వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - గ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు[మార్చు]

పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
గగన తరంగిణి [1] జెల్లా మార్కండేయ సాహిత్యం, రేడియో ప్రసంగాలు ఇది జెల్లా మార్కండేయ చేసిన రేడియో ప్రసంగాల సంకలనం. దీనిలో ఆయన మహాత్మా గాంధీ, లోకమాన్య తిలక్ వంటి మహనీయుల జీవితాల స్ఫూర్తిని మొదలుకొని జన్మభూమి కార్యక్రమం వంటి నాటి సమకాలీన అంశాల వరకూ వివిధాంశాలపై చేసిన ప్రసంగాల సంకలనమిది. 2020120004104 2000
గజదొంగ [2] రచయిత పేరు లేదు నవల లండన్లో ఓ తెలుగు విద్యార్థి అక్కడ తాను నివసిస్తున్న హోటల్లో పనిచేసే యువతికి వివరించే కథగా ప్రారంభమయ్యే ఈ నవల ఆసక్తికరంగా ఉంటుంది. 2020050015100 1946
గజపతుల నాటి గాథలు [3] బులుసు వేంకటరమణయ్య చారిత్రాత్మిక గ్రంథము బులుసు వెంకట రమణయ్య జననం విశాఖజిల్లా విజయనగరందగ్గర రామతీర్థంలో. జన్మదినం 1907 డిసెంబరు 24. విజయనగరం సంస్కృత కళాశాలలో చదువుకున్నారు. కాశీ విశ్వ విద్యాలయంలో అలంకారశాస్త్రంలో 1930-32లో పరిశోధన చేసేరు.మద్రాసులో కెల్లెట్ హైస్కూలులో ప్రధానాంధ్ర అధ్యాపకులుగా పని చేసేరు. “రావు” అన్న కలంపేరుతో ప్రసిద్ధపత్రికలలో కథలు ప్రచురించేరు. ఆయన రచించిన చారిత్రిక గ్రంథమిది. 2020050005908 1955
గజపతిరాజుల తెలుగు సాహిత్య పోషణము [4] బులుసు వేంకటరమణయ్య చారిత్రాత్మిక గ్రంథము బులుసు వెంకట రమణయ్య జననం విశాఖజిల్లా విజయనగరందగ్గర రామతీర్థంలో. జన్మదినం 1907 డిసెంబరు 24. విజయనగరం సంస్కృత కళాశాలలో చదువుకున్నారు. కాశీ విశ్వ విద్యాలయంలో అలంకారశాస్త్రంలో 1930-32లో పరిశోధన చేసేరు.మద్రాసులో కెల్లెట్ హైస్కూలులో ప్రధానాంధ్ర అధ్యాపకులుగా పని చేసేరు. “రావు” అన్న కలంపేరుతో ప్రసిద్ధపత్రికలలో కథలు ప్రచురించేరు. గజపతి రాజులు పరిపోషించిన సాహిత్యం గురించి ఈ చారిత్రిక గ్రంథంలో రచించారు ఆయన. 2020120000388 1964
గజేంద్రమోక్షణము [5] పోతనామాత్యుడు ఆధ్యాత్మికం బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. జనప్రియమైన ఈ గ్రంథంలో మరింత ప్రాచుర్యం పొందిన గ్రంథం గజేంద్రమోక్షము. 5010010088769 1915
గజేంద్రమోక్షణ రహస్యార్ధము [6] చదువుల వీర్రాజుశర్మ ఆధ్యాత్మికం బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. జనప్రియమైన ఈ గ్రంథంలో మరింత ప్రాచుర్యం పొందిన గ్రంథం గజేంద్రమోక్షము. ఏనుగుల రాజు ఆటపాటల్లో మైమరచి మడుగులో ఉండగా ఒక మొసలి దాని కాలుపట్టుకుని ప్రాణం తీయబోగా దానిని కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించి గజేంద్రుడు విఫలమౌతాడు. చివరకు సంపూర్ణ శరణాగతితో విష్ణువును ప్రార్థించగా ఆయన చక్రాయుధంతో మొసలిని వధించి దానికీ, కాపాడి ఏనుగుకీ ముక్తి ప్రసాదిస్తాడు. ఆ కథలో ఎన్నో అంతరార్థాలు ఉన్నాయి. వాటిని విశ్లేషిస్తూ ఈ గ్రంథాన్ని రచించారు వీర్రాజుశర్మ. 2020120034482 1974
గడచిన కాలం [7][dead link] మూలం.కె.పి.కేశవ మీనన్, అనువాదం.ఈశ్వర్ ఆత్మకథ కె.పి.కేశవ మీనన్ కేరళ ప్రాంతపు జాతీయోద్యమ నేతల్లో సాలప్రాంశువు. ఆయన మలయాళంలో ప్రారంభించి జాతీయోద్యమాన్ని ప్రచారం చేసిన మాతృభూమి పత్రిక ఈనాటికీ విజయవంతంగా నడుస్తూ కేరళలోని సర్క్యులేషన్‌లో రెండవ స్థానం పొందింది. ఆయన రాజకీయ జీవితంలో భారత జాతీయోద్యమ చరిత్రలో ముఖ్యస్థానం వహించిన వైకోం సత్యాగ్రహం, మోల్ఫాల తిరుగుబాటు(హిందువుల ఊచకోత) వంటి ఎన్నో సంఘటనలలో కాంగ్రెస్ నాయకునిగా తగ్గ కృషిచేసి ప్రత్యక్షంగా గమనించారు. సింగపూర్‌లో సుభాష్ బోసు ఆధ్వర్యంలో ప్రారంభమైన ఐ.ఎన్.ఎ. భారతదేశం వద్ద బ్రిటీష్‌పై యుద్ధం చేస్తున్న సమయంలో ఆయన సింగపూరులో భారతీయుల నాయకునిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే జపాన్ వారి ఆక్రమణ కాంక్ష వంటి విషయాలపై తాను మాత్రమే చెప్పగల విషయాలు కలిగి ఉన్నారు. ఆయన రచించిన ఆత్మకథ ఇది. ఈ గ్రంథంలో ఆయా సంఘటనలన్నీ ఆసక్తికరంగా ప్రతిఫలించాయి. తెలుగు వారికి టంగుటూరి ఆత్మకథ నా జీవిత గాథ ఎటువంటిదో ఈ గ్రంథం కేరళీయులకు అటువంటిది. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదింపజేసి ప్రచురించినవారు నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా. 99999990129002 1993
గడుసు పెండ్లాము [8] మల్లాది అచ్యుతరామశాస్త్రి హాస్యపద్యరచన గడుసు పెండ్లాము అని పేరు ఉన్నా గయ్యాళి భార్యలతో భర్తలు పడే పాట్లను, వారి సంసారములో జరుగగల అనేక సంఘటనలను హాస్యరసభరితంగా రచింపబడిన సుమారు ముప్ఫై పద్యముల చిన్ని గ్రంథము. 2020050018343 1922
గడుసు బిడ్డ [9] పిడపర్తి ఎజ్రా నాటకం 2020120034477 1973
గతం నుండి విముక్తి [10] జిడ్డు కృష్ణమూర్తి తత్త్వ వేదాంత సాహిత్యం జిడ్డు కృష్ణమూర్తి 1895 మే 12 న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లె లో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన ఓ ప్రముఖ తత్వవేత్త. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు. ఆయన స్పృశించిన ముఖ్యాంశాలు - మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు. ఇది తత్త్వశాస్త్ర గ్రంథం. 2020120034506 1999
గదా యుద్ధము [11] మూలం.రన్నడు, నాటకీకరణ.బి.ఎం.శ్రీకంరయ్య, అనువాదం.గడియారం రామకృష్ణ శర్మ అనువాదం, కావ్యం, నాటకం కన్నడ సాహిత్యంలోని అత్యంత ప్రాచీన కావ్యాల్లో ఒకటైన గ్రంథం రన్న కవి రచించిన గదా యుద్ధము ఒకటి. వీర రసం, రౌద్ర రసం పండిస్తూ సాగిన ఆ కావ్యానికి కథావస్తువు మహాభారతంలోని దుర్యోధన-భీమసేనుల పరంగా ఉన్న గాథ మూలం. భాసుని ఊరుభంగ నాటకం నుంచి ఆయన స్ఫూర్తిని పొందారని కొందరు భావించినా రచనలో స్వంత కల్పనలైన సంఘటనలు, ఘట్టాలు ఉండడం వంటివాటితో దీన్ని అత్యంత స్వకీయమైన రచనగా పండితులు భావిస్తున్నారు. ఈ గ్రంథానికి నాయకుడు భీముడు కాక వ్యాస భారతంలోని ప్రతినాయకుడైన దుర్యోధనుడని అలంకారికులు గుర్తిస్తున్నారు. ఆధునిక సాహిత్య విమర్శకులు ఈ రచనలోని విషాదాంతాన్ని, కురుక్షేత్రంలో దుర్యోధనుడు మరణించడాన్ని షేక్స్‌పియర్ విషాదాంత నాటకాల సంవిధానంతో పోలుస్తున్నారు. చంపూకావ్యమైన ఈ గ్రంథం నాటకంగా మరింత రసవత్తరంగా ఉండేదన్న భావన ఆలంకారికుల్లో ఉండేది. ఈ ఉద్దేశంతోనే ఈ గ్రంథాన్ని నాటకీకరించారు. ఈ నాటకాన్ని సాహిత్య అకాడమీ వారు అనువదింపజేసి ప్రచురించారు. 2990100061549 1969
గద్వాల్ సంస్థాన తెలుగు సాహిత్య పోషణము [12] కట్టా వెంకటేశ్వరశర్మ సాహిత్యం 2020120034478 1987
గద్యచింతామణి [13] గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు సాహిత్యం తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగస్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాము. ఆయన రచించినదీ గ్రంథం. 2020010005099 1933
గద్య త్రయము [14] ప్రతివాద భయంకరం అణ్ణఙ్గరాచార్యలు గద్య సాహిత్యం 5010010032670 1950
గద్య రత్నావళి [15] ఎం.సుబ్బారావు గద్య సాహిత్యం 2030020024539 1934
గద్యపద్య సంగ్రహము [16] జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ సాహిత్యం 2020120034480 1936
గద్య పద్య సంకలనము [17] సంపాదకులు: బోడేపాడి వేంకటరావు, నోరి నరసింహారావు గద్య సాహిత్యం, పాఠ్యగ్రంథం 2020010005103 1957
గద్య సంగ్రహం [18] ఇ.కృష్ణమూర్తి గద్య సాహిత్యం 2020120004103 1980
గబ్బిలం (మొదటి భాగము) [19] గుర్రం జాషువా పద్యకావ్యం ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (1895 - 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. గబ్బిలం ప్రముఖ కవి గుర్రం జాషువా గారి పద్య రచన. 2020010005095 1946
గబ్బిలం (రెండవ భాగము) [20] గుర్రం జాషువా పద్యకావ్యం ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (1895 - 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. గబ్బిలం ప్రముఖ కవి గుర్రం జాషువా గారి పద్య రచన. 2020010005094 1954
గర్గభాగవతము కృష్ణ కథామృతము(గర్గ సంహితకు ఆంధ్రానువాదం) [21] అనువాదం: జంధ్యాల సుమన్ బాబు ఆధ్యాత్మికం 2990100030365 1994
గరికపాటి ఏకపాత్రలు[22] గరికపాటి రాజారావు నాటక రంగం, ఏకపాత్రాభినయం గరికపాటి ఏకపాత్రలు గరికపాటి రాజారావు రచించిన పుస్తకం. ఇందులో నాటకరంగంలో ఒక విధానమైన ఏకపాత్రాభినయం చేయదగిన పాత్రల గురించి వివరించారు. దీనిని మొదటిసారిగా గ్రామ స్వరాజ్య, విజయవాడ వారు 1979 సంవత్సరంలో ముద్రించారు. 2020120000415 1979
గరిమెళ్ళ వ్యాసాలు [23] సంకలనం: బి.కృష్ణకుమారి వ్యాస సంకలనం 2020120034504 1992
గరిమెళ్ళ సాహిత్యం [24] చల్లా రాధాకృష్ణ శర్మ సాహిత్యం 2990100061552 1989
గరుడ పురాణము (శ్రీరంగ మహత్మ్యం) [25] వివరాలు లేవు ఆధ్యాత్మకం, పురాణం 5010010088270 1919
గరుడయానం [26] మూలం:జిడ్డు కృష్ణమూర్తి, అనువాదం, సంకలనం: నీలంరాజు దమయంతి ఆధ్యాత్మకం జిడ్డు కృష్ణమూర్తి 1895 మే 12 న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లె లో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన ఓ ప్రముఖ తత్వవేత్త. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు. ఆయన స్పృశించిన ముఖ్యాంశాలు - మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు. ఆయన విదేశాల్లో చేసిన ప్రసంగాల సంకలనానికి అనువాదం ఇది. 2990100067435 2003
గరుడాచల నాటకము(యక్షగానము) [27] పరిష్కర్త: ఉత్పల వేంకట రంగాచార్యులు నాటకం, ఆధ్యాత్మకం 2020010002761 1958
గర్భధారణ సమస్యలు [28] రాంషా వైద్య శాస్త్ర గ్రంథం 2020120034500 1988
గర్భధారణ-సుఖప్రసవం [29] జి.సమరం వైద్య శాస్త్ర గ్రంథం డా. గోపరాజు సమరం, ప్రముఖ వైద్యనిపుణుడు, సంఘ సేవకుడు మరియు ప్రముఖ రచయిత. వైద్యవిజ్ఞాన సంబంధించిన విషయాలపై తెలుగులో అనేక గ్రంథాలు రచించాడు. సమరం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, నాస్తికవాది అయిన గోరా మరియు సరస్వతి గోరాల కుమారుడు. వృత్తి రీత్యా వైద్యుడైన సమరం వివిధ రంగాలలో కృషి సలిపాడు. సమరం 1939 జూలై 30లో కృష్ణా జిల్లా, మచిలీపట్నంలోజన్మించాడు. ఆయన రచించిన వైద్యశాస్త్ర గ్రంథాలలో ఇదొకటి. 2020120034501 1992
గర్భిణీ హితచర్య [30] వావిలికొలను సుబ్బారాయకవి వైద్యం ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావు వాసుదాసుగారు. గ్రాంథికవాది. 1863లో జననం. 1939లో మరణం. కందుకూరి వీరేశలింగం పంతులు తర్వాత, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్యకాలంలో పనిచేశారు. భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు. ధర్మసమాజాన్ని స్థాపించారు. రామ భక్తుడు. రామాయణము ఆంధ్రీకరించి "ఆంధ్ర వాల్మీకి" బిరుదు పోందారు. ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని పునరుద్ధరించడానికి ఒక కొబ్బరి చిప్పను బిక్షా పాత్రగా విరాళాలను పోగు చేశారు, టెంకాయ చిప్ప శతకాన్ని రచించారు. గర్భిణీల సంరక్షణ గురించి, వారు పాటించాల్సిన జాగ్రత్త గురించి ఈ గ్రంథం రచించారు. 2990100061551 1919
గర్వభంజనము [31] గండికోట బాబూరావు సాహిత్యం 2020050015222 1926
గ్రహమఖము [32] ఋషి ప్రోక్తమైనది హిందూ మతం, మతాచారాలు హిందూమతంలోని కాణ్వ, వాజసనేయ శాఖీయులకు ఉపకరించేలా వివిధ మతాచారాలను నిర్వర్తించే విధానం ఇందులో అందించారు. గ్రహమఖము, నవగ్రహారాధన, అంగదేవతలు, బ్రహ్మవరుణులు, హోమ విధానం, నక్షత్రేష్టి కార్యకలాపాలు మొదలైనవి ఈ గ్రంథంలో అందించారు. 2020050019168 1914
గ్రహణం విడిచింది(పుస్తకం) [33] విశాలాక్షి నవల 2020050016300 1924
గణపతి(1,2 భాగములు) [34] చిలకమర్తి లక్ష్మీనరసింహం హాస్య నవల చిలకమర్తి లక్ష్మీనరసింహం(1867 - 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. అది గాక ఆయన రచించిన సుప్రఖ్యాత హాస్య నవల ఇది. 2990100068525 1966
గణపతిముని చరిత్ర సంగ్రహం[35] పాలూరి హనుమజ్జానకీరామశర్మ జీవితచరిత్ర అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితుడు, రచయిత. కావ్యకంఠ గణపతిగా, వశిష్ఠ గణపతి మునిగా ఆయన సుప్రసిద్ధులు. సుప్రసిద్ధ గురువు రమణ మహర్షి శిష్యులలో ఆయన అగ్రగణ్యులు. అరుణాచలంలో అంతకుముందు కాలంలోనే తపస్సు చేసి ఆ అనుభవాన్ని అనంతరం రమణ మహర్షికి బోధించి మరో విధంగా ఆయనకు గురువూ అయ్యారు. అంతటి వ్యక్తి జీవిత చరిత్ర ఇది. 2990100028481 1992
గణపతి రామాయణసుధ(బాలకాండ) [36] చర్ల గణపతిశాస్త్రి ఆధ్యాత్మికం, పురాణం చర్ల గణపతిశాస్త్రి (1909 - 1996) వేద పండితుడు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకుడు. ఈయన రచనలలో ముఖ్యమైనవాటిలో గణపతి రామాయణ సుధ అగ్రగణ్యం. 6020010029141 1982
గణపతి రామాయణసుధ(అరణ్యకాండ) [37] చర్ల గణపతిశాస్త్రి ఆధ్యాత్మికం, పురాణం చర్ల గణపతిశాస్త్రి (1909 - 1996) వేద పండితుడు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకుడు. ఈయన రచనలలో ముఖ్యమైనవాటిలో గణపతి రామాయణ సుధ అగ్రగణ్యం. 2020120032438 1982
గణపతి రామాయణసుధ(సుందరకాండ) [38] చర్ల గణపతిశాస్త్రి ఆధ్యాత్మికం, పురాణం చర్ల గణపతిశాస్త్రి (1909 - 1996) వేద పండితుడు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకుడు. ఈయన రచనలలో ముఖ్యమైనవాటిలో గణపతి రామాయణ సుధ అగ్రగణ్యం. 2020120034485 1983
గణపతి రామాయణసుధ(ఉత్తరకాండ) [39] చర్ల గణపతిశాస్త్రి ఆధ్యాత్మికం, పురాణం చర్ల గణపతిశాస్త్రి (1909 - 1996) వేద పండితుడు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకుడు. ఈయన రచనలలో ముఖ్యమైనవాటిలో గణపతి రామాయణ సుధ అగ్రగణ్యం. 2020120032439 1984
గణితంతో గమ్మత్తులు [40] మహీధర నళినీమోహన్ గణితశాస్త్ర విజ్ఞాన గ్రంథం మహీధర నళినీ మోహన్ 1933వ సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా ముంగండ గ్రామంలో జన్మించాడు. సుప్రసిద్ధ నవలా రచయిత, పాత్రికేయుడు మహీధర రామమోహనరావు ఈయన తండ్రి. బహు గ్రంథకర్తైన మహీధర జగన్మోహనరావు ఈయన పినతండ్రి. నళినీ మోహన్ పాపులర్ సైన్స్ రచనలు రాయడంలో ప్రసిద్ధుడు. తనకు తెలిసిన శాస్త్ర పరిజ్ఞానాన్ని పొందికైన పదాల్లో సామాన్యుల భాషలో రాయడంలో ఈయన చేసిన కృషి చెప్పుకోదగ్గది. తెలుగులో పాపులర్ సైన్స్‌కు ఆయన చేసిన సేవ ఎనలేనిది. పదిహేనవ ఏటనుండి కవిత్వ రచనలో ప్రవేశం ఉన్న నళినీ మోహన్ జనరంజక విజ్ఞానంలో దరిదాపు 30 పుస్తకాలు, పిల్లల కోసం 12 పుస్తకాలు, కవితలూ, వ్యాసాలూ వగైరా 10 పుస్తకాల వరకూ వ్రాశాడు. గణితంతో చేసిన గమ్మత్తులు అనే ఈ గ్రంథం మాథ్స్ ని సామాన్యజనులకు, విద్యార్థులకు ఆసక్తి కలిగించేందుకు ఉపకరిస్తుంది. 2990100071318 1993
గణితంలో పొడుపుకథలు [41] సి.ఎస్.ఆర్.సి.మూర్తి గణితం తెలుగు భాషా సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి సృష్టి కర్తలు పల్లె ప్రజలే. పండితులకు కూడా వీటిపై ఆసక్తి కలగడం వల్ల పద్యాలలోనూ పొడుపు కథలు ఉన్నాయి. విజ్ఞానం,వినోదం,ఆశక్తీ కలిగించే పొడుపు కథలంటే యిష్టపడని వారుండరు. గణితంలో ఆ ప్రక్రియని మిళితం చేసి గణితాన్ని విద్యార్థులకు ఇష్టం, ఆసక్తి కలిగేలా చేయగల రచన ఇది. 6020010034499 2000
గణిత చంద్రిక (నాల్గవ తరగతి) [42] యస్.రంగారావు పంతులు బోధన, పాఠ్యపుస్తకం ఈ గ్రంథం 1930లలో నాలుగో తరగతికి గణిత పాఠ్యగ్రంథంగా ఉండేది. పిల్లల స్థాయికి సరిపోయే సంఖ్యామానం, వడ్డీ లెక్కలు మొదలైనవి ఉన్నాయి. 2030020025501 1931
గణిత విజ్ఞాన చంద్రిక [43] మంజూరి అలీ గణితశాస్త్ర విజ్ఞాన గ్రంథం 2990100071317 2005
గణేశ రహస్యము [44] టి.సూర్యనారాయణ ఆధ్యాత్మికం 2020120007185 1987
గ్రహ షడ్బలములు [45] త్వరకవి వెంకటనారాయణ ఆధ్యాత్మిక సాహిత్యం 2040100028496 2001
గళ్ళచీర [46] కొవ్వలి లక్ష్మీనరసింహారావు కథాసంపుటి కొవ్వలి లక్ష్మీనరసింహరావు ప్రముఖ నవలా రచయిత. ఈయన ఆ రోజుల్లోని మధ్యతరగతి స్త్రీలకు పుస్తకాలు చదవడం నేర్పిన గొప్ప రచయిత.ఆయన రాసిన నవలలు. కొవ్వలి వారి నవలలు అంటే, ఆనాడు విపరీతమైన అభిమానం ఉండేది. ఈ నవలల్లోని కథలు మామూలు కుటుంబ కథలు. మంచి వ్యావహారిక భాషలో, సహజమైన సంభాషణలతో రాసేవారు ఆయన. ఆయన రాసిన కథల సంకలనమిది. 2030020024681 1940
గాజుకొంపలు [47] నీలంరాజు శ్రీనివాసరావు నాటకం 2020010005092 1953
గాడేపల్లి వీరరాఘవశాస్త్రి గారి చమత్కార కవిత్వము [48] మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణశాస్త్రి జీవిత చరిత్ర, సాహిత్య విమర్శ శతావధాని, వేదవిదులు, పండితులు గాడేపల్లి వీరరాఘవశాస్త్రి జీవిత చరిత్ర, ఆయన కవిత్వం వెనుక సంఘటనలు ఈ పుస్తకంలో వివరించారు. వీరరాఘవశాస్త్రి శతావధాని కావడంతో ఆయన చేసిన సమస్య పూరణాలు, ఆశువులలోని చమత్కారం వివరించారు. అలాగే ఆయన రైల్వే బుకింగ్ క్లర్కు వద్ద మొదలుకొని వివిధ సంఘటనల్లో ఆశువుగా చెప్పిన పద్యాల గురించి కూడా సందర్భసహితంగా వివరించారు. మొదటి పేజీల్లో రాసిన గాడేపల్లి వారి జీవిత చరిత్ర విజ్ఞానసర్వస్వ వ్యాసాలకు మరింత వన్నెతెస్తాయి. 2040100047090 1949
గాథాసప్తశతి [49] ప్రాకృత మూల గ్రంథానికి సంకలనకర్త: హాలుడు, అనువాదం:గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి కథాసాహిత్యం గాథా సప్తశతి శాతవాహన ప్రభువులలో ఒకడైన హాలమహారాజు చే సంకలించబడిన మహారాష్ట్రీ ప్రాకృత భాషలో వెలసిన సుమారు రెండు వేల సంవత్సరాల నాటి 700 (సప్త అనగా ఏడు; శత అనగా వంద)ప్రాకృత గాథల సంకలనం. శాతవాహనులు ఆంధ్రులని ప్రతీతి. ఆనాటి తెలుగు దేశపు ప్రజల ఆచార వ్యవహారాలు చాలా వరకు గాథల్లో ప్రతిబింబించినవి. ఈ గాథలు ముఖ్యంగా ధ్వని ప్రధానమైనవి. ఆనందవర్ధనుడు, ముమ్మటుడు వంటి అలంకారికులు తమ గ్రంథాల్లో వీటిని ఉదాహరణల క్రింద వాడుకున్నారు. ప్రాకృత గాథా సప్తశతి భారతదేశంలో వెలసిన అత్యంత ప్రాచీనమైన లౌకిక సాహిత్యానికి సంబంధించిన సంకలన గ్రంథం. దాని తెలుగు అనువాదం ఇది. 2020010005098 1944
గాన భాస్కరము [50] కందాడై శ్రీనివాసయ్యంగారు సంగీత సాహిత్యం 2040100047109 1934
గానవిద్యా వినోదిని [51] వీణబసవప్ప సంగీత సాహిత్యం 2020120034476 1915
గానసారము [52] చర్ల గణపతిశాస్త్రి సంగీత సాహిత్యం చర్ల గణపతిశాస్త్రి (1909 - 1996) వేద పండితుడు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకుడు. ఇది ఆయన వెలువరించిన సంగీతశాస్త్ర గ్రంథం. 6020010034488 1909
గానశాస్త్ర ప్రశ్నోత్తరావళి [53] అరిపిరాల సత్యనారాయణమూర్తి సంగీత సాహిత్యం 2020120032440 1936
గానామృతము [54] కానూరి వేంకటసుబ్బారావు కీర్తనలు గణపతి,శ్రీరాముడు, త్రిపురసుందరి, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆదిగాగల దేవతలపై కానూరి సుబ్రాయకవి అనే మకుటముతో రచించిన ఏడెనిమిది కీర్తనలు, రాగతాళ వివరాలతో కూర్చిన చిన్ని పొత్తము. 2020050018797 1922
గానామృతము [55] బి.గోపాలరెడ్డి కీర్తనలు గణపతి,శ్రీరాముడు, త్రిపురసుందరి, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆదిగాగల దేవతలపై కీర్తనలు, రాగతాళ వివరాలతో కూర్చిన చిన్ని పొత్తము. 2020120034484 వివరాలు లేవు
గానామృతం [56] మంత్రిప్రగడ భుజంగరావు సాహిత్యం 5010010086098 1897
గ్రామకరణముల భూమి శిస్తు నయా పైసా జంత్రీ [57] సదాశివేంద్రస్వామి సాహిత్యం 2020010005215 1958
గ్రామదేవతలు(పుస్తకం) [58] కోటి భ్రమరాంబదేవి వ్యాస సంపుటి 2990100028495 1993
గ్రామరాజ్య పాఠాలు [59] గోపరాజు రామచంద్రరావు సాహిత్యం 2020010005218 1957
గ్రామ విశ్వవిద్యాలయం చిత్తు చట్టం [60] ఉప్పులూరి వేంకటకృష్ణయ్య సాహిత్యం 2020120000454 1948
గ్రామసేవ [61] మూలం:మహాత్మా గాంధీ, అనువాదం:సింగంపల్లి వేంకట సుబ్బారావు సాహిత్యం 2020010005221 1950
గ్రామసేవ కొరకు శిక్షణ [62] ప్రచురణ:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహిత్యం 2020010005220 1956
గ్రామాధికారుల పరీక్షా నోట్సు గ్రామ పారిశుధ్యము [63] బొడ్డపాటి పూర్ణసుందరరావు పంతు సాహిత్యం 2020010005214 1948
గ్రామీణ పారిశ్రామికీకరణ [64] ఆర్.వి.రావు సాహిత్యం 2020120004144 1978
గ్రామీణ పారిశుద్ధ్యము, ఆరోగ్యము [65] ఎ.ఎస్.దుగ్గల్ సాహిత్యం 2020010005222 1955
గ్రామోద్ధరణ [66] చక్రధర్ నాటకం 2020120029158 1981
గాయక పారిజాతం [67] తచ్చూరు చినశింగరాచార్యులు సంగీతం 2020120012617 1927
గాయాలు(పుస్తకం) [68] గొడుగుచింత గోవిందయ్య కవితా సంపుటి 2020120034507 2002
గార్గేయాగమమ్ [69] సంగ్రహీత: యలవర్తి ఆంజనేయశాస్త్రి ఆధ్యాత్మికం 2020120000414 1955
గాలి, గ్రహాలు [70] వసంతరావు వేంకటరావు శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన సాహిత్యం వసంతరావు వెంకటరావు ప్రముఖ సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి. ఇది ఆయన రచించిన శాస్త్ర సాంకేతిక గ్రంథం. 2020010002231 1957
గాలిబ్ [71] అనువాదం: డి.మదనమోహనరావు గజళ్ళ సంకలనం గాలిబ్ ఉర్దూ కవి సామ్రాట్ గాలిబ్ పూర్తి పేరు మిర్జా అసదుల్లాఖాన్. కలంపేరు గాలిబ్. ఉర్దూ మరియు పారశీ భాషలలో కవి గాను రచయిత గాను ఖ్యాతినొందాడు. బహాదుర్ షా జఫర్ (2వ బహాదుర్ షా) ఆస్థానకవి మరియు గురువు కూడా. గజల్ వ్రాయడంలో దిట్ట. ఆయన రచించిన గజళ్ళ అనువాదాల్లో ఇది ఒకటి. 2020050005667 1947
గాలిబు [72] రచయిత: ఎం.ముజీబు అనువాదం: కె.గోపాలకృష్ణారావు జీవితచరిత్ర గాలిబ్ ఉర్దూ కవి సామ్రాట్ గాలిబ్ పూర్తి పేరు మిర్జా అసదుల్లాఖాన్. కలంపేరు గాలిబ్. ఉర్దూ మరియు పారశీ భాషలలో కవి గాను రచయిత గాను ఖ్యాతినొందాడు. బహాదుర్ షా జఫర్ (2వ బహాదుర్ షా) ఆస్థానకవి మరియు గురువు కూడా. గజల్ వ్రాయడంలో దిట్ట. ఆయన జీవితాన్ని వివరించే జీవితచరిత్ర గ్రంథానికి అనువాదమిది. 2990100061546 1978
గాలిబ్ గీతాలు [73] దాశరథి కృష్ణమాచార్యులు గజళ్ళ సంకలనం మిర్జా అసదుల్లాఖాన్ గాలిబ్ ఉర్దూ గజళ్లకు దాశరథి కృష్ణమాచార్య గారు చేసిన తెలుగు అనువాదం గాలిబ్ గీతాలు. దాసరథిగారూ గాలిబ్ గీతాలను తెలుగులో మొదటగా పుస్తకరూపంలో 1961లో అచ్చువేయించారు.1965లో రివైజుడు ఎడిసనును ముద్రించారు. తరువాత పలుముద్రణలు పొందినది. 2002లో ఎమెస్కో బుక్స్ ద్వారా పాఠకులకందించారు. అట్టమీది మరియు లోపలి చిత్రాలను బాపుగారు చిత్రించారు. ముందుమాట (preface)ను అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అధ్యక్షుడు శ్రీ బెజవాడ గోపాలరెడ్ది గారు ఆంగ్లంలో వ్రాసారు. పీఠికను డా. బూర్గుల రామకృష్ణరావు తెలుగులో వ్రాసారు. అవతారికను శ్రీ దేవులపల్లి రామానుజరావు (కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి) వ్రాశారు.'గాలిబ్ గీతాలు' కవితాపుస్తకాన్ని దాశరథిగారు ప్రఖ్యాత చలనచిత్రనటుడు డా. అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితమిచ్చారు. గాలిబ్ గారి గజల్స్ లోని మేలిముత్యములవంటి వాటిని ఏరి 407 తెలుగు పద్యంలలో రాసాడు. అంతేకాదు కొన్నిపద్యాలకు కవితావివరణ కూడా యిచ్చాడు. 2990100061547 ప్రచురణా సంవత్సరం లేదు.
గాలి మేడలు [74] అనిసెట్టి సుబ్బారావు నాటకం అనిసెట్టి సుబ్బారావు (1922-1981), స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా రచయిత మరియు ప్రగతిశీల కవి, నాటక కర్త. ఆయన రచించిన నాటకం ఇది. 2020010005093 1949
గాలిబ్ ప్రేమ శతకము,ఇక్బాల్ ఆత్మ శతకము [75] అనువాదం: బెజవాడ గోపాలరెడ్డి శతకం గాలిబ్ ప్రేమ శతకము:గాలిబ్ ఉర్దూ కవి సామ్రాట్ గాలిబ్ పూర్తి పేరు మిర్జా అసదుల్లాఖాన్. కలంపేరు గాలిబ్. ఉర్దూ మరియు పారశీ భాషలలో కవి గాను రచయిత గాను ఖ్యాతినొందాడు. బహాదుర్ షా జఫర్ (2వ బహాదుర్ షా) ఆస్థానకవి మరియు గురువు కూడా. గజల్ వ్రాయడంలో దిట్ట. ఆయన రచించిన గజళ్ళ అనువాదాల్లో ఇది ఒకటి. ఇక్బాల్ ఆత్మ శతకము:ముహమ్మద్ ఇక్బాల్ ఉర్దూ మరియు పారశీ భాషలలో ప్రముఖ కవి. సారే జహాఁసె అఛ్ఛా హిందూస్తాఁ హమారా గేయ రచయితగా సుప్రసిద్ధుడు. ఇతనికి అల్లామా (మహా పండితుడు) అనే బిరుదు గలదు. ఇక్బాల్ ప్రేమ రచనలను స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిస్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి అనువదించారు. 2020120034483 1989
గిడుగు వెంకట రామమూర్తి [76] హెచ్.ఎస్.బ్రహ్మానంద జీవిత చరిత్ర, సాహిత్య విమర్శ తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త. గిడుగు రామ్మూర్తి పంతులు సవర భాషకు వ్యాకరణం వ్రాశారు. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగస్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాము. గ్రాంథిక భాషోద్యమం చేసిన పలువురి కన్నా ఎక్కువగా గ్రాంథిక భాషలో వ్రాసి ఆశ్చర్యపరిచి మరీ వారిని ఒప్పించిన మహాపండితుడు. ఆయన జీవితం, సాహిత్యాలను భారతీయ సాహిత్య నిర్మాతలు అన్న సీరీస్‌లో భాగంగా సాహిత్య అకాడెమీ సంస్థ వారు ఈ గ్రంథాన్ని ప్రచురించారు. 2990100061553 1990
గిడుగు సీతాపతి జీవితం-రచనలు [77] బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు జీవిత చరిత్ర 2990100067436 1988
గిత్తల బేరం(పుస్తకం) [78] సుంకర సత్యనారాయణ నాటకాల సంపుటి 2020010005153 1956
గిరిక పెండ్లి [79] పాటిబండ మాధవశర్మ సాహిత్యం 2020120000433 1951
గిరికుమారుని ప్రేమగీతాలు [80] విశ్వనాథ సత్యనారాయణ పద్యకావ్యం విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యంలో సాలప్రాంశువు. ఆయన కవిసామ్రాట్‌ బిరుదు, జ్ఞానపీఠ్ పురస్కారం మొదలైనవెన్నో పొంది వాటికే గౌరవం సముపార్జించి పెట్టిన పండిత కవి. గిరికుమారుని ప్రేమగీతాలు ఆయన తొలినాటి రచనల్లో ఒకటి. 2030020025449 1923
గిరిజన ప్రగతి [81] భూక్యా సాహిత్యం 2020120004133 1979
గిరిజా కల్యాణము [82] ప్రకాశకులు:వడ్లమూడి రామయ్య ఇతిహాసం 2020010005169 1946
గిరిజా కళ్యాణము [83] మోచర్ల రామకృష్ణయ్య సాహిత్యం 2020120000434 1937
గిరిజా పరిణయము [84] వడ్లమాని లక్ష్మీనరసింహశాస్త్రి సాహిత్యం 2020120000435 1927
గీతల జైత్రయాత్ర [85] రాచకొండ వెంకటనరసింహం ఆధ్యాత్మిక సాహిత్యం 2020120004124 1994
గీతా కదంబము-ప్రథమ భాగం [86] అనువాదం:గట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2020010001768 1954
గీతా కదంబము-ద్వితీయ భాగం [87] అనువాదం:గట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2020010005151 1954
గీతగోవిందం అను అష్టపది [88] జయదేవుడు సాహిత్యం ఒడియా ప్రాంతానికి చెందిన సంస్కృత కవి, మధుర భక్తి సంప్రదాయంలో కీలకమైన సంకీర్తనకారుడు జయదేవుడు రాసినదీ సుప్రసిద్ధమైన గీతగోవింద కావ్యం. కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతమనే భారతీయ సంగీత సంప్రదాయాల్లోనే కాక ఒడిస్సీ, కూచిపూడి, భరతనాట్యం వంటి పలు నృత్యరీతుల్లో కూడా గీతగోవిందానికి ప్రముఖ స్థానం ఉంది. రాధా కృష్ణుల ప్రేమగీతాలైన ఈ గీతగోవిందానికి మధురభక్తి, వైష్ణవ సంప్రదాయాల్లో కూడా ప్రాధాన్యత ఉంది. తెలుగు లిపిలో గీతగోవిందం సంస్కృత గీతాలు ప్రచురించి దానికి ఎక్కడికక్కడ తెలుగు టీకా వ్యాఖ్యలతో ఈ ప్రతిని ప్రచురించారు. సరస్వతి తిరువేంగడాచార్యులు ఈ పుస్తకాన్ని పరిష్కరించి సరస్వతీ ముద్రాక్షరశాల, భారతీ ముద్రాక్షరశాలల్లో ప్రచురణ చేశారు. 1990020084852 1877
గీతగోవిందము ఆంధ్ర అష్టపది [89] మూలం:జయదేవుడు, అనువాదం:వెంకటాద్రి అప్పారావు ఆధ్యాత్మిక సాహిత్యం 1990020084799 1923
గీతాదర్శనమే రామనుజ దర్శనము [90] గోపాలాచార్య ఆధ్యాత్మిక సాహిత్యం 1990020047599 1987
గీతా ప్రతిభ [91] బులుసు సూర్యప్రకాశశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2040100028484 1976
గీతా ప్రవచనములు [92] మూలం:వినోబా భావే, అనువాదం:వెంపటి సూర్యనారాయణ ఆధ్యాత్మిక సాహిత్యం 2020010001299 1955
గీతా భూమిక [93] మూలం:శ్రీ అరవిందులు, అనువాదం:చీమలవాగుపల్లి నారాయణరెడ్డి ఆధ్యాత్మిక సాహిత్యం 2020010005147 1952
గీతామృతం [94] ఇలపావులూరి పాండురంగారావు ఆధ్యాత్మిక సాహిత్యం 2990100028483 1999
గీతామృతము [95] కొండేపూడి సుబ్బారావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120004125 1977
గీతామంజరి [96] శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గేయాలు, నీతి 20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఈయన పేరెన్నిక గన్నవాడు. ఆయన జీవితం ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత్య నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించేడీయన. ఆయన ఆంధ్రుల పౌరుషాన్ని ఉత్తేజపరిచేందుకు రచించిన గేయ సంపుటి ఇది. 2020050019126 1903
గీతమంజరి-మొదటి భాగం [97] చిలకమర్తి లక్ష్మీనరసింహం ఖండ కావ్యం చిలకమర్తి బాలలకు అవసరమైన నీతి, నియమాలు వారికి అర్థమయ్యేల సులభమైన పదాల్లో పద్యరూపంలో రచించారు. దీన్ని అప్పటి పాఠశాలల్లో పిల్లలకు బోధించేవారు. 2030020025102 1931
గీత మాలిక [98] నోరి నరసింహశాస్త్రి ఖండ కావ్యం నోరి నరసింహశాస్త్రి ప్రముఖ తెలుగు కవి. ఆయన రచించిన చారిత్రిక నవలలు మంచి ప్రాచుర్యం పొంది సాహిత్యంలో చక్కని స్థానాన్ని సంపాదించాయి.. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, కన్నడ భాషలలో అతివేలమయిన అభినివేశాన్ని సంపాదించుకున్న మనీషులు. సాహిత్య శాస్త్రవలోకనంలో, ప్రాచీనాంధ్ర కవితా పరిశీలనంలో, అధునాతన సాహిత్య నిర్మాణంలో, సాంస్కృతిక అధ్యయనంలో, నవ్య సాహిత్య సమీక్షలో శ్రీ శాస్త్రిగారు గంభీరమయిన పరిశ్రమ చేసినవారు. నోరి నరసింహశాస్త్రి తాను రచించిన కవితలను ఏర్చికూర్చి ప్రచురించిన కవితా సంపుటి ఇది. 2030020024927 1921
గీతా ముచ్చట్లు [99] విద్యాప్రకాశనందగిరి స్వామి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120004126 1995
గీతార్ధ సారము [100] నేదునూరి గంగాధరం ఆధ్యాత్మిక సాహిత్యం 2020010005156 1955
గీతా రహస్యము-రెండవ భాగము [101] మూలం:బాలగంగాధర తిలక్, అనువాదం:నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2990100028490 1985
గీతా వ్యాఖ్యానము [102] సచ్చిదానందమూర్తి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120029146 1985
గీతా వ్యాసములు-ద్వితీయ సంపుటి [103] ఆంగ్ల మూలం:శ్రీ అరవిందులు, అనువాదం:చెలసాని నాగేశ్వరరావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120004128 1978
గీతావాణి(జులై 1954) [104] స్వామి శంకరానంద పత్రిక 2990100068530 1954
గీతావాణి(ఆగస్టు 1954) [105] స్వామి శంకరానంద పత్రిక 2990100068531 1954
గీతావాణి(సెప్టెంబరు 1954) [106] స్వామి శంకరానంద పత్రిక 2990100068532 1954
గీతావాణి(అక్టోబరు 1954) [107] స్వామి శంకరానంద పత్రిక 2990100068533 1954
గీతావాణి(నవంబరు 1954) [108] స్వామి శంకరానంద పత్రిక 2990100068534 1954
గీతావాణి(డిసెంబరు 1954) [109] స్వామి శంకరానంద పత్రిక 2990100068526 1954
గీతావాణి(జనవరి 1955) [110] స్వామి శంకరానంద పత్రిక 2990100068535 1955
గీతావాణి(ఫిబ్రవరి 1955) [111] స్వామి శంకరానంద పత్రిక 2990100068536 1955
గీతావాణి(మార్చి 1955) [112] స్వామి శంకరానంద పత్రిక 2990100068537 1955
గీతావాణి(ఏప్రిల్ 1955) [113] స్వామి శంకరానంద పత్రిక 2990100068527 1955
గీతావాణి(మే 1955) [114] స్వామి శంకరానంద పత్రిక 2990100068528 1955
గీతావాణి(జూన్ 1955) [115] స్వామి శంకరానంద పత్రిక 2990100068529 1955
గీతా సప్తశతి [116] చల్లా లక్ష్మీనారాయణశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2990100028485 1998
గీతా సంగ్రహము [117] కొండేపూడి సుబ్బారావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000436 1977
గీతా స్రవంతి [118] యామన బసవయ్య ఆధ్యాత్మిక సాహిత్యం 2990100028486 1997
గీతా సామ్యవాద సిద్ధాంతము [119] యడ్లపల్లి కోటయ్య చౌదరి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120034516 1942
గీతాసార సంగ్రహము [120] చివుకుల వేంకటరమణశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2020010005158 1959
గీతా సంహిత [121] బి.సిహెచ్.రంగారెడ్డి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000425 1998
గీతా సిద్ధాంతము [122] ఆరుముళ్ల సుబ్బారెడ్డి ఆధ్యాత్మిక సాహిత్యం 2020010005160 1958
గీతా సుధాలహరి [123] అగస్త్యరెడ్డి వెంకిరెడ్డి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000424 1980
గీతా హృదయము [124] నండూరు సుబ్రహ్మణ్యశర్మ ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000423 1973
గీతాంగణము [125] తుమ్మల సీతారామమూర్తి సాహిత్యం 2020010005154 1959
గీతాంజలి [126] మూలం:రవీంద్రనాధ టాగూరు, అనువాదం:దుర్గానంద్ కవితా సంపుటి 2020010005155 1958
గీతోపదేశతత్త్వము-మొదటి భాగము [127] ఆకెళ్ల అచ్చన్నశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2040100028487 1982
గీతోపన్యాసములు [128] బ్రహ్మచారి గోపాల్ ఆధ్యాత్మిక సాహిత్యం 2020120012618 1979
గీరతం-రెండవ భాగం [129] తిరుపతి వేంకట కవులు వివాద సాహిత్యం తిరుపతి వెంకట కవులుగా జతపడ్డ దివాకర్ల తిరుపతిశాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి అష్టావధానాలకీ, పద్యనాటకాలకీ మాత్రమే కాక తీవ్రమైన సాహిత్య వివాదాలకు కూడా పేరుపడ్డవారు. ఆ క్రమంలో మరింత తీవ్రంగా, సుదీర్ఘంగా కొప్పరపు సోదర కవులు, వేంకట రామకృష్ణ కవులు జంటలతో వివాదాలు నెరిపారు. వేదికలపై సవాళ్ళూ, పత్రికల్లో సాహిత్య, ఛందో, వ్యాకరనపరమైన ఖండన మండనలు కొనసాగించారు. ఈ క్రమంలో ఆంధ్రదేశంలోని సాహిత్య పిపాసులకు, పండితులకు కావాల్సినంత వినోదం, విజ్ఞానం, తర్వాత్ తరాలకు సంపుటాలకు సంపుటాలు వివాద సాహిత్యం మిగిల్చారు. ఈ గ్రంథం ఆ క్రమంలోనే వేంకట రామకృష్ణ కవులతో చేసిన వివాదాలకు సంబంధించిన ఖండన/మండన(తేలచడం కష్టం) గ్రంథం. 2030020025097 1913
గుజరాతి వాజ్ఙయ చరిత్రము [130] చిలుకూరి నారాయణరావు చరిత్ర, సాహిత్యం గుజరాతీ భాషలో కావ్యాలు, ప్రక్రియలు ఎలా వెలువడ్డాయి, క్రమంగా ఎలా అభివృద్ధి చెందాయి వంటి విశేషాలతో ఈ పుస్తకం రచించారు. ఈ గ్రంథంలో గుజరాతీ సాహిత్యం క్రమాభివృద్ధి, ఆ భాషలో వచ్చిన పలు కావ్యాలు, వాటిని రచించిన కవుల గురించి వివరాలు లభిస్తాయి. భారతదేశం స్వాతంత్ర్యం సంపాదించుకున్న తొలినాళ్లలో రచయిత సాంస్కృతికంగా వివిధ భాషల వారి మధ్య అవగాహన పెరగాలని భావించి వ్రాసిన పుస్తకాల సీరీస్‌లో ఇది మొదటిది. 2990100073372 1950
గుడ్డిలోకం(నాటకం) [131] కొర్రపాటి గంగాధరరావు నాటకం 2020010002924 1955
గుడివాడ సర్వస్వము-మొదటి భాగము [132] కోగంటి దుర్గామల్లికార్జునరావు సాహిత్యం 2990100061566 1972
గుడ్డివాడు(పుస్తకం) [133] ధనికొండ హనుమంతరావు కథా సాహిత్యం, పెద్ద కథ 2020050016107 1955
గుప్త యజ్ఞము [134] నిడుమోలు కనకసుందరం సాహిత్యం 2020050016185 1937
గుప్త రాజులెవరు? [135] కోట వెంకటాచలం సాహిత్యం 2020120000463 1950
గుమాస్తా(నాటకం) [136] గంటి సూర్యనారాయణశాస్త్రి నాటకం 2020050015061 1951
గుణ-దేవకి [137] మూలం:సి.ఎస్.శ్రీనివాసన్, అనువాదం:బెజ్జం సాంబయ్య నవల 2020010005243 1960
గుణరత్నకోశము-సువర్ణకుంచిక వ్యాఖ్యతో [138] పరాశర భట్టు, వ్యాఖ్యానం.తిరుమలై నల్లాన్ రామకృష్ణ అయ్యంగార్ హిందూమతం, ఆధ్యాత్మికత హిందూమతంలోని ప్రధాన శాఖల్లో ఒకటైన వైష్ణవానికి ముఖ్యులు-ఆళ్వారులు. వారు తమిళంలో రచించిన పలు కావ్యాలు, వేదాంత శాస్త్ర గ్రంథాలు ద్రవిడ ప్రబంధాలు, ద్రవిడ వేదాలుగా ప్రఖ్యాతి పొందాయి. ఈ గ్రంథాలను సంస్కృతంలోకి పరాశర భట్టారకులు అనువదించగా, ఆ అనువాదాన్ని సవ్యాఖ్యానంగా ఈ గ్రంథం రచించారు. 2990100051805 1969
గురజాడ [139] మూలం.నార్ల వెంకటేశ్వరరావు, అనువాదం.కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య విమర్శ, జీవిత చరిత్ర గురజాడ అప్పారావు తన కాలానికి నూతనమైన వివిధ ప్రక్రియల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. ముత్యాల సరాలు అనే మాత్రా ఛందస్సును ముద్రణ మాధ్యమంలో ప్రాచుర్యం చేసిన కవిగా, కన్యాశుల్కం నాటకకర్తగా సుప్రసిద్ధుడు. ఆయన కాలం నాటికి తెలుగులో కమ్యూనిస్టు భావజాలం వృద్ధిచెందక పోవడం వల్ల నేరుగా ఆ కోణంలో రచనలు చేయకపోయినా భావసారూప్యతను ఆధారం చేసుకుని కమ్యూనిస్టులు ఆయనను గురుస్థానంలో నిలిపారు. ఆయన జీవితం, సాహిత్యాలను భారతీయ సాహిత్య నిర్మాతలు అన్న సీరీస్‌లో భాగంగా సాహిత్య అకాడెమీ సంస్థ వారు ఈ గ్రంథాన్ని ప్రచురించారు. 2990100061568 1983
గురజాడ గురుత్వాకర్షణ [140] ఆవంత్స సోమసుందర్ వ్యాస సంపుటి 2990100061569 2000
గురజాడ రచనలు-కథానికలు [141] గురజాడ అప్పారావు, సంపాదకుడు:సెట్టి ఈశ్వరరావు రచనా వ్యాసాంగం, కథానికల సంపుటి 2990100071325 2004
గురజాడ రచనలు-కన్యాశుల్కం [142] గురజాడ అప్పారావు, సంపాదకుడు:సెట్టి ఈశ్వరరావు రచనా వ్యాసాంగం, నవల 2990100071324 2004
గురజాడ రచనలు-కవితల సంపుటి [143] గురజాడ అప్పారావు, సంపాదకుడు:సెట్టి ఈశ్వరరావు రచనా వ్యాసాంగం, కవితల సంపుటి 2990100071326 2005
గురజాడ రచనలు- జాబులు-జవాబులు,దినచర్యలు [144] గురజాడ అప్పారావు, సంపాదకుడు:సెట్టి ఈశ్వరరావు రచనా వ్యాసాంగం 2990100051659 2000
గురు కట్నము [145] జటప్రోలు సంస్థానం సాహిత్యం, పద్య కావ్యం చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి షష్టిపూర్తి సందర్భంగా ఆయన శిష్యులు సమర్పించిన పుస్తకమిది. 2020050005873 1933
గురుగీతా సారము [146] భముపాటి నారసామాత్యుడు ఆధ్యాత్మిక సాహిత్యం 2990100071327 1931
గురు గోవింద చరిత్రము [147] చిలకమర్తి లక్ష్మీనరసింహం చరిత్ర గురు గోవింద్ సింగ్ సిక్కు గురుపరంపరలో పదో గురువు, పదకొండవ గురువు గురు గ్రంథ్ సాహిబ్ అనే పవిత్ర మతగ్రంథం. ఆయన గొప్ప వీరుడు, కవి, తత్త్వవేత్త. ఆయన తండ్రి గురు తేజ్ బహదూర్‌కు తన తొమ్మిదో సంవత్సరంలోనే మత వారసుడయ్యారు. ఆయన సిక్కు మతానికి ఆఖరి జీవించివున్న గురువుగా నిలిచారు. గురు గోవింద్ సింగ్ 1699లో సిక్కు ఖల్సా ప్రారంభించారు. చిలకమర్తి ఆయన జీవితాన్ని, అది అర్థంచేసుకునేందుకు మిగిలిన తొమ్మిదిమంది సిక్కుగురువుల జీవితాలు సంగ్రహంగా ఈ పుస్తకం ద్వారా అందించారు. 2030020026756 1955
గురుగోవింద సింగ్ [148] మూలం:సత్యపాల్ పటాయిత్, అనువాదం:లక్ష్మీనారాయణ ఆధ్యాత్మిక సాహిత్యం 2020120007206 1994
గురు దక్షిణ [149] కొడాలి వెంకట సుబ్బారావు,కామరాజుగడ్డ శివయోగానందరావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000465 1925
గురుదేవ చరిత్రము [150] మోచర్ల రామకృష్ణకవి ఆధ్యాత్మిక సాహిత్యం 2020010005249 1951
గురుధర్మ సారావళి [151] చుండూరు రాఘవయ్య ఆధ్యాత్మిక సాహిత్యం 5010010088807 1891
గురు నానక్ [152] మూలం. గోపాల్ సింగ్, అనువాదం. వేమరాజు భానుమూర్తి, కె.వీరభద్రరావు జీవిత చరిత్ర గురు నానక్ సిక్కు మతం వ్యవస్థాపకుడు, సిక్కుల తొలి గురువు. ప్రపంచవ్యాప్తంగా కార్తీక పౌర్ణమిన ఆయన జన్మదినాన్ని వేడుకగా జరుపుకుంటారు. గురు నానక్ భగవంతుని సృష్టిలోని ప్రతివారిలో భగవంతుడే ఉంటాడన్న బోధలు ప్రచారం చేస్తూ విస్తృతంగా పర్యటించారు. సమానత్వం, ప్రేమ, దివ్యత్వం వంటి వాటిని ఆధారం చేసుకుని ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక, సాంఘిక, రాజకీయ ప్లాట్‌ఫాం తయారుచేశారు. ఈ గ్రంథాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రచురణ సంస్థ వారు జాతీయ జీవిత గ్రంథమాలలో భాగంగా ప్రచురించారు. 2990100061571 1969
గురునానక్ వాణి [153] సంకలనం:భాయీ జోధ్ సింగ్, అనువాదం:వేమరాజు భానుమూర్తి, సంపాదకులు:ఇలపావులూరి పాండురంగారావు ఆధ్యాత్మక సాహిత్యం 99999990128964 1997
గురునాథేశ్వర శతకము [154] దోమా వేంకటస్వామిగుప్త శతకం 2020050014783 1925
గురభక్తి ప్రభావము [155] మళయాళస్వామి ఆధ్యాత్మిక సాహిత్యం 5010010000867 1947
గురు ప్రబోధ తారావళి [156] పాణ్యం రామిరెడ్డి ఆధ్యాత్మిక సాహిత్యం 2990100030367 1995
గురు ప్రబోధ సుధాలహరి [157] భాగవతి రామమోహనరావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120004148 వివరాలు లేవు
గురుభక్తి [158] దంటు శ్రీనివాస శర్మ ఆధ్యాత్మిక సాహిత్యం, జీవితచరిత్రలు 2020120004147 1945
గురు శతకము [159] బంకుపల్లి రామజోగారావు ఆధ్యాత్మక సాహిత్యం, శతకం 2020050014280 1939
గురుశిష్య ప్రభోదము [160] రాళ్ళబండి రత్తమ్మ ఆధ్యాత్మక సాహిత్యం 2020010005252 1958
గురుశిష్య సంవాదము [161] నిర్మల శంకరశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000467 1969
గురూజీ చెప్పిన కథలు [162] సంకలనం:శ్రీగురూజీ సంకనల సమితి, అనువాదం:కె.శ్యాంప్రకాశరావు, కె.శ్రీనివాసమూర్తి కథా సంకలనం, ఆధ్యాత్మిక సాహిత్యం 2020120029161 1994
గులాబీ తోట [163] మూలం.సాదీ మహాకవి, అనువాదం.దువ్వూరి రామిరెడ్డి కావ్యం, అనువాదం సాదీ మహాకవి ఫారసీలో రచించిన గులిస్తాన్ అనే ప్రసిద్ధ కావ్యానికి ఇది అనువాదం. కవికోకిలగా ప్రసిద్ధుడైన దువ్వూరి రామిరెడ్డి దీన్ని అనువదించారు. 2030020024904 1955
గులాబి నవ్వింది(పుస్తకం) [164] కొలకలూరి కథ, కథా సాహిత్యం 2020120029160 1960
గులాబి రేకులు(పుస్తకం) [165] బెజవాడ గోపాలరెడ్డి వ్యాస సంపుటి 2020120000460 1990
గులోబకావలి [166] మద్దూరి శ్రీరామమూర్తి కథల సంపుటి 2020010005242 1948
గుహుడు(పుస్తకం) [167] కొడాలి సత్యనారాయణరావు కథ, కథా సాహిత్యం, ఇతిహాసం 2020050015317 1932
గుళ్ళో వెలసిన దేవతలు(పుస్తకం) [168] సి.ఆనందరావు నవల 2990100049368 వివరాలు లేవు
గూడు వదిలిన గువ్వలు(పుస్తకం) [169] ఎస్.ఆర్.భల్లం నానీలు 2990100067437 2000
గూఢచారులు-మొదటి భాగము [170] కొమరవోలు నాగభూషణరావు సాహిత్యం 2020010005237 1952
గూఢచిత్ర రహస్య ప్రకాశిక [171] సూరపనేని వేణుగోపాలరావు సాహిత్యం 2020120000431 1993
గృహ దహనము-మొదటి భాగము [172] మూలం:శరత్ చంద్ర చటర్జీ, అనువాదం:పిలకా గణపతిశాస్త్రి నవల 2020010005228 1947
గృహ దహనము-రెండవ భాగము [173] మూలం:శరత్ చంద్ర చటర్జీ, అనువాదం:పిలకా గణపతిశాస్త్రి నవల 2020010005229 1947
గృహనిర్వహణ శాస్త్రము [174] కామరాజు సరోజినీదేవి వాచకం 2020010005231 1953
గృహప్రవేశం(నాటకం) [175] మూలం:రవీంద్రనాధ టాగూరు, అనువాదం:శోభనాదేవి, వైకుంఠరావు నాటకం 2020010005232 1927
గృహ భంగం [176][dead link] మూలం.భైరప్ప, అనువాదం.సంపత్ నవల, అనువాదం గృహభంగం కన్నడంలో భైరప్ప రచించిన నవలకు తెలుగు అనువాదం. కుటుంబ సభ్యులను దారిలోకి తీసుకువచ్చి జీవితాన్ని చక్కదిద్దుకునేందుకు ఒక స్త్రీ చేసిన పోరాటమే ఈ నవల 99999990128911 1992
గృహ రాజ్యము [177] ప్రభాకర మహేశ్వర పండితులు సాహిత్యం, ఉపన్యాసాలు 2990100061564 1940
గృహరాజు మేడ(పుస్తకం) [178] ధూళిపాళ శ్రీరామమూర్తి నవల ఈ నవల వృత్తాంతం కోమటి వేమారెడ్డి చుట్టూ నడుస్తుంది. ఈ పుస్తకానికి 1958వ సంవత్సరానికి గానూ ఆంధ్రవిశ్వకళా పరిషత్ వారి పోటీలో బహుమతి పొందింది. 2020010005212 1959
గృహలక్ష్మి (మార్చి 1934) [179] సంపాదకుడు.కె.ఎన్.కేసరి వైద్యశాస్త్రం స్త్రీల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో వారి ఆరోగ్యం గురించి ప్రారంభించిన పత్రిక గృహలక్ష్మి. 1930ల్లోనే ఈ విషయంపై స్పృహ కలిగి, పత్రిక ప్రారంభించడం విశేషం. 2020050002721 1934
గృహలక్ష్మి (ఏప్రిల్ 1934) [180] సంపాదకుడు.కె.ఎన్.కేసరి వైద్యశాస్త్రం స్త్రీల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో వారి ఆరోగ్యం గురించి ప్రారంభించిన పత్రిక గృహలక్ష్మి. 1930ల్లోనే ఈ విషయంపై స్పృహ కలిగి, పత్రిక ప్రారంభించడం విశేషం. 2020050002722 1934
గృహలక్ష్మి (మే 1934) [181] సంపాదకుడు.కె.ఎన్.కేసరి వైద్యశాస్త్రం స్త్రీల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో వారి ఆరోగ్యం గురించి ప్రారంభించిన పత్రిక గృహలక్ష్మి. 1930ల్లోనే ఈ విషయంపై స్పృహ కలిగి, పత్రిక ప్రారంభించడం విశేషం. 2020050002723 1934
గృహలక్ష్మి (జూన్ 1934) [182] సంపాదకుడు.కె.ఎన్.కేసరి వైద్యశాస్త్రం స్త్రీల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో వారి ఆరోగ్యం గురించి ప్రారంభించిన పత్రిక గృహలక్ష్మి. 1930ల్లోనే ఈ విషయంపై స్పృహ కలిగి, పత్రిక ప్రారంభించడం విశేషం. 2020050002724 1934
గృహలక్ష్మి (జులై 1934) [183] సంపాదకుడు.కె.ఎన్.కేసరి వైద్యశాస్త్రం స్త్రీల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో వారి ఆరోగ్యం గురించి ప్రారంభించిన పత్రిక గృహలక్ష్మి. 1930ల్లోనే ఈ విషయంపై స్పృహ కలిగి, పత్రిక ప్రారంభించడం విశేషం. 2020050002726 1934
గృహలక్ష్మి (సెప్టెంబరు 1934) [184] సంపాదకుడు.కె.ఎన్.కేసరి వైద్యశాస్త్రం స్త్రీల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో వారి ఆరోగ్యం గురించి ప్రారంభించిన పత్రిక గృహలక్ష్మి. 1930ల్లోనే ఈ విషయంపై స్పృహ కలిగి, పత్రిక ప్రారంభించడం విశేషం. 2020050002727 1934
గృహలక్ష్మి (అక్టోబరు 1934) [185] సంపాదకుడు.కె.ఎన్.కేసరి వైద్యశాస్త్రం స్త్రీల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో వారి ఆరోగ్యం గురించి ప్రారంభించిన పత్రిక గృహలక్ష్మి. 1930ల్లోనే ఈ విషయంపై స్పృహ కలిగి, పత్రిక ప్రారంభించడం విశేషం. 2020050002728 1934
గృహలక్ష్మి (నవంబరు 1934) [186] సంపాదకుడు.కె.ఎన్.కేసరి వైద్యశాస్త్రం స్త్రీల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో వారి ఆరోగ్యం గురించి ప్రారంభించిన పత్రిక గృహలక్ష్మి. 1930ల్లోనే ఈ విషయంపై స్పృహ కలిగి, పత్రిక ప్రారంభించడం విశేషం. 2020050002729 1934
గృహలక్ష్మి (డిసెంబరు 1934) [187] సంపాదకుడు.కె.ఎన్.కేసరి వైద్యశాస్త్రం స్త్రీల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో వారి ఆరోగ్యం గురించి ప్రారంభించిన పత్రిక గృహలక్ష్మి. 1930ల్లోనే ఈ విషయంపై స్పృహ కలిగి, పత్రిక ప్రారంభించడం విశేషం. 2020050002730 1934
గృహలక్ష్మి (జనవరి 1935) [188] సంపాదకుడు.కె.ఎన్.కేసరి వైద్యశాస్త్రం స్త్రీల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో వారి ఆరోగ్యం గురించి ప్రారంభించిన పత్రిక గృహలక్ష్మి. 1930ల్లోనే ఈ విషయంపై స్పృహ కలిగి, పత్రిక ప్రారంభించడం విశేషం. 2020050002731 1935
గృహలక్ష్మి (ఫిబ్రవరి 1935) [189] సంపాదకుడు.కె.ఎన్.కేసరి వైద్యశాస్త్రం స్త్రీల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో వారి ఆరోగ్యం గురించి ప్రారంభించిన పత్రిక గృహలక్ష్మి. 1930ల్లోనే ఈ విషయంపై స్పృహ కలిగి, పత్రిక ప్రారంభించడం విశేషం. 2020050002732 1935
గృహ వాస్తు [190] తిరుమలనల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు వాస్తు శాస్త్రం 2990100061565 1977
గృహ వాస్తు మర్మములు [191] ముండూరు వీరభద్ర సిద్ధాంతి వాస్తు శాస్త్రం 2020010005235 1950
గృహ విజ్ఞాన శాస్త్రము [192] కె.చిట్టెమ్మరావు వాచకం 2020120004146 1971
గృహ వైద్యసారము[193] అడుఘుల రామయ్యాచారి వైద్య శాస్త్రం గృహ విద్యా సారములో పురాతన వైద్య ప్రక్రియలను వివరించడం జరిగింది. ఆరోగ్య ప్రకరణము, ఆహార పదార్థాల విభజన ఆహర నియమాలు, నిద్ర నియమాలు ఆయుర్వేద వైద్య ప్రక్రియలను వివరించడం జరిగింది. 2020120000430 1996
గృహవైద్యము-4 [194] బాలరాజు మహర్షి ఆయుర్వేదం, వైద్యశాస్త్రం సాధారణ వ్యాధులకు, తక్కువ ఖర్చుతో ఎక్కడికక్కడ తయారు చేసుకోగలిగే ఔషధాల గురించి వివరిస్తూ రచించిన పుస్తకమిది. రకరకాల రోగాలను తగ్గించడం గురించి వేర్వేరు భాగాల్లో రచించారు. 2990100071322 2000
గృహౌషధ వనము [195] సంకలనం.వి.వెంకట్రామయ్య, జి.వి.రమణా రెడ్డి ఆయుర్వేదం, వైద్యశాస్త్రం ఇంటింటా లభ్యమయ్యే ఆకులు అలములలో ఉండే ఔషధ గుణాలను వివరించి, నిత్య జీవనంలో చిన్న చిన్న సమస్యలకు ఉపయోగించుకునేలా ఈ గ్రంథాన్ని రచించారు. 2990100071321 2003
గృహస్థ ధర్మావళి [196] చిన్మయ రామదాసు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000432 1974
గెలీలియో [197] బండ్ల సుబ్రహ్మణ్యం జీవితచరిత్ర 2020120034520 1968
గెలుపు నీదే [198] కె.ఎల్.నరసింహారావు నాటకం తెలంగాణా సాయుధ పోరాటం నైజాం పాలనలో నరకాన్ని అనుభవించిన ప్రజలు చేసిన గొప్ప తిరుగుబాటు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ పోరాటాన్ని గురించి పోరాట కాలంలోనే రచించిన గ్రంథమిది. రచయిత స్వయంగా పోరాటంలో పాల్గొని ఆ అనుభవాలే ఘట్టాలుగా మలిచారు. ఆ తర్వాత పోరాట కాలంలో వందలాది ప్రదర్శనల్లో ఎందరో తెలంగాణా ప్రజలు చూశారు. ఏ విధంగానైనా చారిత్రాత్మకమన దగ్గ నాటకమిది. 2030020024801 1952
గెలుపు మనదే(పుస్తకం) [199] పర్చా దుర్గాప్రసాదరావు కథల సంపుటి 2020050015106 1942
గెలుపొందిన పావురం(పుస్తకం) [200] రేగులపాటి కిషన్ రావు కవితా సంపుటి 6020010004130 2001
గేటర్సన్ చరిత్ర [201] మూలం.గెరాల్డ్ వార్నర్ బ్రేస్, అనువాదం.యు.వెంకట రంగాచార్యులు నవల, అనువాదం ద గేటర్సన్ క్రానికల్ అన్న ఆంగ్ల నవలకిది అనువాదం. అమెరికా దేశీయులైన గేటర్సన్ వంశస్థుల మూడు తరాల జీవిత గాథగా దీన్ని రచించారు రచయిత. వ్యక్తి తరం నుంచి తరానికి పట్టుదల పెంచుకుని అభివృద్ధి కావడమూ, దానితో పాటుగా అమెరికా సాంఘిక చరిత్ర వెల్లడికావడమూ రచనా ప్రయోజనాలుగా ఉంది. 2030020024608 1947
గేయ కథలు [202] కేశవాచార్య కథల సంపుటి, కథా సాహిత్యం 2020120000426 1993
గొప్పవారి గోత్రాలు [203] మూలం:స్టాలి కోవ్ షెడ్రిన్, అనువాదం:ఆర్.కృష్ణమూర్తి సాహిత్యం 2020010005199 1958
గొప్పోళ్ళ న్యాయాలు(పుస్తకం) [204] క్రొవ్విడి లింగరాజు కథల సంపుటి, కథా సాహిత్యం 2020010005200 1958
గొర్రెల పెంపకం [205][dead link] రచన.వి.వెంకటప్పయ్య, చిత్రాలు.నౌషాద్ ఆలమ్ వయోజన సాహిత్యం, శిక్షణ పాడి కోసం, ఉన్ని కోసం, మాంసం కోసం గొర్రెలను పెంచుతూంటారు. గొర్రెలను పెంచడం వ్యవసాయదారులకు అదనపు లాభాలను తీసుకువస్తుంది. వయోజనులకు విద్యను నేర్పే క్రమంలో వారికి ఉపకరించే పుస్తకాలను ప్రచురించారు. ఆ క్రమంలోనిదే ఈ పుస్తకం. 99999990128973 1999
గొల్వేపల్లి శశిరేఖాపరిణయ నాటకము [206] వల్లభనేని చౌదరి నాటకం 2020010002719 1956
గోదా గీతమాలిక [207] భావశ్రీ ఆధ్యాత్మిక సాహిత్యం 2990100030366 1997
గోదావరి కథలు [208] బి.వి.ఎస్.రామారావు కథల సంపుటి, కథా సాహిత్యం 2020120034532 1989
గోదావరి జల ప్రళయం [209] సోమసుందర్ కావ్య సంపుటి 2020120029150 1953
గోదావరి పుష్కరము [210] బులుసు సూర్యప్రకాశము ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000442 వివరాలు లేవు
గోదావరి సీమ జానపద కళలు క్రీడలు వేడుకలు [211] పడాల రామకృష్ణారెడ్డి సాహిత్యం 2020120000443 1991
గోన గన్నారెడ్డి(నవల) [212] అడవి బాపిరాజు నవల 9000000000462 1946
గోపకుమార శతకము [213] ప్రహరాజు గంగరాజు శతకం 2020050014486 1925
గోపబంధు దాస్ [214][dead link] మూలం.శ్రీరామచంద్ర దాస్, అనువాదం.ఆర్.ఎస్.సుదర్శనం జీవిత చరిత్ర గోపబంధు దాస్ భారత జాతీయోద్యమ నేత. ఆయన ఒడిషా ప్రాంతాన్ని జాతీయోద్యమంలో భాగం పంచుకునేలా చేసిన రాజనీతివేత్త. ఒడిషాను ప్రత్యేక రాష్ట్రం చేసే ప్రయత్నంలో ఆయన కృషిచేశారు. ఈ గ్రంథాన్ని ఆయన జీవితచరిత్రగా అనువదించి ప్రచురించారు. 99999990128978 2000
గోపాలకృష్ణుని చాటుఫులు [215] దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పద్యాలు, సాహిత్యం 2020120000444 1933
గోపాలదాస కృతులు [216] అచ్యుతన్న గోపాలశర్మ సాహిత్యం 2990100028491 1993
గోపాల విలాసము [217] పాకనాటి గణపతిరెడ్డి యక్షగానము 5010010088748 1870
గోపికా హృదయోల్లాసం [218] బొడ్డుపల్లి పురుషోత్తం సాహిత్యం 2990100028492 1997
గోపీనాథ వేంకటకవి పూర్వకవి పరంపర [219] గోపీనాథ శ్రీనివాసమూర్తి సాహిత్యం 2990100051647 1994
గోపీ మోహిని [220] చింతా దీక్షితులు బాల సాహిత్యం, నవల ఇది పిల్లల నవల. ఈ నవలలోని ఇతివృత్తం జానపద సంబంధమైనది. 2030020024973 1955
గో గీతము [221] నాళం కృష్ణారావు పద్యకావ్యం, అనువాదం భోజరాజీయము అనే గ్రంథంలోని కథని స్వీకరించి ఈ పద్యకావ్యం మలిచారు కవి. ఈ కథ తెలుగువారికి అత్యంత అభిమానపాత్రమైన ఆవు-పులి కథ. 2030020024770 1950
గోపీనాథ రామాయణము [222] గోపీనాథం వెంకటకవి పద్యకావ్యం రామాయణం భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రముఖమైన గ్రంథం. తెలుగు సాహిత్యంలో కవిత్రయం భారతం, పోతన భాగవతం అత్యంత ప్రామాణికం, ఏకైక సుప్రఖ్యాతంగా నిలబడ్డాయి. ఐతే రామాయణం విషయంలో ఏ ఒక్క తెలుగు రామాయణానికో ఆ ఖ్యాతి దక్కలేదు. వేటికవే సాటిగా రంగనాథ రామాయణం, రామాయణ కల్పవృక్షం, మొల్ల రామాయణం పేరు తెచ్చుకున్నా ఆ వాల్మీకాన్ని హిందీ తులసీ రామాయణం మరపించినట్టుగా చేయలేదు. అందుకే ఎన్నెన్నో రామాయణాలు ఏర్పడ్డాయి. అసంఖ్యాకమైన రామాయణాలు రావడంతో విశ్వనాథ వారు మరలనిదేల రామాయణంబని ప్రశ్న తనకుతానే వేసుకుని సమాధానం చెప్పుకుని మరీ కల్పవృక్షాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రచించిన తెలుగు రామాయణాల్లో గోపీనాథ రామాయణం ఒకటి. 2030020024934 1916
గోప దంపతులు [223] వింజమూరి వేంకట లక్ష్మీనరసింహారావు చారిత్రిక నవల విశాఖపట్నం సమీపంలోని గోపాలపట్టణం ఈ నవలకు ప్రధాన భూమిక. ఇది చరిత్రాత్మక నవల. దీని ఇతివృత్తంలో గోపాలకులైన దంపతులు ముఖ్యపాత్రలు. 2030020024647 1954
గోమాత(పుస్తకం) [224] కోడూరి సుబ్బారావు సాహిత్యం 2020120004137 1994
గోముఖ యాత్ర [225][dead link] మూలం.షీలా శర్మ, అనువాదం.మద్దులూరి రామకృష్ణ బాల సాహిత్యం, యాత్రా సాహిత్యం భాగీరథి నది జన్మస్థానమైన గంగోత్రి గ్లేసియర్(మంచు భూమి) చివరి అంచులోని ప్రాంతాన్ని గోముఖ్ అంటారు. సముద్రమట్టానికి 13,200 అడుగుల ఎత్తున నెలకొని ఉన్న ఈ ప్రాంతం సాహసయాత్రికులకు స్వర్గమే. పుస్తకంలో బాలలకు ఆసక్తికరంగా గోముఖ్ ప్రాంతాన్ని ప్రతిబింబించేలా యాత్రాసాహిత్యం రచించారు. సాహసవంతుడైన తాతగారు, ఉత్సుకత కలిగిన చిన్ని మనవలతో చేసిన యాత్రగా ఈ పుస్తక ఇతివృత్తం రచించారు. నెహ్రూ బాల పుస్తకాలయం సీరీస్‌లో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు దీన్ని ప్రచురించారు. 99999990129035 2000
గోరంత దీపాలు(పుస్తకం) [226] శారదా రామకృష్ణులు సాహిత్యం 2020120000447 1984
గోరా(పుస్తకం) [227] మూలం:రవీంద్రనాధ టాగూరు, అనువాదం:వేంకట పార్వతీశ కవులు నవల 2020010005168 1945
గోరిల్లా రక్షసి(పుస్తకం) [228] ముక్కామలా నవల 2020120000449 1956
గోర్కీ కథలు [229] అనువాదం:మహీధర జగన్మోహనరావు కథల సంపుటి, కథా సాహిత్యం 2020050015892 1947
గోలకొండ కవుల సంచిక [230] సురవరం ప్రతాపరెడ్డి సాహిత్యం 2020120029152 1934
గోవత్సము [231] శేషగిరిరావు సాహిత్యం 9000000000843 1836
గోవర్ధన లీల(వేణు వాదనము) [232] మూలం:ప్రభుదత్త బ్రహ్మచారి, అనువాదం:కందుర్తి వేంకటనరసయ్య ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000450 1970
గోవర్థనోద్ధారణము (నాటకం) [233] రాజా వెంకటాద్రి అప్పారావు నాటకం, పౌరాణిక నాటకం శ్రీకృష్ణుడు యదుకులంలో ఉండగా ఒకసారి దేవేంద్రుడు యాదవులపై కోపించి కుండపోతగా వర్షం కురిపించాడు. అపుడు వారు శ్రీకృష్ణుని వేడుకొనగా తన చిటికెని వేలితో ఈ పర్వతాన్ని ఎత్తితే వారంతా ఆ వర్షం తగ్గే వరకూ దాని నీడన తలదాచుకొంటారు. ఈ కథను నూజివీడు జమీందారు వేంకటాద్రి అప్పారావు నాటకీకరించారు. 2030020025258 1928
గోవాడ నుండి దగ్గుమిల్లి చరిత్రలోనికి [234] సంకలనం:కాట్రగడ్డ బసవపున్నయ్య చరిత్ర, సాహిత్యం 2990100068538 2004
గోవింద దామోదర స్తోత్రము [235] సంస్కృత మూలం:బిల్వమంగళుడు, అనువాదం:బులుసు సూర్యప్రకాశశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2020010001788 1953
గోవింద రామాయణము-బాల కాండ [236] ఆత్మకూరి గోవిందాచార్యులు ఆధ్యాత్మిక సాహిత్యం 2020010002252 1960
గోవింద రామాయణము-ఉత్తర రామ చరితము [237] ఆత్మకూరి గోవిందాచార్యులు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000452 1942
గోష్ఠీ వన వరాహాత్మ్యము [238] కాశీ కృష్ణుడు సాహిత్యం 2020120034540 1911
గోస్వామి తులసీదాసు రామాయణము [239] మూలం.తులసీదాసు, ఆంధ్రీకరణ.పసుమర్తి శ్రీనివాసరావు పద్యకావ్యం, అనువాదం గోస్వామి తులసీదాసు (1497/1532 - 1623) గొప్ప కవి . అతను ఉత్తరప్రదేశ్ లోని రాజపూర్(ప్రస్తుత బండా జిల్లాలోనిది) గ్రామంలో జన్మించాడు . తన జీవిత కాలంలో 12 పుస్తకాలు కూడా వ్రాశాడు . హిందీ భాషలో ఉత్తమ కవులలో ఒకనిగా నిలిచాడు. ఆయన రచనలు మరియు ఆయన కళారంగ సేవలు, భారతదేశ సంస్కృతి మరియు సమాజంలో విశేష ప్రభావం చూపాయి. తెలుగులో పోతన భాగవతం మూలమైన వ్యాస భాగవతాన్ని అధిగమించి ప్రజల మనసులో నిలినట్టుగా తులసీ రామాయణం మూలమైన వాల్మీకి రామాయణాన్ని హిందీ భాషీయులకు మైమరపింపజేసింది. ఇది తులసీ రామాయణానికి తెలుగు అనువాదం. 2030020024628 1927
గౌడపాదీయ కారికులు [240] చర్ల గణపతిశాస్త్రి సాహిత్యం 2020120004141 1985
గౌతమ(పుస్తకం) [241] పి.వి.సుబ్బారావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120004143 1954
గౌతమబుద్ధుడు [242][dead link] మూలం:లీలా జార్జి, అనువాదం: బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు తత్త్వం, బాల సాహిత్యం, జీవిత చరిత్ర గౌతమ బుద్ధుడు ఆధ్యాత్మిక గురువులలో ఒకరు మరియు బౌద్ధ ధర్మానికి మూల కారకులు. బౌద్ధులందరిచే మహా బుద్ధుడిగా కీర్తింపబడేవాడు. బుద్ధుని జనన మరణాల కాలం స్పష్టంగా తెలియరావడం లేదు: 20వ శతాబ్దపు చారిత్రకకారులు క్రీ.పూ 563 నుండి 483 మధ్యలో జననం అని, 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు. మిగతా లెఖ్ఖలను ఇంకా అత్యధికుల ఆమోదించలేదు. గౌతముడిని శాక్యముని అని కూడా పిలుస్తారు. ఆయన జీవిత సంఘటనలు, బోధలు మరియు భిక్షువుల నడవడికలు మొదలగునవి అన్ని ఆయన మరణం తరువాత సంఘముచే తరతరాలుగా పారాయణం చేయబడ్డాయి. మొదట, నోటి మాటగా బోధింపబడినా, దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత త్రిపీటక అనే పేరుతో మూడు పీఠికలుగా విభజింపబడి భద్రపరిచారు. శాక్యముని బుద్ధుని జీవితాన్ని బాలలకు అర్థమయ్యేలా రచించారు. నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు నెహ్రూ బాఅ గ్రంథాలయం సీరీస్‌లో భాగంగా ఈ అనువాద గ్రంథాన్ని ప్రచురించారు. 99999990129032 1984
గౌతమబుద్ధుడు [243] రూపనగుడి నారాయణరావు నాటకం రూపనగుడి నారాయణరావు బళ్లారికి చెందిన సాహితీశిల్పి. నాటకకర్త. ఆయన గౌతమబుద్ధుణ్ణి గురించి రచించిన గ్రంథమిది. 2020050015541 1936
గౌతమ బుద్ధుడు(పుస్తకం) [244] ఎం.సుదర్శానాచార్యులు నాటకం 2020010005202 1957
గౌతమ వ్యాసములు [245] పింగళి లక్ష్మీకాంతం సాహిత్య విమర్శ పింగళి-కాటూరి అన్న ప్రఖ్యాత సారస్వత జంతకవుల్లోని పింగళి ఈ గ్రంథకర్త. ఈ గ్రంథంలో ఆయన సాహిత్యపరమైన విషయాలు, విమర్శ రచనలు చేశారు. 2030020024924 1950
గౌతమీ కోకిల వేదుల సాహిత్య వసంతం [246] పంపన సూర్యనారాయణ సాహిత్యం 2020120030027 1992
గౌతమీ మహాత్మ్యము [247] వివరాలు లేవు కావ్యం 5010010088327 1919
గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమము [248] క్రొవ్విడి లింగరాజు సాహిత్యం 2020120000428 1981
గౌరీ రామాయణము [249] చాగంటి గౌరీదేవి ఆధ్యాత్మిక సాహిత్యం, ఇతిహాసం 2990100028493 1992
గౌరు పెద్ద బాలశిక్ష [250] సుద్దాల సుధాకర తేజ సాహిత్యం 2020120004142 1995
గంగ (నవల) [251] చిర్రవూరు కామేశ్వరరావు నవల గంగ అనే ఈ నవల సాంఘికమైన కథావస్తువు కలిగినది. దీని ఇతివృత్తము రచయిత స్వకపోల కల్పితమని వివరించారు. 2030020024844 1925
గంగమ్మ తల్లి [252][dead link] మూలం: బైరవ ప్రసాద్ గుప్త, అనువాదం: పురాణపండ రంగనాధ్ ఆధ్యాత్మికం గంగమ్మ తల్లి ఒడ్డున పల్లెటూళ్ళల్లో పైరగాలిలో విహరింపజేసి, సమాజపు చట్రంలో చిక్కుకున్న దుర్భాగ్యుల ఆక్రందనలను సెంటిమెంటుతో కాక, వాస్తవిక దృక్పథంతో చిత్రించిన విశిష్టమైన అనువాద రచన ఈ గంగమ్మతల్లి నవల. 99999990175532 1995
గంగాపుర మహత్మ్యము [253] రెడ్రెడ్డి మల్లారెడ్డి దేశాయ్ ఆధ్యాత్మికం మహబూబ్ నగర్లోని జడ్చర్ల మండలం గంగాపూర్గ్రామంలో వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రాచీనమైన దేవాలయం ఉంది. ఇప్పటికీ ఆలయంలో నిత్యపూజలే కాక బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రాచీన గ్రామం, ఆలయాల మహాత్మ్యాన్ని గురించిన రచన ఇది. 2020120034498 1939
గంగా లహరి [254] మూలం. జగన్నాథ పండితరాయలు అనువాదం: మోచర్ల రామకృష్ణయ్య ఆధ్యాత్మికం జగన్నాథ పండితరాయలు 17వ శతాబ్దానికి చెందిన గొప్ప కవి మరియు విమర్శకుడు. తెలుగు వైదీకి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జగన్నాథ పండితరాయలు ఉత్తర భారతదేశంలో పండిత్‌రాజ్ జగన్నాథ్‌గా సుప్రఖ్యాతులు. తర్కాలంకార శాస్త్రాల్లో పేరెన్నిక గన్నవాడు. ఆంధ్రదేశానికి చెందిన ముంగొండ అగ్రహారానికి (ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది) చెందినవాడైనా ఉత్తర భారతదేశంలో మొగలు రాజుల సంస్థానంలో గొప్ప విద్వాంసునిగా పేరు తెచ్చుకున్నాడు. రసగంగాధరం, భామినీ విలాసము,గంగాలహరి మొదలైనవి ఆయన సుప్రసిద్ధ రచనలు. గంగా లహరి అనే ఆయన రచనకు ఇది ఆంధ్రానువాదం. 2020010005136 1937
గంగావతరణము (పార్వతీ గర్వభంగము) [255] సోమరాజు రామానుజరావు నాటకం సోమరాజు రామానుజరావు బహుగ్రంథకర్తయైన నాటకకర్త, నాటక ప్రయోక్త. ఆయన చారిత్రిక, సాంఘిక, పౌరాణిక నాటకాలను రచించడమే కాక ప్రదర్శనలను నిర్వహించడంలో కృషిచేశారు ఆయన తెలుగు సినిమా తొలినాళ్ల రచయితగా విజయవంతమైన సినిమాకు కథ అందించడం విశేషం. ఆయన గంగావతరణం గురించి రచించిన నాటకమిది. 2020050015613 1929
గంగావివాహము [256] వివరాలు లేవు సాహిత్యం ఇది వ్రాత ప్రతి. గంగా గౌరీ సంవాదం వంటి జానపదులుక సన్నిహితమైన కథాంశం స్వీకరించి చేసిన రచన ఇది. 5010010088314 1919
గంగా వివాహము-చెంచితకథ [257] ఆర్. వెంకట సుబ్బారావు ఆధ్యాత్మికం శివుడు గంగాదేవికి శాపమిచ్చుట చేత చక్రమ్మ అనే పల్లెపడుచు ఇంట జన్మించడం మొదలుకొని ఈశ్వరునితో వివాహం, పార్వతితో వివాదం, తుదకు గంగ జయించడం వరకూ విస్తరించింది ఈ రచన. ఇదే గ్రంథంలో చెంచిత కథ కూడా ఉంది. 2020120034496 1914
గండికోట పతనము [258] కలవటాల జయరామారావు నాటకం విజయనగర సామ్రాజ్యం నాటి చారిత్రిక కథాంశంతో ఈ నాటకాన్ని రచించారు. గండికోటపై జరిగే దాడి దాని పతనం ముఖ్యమైన కథగా ఈ రచన జరిగింది. 2020050015576 1934
గంధర్వరాజు గానం [259] శిష్ట్లా లక్ష్మీకాంత శాస్త్రి నవల 2020010005117 1960
గ్రంథసూచిక [260] సంకలనం:వెలగా వెంకటప్పయ్య సాహిత్యం 2990100051648 1972
గ్రంథాలయ గీతాలు [261] సంకలనం:పాతూరి నాగభూషణం సాహిత్యం 2990100061557 1961
గ్రంథాలయ ప్రగతి (రెండవ భాగము) [262] సంపాదకుడు. పాతూరి నాగభూషణం గ్రంథాలయ శాస్త్రం 'కళాప్రపూర్ణ' పాతూరి నాగభూషణం గ్రంథాలయోద్యమ రూపశిల్పి. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా, పెదపాలెం గ్రామములో 1907 ఆగస్టు 20న బుర్రయ్య, ధరిణమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన గ్రంథాలయ ప్రగతి వివరిస్తూ రాసిన గ్రంథం ఇది. 2990100061558 1969
గ్రంథాలయ ప్రగతి (మూడవ భాగము) [263] సంపాదకుడు. పాతూరి నాగభూషణం గ్రంథాలయ శాస్త్రం 'కళాప్రపూర్ణ' పాతూరి నాగభూషణం గ్రంథాలయోద్యమ రూపశిల్పి. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా, పెదపాలెం గ్రామములో 1907 ఆగస్టు 20న బుర్రయ్య, ధరిణమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన గ్రంథాలయ ప్రగతి వివరిస్తూ రాసిన గ్రంథం ఇది. 2990100051651 1964
గ్రంథాలయ సూచికరణ [264] వెలగా వెంకటప్పయ్య గ్రంథాలయ శాస్త్రం గ్రంథపాలకులు సూచికలు తయారుచేసుకుని తమ పుస్తకాలు సరైన విధంగా ఉంచేందుకు ఈ గ్రంథం రచించారు. ఈ పుస్తకం గ్రంథాలయ శాస్త్రాన్ని చదువుకునే వారికి కూడా ఉపకరించేలా తయారుచేశారు. 2990100051652 1987
గ్రంథాలయ వర్గీకరణ [265] వెలగా వెంకటప్పయ్య గ్రంథాలయ శాస్త్రం గ్రంథాలయాల నిర్వహణలో గ్రంథాలను వర్గీకరించడం అత్యంత ముఖ్యమైనది. పుస్తకంలోని సమాచారం, భాష, ముద్రణ కాలం వంటి వాటి ఆధారంగా వివిధ పద్ధతుల్లో ఎలా వర్గీకరించుకోవచ్చో ఈ గ్రంథంలో వివరించారు. 2990100051654 1976
గ్రంథాలయ వనరులు [266] సంపాదకులు.ఎం.వి.వేణుగోపాల్, ఎం.వెంకటరెడ్డి గ్రంథాలయ శాస్త్రం గ్రంథాలయాల అభివృద్ధి ప్రత్యేకమైన శాస్త్రంగా అభివృద్ధి చెందివున్నది. ఆ శాస్త్రానికి సంబంధించిన గ్రంథం ఇది. ఈ గ్రంథంలో సంకలనాభివృద్ధి, నియంత్రణ, సేవాది సమస్యల గురించిన పలు వివరాలు దొరుకుతాయి. తెలుగు విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ వనరుల గురించి సదస్సు నిర్వహించి ఆ వ్యాసలు ఈ పుస్తకంగా ప్రచురించారు. 2990100051653 1988
గ్రంథాలయములు-నాల్గవ భాగం[267] సంకలనం.పాతూరి నాగభూషణం వ్యాస సంకలనం గత శతాబ్దిలో తెలుగునాట విజ్ఞానాన్ని వ్యాపింపజేసిన ఉద్యమాలలో గ్రంథాలయోద్యమం ఒకటి. ఆ ఉద్యమంలో భాగంగా ఊరూరా గ్రంథాలయాలు విస్తరించాయి. ఈ నేపథ్యంలో గ్రంథాలయాల గురించి రచించిన వ్యాసాలను సంకలనం చేసి ఈ సంపుటాలుగా ప్రచురించారు. 2990100051657 1972
గ్రంథాలయములు-నాల్గవ భాగం [268] సంకలనం.పాతూరి నాగభూషణం వ్యాస సంకలనం గత శతాబ్దిలో తెలుగునాట విజ్ఞానాన్ని వ్యాపింపజేసిన ఉద్యమాలలో గ్రంథాలయోద్యమం ఒకటి. ఆ ఉద్యమంలో భాగంగా ఊరూరా గ్రంథాలయాలు విస్తరించాయి. ఈ నేపథ్యంలో గ్రంథాలయాల గురించి రచించిన వ్యాసాలను సంకలనం చేసి ఈ సంపుటాలుగా ప్రచురించారు. 2990100051656 1982
గ్రంథాలయ సర్వస్వము [269] వివరాలు లేవు గ్రంథాలయ సర్వస్వము 2020050004362 1939
గ్రంథాలయ సర్వస్వము(జులై 1928) [270] వివరాలు లేవు పత్రిక 2020050004349 1928
గ్రంథాలయ సర్వస్వము(ఆగస్టు 1928) [271] వివరాలు లేవు పత్రిక 2020050004350 1928
గ్రంథాలయ సర్వస్వము(సెప్టెంబరు 1928) [272] వివరాలు లేవు పత్రిక 2020050004351 1928
గ్రంథాలయ సర్వస్వము(అక్టోబరు 1928) [273] వివరాలు లేవు పత్రిక 2020050004352 1928
గ్రంథాలయ సర్వస్వము(నవంబరు 1928) [274] వివరాలు లేవు పత్రిక 2020050004353 1928
గ్రంథాలయ సర్వస్వము(డిసెంబరు 1928) [275] వివరాలు లేవు పత్రిక 2020050004354 1928
గ్రంథాలయ సర్వస్వము(జనవరి 1929) [276] వివరాలు లేవు పత్రిక 2020050004355 1929
గ్రంథాలయ సర్వస్వము(ఫిబ్రవరి 1929) [277] వివరాలు లేవు పత్రిక 2020050004356 1929
గ్రంథాలయ సర్వస్వము(మార్చి 1929) [278] వివరాలు లేవు పత్రిక 2020050004357 1929
గ్రంథాలయ సర్వస్వము(ఏప్రిల్ 1929) [279] వివరాలు లేవు పత్రిక 2020050004358 1929
గ్రంథాలయ సర్వస్వము(మే 1929) [280] వివరాలు లేవు పత్రిక 2020050004359 1929
గ్రంథాలయ సర్వస్వము(జనవరి 1934) [281] వివరాలు లేవు పత్రిక 2020050004364 1934
గ్రంథాలయ సర్వస్వము(నవంబరు 1934) [282] వివరాలు లేవు పత్రిక 2020050004365 1934
గ్రంథాలయ సర్వస్వము(డిసెంబరు 1934) [283] వివరాలు లేవు పత్రిక 2020050004366 1934
గ్రంథాలయ సర్వస్వము(జనవరి 1935) [284] వివరాలు లేవు పత్రిక 2020050004367 1935
గ్రంథాలయ సర్వస్వము(ఫిబ్రవరి 1935) [285] వివరాలు లేవు పత్రిక 2020050004368 1935
గ్రంథాలయ సర్వస్వము(మార్చి 1935) [286] వివరాలు లేవు పత్రిక 2020050004369 1935
గ్రంథాలయ సర్వస్వము(ఏప్రిల్ 1935) [287] వివరాలు లేవు పత్రిక 2020050004370 1935
గ్రంథాలయ సర్వస్వము(నవంబరు 1935) [288] వివరాలు లేవు పత్రిక 2020050004371 1935
గ్రంథాలయ సర్వస్వము(డిసెంబరు 1935) [289] వివరాలు లేవు పత్రిక 2020050004372 1935
గాంధీ మహాత్ముని రచనా సంపుటి [290] మూలం.మహాత్మా గాంధీ, అనువాదం.రాజేంద్ర ప్రసాద్ సాహిత్య సర్వస్వం మహాత్మా గాంధీ 1920ల నుంచి 47వరకూ కాంగ్రెస్ ద్వారా సాగిన జాతీయోద్యమంపై ప్రత్యక్ష ప్రభావం కొనసాగిస్తూ నడిపిన నాయకుడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎందరో నాయకులకు స్ఫూర్తి ప్రదాత. ఆయన పలు విషయాలపై చేసిన ప్రసంగాలు, రచనలు ఈ కారణంగా నవ్యనూతనమూ, ప్రాధాన్యమూను. ఈ గ్రంథం ఆయన రచనల సంపుటి. 2990100061548 1958
గాంధర్వ కల్పవల్లి [291] పెట్టుగాల శ్రీరాములు శెట్టి సంగీత సాహిత్యం 6020010032441 1929
గాంధర్వ వేదము [292] చర్ల గణపతిశాస్త్రి సంగీత సాహిత్యం చర్ల గణపతిశాస్త్రి (1909 - 1996) వేద పండితుడు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకుడు. ఆయన సాహిత్యంలో గాంధర్వ వేదమనే ఈ సంగీతశాస్త్ర గ్రంథం కూడా ముఖ్యమైనది. 2020120032442 1987
గాంధారి [293][dead link] మూలం.ఎన్.డి.మహానోర్, అనువాదం.అయాచితుల హనుమచ్ఛాస్త్రి నవల హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి కొన్ని సంవత్సరాల ముందు జరిగిన అల్లకల్లోలమైన పరిస్థితులను ఈ నవల చిత్రీకరిస్తోంది. నిజాం రాజు సంస్థానాన్ని నిలబెట్టుకునేందుకు ముస్లిం జనాభా పెంచబోవడం, రజాకార్లను ఏర్పాటుచేసి ఖాసీంరజ్వీ ప్రజలను దారుణమైన హత్యలు, అత్యాచారాలకు గురిచేయడం, కమ్యూనిస్టుల ప్రజాపోరాటాలు, ఆర్యసమాజం రాజును హత్యచేసే ప్రయత్నం వంటివన్నీ ఆనాటి స్థితిగతులు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొనే కాంగ్రెస్ కార్యకర్తలు ఆయుధాలు ఉపయోగించవచ్చని గాంధీ అనుమతించడం ఈ అల్లకల్లోల స్థితికి సరిగా అద్దం పడుతుంది. అటువంటి పరిస్థితుల నడుమన నిజాం పాలనలోని నాటి మరాఠ్వాడా పల్లెటూరు ఈ నవలకు నేపథ్య స్థలం. నవలలో ఆ గ్రామస్థులు రజాకార్ల చేతిలో నరక బాధలు అనుభవించడాన్ని చిత్రీకరిస్తారు. ఆపైన భారతదేశంలో విలీనమయ్యాకా జరిగింది ఏదో కల అనుకుని మరచిపోయే ప్రయత్నం చేయడంతో నవల ముగుస్తుంది. ఈ నవలను మరాఠీ నుంచి తెలుగులోకి అనువదించారు. 99999990128912 1995
గాంధి-గాంధీతత్వము రెండవ సంపుటం [294] భోగరాజు పట్టాభి సీతారామయ్య సాహిత్యం భోగరాజు పట్టాభి సీతారామయ్య (Bhogaraju Pattabhi Sitaramayya) స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు సీతారామయ్య 1880 నవంబరు 24 న పశ్చిమ గోదావరి జిల్లా, గుండుగొలను గ్రామములో జన్మించాడు (అప్పు డు ఈ గ్రామం కృష్ణా జిల్లాలో భాగంగా ఉండేది). భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీ చే ప్రభావితుడై ఉద్యమంలో చేరి అతడికి సన్నిహితుడై కాంగ్రెస్‌లో ప్రముఖ స్థానం ఆక్రమించాడు. 1939 లో అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడి నేతాజీ చేతిలో ఓడిపోగా మహాత్ముడు ‘పట్టాభి ఓటమి నా ఓటమి’ అనడం ప్రసిద్ధం. ఆపై 1948 లోపురుషోత్తమ్‌దాస్ టాండన్ పై విజయం సాధించి కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, మధ్యప్రదేశ్ గవర్నర్ గా పనిచేశాడు. రాష్ట్రం బయట పనిచేసిననూ తెలుగు భాషపై మమకారం కోల్పోలేదు. తను స్థాపించిన ఆర్థిక సంస్థలలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలని సూచించాడు. ఇది ఆయన గాంధీజీ గురించి వ్రాసిన రచన. 2020120032445 1947
గాంధి తత్త్వం-గాంధి దృక్పధం [295] మూలం: కె.ఎం. మున్షీ, అనువాదం: క్రొవ్విడి వేంకటరమణారావు సాహిత్యం 2020120007182 1969
గాంధి-గారడీ [296] ముదిగంటి జగ్గన్న శాస్త్రి సాహిత్యం 2020120032446 1966
గాంధి మహాత్ముడు [297] మూలం: రోమా రోలా, అనువాదం: కాటూరి వెంకటేశ్వరరావు సాహిత్యం మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపిత గా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్(CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. ఆయనను గురించిన అనువాద గ్రంథమిది. 2020010005132 1958
గాంధి మహాత్ముని సమగ్ర చరిత్ర [298] వెలిదండ శ్రీనివాసరావు సాహిత్యం 2020010005133 1957
గాంధి, మార్క్సు [299] మూలం: కిశోరీలాల్ మష్రువాలా, అనువాదం: వేమూరి ఆంజనేయశర్మ సాహిత్యం 2020010005126 1952
గాంధి హృదయము [300] ముదిగంటి జగ్గన్నశాస్త్రి సాహిత్యం 2020120032443 వివరాలు లేవు
గాంధీయం [301] మూలం: మహాత్మా గాంధీ, అనుసరణ: సి.నారాయణ రెడ్డి సూక్తుల అనుసరణ గ్రంథం మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపిత గా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్(CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. ఆయన సూక్తులను ఈ గ్రంథరూపంగా ప్రముఖ కవి సినారె అనువదించి సంకలించారు. 2020120034489 1969
గాంధీజీ [302] మూలం: లూయి ఫిషర్, అనువాదం: దేవదాస్ సాహిత్యం మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపిత గా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్(CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. గాంధీ జీవితాన్ని గురించి లూయి ఫిషర్ రచించిన గ్రంథానికి ఇది అనువాదం. 2020050016141 1944
గాంధీజీ అడుగుజాడల్లో(పుస్తకం) [303] మూలం:జార్జి కాట్లిన్, అనువాదం:కాళహస్తి లక్ష్మణస్వామి సాహిత్యం 2020120000427 1952
గాంధీజీ మహాప్రస్థానం [304] పుట్టపర్తి దంపతులు పుట్టపర్తి నారాయణాచార్యులు, పుట్టపర్తి కనకమ్మ సాహిత్యం పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి . ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానం ఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. ఆయన భార్య కనకమ్మ మంచి రచయిత్రిగా పేరుతెచ్చుకున్నారు. ఆ దంపతులు గాంధీజీ గురించి రచించిన గ్రంథమిది. 9000000000838 1938
గాంధీజీకి శ్రద్ధాంజలి [305] మూలం: వినోబా భావే, అనువాదం: వేమూరి రాధాకృష్ణ మూర్తి సాహిత్యం ఆచార్య వినోబా భావేగా ప్రసిద్ధి చెందిన వినాయక్ నరహరి భావే (1895 సెప్టెంబరు 11 - 1982 నవంబరు 15) స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీ యొక్క ఆధ్యాత్మిక వారసుడు. ఆయన తన గురువైన గాంధీ మరణానంతరం సమర్పించిన శ్రద్ధాంజలి ఇది. 2020120000402 వివరాలు లేవు
గాంధీజీ యుగపురుషుడు [306] యం.వి. స్వామిగుప్త సాహిత్యం మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపిత గా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్(CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. ఆయన గురించి రచించిన గ్రంథమిది. 6020010032447 1977
గాంధీ కథలు (మొదటి భాగము) [307] వేముల శ్యామలాదేవి సాహిత్యం గాంధీజీ వ్యక్తిత్వంలో నాయకత్వ లక్షణాలు, నిజాయితీ, నమ్మిన విలువలకు కట్టుబడడం వంటివి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి వెనుకా జీవితంలో నేపథ్యం ఉంది. అలాగే ఆయన వ్యక్తిత్వం వ్యక్తమైన సంఘటనలూ ఉంటాయి. ఈ నేపథ్యంలో గాంధీ జీవితంలో స్ఫూర్తిదాయకమైన పలు కథలను గుదిగుచ్చి ఈ గ్రంథం తయారుచేశారు. 2020050016231 1939
గాంధీ కథలు (రెండవ భాగము) [308] వేముల శ్యామలాదేవి సాహిత్యం గాంధీజీ వ్యక్తిత్వంలో నాయకత్వ లక్షణాలు, నిజాయితీ, నమ్మిన విలువలకు కట్టుబడడం వంటివి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి వెనుకా జీవితంలో నేపథ్యం ఉంది. అలాగే ఆయన వ్యక్తిత్వం వ్యక్తమైన సంఘటనలూ ఉంటాయి. ఈ నేపథ్యంలో గాంధీ జీవితంలో స్ఫూర్తిదాయకమైన పలు కథలను గుదిగుచ్చి ఈ గ్రంథం తయారుచేశారు. గాంధీ కథలు గ్రంథానికి ఇది రెండో భాగం. 2020050016230 1939
గాంధీ పథం [309] సంకలనం: జిజ్ఞాసా సమితి ప్రముఖుల ఉపన్యాస సంకలనం 2020010005127 1957
గాంధీ ధర్మచక్రము [310] స్వామి తత్త్వానంద సాహిత్యం 2020010005120 1960
గాంధీ భారతము-నిర్యాణ పర్వము [311] మరంగంటి శేషాచార్యులు పద్యకావ్యం, చరిత్ర భారత జాతీయోద్యమాన్ని మహాభారత యుద్ధంతో ఉపమించి రచించిన కావ్యం గాంధీ భారతం. పూర్వకవులైన శ్రీనాథుడు మొదలైన వారు పల్నాటి యుద్ధాన్ని మహాభారతంతో ఉపమించగా ఈ కవి జాతీయోద్యమాన్ని ఎంచుకున్నారు. గాంధీని సాక్షాత్తూ శ్రీకృష్ణునిగా, సుభాష్ బోసును అభిమన్యునిగా, ఇతర కాంగ్రెస్ నాయకుల్ని వారికి సరిపోయే పాత్రల్లో తీసుకుని ఈ గ్రంథం రాశారు. 2030020025096 1949
గాంధీ చరిత్రము [312] కొమండూరి శఠకోపాచార్యులు జీవిత చరిత్ర మహాత్మా గాంధీగా పిలుచుకునే మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భారతదేశానికి జాతిపిత అన్న గౌరవాన్ని అందుకున్నారు. జాతీయోద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకునిగా సత్యం, అహింస అనే ఆయుధాలతో పోరాడారు. ప్రపంచానికి అత్యంత నాగరికమైన సత్యాగ్రహమనే ఆయుధాన్ని అందించిన మహా నాయకుడు. గాంధీ ప్రభావం ప్రపంచంలో పలువురు మహా నాయకులు మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఆన్ సాంగ్ సూకీ, బరాక్ ఒబామా వంటి వారిపై బలంగా నిలిచివుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో గాంధీ జీవిత చరిత్రను ఈ గ్రంథంగా రచించారు. తెలుగులో అసంఖ్యాకమైన గాంధీ జీవిత చరిత్ర అనువాదాల్లో ఇది ఒకటి. 5010010033112 1950
గాంధీ తత్త్వము [313] మూలం: చక్రవర్తి రాజగోపాలాచారి, అనువాదం: అడపా రామకృష్ణారావు సాహిత్యం రాజాజీగా ప్రసిద్ధుడైన చక్రవర్తి రాజగోపాలాచారి (Chakravarthi Rajagopalachari) స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్. ఆయన సంయుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1937లో పనిచేశాడు. భారతదేశపు అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందిన తొలివ్యక్తులలో ఒకడు. గాంధీకి వ్యక్తిగతంగా సన్నిహితుడైన రాజాజీ ఆయన తత్త్వం గురించి రచించిన గ్రంథమిది. 2020120034494 1969
గాంధీ నిర్యాణము [314] జి.వి.రామారావు సాహిత్యం 2020050005754 1948
గాంధీ రాజ్యాంగము [315] మూలం: శ్రీమన్నారాయణ్ అగర్వాల్, అనువాదం: పురాణం కుమారరాఘవశాస్ర్ సాహిత్యం 2020010005128 1948
గాంధీ లక్ష్యాలు-ఆశయాలు [316] మూలం: నిర్మల్ కుమార్ బోస్, అనువాదం:సురభి నరసింహ సాహిత్యం 2020120034492 1976
గాంధీ వాదము [317] మూలం: ఎం.ఎల్.దంతవాలా, అనువాదం: మైనేని రామకోటయ్య సాహిత్యం 2020010005131 1944
గాంధీజీ సూక్తులు [318] ముదిగంటి జగ్గన్నశాస్త్రి సాహిత్యం 2990100067433 1939
గాంధీ శతకము [319] బైర్రెడ్డి సుబ్రహ్మణ్యం శతకం 2020120029142 1954
గాంధిజీ శతకము [320] దుగ్గిరాల రాఘవచంద్రయ్య సచ్ఛాస్త్రి శతకం, దేశభక్తి మహాత్మా గాంధీగా పిలుచుకునే మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భారతదేశానికి జాతిపిత అన్న గౌరవాన్ని అందుకున్నారు. జాతీయోద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకునిగా సత్యం, అహింస అనే ఆయుధాలతో పోరాడారు. ప్రపంచానికి అత్యంత నాగరికమైన సత్యాగ్రహమనే ఆయుధాన్ని అందించిన మహా నాయకుడు. గాంధీ ప్రభావం ప్రపంచంలో పలువురు మహా నాయకులు మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఆన్ సాంగ్ సూకీ, బరాక్ ఒబామా వంటి వారిపై బలంగా నిలిచివుంది. శతక సాహిత్యం తెలుగులో శాఖోపశాఖలుగా విస్తరించింది. అదే క్రమంలో మహాత్మా గాంధీ గురించి కవి ఈ శతకం రచించారు. 2020050014268 1941
గాంధీ విజయము [321] దామరాజు పుండరీకాక్షుడు సాహిత్యం 9000000000754 1920
గాంధీతో ఒక వారం [322] మూలం.లూయీ ఫిషర్ అనుభవాలు భారత జాతిపితగా ప్రఖ్యాతుడైన మహాత్మా గాంధీతో ఒక వారం రోజులు గడిపిన అమెరికన్ పత్రికా విలేకరి లూయీ ఫిషర్ ఈ గ్రంథాన్ని రచించారు. భారతదేశంలో తాను గాంధీతో గడిపిన కొద్ది రోజుల్ని జాగ్రత్తగా నోట్ చేసుకుని దాచుకున్న ఫిషర్ అమెరికా వెళ్ళాకా ఆయన సహచరులు, స్నేహితులు పుస్తకంగా ప్రచురించమని బలవంతపెట్టారని, అందుకే ఈ గ్రంథం ప్రచురించామని ఆయన తెలిపారు. ఐతే గాంధీని మహాత్మునిగా కాక ఒక గొప్ప ప్రభావశాలియైన రాజనీతివేత్తగా చూసిన అమెరికన్ జర్నలిస్టు అనుభవాలుగానే అర్థం చేసుకోవాలి. 2030020024480 1947
గాంధీజీ కథ [323] రచన. జగదీశ్వర్, బొమ్మలు.దేవి, కేశవ్ బాల సాహిత్యం, జీవిత చరిత్ర మహాత్మా గాంధీగా పిలుచుకునే మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భారతదేశానికి జాతిపిత అన్న గౌరవాన్ని అందుకున్నారు. జాతీయోద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకునిగా సత్యం, అహింస అనే ఆయుధాలతో పోరాడారు. ప్రపంచానికి అత్యంత నాగరికమైన సత్యాగ్రహమనే ఆయుధాన్ని అందించిన మహా నాయకుడు. గాంధీ ప్రభావం ప్రపంచంలో పలువురు మహా నాయకులు మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఆన్ సాంగ్ సూకీ, బరాక్ ఒబామా వంటి వారిపై బలంగా ఉంది. 20వ శతాబ్దిలోని ప్రపంచ నాయకుల్లో ఆయన ముందువరుసలో నిలుస్తారు. ఆయన జీవితాన్ని బాలలకు తేలికగా అర్థమయ్యేలా ఈ గ్రంథాన్ని రచించారు. 2030020025555 1954
గాంధీమహాత్ముని దశావతారలీలలు [324] నాళము కృష్ణారావు కావ్యం మహాత్మా గాంధీగా పిలుచుకునే మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భారతదేశానికి జాతిపిత అన్న గౌరవాన్ని అందుకున్నారు. జాతీయోద్యమంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకునిగా సత్యం, అహింస అనే ఆయుధాలతో పోరాడారు. ప్రపంచానికి అత్యంత నాగరికమైన సత్యాగ్రహమనే ఆయుధాన్ని అందించిన మహా నాయకుడు. గాంధీ ప్రభావం ప్రపంచంలో పలువురు మహా నాయకులు మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఆన్ సాంగ్ సూకీ, బరాక్ ఒబామా వంటి వారిపై బలంగా ఉంది. 20వ శతాబ్దిలోని ప్రపంచ నాయకుల్లో ఆయన ముందువరుసలో నిలుస్తారు. మధురకవి నాళం కృష్ణారావు మహాత్ముడిని పరమాత్మగా భావిస్తూ దశావతారాలు ఆయనలోనే దర్శించి రాసిన పుస్తకమిది.  2020010001220 1948
గాంధేయ సోషలిజం [325] కందర్ప రామచంద్రరావు సాహిత్యం 2020120034490 1982
గుంటూరి సీమ (పూర్వరంగము) [326] తిరుపతి వేంకట కవులు సాహిత్యం 5010010031839 1913
గుంటూరి సీమ (ఉత్తరరంగము) [327] తిరుపతి వేంకట కవులు సాహిత్యం 5010010077001 1934
గుండె గుభేల్(నాటకం) [328] నరవ సూర్యకాంతం నాటకం 2020050015060 1942

మూలాలు[మార్చు]

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా[dead link]