వర్తమాన తరంగిణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 8: పంక్తి 8:


[[వర్గం:తెలుగు పత్రికలు]]
[[వర్గం:తెలుగు పత్రికలు]]

{{మొలక-మీడియా}}

06:38, 31 మే 2020 నాటి కూర్పు

వర్తమాన తరంగిణి 1842 జూన్ 8 న మద్రాసులో సయ్యద్ రహమతుల్లా స్థాపించిన వార పత్రిక.[1] ఇది ఒక ముస్లిం వెలువరించిన తొలి తెలుగు వార పత్రిక.

  • మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు: "మేము మిక్కిలి ధనవంతులము కాము. ఆంధ్ర భాష యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము. హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిష్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి"

మూలాలు

  1. రాపోలు, ఆనంద భాస్కర్ (1988). జర్నలిజం చరిత్ర - వ్యవస్థ. p. 40. Retrieved 28 December 2017.