వెంకట నరశింహ రాజు వారి పేట రైల్వే స్టేషను
Jump to navigation
Jump to search
Venkata narasimha raju vari peta వెంకట నరసింహ రాజు వారి పేట वेँकट नरसिंह राजु वारि पेट భారతీయ రైల్వే స్టేషను | |
---|---|
స్టేషన్ గణాంకాలు | |
చిరునామా | చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
భౌగోళికాంశాలు | 13°16′14″N 79°34′54″E / 13.2706°N 79.5817°E |
మార్గములు (లైన్స్) | రేణిగుంట-అరక్కోణం |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
ట్రాక్స్ | బ్రాడ్ గేజ్ |
వాహనములు నిలుపు చేసే స్థలం | ఉంది |
ఇతర సమాచారం | |
స్టేషన్ కోడ్ | VKZ |
జోన్లు | దక్షిణ రైల్వే |
స్టేషన్ స్థితి | పనిచేస్తున్నది |
ప్రదేశం | |
} |
వెంకట నరశింహ రాజు వారి పేట లేదా వెంకటనరశింహ రాజువారిపేట [1] భారతదేశం లోని తమిళనాడు సరిహద్దుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్టం లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను పేరు భారతీయ రైల్వేలు లోని అన్నిరైల్వే స్టేషను పేర్లలో అతి పొడవైనదిగా ప్రత్యేకతను కలిగి ఉంది. ఇది దక్షిణ రైల్వే మండలం లోని రేణిగుంట - అరక్కోణం రైలు మార్గములో ఉంది.
- వెంకట నరశింహ రాజు వారి పేట స్టేషను పేరు కొన్నిసార్లు 3 ఆంగ్ల అక్షరాలు పెంపు ద్వారా ఉపసర్గ "శ్రీ"తో కూడా సూచిస్తారు.
- రైల్వే పరిభాషలో ఇది ఒక జెండా స్టేషన్. ఇది సిగ్నలింగ్ వ్యవస్థ లేని , ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతాయి. ఈ స్టేషన్ అసలు స్టేషన్ పేరు కూడా ఉంది: అది "వెంకట నరసింహ రాజు వారి బహదూర్ వారి పేట".
ఇవి కూడా చూడండి[మార్చు]
- ఐబి - భారతీయ రైల్వేలులో ఒడిషా లోని అతి చిన్నదైన పేరుతో ఉన్న రైల్వే స్టేషను.
బయటి లింకులు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Yahoo maps India". Retrieved 2009-01-15.