి. దక్షిణ మధ్య రైల్వే లోని గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోకి ఈ స్టేషన్ వస్తుంది.[1] ఈ స్టేషన్‌కు ఐదు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ స్టేషన్ నుండి నాలుగు మార్గములు అయిన గుత్తి, సత్య సాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ, పాకాల వైపు శాఖా మార్గములుతో ఒక జంక్షన్ రైల్వే స్టేషన్‌గా ఉంది.

ఇక్కడ నుండి రైళ్ళు[మార్చు]

ప్రస్తుతం ఈ స్టేషను నుండి విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్[2], ధర్మవరం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (వయా తిరుపతి) ఇక్కడ మూలస్థానంగా నడుస్తున్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Dharmavaram Junction".
  2. http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2016-07-13/New-train-launched-between-Vijayawada-Dharmavaram/241706

చిత్రమాలిక[మార్చు]


14°25′34″N 77°42′55″E / 14.4261°N 77.7152°E / 14.4261; 77.7152