ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక సంపుటం 24, సంచిక 5, 1934 ముఖచిత్రం.

ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక లేదా ఆంధ్రసాహిత్య పరిషత్పత్త్రిక (ఆంగ్లం: Journal of the Telugu Academy) పేరులోనే ఉన్నట్టుగా ఆంధ్ర సాహిత్య పరిషత్తు (Telugu Academy) యొక్క ముద్రణలో వెలువడే పత్రిక. ఇది 1912 సంవత్సరం ఆగష్టు నెలలో తెలుగు పంచాంగం ప్రకారం పరీధావి సంవత్సరం భాద్రపదమాసములో ప్రారంభమైనది. ఇది చెన్నపురిలోని జ్యోతిష్మతీ ముద్రాక్షర శాల యందు ప్రచురణ జరిగింది. 1921 లో పిఠాపురానికి 1922 లో కాకినాడకు కార్యాలయం బదిలీ అయింది. ఈ అకాడమీ సేకరించిన వ్రాతప్రతులు, అకాడమీ క్రియాశీలత తగ్గినతరువాత జూన్ 1973 లో పురావస్తుశాఖకు బదిలీచేయబడ్డాయి. [1]

ప్రాచీన సాహిత్యానికి, విమర్శకి చాలా సేవచేసింది. [2]

2011 డిసెంబర్ లో సంస్థ శతజయంతి కార్యక్రమము జరిగింది. [3]

సంపాదకులు, రచయితలు[మార్చు]

పత్రికలో ప్రముఖ పండితులు కొమండూరు శఠకోపాచార్యులు, వెంపరాల సూర్యనారాయణశాస్త్రి మొదలైనవారు వ్యాసాలు రచించేవారు.


బయటి లింకులు[మార్చు]

  • ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, సంపుటి24, సంచిక 5 (1934). Retrieved 2020-07-10.

మూలాలు[మార్చు]

  1. K.N. Murali Sankar. "Rare manuscripts of Andhra Sahitya Parishat under threat". Retrieved 2018-09-21.
  2. ద్వా, నా శాస్త్రి. సాహిత్య సంస్థలు. pp. 91–92. Retrieved 2018-11-12.
  3. "Sahitya Parishat centenary celebrated". Retrieved 2018-09-21.