Jump to content

ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషను

Coordinates: 14°25′34″N 77°42′55″E / 14.4261°N 77.7152°E / 14.4261; 77.7152
వికీపీడియా నుండి
ధర్మవరం జంక్షన్
Dharmavaram Junction
General information
Locationధర్మవరం , ఆంధ్ర ప్రదేశ్
Elevation371 మీ.
Systemరైలు స్టేషన్
Owned byభారతీయ రైల్వేలు
Lineయశ్వంత్‌పూర్ - గుత్తి రైలు మార్గము
Construction
Parkingఉన్నది
Bicycle facilitiesఅవును
Other information
Statusఫంక్షనల్
Station codeDMM
Fare zoneదక్షిణ మధ్య రైల్వే జోన్
History
Electrifiedఅవును
Location
పటం

ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్ ప్రాథమికంగా శ్రీ సత్యసాయి జిల్లా లోని ధర్మవరం పట్టణానికి సేవలు అందిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన రైలు జంక్షన్‌లలో ఇది ఒకటి. దక్షిణ మధ్య రైల్వే లోని గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోకి ఈ స్టేషన్ వస్తుంది.[1] ఈ స్టేషన్‌కు ఐదు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ స్టేషన్ నుండి నాలుగు మార్గములు అయిన గుత్తి, సత్య సాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ, పాకాల వైపు శాఖా మార్గములుతో ఒక జంక్షన్ రైల్వే స్టేషన్‌గా ఉంది.

ఇక్కడ నుండి రైళ్ళు

[మార్చు]

ప్రస్తుతం ఈ స్టేషను నుండి విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్[2], ధర్మవరం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (వయా తిరుపతి) ఇక్కడ మూలస్థానంగా నడుస్తున్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Dharmavaram Junction".
  2. http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2016-07-13/New-train-launched-between-Vijayawada-Dharmavaram/241706

చిత్రమాలిక

[మార్చు]

14°25′34″N 77°42′55″E / 14.4261°N 77.7152°E / 14.4261; 77.7152