మధురవాడ
మధురవాడ | |
---|---|
![]() మధురవాడ శివారు లోని శిల్పారామం జాతర దృశ్యం. | |
Coordinates: 17°48′06″N 83°21′12″E / 17.80167°N 83.35333°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాష | |
• అధికారక | తెలుగు భాష |
Time zone | UTC+5:30 (ఐ.ఎస్.టి) |
పిన్కోడ్ | 530048 |
Vehicle registration | AP39[1] |
మధురవాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం గ్రామీణ మండలానికి చెందిన గ్రామం.ఇది పూర్తిగా మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో విలీనమైన పట్టణ ప్రాంతం.
విద్యా సౌకర్యాలు[మార్చు]
విశాఖలోని ఇంజినీరింగ్ కళాశాలలు గాయత్రీ ఇంజినీరింగ్ కళాశాల, చైతన్య ఇంజినీరింగ్ కళాశాల, సాంకేతిక విద్యా పరిషత్ ఇంజినీరింగ్ కళాశాల ఉన్నాయి. అలాగే మధురవాడ ప్రాంతంలోని చంద్రంపాలెంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు రాష్ట్రాలలో అత్యధిక విద్యార్థులు కలిగిన పాఠశాలగా కలిగి ఉంది.ఈ పాఠశాల 1979లో స్థాపించబడింది.
ఇతర విషయాలు[మార్చు]
ఈ ప్రాంతం విశాఖ నగర శివారు ప్రాంతంగా క్రీడా, విద్యా వాణిజ్య పరంగా బాగా అభివృధి చెందుతున్నది.విశాఖపట్నం నుండి 16 కి.మీ దూరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం 2003లో స్థాపించారు.ఈ స్టేడియం పాకిస్తాన్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చింది. 2005 లోఈ క్రికెట్ స్టేడియం జరిగిన మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ 148 పరుగులు సాధించాడు.
మూలాలు[మార్చు]
- ↑ "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
వెలుపలి లంకెలు[మార్చు]
- "City Poised for a Big Leap". The Hindu.
- "Tourism in Vizag to get a big push". The Hindu.