వార్త (పత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వార్త
రకంప్రతి దినం దిన పత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
యాజమాన్యం‌సంఘీ గ్రూప్
స్థాపించినది1996-02-01, మద్రాసు
కేంద్రంహైదరాబాదు
జాలస్థలిwww.vaarttha.com

తెలుగు జాతీయ దినపత్రిక వార్త తెలుగు దినపత్రిక. దీనిని 1996లో సంపాదకులు ఎ.బి.కె.ప్రసాద్నేతృత్వంలో హైదరాబాదుకు చెందిన పారిశ్రామికవేత్త గిరీష్ సంఘీ సోదరుల యాజమాన్యంలో ప్రారంభంలోనే హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, నెల్లూరు, నల్గొండ మొత్తం తొమ్మిది కేంద్రాలనుండి ప్రచురితమైంది. తరువాత 19కేంద్రాలకు విస్తరించింది.

సంపాదకత్వ చరిత్ర[మార్చు]

ఎ.బి.కె.ప్రసాద్ సంపాదకత్వం నుంచి తప్పుకొన్న తరువాత కె.రామచంద్రమూర్తిని ఎడిటర్ గా నియమించారు. రామచంద్రమూర్తి 2002 సంవత్సరంలో రాజీనామా చేసి ఆంధ్రజ్యోతి సంపాదకుడుగా వెళ్ళిపోయినప్పుడు టంకశాల అశోక్ తెలుగు వార్త సంపాదకత్వ బాధ్యతలను స్వీకరించారు.[1].

ప్రాచుర్యం పొందిన శీర్షికలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. బెందాళం, క్రిష్ణారావు, (2006). "మేటి పత్రికలు-వార్త", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 414–415.{{cite book}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)

బయటి లింకులు[మార్చు]