వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ఆ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు[మార్చు]

పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
ఆంగ్లేయ పశువైద్య వస్తు గుణదీపిక [1] యేజెళ్ళ శ్రీరాములు చౌదరి పశు వైద్యం ఆంగ్లేయ పశువైద్యౌషధాల గుణాలు వంటివన్నీ వ్రాసిన గ్రంథమిది. గ్రంథకర్తయైన యేజెళ్ళ శ్రీరాములు చౌదరి అభినవ సహదేవగా పేరుపొందిన వ్యక్తి. 5010010032648 1937
ఆంగ్లేయయౌషధ గుణదీపిక [2] చిల్లరిగె సేతుమాధవరాయ వైద్యం ఆంగ్లేయౌషధాలుగా పేరొందిన అలోపతీ వైద్యానికి సంబంధించిన పలు ఔషధాల గుణాలు ఈ గ్రంథంలో అప్పటి వైద్యులు చిల్లరిగె సేతుమాధవరాయలు సంకలించి రచించిన గ్రంథమిది. 2030020025355 1933
ఆంగ్ల రాజ్యాంగము (బ్రిటీషు దీవుల రాజ్యాంగవిధానము) [3] దిగవల్లి వేంకటశివరావు రాజనీతిశాస్త్రము దిగవల్లి వేంకటశివరావు చరిత్ర, రాజనీతిశాస్త్రాలలో గొప్ప కృషిచేసిన రచయిత. ఆయన వృత్తిపరంగా న్యాయవాది అయినా చారిత్రికాంశాలు, వాటి పరిశోధనపై చాలా ఆసక్తి కలిగివుండేవారు. 96 సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని 60 చారిత్రిక గ్రంథాల రచనలో ఫలవంతం చేసుకున్నారు. ఆ క్రమంలో రాసిన గ్రంథమిది. బ్రిటీష్ పాలనాకాలంలో జాతీయోద్యమంలో పనిచేసే రాజనీతివేత్తలు, వక్తలు, ప్రజలు మొదలైన వారికి మరింత అవగాహన అందించేందుకు బ్రిటీష్ రాజ్యతంత్రాన్ని అందించారు.అ 2030020025456 1933
ఆంగ్లేయ చికిత్సాసార సంగ్రహం -అనున్ని వైద్య గ్రంథము [4] చిన్న శ్రీనివాస రావు వైద్యం ఈ ఎడిషనును బొబ్బిలి మహారాజావారు అచ్చువేయించితి. దీనిలో పాండురోగము, కుష్టు, నపుంసకత్వము గూర్చి చేర్చబడింది. ఇందులో అనేక వ్యాధులు ఆంగ్ల మరియు తెలుగు భాషల్లో తెలియజేయబడినవి. 5010010088914 1894
ఆంగ్లేయ దేశ చరిత్రము [5] మూలం.ఎల్.జి.బ్రెండన్, అనువాదం.పింగళి లక్ష్మీకాంతం చరిత్ర భారతదేశం ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నప్పుడు భారతీయులను చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు వారు ప్రయోగించిన అత్యంత ప్రమాదకర ఆయుధం విద్యావిధానం. భారతీయుల ప్రాచీన విద్యకు దూరం చేసి తమకు అనువైన విధంగా వారి చరిత్రను వ్యాఖ్యానం చేసి తమ చరిత్రలను వారిచేత చదివించారు. మొదట్లో ఆంగ్లేయులు భారతీయ భాషలపై శ్రద్ధ వహించి నేర్చుకుని పరిపాలించినా, లార్డ్ మెకాలే చేసిన విద్యాసంస్కరణల అనంతరం భారతీయుల చేతనే తమ ఆంగ్లభాష, ఆంగ్లేయ ఆచారాలు, ఆంగ్లేయుల చరిత్ర మున్నగునవి చదివించారు. అదే క్రమంలో రచించిన గ్రంథమిది. ఆంగ్లేయులు ఏ క్లాసు కొరకు నిర్దేశించిన సిలబస్‌కు అనుగుణంగా పింగళి లక్ష్మీకాంతం తెలుగులోకి అనువదించిన పాఠ్యగ్రంథం ఇది. దీనిలో సెల్టుల కాలం నుంచి 18వ శతాబ్ది నాటి విక్టోరియా పాలన వరకూ ఆంగ్లేయ దేశ చరిత్ర క్రమాభివృద్ధిని వివరించారు. 2990100067403 1931
ఆండ్రూ కార్నెగీ [6] వావిలాల సోమయాజులు జీవితచరిత్ర వావిలాల సోమయాజులు తెలుగు పండితుడు, రచయిత, వక్త మరియు విమర్శకుడు. ఆయన స్కాట్లండుకు చెందిన ప్రముఖుడు ఆండ్రూ కార్నెగీ జీవితాన్ని గురించి వ్రాసిన గ్రంథమిది. 2030020029694 1955
ఆంధ్ర అభిజ్ఞాన శాకుంతలనం [7] మూలం.కాళిదాసు, అనువాదం.దుర్భా సుబ్రహ్మణ్యశర్మ నాటకం, అనువాదం సంస్కృత సాహిత్యంలో, ఆమాటకి వస్తే ప్రపంచ సాహిత్యంలో, అజరామరమైన నాటకం-అభిజ్ఞాన శాకుంతలం. రమ్యాణి వీక్ష్య మొదలైన శ్లోకాలు హృదయాలను తట్టి లేపి అద్భుతమైన అంతర్లోకాల్లోకి తీసుకుపోతాయి. ఈ కావ్యాన్ని చదివి జర్మన్ మహాకవి గేథె ఆనందాన్ని పట్టలేక నృత్యం చేశారు. అటువంటి మహాద్భుత రచనకు ఇది తెలుగు పద్యానువాదం. 2030020024965 1948
ఆంధ్ర కథా సరిత్సాగరం [8] మూలం.సోమదేవుడు పద్యానువాదం.వేంకట రామకృష్ణ కవులు కథా సాహిత్యం, అనువాదం, పద్యకావ్యం భారతీయ సాహిత్యంలో కథా సరిత్సాగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని పదకొండవ శతాబ్దానికి చెందిన సోమదేవుడు అనే బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించినట్లుగా తెలుస్తోంది. ఇది గుణాఢ్యుడు అనే పండితుడు దక్షిణ భారతదేశానికి సంబంధించిన పైశాచీ భాషలో రాసిన బృహత్కథ ఆధారంగా రాయబడింది. కాశ్మీర దేశ రాజైన అనంతదేవుడి పట్టమహిషి అయిన సూర్యమతీ దేవి వినోదం కోసం ఈ కథలు రాయబడినట్లుగా తెలుస్తోంది. ఈ కథల్ని 18 పుస్తకాలు, 124 అధ్యాయాలు, 21000 శ్లోకాల్లో రాశారు. ఇవన్నీ మహారాజు ఉదయనుడి కుమారుడైన నరవాహనదత్తుడి సాహసాల చుట్టూ తిరుగుతాయి. పద్యానువాదం చేసిన వేంకట రామకృష్ణ కవులు అప్పట్లో పిఠాపుర సంస్థానానికి ఆస్థానకవులు, తిరుపతి వేంకట కవులతో హోరాహోరీ విద్వత్ యుద్ధాలు చేసినవారు. 2030020024940 1955
ఆంధ్ర కళాదర్శిని [9] సంపాదకుడు: కళాసాగర్ సాహిత్యం కళాసాగర్ సంపాదకత్వంలో, ఆంధ్రా ఆర్టిస్ట్స్ స్కల్ప్చర్స్ అండ్ కార్టూనిస్ట్స్ అసోసియేషన్(ఆస్కా) ప్రచురణలో, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో ప్రచురితమైన గ్రంథమిది. ఆంధ్ర కళాకారుల గురించి పలు వ్యాసాలు ఉన్నాయిందులో. 2990100061446 2001
ఆంధ్ర కవుల చరిత్రము(మొదటి భాగం)[10] కందుకూరి వీరేశలింగం పంతులు జీవితచరిత్ర, సాహిత్య విమర్శ ప్రముఖ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన తెలుగు కవుల సంక్షిప్త చరిత్రల సమాహారమిది. పలువురు తెలుగు కవుల గురించి అప్పటికి దొరికిన వివరాలతో ఈ గ్రంథాన్ని రూపొందించారు వీరేశలింగం. ఐతే వీరేశలింగం ఆనాటి విక్టోరియన్ విలువలకు ప్రభావితులు కావడంతో సాహిత్యాన్ని ఆలంకారిక ప్రమాణాలతో కాక నీతి అనే ప్రమాణంతో చూశారని, పైగా దక్షిణాంధ్ర యుగానికి చెందిన ముద్దు పళని వంటి కవయిత్రుల గురించి అవమానకరంగా వ్రాశారని వివాదాలు చెలరేగాయి. చాలా వివరాలు సప్రమాణికంగా కాదంటూ అనంతరకాలంలోని సాహిత్య విమర్శకులు భావిస్తున్నారు. 2020050014927 1937
ఆంధ్ర కాదంబరి-పూర్వార్థము [11] మూలం.బాణ భట్టుడు, అనువాదం.పల్లె పూర్ణప్రజ్ఞాచార్యులు వచన కావ్యం, అనువాదం మహాకవి బానుడు రాసిన ఈ గ్రంథం ప్రపంచంలోని తొలి వచన కావ్యంగా ప్రసిద్ధికెక్కింది. ఈ గ్రంథం కాదంబరి ఆంధ్రానువాదం 2030020025009 1931
ఆంధ్ర కామందకము [12] జక్కరాకు వెంకటకవి సాహిత్యం తంజావూరు సరస్వతీ మహల్ సీరీస్ శీర్షికన ప్రచురించిన గ్రంథాల్లో ఇది ఒకటి. వేటూరి ప్రభాకరశాస్త్రి విపులమైన, పరిశోధనాత్మక ముందుమాటతో ప్రచురించిన గ్రంథమిది. 2030020024800 1950
ఆంధ్ర కవుల చరిత్రము(రెండో భాగం)[13] కందుకూరి వీరేశలింగం పంతులు జీవితచరిత్ర, సాహిత్య విమర్శ ప్రముఖ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన తెలుగు కవుల సంక్షిప్త చరిత్రల సమాహారమిది. పలువురు తెలుగు కవుల గురించి అప్పటికి దొరికిన వివరాలతో ఈ గ్రంథాన్ని రూపొందించారు వీరేశలింగం. ఐతే వీరేశలింగం ఆనాటి విక్టోరియన్ విలువలకు ప్రభావితులు కావడంతో సాహిత్యాన్ని ఆలంకారిక ప్రమాణాలతో కాక నీతి అనే ప్రమాణంతో చూశారని, పైగా దక్షిణాంధ్ర యుగానికి చెందిన ముద్దు పళని వంటి కవయిత్రుల గురించి అవమానకరంగా వ్రాశారని వివాదాలు చెలరేగాయి. చాలా వివరాలు సప్రమాణికంగా కాదంటూ అనంతరకాలంలోని సాహిత్య విమర్శకులు భావిస్తున్నారు. ఇది రెండో భాగము. 2990100051592 1986
ఆంధ్ర కవుల చరిత్రము(మూడో భాగం) [14] కందుకూరి వీరేశలింగం పంతులు జీవితచరిత్ర, సాహిత్య విమర్శ ప్రముఖ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన తెలుగు కవుల సంక్షిప్త చరిత్రల సమాహారమిది. పలువురు తెలుగు కవుల గురించి అప్పటికి దొరికిన వివరాలతో ఈ గ్రంథాన్ని రూపొందించారు వీరేశలింగం. ఐతే వీరేశలింగం ఆనాటి విక్టోరియన్ విలువలకు ప్రభావితులు కావడంతో సాహిత్యాన్ని ఆలంకారిక ప్రమాణాలతో కాక నీతి అనే ప్రమాణంతో చూశారని, పైగా దక్షిణాంధ్ర యుగానికి చెందిన ముద్దు పళని వంటి కవయిత్రుల గురించి అవమానకరంగా వ్రాశారని వివాదాలు చెలరేగాయి. చాలా వివరాలు సప్రమాణికంగా కాదంటూ అనంతరకాలంలోని సాహిత్య విమర్శకులు భావిస్తున్నారు. 2030020025551 1911
ఆంధ్రకవి తరంగిణి (ఆరవ సంపుటము) [15] చాగంటి శేషయ్య జీవితచరిత్ర, సాహిత్యవిమర్శ తెలుగు కవుల సాహిత్యకృషి, జీవితం వంటి అంశాలతో ఆంధ్రకవుల తరంగిణిని రచించారు. ఆ క్రమంలో వివిధ కవుల జీవితాలు, సాహిత్యాంశాల విషయంలో నెలకొన్న వివాదాలు, సందేహాల గురించి సవిస్తరమైన పరిశోధన వ్యాసాలు కూడా రచించారు. ఈ సంపుటంలో శ్రీధరుడు మొదలుకొని వేమన, రేవకొండ తిరుమల సూర్యుడు వంటి కవుల వివరాలు ఇచ్చారు. రచయిత స్వయంగా సాహిత్య పరిశోధనాంశాలపై కృషిచేసిన వారు కావడంతో వివిధ సాహిత్య ప్రథల గురించి నిష్పాక్షికంగా నిర్ధారణ చేయబూనారు. 2030020029705 1949
ఆంధ్ర కౌముది [16] గణపవరపు వేంకటపతికవి సాహిత్యం గణపవరపు వేంకటపతి కవి వ్రాసిన సర్వలక్షణశిరోమణి గ్రంథంలోని వ్యాకరణ సీసపద్యాల సంకలనమిది. ఆంధ్రసాహిత్య పరిషత్పత్రికలో మొదట ప్రచురితమైన ఈ గ్రంథం వారి ప్రచురణలోనే వెలువడింది. 2020050006456 1935
ఆంధ్ర గద్య వాజ్ఙయచరిత్ర (ప్రధమ సంపుటి) [17] గొబ్బూరు వేంకటానంద రాఘవరావు సాహిత్యం అనకాపల్లి మున్సిపల్ హైస్కూలులో సైన్స్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రోజుల్లో రచయిత 1917న నాటి చెన్నపుర ఆంధ్రసభ విద్యాశాఖ వెలువరించిన పోటీలో భాగంగా ఈ గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథరచనకు గాను ఆయనకు మొదటి బహుమతిగా కలువల కణ్ణమశ్రేష్ఠి బంగారు పతకాన్ని పొందారు.(ఇదే పోటీలో ముత్తరాజు వేంకటసుబ్బారావు రెండవబహుమతిగా శిరం రామచంద్రరావు స్వర్ణపతకము, పొర్నంది రామశాస్త్రి మూడవ బహుమతిగా కంచెర్ల పెరుమాళ్ళశెట్టి రజతపతకం పొందారు.) అనంతరం ఈ గ్రంథాన్ని విస్తరించి ఇప్పటి రూపంలో వ్రాసేందుకు రచయిత కోరినమీదట కొమర్రాజు వెంకట లక్ష్మణరావు చెన్నపట్టణం ఎగ్మూరులోని నాలుగు గ్రంథాలయాలకు సమీపంలోని తమ వేదవిలాస భవనంలో నివసించేందుకు అవకాశం, మునగాల రాజా మరియు ఆంధ్రపత్రికాధిపతుల ద్వారా రచయిత ఉన్నన్నాళ్ళూ ఉపకారవేతనం ఇప్పించి గ్రంథాన్ని ఈ రూపానికి చేరేందుకు కృషిచేశారు. 5010010086082 1923
ఆంధ్ర తులసీ రామాయణం-అరణ్యకాండము-కాకాసుర వధ [18] వివరాలు సరిగా లేవు ఇతిహాసం, అనువాదం, వ్రాతప్రతి తులసీదాసు హిందీలో వ్రాసిన ప్రసిద్ధమైన రామచరిత్ మానస్‌కు అనువాదం ఇది. ఇదొక వ్రాతప్రతి కావడం, దీనిలో అరణ్యకాండంలోని కాకాసురవధను విడిగా వ్రాసుకోవడం విశేషం. పరిశోధకులకు, ప్రచురణకర్తలకు ఉపకరించే విలువైన ప్రతి ఇది. 5010010088287 1920
ఆంధ్ర నాటక పితామహుడు [19] దివాకర్ల వెంకటావధాని సాహిత్య విమర్శ, నాటకాలు ధర్మవరం రామకృష్ణమాచార్యులు సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత మరియు బహుభాషా పండితుడు. ఇతడు "ఆంధ్ర నాటక పితామహుడు"గా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించాడు. వకీలుగా పనిచేస్తూనే నాటకరచన ద్వారా సుప్రసిద్ధి పొందారు. ఈ గ్రంథంలో ఆయన నాటక సాహిత్యాన్ని లోతుగా పరిశీలించి పరిశోధన గ్రంథంగా దీన్ని వెలువరించారు. 2030020024813 1937
ఆంధ్ర నాటక పద్యపఠనం [20] భమిడిపాటి కామేశ్వరరావు నాటకరంగం, సంగీతం, లక్షణ గ్రంథం ఆంధ్ర నాటక పద్యాలు సరాగంగా చదవడంవల్ల చుట్టుకునే అనర్ధాలూ, విషయమీమాంస, వాదప్రతివాదనలు, ఆక్షేపణలు, సమాధానాలు ఈ గ్రంథంలో శాస్త్రీయమైన క్రమపద్ధతిలో నడిపించారని ముందుమాటలో మధునాపంతుల వారు వ్రాశారు. పద్యపఠనానికి సంబంధించిన ఒక నవీన శాస్త్రంగా రూపొందించేందుకు కృషిచేశారని మధునాపంతుల వ్రాశారు. 2990100067399 1957
ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము [21] గిడుగు రామమూర్తి భాషా శాస్త్రము, సాహిత్య విమర్శ తెలుగు భాషా ప్రయోగంలో, వ్యావహారిక భాషోద్యమంలో ఈ గ్రంథం అపురూపమైన రచన, ఎన్నదగిన మైలురాయి. ఈ గ్రంథం గ్రాంథిక భాషను అందలమెక్కించి వ్యావహారికాన్ని కాలదన్నేందుకు సిద్ధమైన కొందరు పండితులను విమర్శిస్తూ, తెలుగులో వ్యావహారిక భాషా ప్రయోగ ఆవశ్యకత వివరిస్తూ రాసిన గ్రంథం. తెలుగు పండిత సమాజంలో అత్యంత ఆదరణ గౌరవం తన పాండిత్యం, దూరదృష్టి ద్వారా సాధించుకున్న గిడుగు ఈ గ్రంథకర్త. నన్నయ కాలం నాటి గ్రాంథికంలో లేఖ రాసి అర్థం కాని గ్రాంథికవాదులను హడలెత్తించడం మొదలుకొని వారు గ్రాంథికమనుకునే భాషలో వ్యావహారికం ఎంతుందో తేల్చడం వరకూ గిడుగు ఉద్యమ రీతి అనూహ్యం, ఆయన పాండిత్యం అనుపమానం. జీవితంలోని తొలి అర్థభాగం గ్రాంథికాన్ని సమర్థించిన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి అనంతరకాలంలో గిడుగును అర్థం చేసుకుని "ఏమైనా అభిమానమంటూ మిగిలిన ఏ పండితుడైనా, కవియైనా తన బిరుదాలూ పతకాలూ అన్నీ రామ్మూర్తి పంతులు గారికి దోసిలొగ్గి సమర్పించుకొని మళ్ళీ ఆయన అనుగ్రహించి ఇస్తే పుచ్చుకోవలసిందే" అన్నారు. విశ్వనాథ సత్యనారాయణ రామ్మూర్తి పంతుల వాదాన్ని అర్థం చేసుకోక, దురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినార ని తేల్చారు. ఇలా అంత ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి తనదైన రంగంలో అద్భుతంగా చేసిన రచన ఇది. 2030020024574 1933
ఆంధ్ర నట ప్రకాశిక [22] పసుమర్తి యజ్ఞనారాయణ శాస్త్రి లక్షణ గ్రంథం, నాటకాలు, నాటక రంగం, విమర్శ 19 శతాబ్ది అంతమై 20వ శతాబ్ది ప్రారంభమయ్యే నాటికి విదేశీ, విభాషీయ ధోరణుల వల్ల తెలుగు నాటకరంగంలో ఎన్నో మంచి, చెడు మార్పులు ప్రారంభమయ్యాయి. ఆ సంధి దశలోనే ప్రముఖ నాటక రచయిత, నటకుడు పసుమర్తి వారు ఈ గ్రంథం రచించారు. ఇది నాటక రచనకు, ప్రదర్శనకు ఉపకరించే లక్షణ గ్రంథం 2030020025003 1930
ఆంధ్ర దర్శిని [23] సంపాదక వర్గం:ఎస్.వి.నరసయ్య, కె.ఎస్.రెడ్డి, జి.రాధాకృష్ణమూర్తి, ఎ.కె.ఆర్.బి.కోటేశ్వరరావు చరిత్ర 1954లో రచించిన ఈ గ్రంథం ఆంధ్రరాష్ట్రం మద్రాసు నుంచి విముక్తి చెందిన తర్వాత, హైదరాబాదు రాష్ట్రంలో తెలంగాణా ఉండేవి. ఈ గ్రంథంలో తెలుగు మాట్లాడే రాజకీయ విభాగల్లో రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక విశేషాలన్నీ ఉన్నాయి. ఆనాటి జనాభా, రెవెన్యూ వంటి వివరాలు పూర్తిగా మార్పు చెందినా ఒకనాటి స్థితిగతులు ఎలా వున్నాయో తెలుసుకునేందుకు ఈ గ్రంథం పనికివస్తుంది. 2020050006078 1954
ఆంధ్ర దశకుమార చరిత్రము [24] సంస్కృత మూలం.దండి, పద్యానువాదం.కేతన, గద్యానువాదం.వేదము వేంకటరాయశాస్త్రి కథలు, కావ్యం ఇది సంస్కృతంలో మహాకవి దండి వ్రాసిన వచన రచన "దశకుమార చరిత్ర"కు తెలుగు పద్యానువాదం. ఇందులో పది మంది యువకుల సాహస, ప్రేమ గాథలను కవి చక్కనైన పద్యాలలో వర్ణించాడు. ఇది 12 అధ్యాయాలు, 1625 పద్యాలు ఉన్న కావ్యం. ఇందులో కేతన ఆనాటి సంఘం స్వరూపాన్ని, ఆచారాలను. ఆభరణాలను వర్ణించాడు. సంస్కృత మూలంలో లేని పెక్కు సంప్రదాయాల వర్ణన ఈ కావ్యంలో కేతన పొందుపరచాడు. ఆంధ్ర ప్రాంతపు "కోడి పందేలాట"ను కూడా కేతన వర్ణించాడు. కేతన రచించిన ఈ పద్యానువాదాన్ని సరళమైన గద్యంలోకి ప్రముఖ తెలుగు పండీతుడు వేదము వేంకటరాయశాస్త్రి ఈ గ్రంథంగా అనువదించారు. 2030020024559 1912
ఆంధ్రదీపిక [25] మామిడి వేంకటచార్యులు సాహిత్యం ఇది తెలుగు-తెలుగు నిఘంటువు. మామిడి వేంకటాచార్యులు వ్రాసిన ఈ నిఘంటువు ప్రచురణకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించింది. 2990100061444 1965
ఆంధ్ర దేశ కథలు [26] ప్రకాశకులు: వత్సవాయి రాయజగపతివర్మ కథల సంపుటి సామర్లకోటకు చెందిన వత్సవాయి రాయజగపతివర్మ వ్రాసిన పలు కథలివి. దీనికి వారు ఆంధ్రదేశకథలు అన్న పేరును పెట్టి, ఆంధ్రరాష్ట్రము నుంచి అన్న ఉపశీర్షికనుంచారు. 2020050016358 1930
ఆంధ్ర చరిత్ర విమర్శము [27] వెల్లాల సదాశివశాస్త్రి సాహిత్యం చిలుకూరి వీరభద్రరావు రాసిన ఆంధ్రుల చరిత్రలో పలు చారిత్రికంగా సరిగాని ప్రమాణ విరుద్ధమైన అంశాలున్నాయని, వాటిని ఖండిస్తూ రాసిన గ్రంథమిది. ఈ పుస్తకరచయిత వెల్లాల సదాశివశాస్త్రి జటప్రోలు సంస్థాన ఆస్థాన విద్వాంసులు. ఈ గ్రంథానికే వీరభద్రీయ ఖండనమని మరొకపేరు. 5010010088738 1913
ఆంధ్ర చింతామణి వ్యాఖ్య [28] వివరాలు సరిగా లేవు వ్యాఖ్యానం, వ్రాతప్రతి ఇది ఆంధ్ర చింతామణి వ్యాఖ్య అనే గ్రంథానికి వ్రాతప్రతి. 5010010088258 1919
ఆంధ్రదేశ చరిత్ర [29] మారేమండ రామారావు చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రను ప్రముఖ చరిత్రకారుడు మారేమండ రామారావు సంగ్రహంగా ఈ గ్రంథంలో అందించారు. సప్రమాణంగా, సవివరంగా శాతవాహన సంచిక, కాకతీయ సంచిక వంటీవి ప్రచురించిన సంపాదకునిగా మారేమండ రామారావు విషయపరిజ్ఞానం ఈ గ్రంథాన్ని రచించడంలో ఉపకరించింది. శాతవాహన సామ్రాజ్యం, ఉత్తర శాతవాహన యుగం, వేంగీ చాళుక్య యుగం, కాకతీయ సామ్రాజ్యం, రెడ్లు వెలమలు, విజయనగర సామ్రాజ్యం, గోలకొండ సుల్తానులు, నైజాముల పరిపాలన, కంపెనీవారి పరిపాలన, ఇటీవల చరిత్ర అనేవి ఇందులోని అధ్యాయాలు. 2020010003966 1959
ఆంధ్ర నవలా పరిణామము [30] బొడ్డపాటి వేంకట కుటుంబరావు సాహిత్యం ఈ సిద్ధాంత గ్రంథ రచనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్ బొడ్డపాటి వేంకట కుటుంబరావుకు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆంధ్ర నవలా పరిణామం గురించిన గ్రంథమిది. 2990100051582 1971
ఆంధ్ర నాటకరంగ చరిత్రము [31] మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి సాహిత్యం మిక్కిలినేని గా ప్రసిద్ధులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (జూలై 7, 1916 - ఫిబ్రవరి 22, 2011) ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు మరియు రచయిత. వీరు గుంటూరు జిల్లా లింగాయపాలెం లో జన్మించారు. మన జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. ఆయన రాసిన గ్రంథం ఈ తెలుగు నాటకరంగ చరిత్రము. 2990100051595 1965
ఆంధ్రనామ సంగ్రహము [32] ప్రచురణ: వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ సాహిత్యం వావిళ్లవారు పరిష్కరింపజేసి ప్రచురించిన ప్రసిద్ధ నిఘంటువుల సంకలనం ఇది. 2990100067398 1922
ఆంధ్రనామ సర్వస్వము (ప్రధమ భాగము) [33] ముసునూరి వేంకటకవి నిఘంటువు ఆంధ్రనామ సర్వస్వం పేరిట రచించిన ఈ గ్రంథం అచ్చతెలుగు పదాల నిఘంటువు. దీనిని రాసిన మునుసూరి వేంకటకవి పూర్వపు పండితులు గ్రామ్యాలని, నింద్యాలనీ తిరస్కరించిన పలు పదాలకు గిడుగు రామమూర్తి పంతులు తమ ‘‘బాలకవి శరణ్యం’’లో పూర్వకవుల ప్రయోగాలు చూపి వాటి ప్రయోగార్హత నిర్ణయించినందున చేర్చుకున్నట్టు వ్రాశారు. అంతకుముందు నిఘంటువులకెక్కని పదివేల పదాలు ఇందులో చేర్చినట్టు నిఘంటుకర్త ముందుమాటలో వ్రాసుకున్నారు. 2990100051594 1971
ఆంధ్రనామ సంగ్రహం, ఆంధ్రనామ శేషము [34] ఆడిదము సూరకవి నిఘంటువు ఆంధ్రనామ సంగ్రహం, దాని అనుబంధమైన ఆంధ్రనామశేషము నిఘంటువులు తెలుగులో తత్భవాలు, దేశ్యాల గురించి తెలుసుకునేందుకు ఉపకరించే అత్యంత ముఖ్యమైన నిఘంటువులు. ఇది వాటి సంపుటీకరణ. 5010010078871 1922
ఆంధ్ర నిఘంటుత్రయము [35] పరిష్కర్త: పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి నిఘంటువు తెలుగులో ప్రసిద్ధిపొందిన ఆంధ్రనామసంగ్రహం, ఆంధ్రనామశేషము, సాంబనిఘంటువు అనే మూడిటిని స్వీకరించి వాటిని నిఘంటు త్రయంగా ప్రచురించారు. వీటిని ప్రముఖ పండితులు పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి పరిష్కరించారు. 2990100071184 1924
ఆంధ్ర నైషధ సారము [36] మూలం.శ్రీనాధుడు, గద్యానువాదం.అత్తలూరి సూర్యనారాయణ కావ్యం, అనువాదం శ్రీనాథుడు రచించిన శృంగార నైషధం మంచి ప్రాచుర్యం పొందిన రచన. సంస్కృతంలో అద్భుతరచనగా పేరుపడ్డ శ్రీహర్షుని నైషధానికి అది ఆంధ్రానువాదం. ఈ క్రమంలో అప్పటి పాఠశాల విద్యార్థులు చదువుకునేందుకు ఈ గ్రంథాన్ని శృంగార నైషధానికి గద్యానువాదంగా ప్రచురించారు. 2030020024496 1934
ఆంధ్రదేశము విదేశ యాత్రికులు [37] ] భావరాజు వేంకట కృష్ణారావు చరిత్ర ప్రాచీన కాలం నుంచీ ఆంధ్రదేశంలో పర్యటించిన యాత్రికుల గురించి, వారు ఆంధ్రదేశాన్ని వర్ణించిన విధానం గురించి ఈ గ్రంథంలో వివరించారు. ఏడో శతాబ్దిలో ఆంధ్రదేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు, కాకతీయ సామ్రాజ్యం ఉచ్ఛదశలో ఉండగా పర్యటన చేసిన ఇటలీ యాత్రికుడు, విజయనగర సామ్రాజ్య వైభవాన్ని కనులారా చూసిన పారశీ యాత్రికుడు ఈ గ్రంథంలో వర్ణించారు రచయిత. వారి రచనల్లో ఆంధ్రదేశాన్ని ఎలా వివరించారో ఇందులో కనిపిస్తుంది. 1925లో ఈ గ్రంథం తొలిముద్రణ పొందింది. తెలుగులో అపురూపమైన చారిత్రిక గ్రంథాలను ప్రచురించిన ఆంధ్రదేశీయేతిహాస మండలి ఈ పుస్తకాన్ని తొలిగా ముద్రించింది. 2030020024447 1925
ఆంధ్ర నాట్యం [38] నటరాజ రామకృష్ణ నాట్య శాస్త్రము, పరిశోధన అరుదైన, అపురూపమైన పరిశోధన గ్రంథాల్లో నటరాజ రామకృష్ణ రచించిన ఆంధ్ర నాట్యం ఒకటి. దేవాలయాల్లో, రాజాస్థానాల్లో శతాబ్దాలకు పూర్వం సాగిన నాట్యాన్ని ఈ పరిశోధన ద్వారానే నటరాజ రామకృష్ణ ప్రాణం పోసి ప్రజల ముందుకు తీసుకువచ్చారు. వివిధ ఆలయాలు, చారిత్రిక అవశేషాల్లో నాట్య విగ్రహాల్లో ఉన్న భంగిమలను ఆధారం చేసుకుని, లక్షణాలు రచించి స్వయంగా నేర్చి తుదకు పలువురు ఔత్సాహికులకు నేర్పారు. ఈ గ్రంథంలో ఆ పరిశోధన ఫలాలు దొరుకుతాయి. 2020120004300 1987క్వ్
ఆంధ్ర భామినీ విలాసము [39] మూలం.జగన్నాథ పండితరాయలు, అనువాదం.దంటు సుబ్బావధాని చాటువులు జగన్నాథ పండిత రాయలు సుప్రసిద్ధి పొందిన సంస్కృత ఆలంకారికుడు, ఆంధ్రుడు. ఆయన రచించిన పలు అలంకారశాస్త్ర గ్రంథాలు, ప్రతిపాదించిన సిద్ధాంతాలు సంస్కృత పండితలోకంలో గొప్ప ప్రసిద్ధి కలిగివున్నాయి. ఆయన లక్షణ గ్రంథాలతో పాటుగా కొన్ని కావ్యాలు రచించారు. ఆ లక్షణ గ్రంథాలు కానివాటిలో ప్రసిద్ధి చెందిన కావ్యం భామినీ విలాసము. ఇది చాటుకవితల సంకలనం. వేర్వేరు సందర్భాల్లో చెప్పిన చక్కని చాటుకవితలను సంకలనం చేశారు. ఐతే ఈ గ్రంథం ఆయన లక్షణానికి లక్ష్యంగా రాశారనీ అంటారు. ఆ భామినీ విలాసాన్ని సంస్కృతంలోంచి తెలుగులోకి దంటు సుబ్బావధాని అనువదించారు. 2030020025324 1937
ఆంధ్ర ముకుందమాల [40] కులశేఖరుడు, అనువాదం.చలమచర్ల రంగాచార్యులు ఆధ్యాత్మికం, అనువాదం పన్నెండుమంది ఆళ్వార్లలో ఒకడైన కులశేఖర ఆళ్వార్‌ పునర్వసు నక్షత్రమున జన్మించాడు. అతను చేర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప రామభక్తుడైన అతను రాముని కష్టాలు తన స్వంత కష్టములుగా భావించేవాడు. అందువలన అతనిని ‘పెరుమాళ్‌’, (అంటే ‘అతి గొప్పవాడు’ – సాధారణముగ వెంకటేశ్వరస్వామికి ఉపయోగించే పేరు) అనికూడా పిలిచేవారు. ఆయన సంస్కృతంలో ముకుంద మాల అనే స్తోత్రం రచించారు. దాని అనువాదమిది. ఈ గ్రంథంలో కులశేఖరుని జీవితం, సంస్కృత ముకుందమాల టీకా తాత్పర్యాలు వంటివి కూడా ఉన్నాయి. 2030020024901 1944
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1910-11) [41] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 5010010086532 1910
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1912-13) [42] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 5010010086557 1912
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1915-16) [43] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 5010010086521 1915
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1917-18) [44] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 5010010086499 1917
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1918-19) [45] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 5010010086467 1918
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1919-20) [46] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 5010010086539 1919
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1920-21) [47] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 5010010086473 1920
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1921-22) [48] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 5010010086481 1921
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1923-24) [49] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 5010010086561 1923
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1924) [50] సంపాదకుడు: కాశీనాధుని నాగేశ్వరరావు పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 2020050003820 1924
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(మార్చి 15 1926) [51] సంపాదకుడు: కాశీనాధుని నాగేశ్వరరావు పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 2020050002635 1926
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1929-30) [52] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 2020050002598 1929
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1931-32) [53] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 2020050002535 1932
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1934-35) [54] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 2020050002596 1935
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1945-46) [55] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 2020050004534 1946
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1952-53) [56] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 2020050003093 1953
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1953-54) [57] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 2020050002612 1953
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1955-56) [58] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 2020050002657 1955
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1957-58) [59] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 2020050002638 1957
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1959-60) [60] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 2020050002921 1959
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1960-61) [61] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 2020050002595 1960
ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(1967-68)-నాగేశ్వరరావు శతజయంతి సంచిక [62] సంపాదకుడు: శివలెంక శంభుప్రసాద్ పత్రిక ఆంధ్రపత్రిక స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. 1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు కాలమానంలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయి లోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు. 2020050002634 1967
ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావు(పుస్తకం) [63][dead link] డి.రామలింగం జీవితచరిత్ర నిజాం పరిపాలనలో తెలుగువారిలో సాంస్కృతిక, భాషోద్యమాలు ప్రారంభించిన వైతాళికులలో ఒకరు మాడపాటి హనుమంతరావు. ఆయన జీవితాన్ని, కృషిని వివరిస్తూ వ్రాసిన జీవిత చరిత్ర గ్రంథమిది. మాడపాటి హనుమంతరావు శతజయంత్యుత్సవాల కమిటీ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. 2990100061435 1985
ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరాయ షష్టిపూర్తి సంచిక [64] ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరాయ షష్ఠిపూర్త్యుత్సవ సంచిక షష్టిపూర్తి సంచిక ఆంధ్ర పితామహునిగా పేరొందిన మాడపాటి హనుమంతరావుది ఆధునికాంధ్ర చరిత్రలో ముఖ్యమైన స్థానం. ఆయన జీవితం, కృషి వివరిస్తూ వారి షష్టిపూర్తి సందర్భంగా వేసిన షష్టిపూర్తి సంచిక. 2020050004192 1946
ఆంధ్ర ప్రభంధ అవతరణ వికాసములు [65][dead link] కాకర్ల వెంకటరామనరసింహం పరిశీలనాత్మక గ్రంథం తెలుగు ప్రబంధాల అవతరణ వికాసం అనే అంశంపైన కాకర్ల వెంకట రామనరసింహం 1941-44ల్లో చేసిన పరిశోధనకు ఫలితం ఈ గ్రంథం. పరిశోధనకు పట్టా లభించిన 20 ఏళ్ళ అనంతరం ఆంధ్ర విశ్వకళాపరిషత్తు వారు అందించిన ఆర్థిక సహకారంతో ప్రచురితమైంది. 2990100051596 1965
ఆంధ్ర ప్రసన్న రాఘవ నాటకము [66] సంస్కృత మూలం: జయదేవ మహాకవి, అనువాదం: కొక్కొండ వేంకటరత్నం పంతులు నాటకం జయదేవులు సంస్కృతభాషను సుసంపన్నం చేసిన ప్రముఖ కవి, భక్తుడు. ఆయన వ్రాసిన ప్రసన్న రాఘవమనే నాటకాన్ని మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నం పంతులు అనువదించారు. 2020050015596 1945
ఆంధ్ర రత్నావళీ నాటిక [67] మూలం.శ్రీ హర్షుడు, అనువాదం.వేదము వేంకటరాయశాస్త్రి నాటిక, అనువాదం రత్నావళీ అనె అందమైన రాజకుమారి, ఉదయుడనే గొప్ప రాజు మధ్య జరిగిన ఇతివృత్తంగా అజ్ఞాత సంస్కృత నాటక రచయిత రత్నావళి నాటకాన్ని రచించారు. దాని కర్తగా నాటి భారత చక్రవర్తి హర్షుని పేరు పెట్టారు. నాటకంలో నాల్గంకాలు ఉన్నాయి. సాహిత్యంలో హోలీ పండుగను నమోదు చేసిన తొలి సాహిత్యం రత్నావళి నాటికే. ఈ నాటికను వేదము వేంకటరాయ శాస్త్రి తెలుగు వచనంలోకి అనువదించారు. 2030020024763 1937
ఆంధ్ర సారస్వత వ్యాస మంజూష [68] సంపాదకుడు.టి.బి.ఎం.అయ్యవారు సాహిత్య విమర్శ విశ్వనాథ సత్యనారాయణ అభిజ్ఞాన శాకుంతలం గురించి, మల్లంపల్లి సోమశేఖరశర్మ రెడ్డి రాజుల యుగంలోని సారస్వత వికాసం గురించి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రామకృష్ణకవి పాత్రయైన నిగమశర్మ అక్క గురించీ, దువ్వూరి వేంకటరమణశాస్త్రి చిన్నయసూరి ఉక్తి లాలిత్యం గురించీ వ్రాయగా చదవడమంటే ఆయా సాహిత్యాంశాల లోతుల్లోకి వెళ్ళి ఆస్వాదించడమేనని చెప్పాలి. వీరే కాక మరికొందరు సాహిత్యవేత్తలు రాసిన విమర్శ రచనలు కూడా ఉన్నాయి. అద్భుతమైన ఈ రచనల సంకలనం తెలుగు సాహిత్యం గురించిన విజ్ఞాన సర్వస్వ వ్యాసాలకు కూడా ఎంతగానో ఉపకరిస్తుంది. 2030020024550 1950
ఆంధ్ర సారస్వత వ్యాసావళి [69] ఆండ్ర శేషగిరిరావు సాహిత్య విమర్శ సంస్కృత, తెలుగు సాహిత్యాలలో విమర్శ రచన లక్షణ గ్రంథాల రూపంలో పండింది. మరోవైపు పాశ్చాత్య సాహిత్యంలో నేడు చూస్తున్న విమర్శ రచనల రూపంలో అభివృద్ధి చెందింది. పాశ్చాత్య సాహిత్య విమర్శ పద్ధతులు తెలుగు విమర్శలోకంలోకి అడుగుపెట్టిన కొత్తలలో వచ్చిన గ్రంథాల్లో ఇది ఒకటి. 2030020024689 1952
ఆంధ్ర శ్రీమద్రామాయణం రెండో భాగం [70] జనమంచి శేషాద్రి శర్మ ఇతిహాసం, పద్యకావ్యం దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో విస్తృత ప్రాచుర్యం పొంది, హిందూమతంలో పవిత్రతనూ, బౌద్ధ, జైన మతాల్లో ప్రాసంగికతనూ పొందిన ఇతిహాసం రామాయణం. కవిత్రయ భారతం, పోతన భాగవతాల తెలుగు వారిలో అత్యంత ప్రాచుర్యం, ప్రామాణికత పొందగా తెలుగు రామాయణాలు మాత్రం ఇదే చివరిది అన్న స్థితిని పొందలేదు. రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం, రామాయణ కల్పవృక్షం, సకల కార్యసిద్ధి రామాయణం వంటివి వాటి వాటి ప్రత్యేకతలతో నిలిచాయి. అందుకే అసంఖ్యాకమైన రామాయణాలు తెలుగులో వెలిసాయి. విశ్వనాథ కల్పవృక్షాన్ని ప్రారంభిస్తూ మరలనిదేల రామాయణంబన్న ప్రశ్న తనకు తానే వేసుకుని సమాధానం చెప్పుకున్నారు. ఈ నేపథ్యంతోనే జనమంచి వారు ఆంధ్ర శ్రీమద్రామాయణమంటూ వాల్మీకిని వీలైనంత అనుసరించి పద్యకావ్యరచన చేశారు. 2030020025436 1924
ఆంధ్ర శ్రీమద్రామాయణం మూడో భాగం [71] జనమంచి శేషాద్రి శర్మ ఇతిహాసం, పద్యకావ్యం దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో విస్తృత ప్రాచుర్యం పొంది, హిందూమతంలో పవిత్రతనూ, బౌద్ధ, జైన మతాల్లో ప్రాసంగికతనూ పొందిన ఇతిహాసం రామాయణం. కవిత్రయ భారతం, పోతన భాగవతాల తెలుగు వారిలో అత్యంత ప్రాచుర్యం, ప్రామాణికత పొందగా తెలుగు రామాయణాలు మాత్రం ఇదే చివరిది అన్న స్థితిని పొందలేదు. రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం, రామాయణ కల్పవృక్షం, సకల కార్యసిద్ధి రామాయణం వంటివి వాటి వాటి ప్రత్యేకతలతో నిలిచాయి. అందుకే అసంఖ్యాకమైన రామాయణాలు తెలుగులో వెలిసాయి. విశ్వనాథ కల్పవృక్షాన్ని ప్రారంభిస్తూ మరలనిదేల రామాయణంబన్న ప్రశ్న తనకు తానే వేసుకుని సమాధానం చెప్పుకున్నారు. ఈ నేపథ్యంతోనే జనమంచి వారు ఆంధ్ర శ్రీమద్రామాయణమంటూ వాల్మీకిని వీలైనంత అనుసరించి పద్యకావ్యరచన చేశారు. 2030020025473 1924
ఆంధ్ర శ్రీమద్రామాయణము బాల కాండము [72] జనమంచి శేషాద్రిశర్మ ఆధ్యాత్మిక సాహిత్యం జనమంచి శేషాద్రి శర్మ (Janamanchi Seshadri Sarma) (1882-1950) సుప్రసిద్ధ తెలుగు కవి, పండితుడు. ఆయన వాల్మీకి రామాయణాన్ని సాధ్యమైనంతవరకూ అనుసరించి ఈ రామాయణ రచన చేశారు. ఆ రామాయణంలోని బాలకాండమిది. 2020050005718 1924
ఆంధ్ర శ్రీమద్రామాయణము యుద్ధ కాండము [73] జనమంచి శేషాద్రిశర్మ ఆధ్యాత్మిక సాహిత్యం జనమంచి శేషాద్రి శర్మ (Janamanchi Seshadri Sarma) (1882-1950) సుప్రసిద్ధ తెలుగు కవి, పండితుడు. ఆయన వాల్మీకి రామాయణాన్ని సాధ్యమైనంతవరకూ అనుసరించి ఈ రామాయణ రచన చేశారు. ఆ రామాయణంలోని యుద్ధకాండమిది. 5010010032819 1917
ఆంధ్ర శ్రీమద్రామాయణము ఉత్తరకాండ [74] జనమంచి శేషాద్రిశర్మ ఆధ్యాత్మిక సాహిత్యం జనమంచి శేషాద్రి శర్మ (Janamanchi Seshadri Sarma) (1882-1950) సుప్రసిద్ధ తెలుగు కవి, పండితుడు. ఆయన వాల్మీకి రామాయణాన్ని సాధ్యమైనంతవరకూ అనుసరించి ఈ రామాయణ రచన చేశారు. ఆ రామాయణంలోని ఉత్తర కాండమిది. 5010010032828 1924
ఆంధ్రానర్ఘ రాఘవము [75] మూలం.మురారి, అనువాదం.భువనగిరి విజయరామయ్య నాటకం రామాయణ గాథకు నాటకానువాదమైన అనర్ఘ రాఘవం సంస్కృతంలోని గొప్ప నాటకాల్లో ఒకటి. 8-10శతాబ్దాల మధ్యలో కళింగ ప్రాంతంలో జీవించినట్లు భావించే మురారి కవి దీన్ని రచించారు. విస్తృత ప్రాచుర్యం పొందిన రామాయణ ఇతివృత్తాన్ని నాటకీకరిస్తూ అత్యంత ప్రతిభావంతమైన రచనలు చేశారు మురారి. ఈ గ్రంథానికి సంస్కృత పండితులైన తెలుగువారిలో మురారి అన్న పేరుతో ప్రసిద్ధం. దీని అనువాదం ద్వారా ఆ నాటకంలోని విశేషాంశాలు సంస్కృతం రాని తెలుగువారికి అందుతాయి. 2990100071665 1950(అనువాదం), 8 నుంచి 10 శతాబ్దాలు (మూలం)
ఆంధ్రప్రదేశ్ చేతిపరిశ్రమలు [76] రూపకల్పన.ఆంధ్రప్రదేశ్ పౌరసంబంధాల శాఖ హస్తకళలు ఆంధ్రప్రదేశ్‌లో ఉండే చేతి పరిశ్రమలు, వాటి పనితీరు, కొత్తగా నెలకొల్పేవారికి అవసరమైన వివరాలతో ఈ గ్రంథం రూపొందించారు. కొండపల్లిలోని కొయ్యబొమ్మలు, నరసాపురం లేసుల అల్లిక మొదలుకొని ఏయే ప్రాంతాల్లో ఎటువంటీ చేతిపరిశ్రమలు నెలకొన్నాయి వంటి వివరాలు అసక్తికరంగానూ, విజ్ఞాన సర్వస్వ వ్యాసాలకు పనికివచ్చేలానూ ఉన్నాయి. 2990100061450
ఆంధ్ర బిల్హణీయము [77] వేదము వేంకటరాయశాస్త్రి కావ్యం వేదము వేంకట రాయశాస్త్రి సుప్రసిద్ధ పండితులు, కవి మరియు విమర్శకులు. ఇతడు తెలుగులోకి అనువదించిన సంస్కృత నాటకాలు : హర్షుని నాగానందం (1891), అభిజ్ఞాన శాకుంతలం (1896), మాళవికాగ్నిమిత్రం (1919), ఉత్తర రామచరితం (1920), విక్రమోర్వశీయం మరియు రత్నావళి (1921), ప్రతాపరుద్రీయం(1897), (ఇది ఓరుగల్లు ప్రభువైన,రెండవ ప్రతాపరుద్రుని జీవితంలోజరిగిన కొన్ని చారిత్రాత్మక నిజమైన సంఘటనల ఆధారంగా వ్రాసిన గొప్ప నాటకం) ఇంకా ఉషానాటకం (1901), బొబ్బిలి యుద్ధం (1916) ఇతడు వ్రాసిన నాటకాలు. ఆయన అనువదించిన నాటకాల్లో ఇది ఒకటి. 2020050006462 1914
ఆంధ్రరాష్ట్రము [78] భోగరాజు నారాయణమూర్తి సాహిత్యం భోగరాజు నారాయణమూర్తి (జ: 8 అక్టోబరు, 1891 - మ: 12 ఏప్రిల్, 1940) ప్రముఖ నవలా రచయిత మరియు నాటక కర్త. ఈయన గజపతినగరం లోని దేవులపల్లి గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు బాల ప్రసాద రాయుడు మరియు జోగమ్మ. విజయనగరం మహారాజా ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు. ఆంధ్రరాష్ట్రము ఆయన వ్రాసిన గ్రంథం. 2020050016271 1957
ఆంధ్ర వాఙ్మయ సూచిక [79] ప్రకాశకులు కాశీనాధుని నాగేశ్వరరావు సాహిత్యం ఆనాటి తెలుగు వాఙ్మయానికి ఇది సూచిక. కాశీనాథుని నాగేశ్వరరావు దీనిని ప్రచురించారు. 2990100061440 1994
ఆంధ్ర మీమాంసా పరిభాష [80][dead link] కూచిమంచి గోపాలకృష్ణమ్మ సాహిత్యం మీమాంసా శాస్త్రానికి సంబంధించి పలువురు తెలుగు పండితులు ఎంతగానో పరిశ్రమ చేసినవారున్నారు. ఐతే జనసామాన్యానికి అర్థమయ్యేందుకు తెలుగులో వాటి పరిభాషల గురించి వ్రాసిన గ్రంథం ఇది. దీనిని సమీక్షిస్తూ పిఠాపురాస్థాన విద్వాంసులు శ్రీపాద లక్ష్మీనృశింహశాస్త్రి అపూర్వగ్రంథమని కొనియాడారు. 5010010077995 1929
ఆంధ్ర మీమాంసా న్యాయ ముక్తావళి [81] కూచిమంచి గోపాలకృష్ణమ్మ శాస్త్రము మీమాంసా, న్యాయాది శాస్త్రాలలో విద్వాంసురాలైన కూచిమంచి గోపాలకృష్ణమ్మ ఆంధ్ర మీమాంసా పరిభాష, ఆంధ్ర మీమాంసార్థసారము వంటి గ్రంథాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ గ్రంథమూను. 2030020025646 1933
ఆంధ్ర సాహిత్య దర్పణము [82][dead link] పశ్చినాడ కవి సాహిత్యం ఇది కవి, పాత్రలు, సాహిత్య సృజనలోని పలు అంశాలు వంటివి చర్చించే ఒక అలంకారశాస్త్ర గ్రంథము. 2030020025503 1953
ఆంధ్రవాచకము (నాల్గవ తరగతి) [83][dead link] ఎం.జయరామారావు, కొప్పర్తి నారాయణమూర్తి సాహిత్యం 1932 నాటి తెలుగు పాఠ్యపుస్తకమిది. నాలుగవ తరగతి విద్యార్థులకు అప్పట్లో నిర్ణయించబడింది. 2030020025401 1932
ఆంధ్రవాచకము (ఐదవ ఫారము) [84][dead link] మద్దిరాల రామారావు పంతులు పాఠ్య గ్రంథం ఇది 1930ల్లో ఐదవ ఫారము వారికి నిర్ణయించిన తెలుగు పాఠ్యగ్రంథము. 2030020024568 1930
ఆంధ్ర విజ్ఞానము-నాల్గవ సంపుటం [85] ప్రసాద భూపాలుడు విజ్ఞాన సర్వస్వము విజ్ఞాన కోశము లేదా విజ్ఞాన సర్వస్వము (ఆంగ్లం: Encyclopedia) అనగా అన్ని విషయాల గురించి లేదా ఒక రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఒక చోట చేర్చిన వ్రాతప్రతుల సముదాయం. ఇందులో సమాచారం వ్యాసాలుగా విభజిస్తారు. దీన్ని ఉపయోగించడానికి అనువుగా కొన్ని విభాగాలుగా వర్గీకరిస్తారు. ఇది తెలుగులోని తొలినాళ్ల విజ్ఞాన సర్వస్వాలలో ఒకటి. 5010010016894 1940
ఆంధ్ర విజ్ఞానము-5వ సంపుటం [86] ప్రసాద భూపాలుడు విజ్ఞాన సర్వస్వము విజ్ఞాన కోశము లేదా విజ్ఞాన సర్వస్వము (ఆంగ్లం: Encyclopedia) అనగా అన్ని విషయాల గురించి లేదా ఒక రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఒక చోట చేర్చిన వ్రాతప్రతుల సముదాయం. ఇందులో సమాచారం వ్యాసాలుగా విభజిస్తారు. దీన్ని ఉపయోగించడానికి అనువుగా కొన్ని విభాగాలుగా వర్గీకరిస్తారు. ఇది తెలుగులోని తొలినాళ్ల విజ్ఞాన సర్వస్వాలలో ఇది ఒకటి 5010010016893 1941
ఆంధ్ర విజ్ఞానము- 6వ సంపుటం [87] ప్రసాద భూపాలుడు విజ్ఞాన సర్వస్వము విజ్ఞాన కోశము లేదా విజ్ఞాన సర్వస్వము (ఆంగ్లం: Encyclopedia) అనగా అన్ని విషయాల గురించి లేదా ఒక రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఒక చోట చేర్చిన వ్రాతప్రతుల సముదాయం. ఇందులో సమాచారం వ్యాసాలుగా విభజిస్తారు. దీన్ని ఉపయోగించడానికి అనువుగా కొన్ని విభాగాలుగా వర్గీకరిస్తారు. ఇది తెలుగులోని తొలినాళ్ల విజ్ఞాన సర్వస్వాలలో ఇది ఒకటి 5010010016892 1941
ఆంధ్ర పద నిధానము [88] తూము రామదాసకవి సాహిత్యం 2990100067402 1930
ఆంధ్రప్రదేశ్(సంపుటి-1 మార్చి)(పత్రిక) [89] సంపాదకుని వివరాలు లేవు పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ప్రచురింపబడే మాసపత్రిక. ఇది ఆ పత్రిక మార్చి 1957 సంచిక. 2020050004456 1957
ఆంధ్రప్రదేశ్(సంపుటి-1 ఏప్రిల్)(పత్రిక) [90] సంపాదకుని వివరాలు లేవు పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ప్రచురింపబడే మాసపత్రిక. ఇది ఆ పత్రిక ఏప్రిల్ 1957 సంచిక. 2020050004457 1957
ఆంధ్రప్రదేశ్(సంపుటి-1 మే)(పత్రిక) [91] సంపాదకుని వివరాలు లేవు పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ప్రచురింపబడే మాసపత్రిక. ఇది ఆ పత్రిక మే 1957 సంచిక. 2020050004458 1957
ఆంధ్రప్రదేశ్(సంపుటి-1 జూన్)(పత్రిక) [92] సంపాదకుని వివరాలు లేవు పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ప్రచురింపబడే మాసపత్రిక. ఇది ఆ పత్రిక జూన్ 1957 సంచిక. 2020050004459 1957
ఆంధ్రప్రదేశ్(సంపుటి-1 జులై)(పత్రిక) [93] సంపాదకుని వివరాలు లేవు పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ప్రచురింపబడే మాసపత్రిక. ఇది ఆ పత్రిక జూలై 1957 సంచిక. 2020050004460 1957
ఆంధ్రప్రదేశ్(సంపుటి-1 ఆగస్టు)(పత్రిక) [94] సంపాదకుని వివరాలు లేవు పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ప్రచురింపబడే మాసపత్రిక. ఇది ఆ పత్రిక ఆగస్టు 1957 సంచిక. 2020050004461 1957
ఆంధ్రప్రదేశ్(సంపుటి-1 సెప్టెంబరు)(పత్రిక) [95] సంపాదకుని వివరాలు లేవు పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ప్రచురింపబడే మాసపత్రిక. ఇది ఆ పత్రిక సెప్టెంబరు 1957 సంచిక. 2020050004462 1957
ఆంధ్రప్రదేశ్(సంపుటి-1 అక్టోబరు)(పత్రిక) [96] సంపాదకుని వివరాలు లేవు పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ప్రచురింపబడే మాసపత్రిక. ఇది ఆ పత్రిక అక్టోబరు 1957 సంచిక. 2020050004463 1957
ఆంధ్రప్రదేశ్(సంపుటి-1 నవంబరు)(పత్రిక) [97] సంపాదకుని వివరాలు లేవు పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ప్రచురింపబడే మాసపత్రిక. ఇది ఆ పత్రిక నవంబరు 1957 సంచిక. 2020050004464 1957
ఆంధ్రప్రదేశ్(సంపుటి-1 డిసెంబరు)(పత్రిక) [98] సంపాదకుని వివరాలు లేవు పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ప్రచురింపబడే మాసపత్రిక. ఇది ఆ పత్రిక డిసెంబరు 1957 సంచిక. 2020050004465 1957
ఆంధ్రప్రదేశ్(సంపుటి-2 జనవరి)(పత్రిక) [99] సంపాదకుని వివరాలు లేవు పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ప్రచురింపబడే మాసపత్రిక. ఇది ఆ పత్రిక జనవరి 1957 సంచిక. 2020050002887 1957
ఆంధ్రప్రదేశ్(సంపుటి-2 ఫిబ్రవరి)(పత్రిక) [100] సంపాదకుని వివరాలు లేవు పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ప్రచురింపబడే మాసపత్రిక. ఇది ఆ పత్రిక ఫిబ్రవరి 1958 సంచిక. 2020050002888 1958
ఆంధ్రప్రదేశ్(సంపుటి-2 మార్చి)(పత్రిక) [101] సంపాదకుని వివరాలు లేవు పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ప్రచురింపబడే మాసపత్రిక. ఇది ఆ పత్రిక మార్చి 1958 సంచిక. 2020050002889 1958
ఆంధ్రప్రదేశ్(సంపుటి-2 మే)(పత్రిక) [102] సంపాదకుని వివరాలు లేవు పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ప్రచురింపబడే మాసపత్రిక. ఇది ఆ పత్రిక మే 1958 సంచిక. 2020050002890 1958
ఆంధ్రప్రదేశ్(సంపుటి-2 జూన్)(పత్రిక) [103] సంపాదకుని వివరాలు లేవు పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ప్రచురింపబడే మాసపత్రిక. ఇది ఆ పత్రిక జూన్ 1958 సంచిక. 2020050002891 1958
ఆంధ్రప్రదేశ్(సంపుటి-2 జులై)(పత్రిక) [104] సంపాదకుని వివరాలు లేవు పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ప్రచురింపబడే మాసపత్రిక. ఇది ఆ పత్రిక జూలై 1958 సంచిక. 2020050002892 1958
ఆంధ్రప్రదేశ్(సంపుటి-2 ఆగస్టు)(పత్రిక) [105] సంపాదకుని వివరాలు లేవు పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ప్రచురింపబడే మాసపత్రిక. ఇది ఆ పత్రిక ఆగస్టు 1958 సంచిక. 2020050002893 1958
ఆంధ్రప్రదేశ్(సంపుటి-2 సెప్టెంబరు)(పత్రిక) [106] సంపాదకుని వివరాలు లేవు పత్రిక ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారిచే ప్రచురింపబడే మాసపత్రిక. ఇది ఆ పత్రిక సెప్టెంబరు 1958 సంచిక. 2020050002894 1958
ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్యము, సంస్కృతి [107] రచన:బి.రామరాజు; అనువాదం: నాయని కృష్ణకుమారి పరిశోధన గ్రంథం జానపదమనగా జనపదానికి సంబంధించింది. జనపదమనగా పల్లెటూరు. జనపదమున నివసించు వారు జానపదులు, వారు పాడుకొను పాటలు జానపదములు. జానపద గీతాలు: జానపదులు పాడుకునే గీతాలను జానపద గీతాలు అంటారు. తెలుగు జానపద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ఈ జానపదగీతాలలో కొన్నిసార్లు చక్కని ఛందస్సు కూడా ఉంటుంది. ఆ జానపద సాహిత్యం ద్వారానే జానపదుల సంస్కృతి తెలుసుకోవచ్చు. ఈ విషయాలపై రాసిన ఈ గ్రంథం చాలా విలువైనది. 99999990128990 2001
ఆంధ్రప్రదేశ్ దర్శిని-2 [108] ప్రధాన సంపాదకులు.వై.వి.కృష్ణారావు విజ్ఞాన సర్వస్వం ఆంధ్రప్రదేశ్ గురించిన వివిధ విషయాలను ఆయా రంగాల్లోని ప్రముఖులు, పండితులతో వ్యాసాలుగా వ్రాయించి ఈ ఆంధ్రప్రదేశ్ దర్శినిని తీర్చిదిద్దారు విశాలాంధ్ర ప్రచురణాలయం వారు. ఇది ఒక విధంగా విజ్ఞాన సర్వస్వమనే చెప్పుకోవాలి. వ్యాసాలన్నీ సమగ్రత, ప్రామాణికత, క్లుప్తత అన్న ప్రమాణాలు పాటించి వ్రాసినవిగా ఉన్నాయి. భవిష్యత్ విజ్ఞానసర్వస్వాల నిర్మాణంలో చాలా ఉపకరించే గ్రంథమిది. 2990100071196 1989
ఆంధ్రప్రదేశ్‌లో గాంధీజీ [109] సంపాదకుడు.కొడాలి ఆంజనేయులు చరిత్ర దేశంలోని వివిధ రాష్ట్రాలతో గాంధీజీకి గల అనుబంధాన్ని వెలికితీసి వివిధ సంపుటాలుగా ప్రచురించాలని గాంధీ స్మారక సంగ్రహాలయం బోర్డు, గాంధీ స్మారక నిధి సంయుక్తంగా ప్రయత్నాలు ప్రారంభించాయి. 1964లో ప్రారంభమైన ఈ కార్యక్రమం 1973లో పూర్తయింది. అలా ప్రచురితమైనదే ఆంధ్రప్రదేశ్‌లో గాంధీజీ గ్రంథం. గాంధీ ఆనాటి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాల్లో చేసిన పర్యటనల వివరాలను ఈ పుస్తకంలో ప్రచురించారు. తెలుగువారు నివసించే ఈ ప్రాంతాల్లో గాంధీ పర్యటించి జాతీయోద్యమం పాదుకొల్పే ప్రయత్నాలు కొనసాగించిన క్రమం ఇందులో కనిపిస్తుంది. 2990100061451 1978
ఆంధ్ర మహాసభ చెన్నపురి విశేష సంచిక [110] సంపాదకుడు: కె.అప్పారావు సాహిత్యం 2020050004170 1947
ఆంధ్రభాషా చరిత్రము (మొదటి భాగము) [111] చిలుకూరి నారాయణరావు సాహిత్యం చిలుకూరి నారాయణరావు భాషావేత్త, చరిత్రకారుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు. పదకొండవ శతాబ్దం నాటి ఆంధ్ర భాష గురించి పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందాడు. అనంతపురం దత్తమండల కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా చాలాకాలం పనిచేశాడు. ఈయన ఆంధ్ర విశ్వకళా పరిషత్తు చే 'కళాప్రపూర్ణ' బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠంచే 'మహోపాధ్యాయ' బిరుదును పొందాడు. 'ఆంధ్ర బెర్నార్డ్ షా' అనే బిరుదుకూడ ఇతనికి ఉంది. ఇది ఆయన వ్రాసిన తెలుగు భాషా చరిత్ర. 5010010077981 1937
ఆంధ్రభాషా చరిత్రము (రెండవ భాగము) [112] చిలుకూరి నారాయణరావు సాహిత్యం చిలుకూరి నారాయణరావు భాషావేత్త, చరిత్రకారుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు. పదకొండవ శతాబ్దం నాటి ఆంధ్ర భాష గురించి పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందాడు. అనంతపురం దత్తమండల కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా చాలాకాలం పనిచేశాడు. ఈయన ఆంధ్ర విశ్వకళా పరిషత్తు చే 'కళాప్రపూర్ణ' బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠంచే 'మహోపాధ్యాయ' బిరుదును పొందాడు. 'ఆంధ్ర బెర్నార్డ్ షా' అనే బిరుదుకూడ ఇతనికి ఉంది. ఇది ఆయన వ్రాసిన తెలుగు భాషా చరిత్ర రెండవభాగం. 5010010077998 1937
ఆంధ్ర భాషా సర్వస్వ నియమ కతిపయములు [113] వేదము వేంకటరాయ శాస్త్రి వ్యాకరణము, భాషాశాస్త్రము వేదము వేంకట రాయశాస్త్రి సుప్రసిద్ధ పండితులు, కవి మరియు విమర్శకులు. ఆయన వ్రాసిన భాషాశాస్త్ర, వ్యాకరణ సంబంధ గ్రంథమిది. 2990100071181 1948
ఆంధ్ర భాషా వికాసము [114] గంటి సోమయాజులు భాషా చరిత్ర కళాప్రపూర్ణ, భాషా శాస్త్ర చతురానన బిరుదాంకితులైన గంటి సోమయాజులు వ్రాసిన గ్రంథమిది. ఇది తెలుగు భాషా వికాసానికి సంబంధించిన రచన ఇది. 2990100071182 1947
ఆంధ్రభారతీయ శ్రీ వ్యయ సంవత్సర సిద్దాంత పంచాంగము [115] దోర్భల సత్యనారాయణశర్మ సాహిత్యం ఇది వ్యయ నామ సంవత్సర పంచాంగ గ్రంథము. 2020050087021 1946
ఆంధ్రభోజుడు [116] పరాంకుశం వేంకట నరసింహాచార్యులు నాటకం 2990100061443 1969
ఆంధ్రమహాభారతంఉద్యోగ పర్వం-ఆమ్నాయ కళానిధివ్యాఖ్యసహితం [117] రచన.తిక్కన, వ్యాఖ్య.నేలటూరి పార్థసారధి అయ్యంగార్ ఇతిహాసం, వ్యాఖ్య తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అన్న లోకోక్తి శ్రవ్యసంప్రదాయంలో మహాభారతం ఎంత లోతుకూ చొచ్చుకుపోయి, రసజ్ఞత ఏర్పరిచిందో తెలియజేస్తుంది. అందునా ఉద్యోగ పర్వం మహాభారతంలోని అత్యద్భుతమైన ఘట్టాలతో ఆసక్తిని రేకెత్తించే సన్నివేశాలతో నిండివుంటుంది. ఆంధ్రమహాభారతంలో ఈ పర్వాన్ని రచించిన తిక్కన స్వతహాగా ప్రభుత్వంలో పనిచేయడాన్ని కులవృత్తిగా స్వీకరించిన నియోగి బ్రాహ్మణుల ఇంట జన్మించడమే కాక స్వయంగా మంత్రిత్వాన్ని నెరపినవాడు. ఆనాడు మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉంటూన్న సమయంలో తమిళులైన చోళరాజులు ఆయన రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆంధ్ర చక్రవర్తులైన కాకతీయుల వద్దకు వెళ్ళి దౌత్యనైపుణ్యంతో రాజ్యం లేని మనుమసిద్ధి పక్షాన యుద్ధం చేసేలా ఒప్పించి తన రాజుకు తిరిగి నెల్లూరు రాజ్యాన్ని ఇప్పించిన దౌత్యనిపుణుడు-తిక్కన. అంతటి మహానైపుణ్యం కలిగిన మంత్రి, దౌత్యవేత్త భారతంలో దౌత్యానికి సంబంధించిన ఉద్యోగపర్వాన్ని రచించడంతో ఆ పర్వానికి అపూర్వమైన సొబగు ఏర్పడింది. అంతటి అపూర్వమైన, అనుపమానమైన కావ్యభాగానికి వ్యాఖ్యాసహితంగా, టీకా తాత్పర్యాలతో ఈ గ్రంథాన్ని ప్రచురించారు. 1925(వ్యాఖ్య), 13వ శతాబ్ది (మూలం) 5010010031155 1925
ఆంధ్ర మహాభారతం ఛందః శిల్పము [118] పాటిబండ మాధవశర్మ పరిశోధక గ్రంథం పాటిబండ మాధవశర్మ వెంకటరామయ్య, మహాలక్ష్మి దంపతులకు జన్మించాడు.ఎం.ఎ. ఆనర్స్ చదివాడు. విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్. ఆండ్ సి.వి.ఆర్. కళాశాలలోను హైదరాబాదులోని న్యూ సైన్స్ కాలేజీలోను ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేశాడు. ఇది ఆయన ఆంధ్ర మహాభారతం ఛంద:శిల్పమనే పరిశోధనాంశంపై వ్రాసిన రచన. 2990100051580 1966
ఆంధ్ర మహాభారత నిఘంటువు [119] అబ్బరాజు సూర్యనారాయణ నిఘంటువు 2990100061434 1979
ఆంధ్ర మహాభారతము విరాట పర్వము [120] పురాణపండ రామమూర్తి ఆధ్యాత్మిక సాహిత్యం 2030020024592 1950
ఆంధ్ర యక్షగాన వాజ్ఙయ చరిత్ర (రెండవ సంపుటము)[121] ఎస్.వి.జోగారావు పరిశోధనా గ్రంథం ఎస్.వి.జోగారావు లేదా శిష్ట్లా వెంకట జోగారావు (1928 - 1992) సాహితీవేత్త, బహుముఖ కళా శిల్పి. ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఉపన్యాసకులుగా పనిచేశారు. వీరి పరిశోధన ఫలితంగా "ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరిత్ర" విడుదలైంది. 1965-67 మధ్యకాలంలో సోవియట్ దేశంలో లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవిని అధిష్టించారు. అప్పుడే 'తెలుగు-రష్యన్-తెలుగు వ్యవహార దర్శిని' ప్రచురించారు.1976-83 మధ్యలో ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో వివిధ శాఖలకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. 1085 'జాతీయ ఆచార్య' గౌరవాన్ని పొందారు. 1975లో యక్షగానం రచనను ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు సమయంలో ప్రచురించారు. ఇది ఆ పరిశోధక గ్రంథం. 2990100051589 1961
ఆంధ్ర రధాంగ దూత కావ్యము [122] మూలం.కాళిదాసు, అనువాదం.చివుకుల అప్పయ్య శాస్త్రి కావ్యం, అనువాదం మహాకవి కాళిదాసు సంస్కృత సాహిత్యం ప్రపంచానికి అందించిన అమూల్యమన మణి. ఆయన రచించిన కాళిదాసు రచించిన కావ్యత్రయం అని పేరు పొందిన మూడు కావ్యాలలో రఘువంశం, కుమార సంభవ కావ్యాలతో పాటుగా మేఘదూతమని పేరొందిన కావ్యం కూడా ఒకటి. ఉపమా కాళిదాసు అని పేరుపొందిన ఆయన రచనలు ప్రపంచ సాహిత్యంలోనే ముందుగా ఎన్నదగినవి. ఇక తెలుగువారు సంస్కృతం నేర్చుకోవడంలో ఉత్తర భారతీయులకు భిన్నంగా కాళిదాసు మొదలైన కవుల కావ్యపాఠంతో మొదలుపెడతారు. అంత ప్రాముఖ్యత కలిగిన కాళిదాస రచనను చివుకుల అప్పయ్య తెలుగులోకి అనువదించారు. 2030020024878 1919
ఆంధ్ర రచయితలు-ప్రథమ భాగము (1806 - 1901) [123] మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి జీవిత చరిత్ర, సాహిత్య విమర్శ తెలుగు వారికి సాహిత్యరంగంలో వచన రచన ఉధృతంగా ప్రారంభమైనది 19వ శతాబ్ది నుంచి. తెలుగులో రచనలు చేసిన రచయితల జీవితాలు, సాహిత్య కృషి వంటివి సంకలనం చేస్తూ మధునాపంతుల వారు రచించిన గ్రంథమిది. ఆంధ్ర రచయితలు ప్రముఖ తెలుగు రచయితల జీవితచిత్రాలను కలిగిన రచన. దీనిని మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రచించగా అద్దేపల్లి అండ్ కో, రాజమండ్రి వారు 1950లో ముద్రించారు. 2030020029711 1950
ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ [124] ప్రచురణ: ఎన్.సత్యనారాయణరావు రాజకీయ మహాసభల ప్రత్యేక సంచిక 2020050002673 1955
ఆంధ్ర రాష్ట్రము [125] భోగరాజు నారాయణమూర్తి సాహిత్యం భోగరాజు నారాయణమూర్తి ప్రముఖ నవలా రచయిత మరియు నాటక కర్త. ఈయన గజపతినగరం లోని దేవులపల్లి గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు బాల ప్రసాద రాయుడు మరియు జోగమ్మ. విజయనగరం మహారాజా ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు. ఈయన 12 ఏప్రిల్ 1940 సంవత్సరంలో పరమపదించాడు. ఇది ఆయన వ్రాసిన గ్రంథం. 2020050005663 1951
ఆంధ్ర తేజము [126] పువ్వాడ శేషగిరిరావు కథా సాహిత్యం ఆంధ్రతేజాలైన తిక్కన, పోతన, శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసు వంటివారి జీవితాలను ఆధారం చేసుకుని రాసిన కథలివి. ఐతే ఆంధ్రులు కాని పద్మిని గురించిన కథ కూడా చేర్చారు. 2030020024633 1934
ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య [127] గుమ్మిడిదల వెంకట సుబ్బారావు చరిత్ర, జీవితచరిత్ర స్వాతంత్ర్య సమర యోధుల్లో ప్రముఖుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆయన గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు. ఆంధ్ర రత్న బిరుదు పొందినవాడు. ఆయన నాయకత్వంలో నడచిన చీరాల పేరాల సమరం సుప్రసిద్ధం. ఆయన జీవితచరిత్రను గుమ్మిడిదల వెంకట సుబ్బారావు రచించారు. 2030020029728 1954
ఆంధ్ర బాల (సంచిక-1) [128] పడాలి అంజనరాజు పత్రిక 2990100068446 1995
ఆంధ్ర వాచస్పత్యము (మూడవ సంపుటం) [129] కొట్ర శ్యామలకామశాస్త్రి సాహిత్యం ఇది తెలుగు నిఘంటువు. వ్యవహారికోద్యమ నాయకులు, పండితులు గిడుగు రామమూర్తి పంతులు పలు నిఘంటువుల్లోకెల్లా ఉపకరించేదని వ్రాశారు. సూర్యరాయాంధ్ర నిఘంటువు వంటి వాటిలో లేని ఆంగ్లాది ఇతర భాషల నుంచి తెలుగులోకి వచ్చిన అనేకమైన పదాలు, ఇతర వాడుక పదాలు ఇందులో వేలున్నవని ఆయన వ్రాశారు. 2990100061452 1938
ఆంధ్ర వాజ్ఙయ పరిచయము [130] కోరాడ మహాదేవశాస్త్రి సాహిత్యం 2990100061439 1985
ఆంధ్ర వాజ్ఙయము-హనుమత్కథ [131] అన్నదానం చిదంబరశాస్త్రి సాహిత్యం 2990100051585 1992
ఆంధ్ర వాజ్ఙయారంభ దశ (ప్రధమ సంపుటి) [132] దివాకర్ల వేంకటావధాని సాహిత్యం పరిశోధన, విమర్శ రంగాలలో అసమాన ప్రతిభ ప్రదర్శించిన దివాకర్ల వేంకటావధాని 1912 జూన్ 23న జన్మించాడు. ఇతడు నలభైకి మించి గ్రంథాలను రచించాడు. వాటిలో పద్యకృతులు, వచన రచనలు, విమర్శలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు, టీకాతాత్పర్యాలు ఉన్నాయి. ఆంధ్రవాఙ్మయారంభ దశ గురించి ఆయన వ్రాసిన రచన ఇది. 2990100071187 1960
ఆంధ్రసాహిత్య పరిషత్ పత్రిక (1914) [133] వివరాలు లేవు సాహిత్య పత్రిక ఆంధ్రసాహిత్య పరిషత్ పత్రిక ఆనంద సంవత్సర ద్వితీయ సంచిక ఇది. ఆనంద సంవత్సర తొలి సంచిక నుంచీ ఇది మాసపత్రికగా మారింది. 2020050004448 1914
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1928) [134] ప్రకాశకులు. ఆంధ్ర సాహిత్య పరిషత్ సాహిత్యం ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు ద్వైమాసికంగా ప్రకటించిన పత్రిక ఇది. వివిధ సాహిత్యాంశాలు, భాషాంశాలు ఈ పత్రికలో వివరించారు. సంచికలో ఆనాడు కొత్తగా ప్రచురితమైన గ్రంథాల స్వీకారాలు, సమీక్షలు వంటివి కూడా ఉన్నాయి. కొమండూరు శఠకోపాచార్యులు, వెంపరాల సూర్యనారాయణశాస్త్రి మొదలైన పండితులు రచించిన వివిధ వ్యాసాలు ఉన్నాయి. 1943 ఏప్రిల్-జూన్ నెలల సంచిక ఇది. 2990100068445 1928
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1934) [135] ప్రకాశకులు. ఆంధ్ర సాహిత్య పరిషత్ సాహిత్యం ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు ద్వైమాసికంగా ప్రకటించిన పత్రిక ఇది. వివిధ సాహిత్యాంశాలు, భాషాంశాలు ఈ పత్రికలో వివరించారు. సంచికలో ఆనాడు కొత్తగా ప్రచురితమైన గ్రంథాల స్వీకారాలు, సమీక్షలు వంటివి కూడా ఉన్నాయి. కొమండూరు శఠకోపాచార్యులు, వెంపరాల సూర్యనారాయణశాస్త్రి మొదలైన పండితులు రచించిన వివిధ వ్యాసాలు ఉన్నాయి. 1943 ఏప్రిల్-జూన్ నెలల సంచిక ఇది. 2020050004531 1934
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1943 ఏప్రిల్) [136] ప్రకాశకులు. ఆంధ్ర సాహిత్య పరిషత్ సాహిత్యం ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు ద్వైమాసికంగా ప్రకటించిన పత్రిక ఇది. వివిధ సాహిత్యాంశాలు, భాషాంశాలు ఈ పత్రికలో వివరించారు. సంచికలో ఆనాడు కొత్తగా ప్రచురితమైన గ్రంథాల స్వీకారాలు, సమీక్షలు వంటివి కూడా ఉన్నాయి. కొమండూరు శఠకోపాచార్యులు, వెంపరాల సూర్యనారాయణశాస్త్రి మొదలైన పండితులు రచించిన వివిధ వ్యాసాలు ఉన్నాయి. 1943 ఏప్రిల్-జూన్ నెలల సంచిక ఇది. 2020050004541 1943
ఆంధ్ర సాహిత్య సర్వస్వము (తెలుగు నిఘంటువు) [137] కోట సుబ్రహ్మణ్యశాస్త్రి సాహిత్యం ఇది ఒక తెలుగు నిఘంటువు. తెలుగు పండితులైన కోట సుబ్రహ్మణ్యశాస్త్రి దీన్ని తయారుచేశారు. 2990100061437 1970
ఆంధ్ర సౌందర్యలహరి [138] ఆదిపూడి సోమనాధరావు ఆధ్యాత్మిక సాహిత్యం ఆదిపూడి సోమనాథరావు (1867 - 1941) బహుభాషా పండితులు, రచయిత, సంఘసంస్కర్త. వీరు పిఠాపురం సంస్థానంలో చాలాకాలం ఉద్యోగం నిర్వహించారు. వీరికి సంస్కృతం, కన్నడం, హిందీ, తమిళం, బెంగాలీ భాలలో మంచి పరిచయం ఉంది. వీరు మొట్టమొదట తెలుగువారికి రవీంద్రనాథ్ ఠాగూర్ రచనా ప్రతిభను పరిచయం చేశారు. తమిళభాషలోని కంబ రామాయణం మొదట తెలుగు భాషలోకి అనువదించింది వీరే. ఆదిపూడి సోమనాథరావు, కొమర్రాజు లక్ష్మణరావు తదితరులతో కలిసి శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపనలో ఎంతో కృషి చేశాడు. ఆయన తెనిగించిన సౌందర్యలహరి గ్రంథమిది. 2990100061438 1932
ఆంధ్రాలంకార వాజ్ఙయ చరిత్ర [139] బులుసు వెంకటరమణయ్య సాహిత్యం 2030020026757 1933
ఆంధ్రుల చరిత్రము-2వ భాగం [140] చిలుకూరి వీరభద్రరావు చరిత్ర చిలుకూరి వీరభద్రరావు పలు సంపుటాలుగా రచించిన ఆంధ్రుల చరిత్రములో ఇది రెండవది. ఈ గ్రంథాన్ని తొలి తెలుగు విజ్ఞానసర్వస్వ నిర్మాత, విజ్ఞాన చంద్రికామండలి ఏర్పరిచిన కొమర్రాజు వెంకట లక్ష్మణరావుకు అంకితం ఇచ్చారు. చారిత్రికంగా పలు లోతైన అంశాల గురించి వివరణలతో నిరూపణలతో ఈ గ్రంథం రచించారు. 2020120012528 1912
ఆంధ్రుల చరిత్రము (ఐదవ సంపుటము) [141] చిలుకూరి వీరభద్రరావు చరిత్ర చిలుకూరి వీరభద్రరావు పలు సంపుటాలుగా రచించిన ఆంధ్రుల చరిత్రములో ఇది ఐదవది. ఈ గ్రంథాన్ని తొలి తెలుగు విజ్ఞానసర్వస్వ నిర్మాత, విజ్ఞాన చంద్రికామండలి ఏర్పరిచిన కొమర్రాజు వెంకట లక్ష్మణరావుకు అంకితం ఇచ్చారు. చారిత్రికంగా పలు లోతైన అంశాల గురించి వివరణలతో నిరూపణలతో ఈ గ్రంథం రచించారు. 2020050014929 1936
ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరములు [142] కోట వెంకటాచలం చరిత్ర ఆంధ్రులు అన్న పదం ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించిన అంధ్రులు అనే జాతి నుంచి వచ్చిందనీ ఆనాటి అంధ్రులే నేటి ఆంధ్రులనీ పాశ్చాత్య చరిత్రకారుల నిష్కర్ష. విశ్వామిత్రుని సంతతిలో ఆయన ఆజ్ఞ వ్యతిరేకించి సంఘబాహ్యులుగా మిగిలిపోయినవారని వారిని గురించి ఐతిహ్యం. దీనిని సవాలు చేస్తూ సాగింది ఈ గ్రంథం. అంధ్రులు ఆంధ్రులని చెప్పడం కేవల నామసామ్యం బట్టి చేసిన అత్యంత బలహీన ప్రతిపాదన అని శాస్త్రీయంగా దానిని నిరూపించేందుకు తగినంత బలం లేదని వాదించారు. ఆయన ఇతర పురాణేతిహాసాల నుంచి ఆంధ్రుల చరిత్రను స్వీకరించి ప్రతిపాదించారు. 2990100068452 1955
ఆంధ్రులు చరిత్ర [143] నేలటూరి వెంకటరమణయ్య చరిత్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి సభలో భాగంగా హైదరాబాదు రెడ్డి హాస్టల్‌లో ఆంధ్రులు చరిత్ర అంశంపై ప్రముఖ చారిత్రికులు నేలటూరి వేంకటరమణయ్య చేసిన రెండు ప్రసంగముల పాఠం ఈ గ్రంథం. దీనిని ప్రసంగకర్త అనుమతిపై ఆంధ్ర సారస్వత పరిషత్తు వారే ప్రచురించారు. 2020050006181 1950
ఆంధ్ర కవితా పితామహుడు [144] జి.ఆంజనేయులు చారిత్రిక నవల ఆంధ్ర కవితా పితామహునిగా, తెలుగులో ప్రబంధ యుగానికి నాయకునిగా నిలిచిన మహా కవి అల్లసాని పెద్దన. ఆయన రచించిన మను చరిత్ర తెలుగు సాహిత్యంలో నిలిచిపోయిన పంచకావ్యాలలో ఒకటి. సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఒకనిగా, తెలుగు సాహిత్య రంగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అష్టదిగ్గజ కవుల్లో ప్రథమునిగా తెలుగు సాహిత్య ప్రియుల మదిలో స్థానం పొందారు. ఈ గ్రంథం ఆయన జీవితాన్ని ఆధారంగా రాసిన చారిత్రిక నవల. కృష్ణదేవరాయలు చిన్నవయసులో అప్పటి పరిపాలకుడు, రాయల అన్నగారు కృష్ణరాయని కళ్ళు పీకమని ఆజ్ఞాపించగా మహామంత్రి అప్పాజీ కాపాడడంతో ప్రారంభమయ్యే నవల కృష్ణరాయని పరిపాలనతో సాగి మరణంతో ముగుస్తుంది. ఆ విధంగా అటు రాయల జీవితాన్ని కూడా ప్రతిబింబించినా ప్రముఖంగా పెద్దన దృక్కోణంతోనే రాశారు. 2030020025278 1955
ఆంధ్ర కవి సప్తశతి [145] బులుసు వెంకట రమణయ్య సాహిత్య చరిత్ర, జీవిత చరిత్రలు ఏడువందలమంది తెలుగు సాహిత్యకారుల జీవితాలను గుదిగుచ్చి రచించిన గ్రంథమిది. 2990100061447 1956
ఆంధ్రాధ్యాత్మ రామాయణం [146] పిశుపాటి నారాయణశాస్త్రి ఆధ్యాత్మికం, పురాణం బ్రహ్మాండ పురాణంలో వేదవ్యాసుడు రాసిన రామాయణాన్ని అధ్యాత్మ రామాయణం అంటారు. వాల్మీకం రాముడిని మానవునిగానే చిత్రీకరిస్తే అధ్యాత్మ రామాయణం సాక్షాత్ విష్ణురూపంగా ప్రతి అడుగులోనూ స్ఫురింపజేస్తూనే ఉంటుంది. రాముడు శంఖుచక్రగదలు ధరించి నాలుగు చేతులతో జన్మించి తర్వాత ఉపసంహరించడం వంటివి కూడా ఇందులో భాగమే. ఇలా ఎన్నెన్నో భేదాలున్నా మౌలికమైన కథ, సారం ఒకటే. ఇది ఆ గ్రంథానికి అనువాదం 2030020025064 1929
ఆంధ్రీకృత పరాశరస్మృతి [147] ఆదిపూడి ప్రభాకరకవి స్మృతులు కలౌ పారాశరః స్మృతిః అంటూ కలియుగంలో ఉన్నవారు ఆచరించాల్సిన అనేక ధర్మాలు ఇందు తెలుపబడ్డాయి. పరాశరస్మృతి, మనుస్మృతి ఆపస్తంబ ధర్మసూత్రము మొదలైన వాటికంటె అర్వాచీనమైంది. అందువల్లనే కొంత నవీనదృక్పథం ఇందు కనిపిస్తుంది. మానవుడు తన సంపాదనలో రాజుకు ఆరవ భాగాన్ని, పూజాది ధర్మ కార్యక్రమాలకు 21వ భాగం. దాన ధర్మాలకు 30వ భాగం (ఈ విధంగా సుమారు 8శాతం) తప్పక వినియోగించాలి. ఈ విషయంలో రాజు, వైశ్యుడు,బ్రాహ్మణుడు అనే భేదం లేదు. స్త్రీ విషయంలో కఠినమైన నియమాలు చెప్తూనే కొన్ని సమయాలలో స్త్రీలకు పునర్వివాహం చేయవచ్చునని అంటాడు. స్త్రీలకు రెండంగుళాల మేర జుట్టు కత్తిరిస్తే చాలు వెంట్రుకలన్నీ గొరగవలసిన అవసరం లేదంటాడు. ప్రాయశ్చిత్తములను కూడా స్త్రీ ఒంటరిగా చేయరాదు. శ్రమైక జీవి అయిన శూద్రుడు కూడా ప్రాయశ్చిత్తంగా ఉపవాసం ఉండకూడదని చెప్తూంది. బ్రాహ్మణుడు తన ధర్మాలను సక్రమంగా నిర్వర్తింపకపోతే అతడు నామధారక విప్రుడని అవహేళన చేస్తాడు. న్యాయవిచారణ చేయాలంటే ముగ్గురు, ఐదుగురు లేక పదిమంది ఉన్న ధర్మ పరిషత్తు అవసరము. న్యాయం గురించి సరియైన జ్ఞానం లేక తనకు తోచినట్లు న్యాయం చెప్తే, తప్పు చేసిన వానిపాపం న్యాయం చెప్పిన ధర్మ పరిషత్సభ్యులకు చెందుతుంది. కొన్ని ప్రాయశ్చిత్తములందు తప్ప పురుషుడు కూడా తలయంతా గొరిగించుకొనవద్దు. గాయత్రీ జపం చేయని ద్విజుడు అపవిత్రుడు. గాయత్రి జపం చేస్తూ వేదాధ్యయనం నిత్యం ఆచరించేవాణ్ణి లోకం బాగా ఆదరిస్తుంది. అన్నకంటె ముందు తమ్ముడు వివాహమాడరాదు. ఆ విధంగా వివాహమాడ్తే, పిల్లనిచ్చిన వానికి, పెళ్ళి చేసికొన్న వానికీ పాపం కలుగుతుందని చెప్తూనే కొన్ని ప్రత్యేక సమయాల్లో ముందు వివాహం చేసికొన్నా తప్పులేదంటాడు. ఇటువంటి అనేక విషయాలు ధర్మవిషయమైన సందేహాలు చాలా తీర్చడం కనిపిస్తుంది. పరాశరస్మృతికి ఆంధ్రానువాదం. 2030020025470 1909
ఆంధ్ర సాహిత్య చరిత్ర [148] పింగళి లక్ష్మీకాంతం సాహిత్యం, చరిత్ర పింగళి లక్ష్మీకాంతం (1894 - 1972) ప్రసిద్ధ తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు. లక్ష్మీకాంతం అధ్యాపకుడిగా, నటుడిగా, కవిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు. ఆయన వ్రాసిన ఆంధ్ర సాహిత్య చరిత్ర ఇది. 2990100071185 2005
ఆంధ్రమహాభారతం పీఠిక [149] మల్లాది సూర్యనారాయణ శాస్త్రి సాహిత్య విమర్శ నిజానికి ఇది ఒక ప్రత్యేక గ్రంథము కాదు. వావిళ్ల వారు ప్రచురించిన మహా భారతానికి మల్లాది సూర్యనారాయణ శాస్త్రి పీఠిక. ఐతే పూర్వపు మహాభారత పఠన సంప్రదాయాల దృష్ట్యా ఇతిహాసానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, పండితుల వ్యాఖ్యానానికి(మౌఖికం) అంతే ప్రాముఖ్యం ఉంది. కనుక 60 పేజీల పీఠికను వావిళ్ల వారు జతచేసి ప్రచురించడమూ, ఇప్పుడు దాన్ని విడి పుస్తకంగా సైతం చదువుకోవడం జరుగుతోంది. ఆంధ్ర మహాభారత విశిష్టత, నన్నయ-తిక్కన-ఎర్రనల జీవితం, వారి కాలాలు, కవితా రీతులు, ప్రత్యేకతలు, మొత్తంగా మహాభారతం చూపే ప్రభావం వంటి ఎన్నో విషయాలను సవివరంగా చర్చించారు. 2030020024444 1950
ఆంధ్రరత్న గోపాలకృష్ణుని చాటువులు [150] డి.గోపాలకృష్ణయ్య చాటువులు స్వాతంత్ర్య సమర యోధుల్లో ప్రముఖుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆయన గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు. ఆంధ్ర రత్న బిరుదు పొందినవాడు. ఆయన నాయకత్వంలో నడచిన చీరాల పేరాల సమరం సుప్రసిద్ధం. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వ్రాసిన చాటువుల ఇవి. 2020120029073 1964
ఆంధ్ర వాజ్ఙయ సంగ్రహ సూచిక [151] సంపాదకుడు.పాతూరి నాగభూషణం జాబితా, కాటలాగ్ 1950 దశకం నాటి గ్రంథాలన్నిటినీ కాటలాగ్(జాబితా) చేయాలన్న బృహత్‌సంకల్పంతో చేసిన కృషి ఈ గ్రంథం. భారత ప్రభుత్వం అందించిన సహకారంతో ఆంధ్ర గ్రంథాలయోద్యమ సంఘం ఈ కార్యక్రమాన్ని పూనికొని పూర్తిచేసింది. తద్వారా గ్రంథంలో వేల పుస్తకాల ప్రాథమిక వివరాలు లభిస్తాయి. 2990100051586 1962
ఆంధ్ర వాల్మీకి రామాయణం-4వ భాగం (కిష్కింధకాండ) [152] వావిలికొలను సుబ్బారావు ఇతిహాసం, అనువాదం వావిలికొలను సుబ్బారావు వాసుదాసుగా రామభక్తులకు సుప్రసిద్ధుడు. ఆయన రామభక్తునిగా జీవితమంతా భక్తిలో గడిపారు. ఆయన చేసిన రామాయణానువాదం సుప్రసిద్ధం. ఈ గ్రంథరచన వల్లనే ఆయనకు ఆంధ్ర వాల్మీకి అన్న బిరుదు స్థిరపడింది. ఒంటిమిట్టలోని రామాలయాన్ని పునరుద్ధరించేందుకు టెంకాయ చిప్పలో భిక్షమెత్తి మరీ ధనం పోగుజేశారు. టెంకాయ చిప్ప రామసేవలో ధన్యత జెందిందంటూ టెంకాయచిప్ప శతకాన్ని రచించారు. ఈ గ్రంథం ఆయనను అజరామరంగా నిలిపిన వాల్మీకి రామాయణ ఆంధ్రానువాదం. 2030020025378 1939
ఆంధ్ర వ్యాకరణ సంహితా సర్వస్వము (మొదటి సంపుటము)[153] వజ్ఝల చినసీతారామస్వామిశాస్త్రి వ్యాకరణ సర్వస్వం 2990100071194 1951
ఆంధ్ర వ్యాకరణ సంహితా సర్వస్వము (రెండవ సంపుటము)[154] వజ్ఝల చినసీతారామస్వామిశాస్త్రి వ్యాకరణ సర్వస్వం 2030020025391 1952
ఆంధ్ర వ్యాకరణసర్వస్వతత్తము (మొదటి సంపుటము)[155] వేదము వెంకటరాయశాస్త్రి వ్యాకరణ సర్వస్వం వేదము వేంకట రాయశాస్త్రి సుప్రసిద్ధ పండితులు, కవి మరియు విమర్శకులు. ఇతడు తెలుగులోకి అనువదించిన సంస్కృత నాటకాలు : హర్షుని నాగానందం (1891), అభిజ్ఞాన శాకుంతలం (1896), మాళవికాగ్నిమిత్రం (1919), ఉత్తర రామచరితం (1920), విక్రమోర్వశీయం మరియు రత్నావళి (1921), ప్రతాపరుద్రీయం(1897), (ఇది ఓరుగల్లు ప్రభువైన,రెండవ ప్రతాపరుద్రుని జీవితంలోజరిగిన కొన్ని చారిత్రాత్మక నిజమైన సంఘటనల ఆధారంగా వ్రాసిన గొప్ప నాటకం) ఇంకా ఉషానాటకం (1901), బొబ్బిలి యుద్ధం (1916) ఇతడు వ్రాసిన నాటకాలు. ఇది ఆయన వ్రాసిన విమర్శగ్రంథం. 2990100071193 1950
ఆంధ్ర విదుషీమణులు [156] ] ఆండ్ర శేషగిరిరావు చరిత్ర ఆంధ్రుల చరిత్రలో ప్రఖ్యాతి పొందిన విదుషీమణుల గురించి ఈ పుస్తకాన్ని రచించారు. ఎనిమిదిమంది ప్రతిభాశాలులైన తెలుగు స్త్రీల గురించిన వివరాలతో వ్యాసరచన చేసారు. రెండువేల యేళ్ళనాటి శాతవాహన రాజ్యపు రాణి నుంచి మొదలుకొని రెండు శతాబ్దాల నాటి నాట్యవేత్త లకుమాదేవి వరకూ పలువురి జీవిత విశేషాలు, ప్రతిభా వ్యుత్పత్తులు వ్యాసాల్లో చిత్రీకరించారు. 2030020024459 1950
ఆంధ్ర-విక్రమోర్వశీయ నాటకము [157] వేదము వేంకటరాయశాస్త్రి నాటకం వేదము వేంకట రాయశాస్త్రి సుప్రసిద్ధ పండితులు, కవి మరియు విమర్శకులు. ఇతడు తెలుగులోకి అనువదించిన సంస్కృత నాటకాలు : హర్షుని నాగానందం (1891), అభిజ్ఞాన శాకుంతలం (1896), మాళవికాగ్నిమిత్రం (1919), ఉత్తర రామచరితం (1920), విక్రమోర్వశీయం మరియు రత్నావళి (1921), ప్రతాపరుద్రీయం(1897), (ఇది ఓరుగల్లు ప్రభువైన,రెండవ ప్రతాపరుద్రుని జీవితంలోజరిగిన కొన్ని చారిత్రాత్మక నిజమైన సంఘటనల ఆధారంగా వ్రాసిన గొప్ప నాటకం) ఇంకా ఉషానాటకం (1901), బొబ్బిలి యుద్ధం (1916) ఇతడు వ్రాసిన నాటకాలు. ఇది ఆయన అనుసృజించిన నాటకం. 2020050015977 1946
ఆంధ్రవీరులు (మొదటి సంపుటి)[158] శేషాద్రి రమణ కవులు చరిత్ర, జీవిత చరిత్ర తెలుగు వారిలో సుప్రసిద్ధి పొందిన పలువురు వీరుల గురించి ఈ పుస్తకంలో రాశారు. మొత్తం 10మంది ఆంధ్ర వీరుల జీవితచిత్రణ చేశారు. వీరిలో చాణక్యుని నుంచి అక్కన్న, మాదన్నల వరకూ పలువురి వివరాలు దొరుకుతాయి. 2030020024454 1929
ఆంధ్రవీరులు (రెండవ సంపుటి)[159] శేషాద్రి రమణ కవులు చరిత్ర, జీవిత చరిత్ర తెలుగు వారిలో సుప్రసిద్ధి పొందిన పలువురు వీరుల గురించి ఈ పుస్తకంలో రాశారు. మొదటి సంపుటంలాగానే మొత్తం 10మంది ఆంధ్ర వీరుల జీవితచిత్రణ చేశారు. వీరిలో మాధవవర్మ నుంచి విజయరామరాజుల వరకూ పలువురి వివరాలు దొరుకుతాయి. 2030020029725 1931
ఆంధ్ర విజ్ఞానము-2వ భాగం [160] ప్రసాద భూపాలుడు విజ్ఞాన సర్వస్వము భారతీయ భాషల్లో భారతీయుడు రచించిన తొలి విజ్ఞాన సర్వస్వము కొమర్రాజు వారు ప్రచురించాకా విజ్ఞాన సర్వస్వమనే ఆలోచన, అందుకు ప్రయత్నము బాగా పెరిగాయి. ఆ క్రమంలో ప్రచురితమైన పలు విజ్ఞాన సర్వస్వాల్లో ఇది ఒకటి. 2990100071188 1938
ఆంధ్ర విజ్ఞానము-3వ భాగం [161] ప్రసాద భూపాలుడు విజ్ఞాన సర్వస్వము భారతీయ భాషల్లో భారతీయుడు రచించిన తొలి విజ్ఞాన సర్వస్వము కొమర్రాజు వారు ప్రచురించాకా విజ్ఞాన సర్వస్వమనే ఆలోచన, అందుకు ప్రయత్నము బాగా పెరిగాయి. ఆ క్రమంలో ప్రచురితమైన పలు విజ్ఞాన సర్వస్వాల్లో ఇది ఒకటి. 2990100071189 1939
ఆంధ్ర విజ్ఞానము-4వ భాగం [162] ప్రసాద భూపాలుడు విజ్ఞాన సర్వస్వము భారతీయ భాషల్లో భారతీయుడు రచించిన తొలి విజ్ఞాన సర్వస్వము కొమర్రాజు వారు ప్రచురించాకా విజ్ఞాన సర్వస్వమనే ఆలోచన, అందుకు ప్రయత్నము బాగా పెరిగాయి. ఆ క్రమంలో ప్రచురితమైన పలు విజ్ఞాన సర్వస్వాల్లో ఇది ఒకటి. 2990100071190 1940
ఆంధ్ర విజ్ఞానము-6వ భాగం [163] ప్రసాద భూపాలుడు విజ్ఞాన సర్వస్వము భారతీయ భాషల్లో భారతీయుడు రచించిన తొలి విజ్ఞాన సర్వస్వము కొమర్రాజు వారు ప్రచురించాకా విజ్ఞాన సర్వస్వమనే ఆలోచన, అందుకు ప్రయత్నము బాగా పెరిగాయి. ఆ క్రమంలో ప్రచురితమైన పలు విజ్ఞాన సర్వస్వాల్లో ఇది ఒకటి. 2990100071191 1941
ఆంధ్ర విజ్ఞానము-7వ భాగం [164] ప్రసాద భూపాలుడు విజ్ఞాన సర్వస్వము భారతీయ భాషల్లో భారతీయుడు రచించిన తొలి విజ్ఞాన సర్వస్వము కొమర్రాజు వారు ప్రచురించాకా విజ్ఞాన సర్వస్వమనే ఆలోచన, అందుకు ప్రయత్నము బాగా పెరిగాయి. ఆ క్రమంలో ప్రచురితమైన పలు విజ్ఞాన సర్వస్వాల్లో ఇది ఒకటి. 2990100071192 1941
ఆంధ్ర విజ్ఞాన కోశము (మొదటి సంపుటము)[165] సంపాదకుడు: మామిడిపూడి వేంకటరంగయ్య విజ్ఞాన సర్వస్వం, వ్యాస సంకలనం తెలుగులో ప్రచురితమైన విజ్ఞాన సర్వస్వ గ్రంథాల్లో ఇది ఒకటి. సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ కమిటీ వారు ప్రకాశకులుగా ఈ గ్రంథాన్ని ముద్రించారు. పలు అంశాలపై ఆయా రంగాల్లో లోతైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తుల చేత రాయించిన వ్యాసాలను అంశాల వారీగా విభజించారు. ఈ బృహత్‌కార్యంలో వందలాది మంది ఆచార్యులు, పండితులు రచన చేశారు. వివిధ విభాగాలకు సుప్రసిద్ధ పండితులను సంపాదకులుగా నియమించారు. నటరాజ రామకృష్ణ, ఖండవల్లి లక్ష్మీరంజనం, కొండపల్లి శేషగిరిరావు, దేవులపల్లి రామానుజరావు మొదలైన నిపుణులు ఈ గ్రంథ సంపాదక మండలిలో ఉన్నారు. కమిటీకి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో నాడు మంత్రి పదవులలో ఉన్న రాజకీయనేతలు ఉన్నారు. సంగ్రహంగానైనా నిర్దుష్టంగా ఉండాలని చేసిన ప్రయత్నం ఇది. 2010010000046 1958
ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము (ప్రధమ సంపుటం) [166] సంపాదకుడు: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు సాహిత్యం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వాన్ని రూపొందించిన వ్యక్తిగా సుప్రసిద్ధుడు. విజ్ఞాన చంద్రికా గ్రంథమాల పేరిట ఏర్పరిచిన గ్రంథ ప్రచురణ సంస్థ ద్వారా విలువైన గ్రంథాలు వెలువరించారు. ఈ గ్రంథం ఆయన సంపాదకత్వంలో వెలువడిన విజ్ఞాన సర్వస్వం రెండవ భాగం. తెలుగు వారికి చిరస్మరణీయునిగా కొమర్రాజు నిలువగా పెను నిధిగా విజ్ఞాన సర్వస్వం మిగిలింది. 2020050006404 1931
ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము (రెండవ సంపుటం) [167] సంపాదకుడు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వము కొమర్రాజు వెంకట లక్ష్మణరావు తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వాన్ని రూపొందించిన వ్యక్తిగా సుప్రసిద్ధుడు. విజ్ఞాన చంద్రికా గ్రంథమాల పేరిట ఏర్పరిచిన గ్రంథ ప్రచురణ సంస్థ ద్వారా విలువైన గ్రంథాలు వెలువరించారు. ఈ గ్రంథం ఆయన సంపాదకత్వంలో వెలువడిన విజ్ఞాన సర్వస్వం రెండవ భాగం. తెలుగు వారికి చిరస్మరణీయునిగా కొమర్రాజు నిలువగా పెను నిధిగా విజ్ఞాన సర్వస్వం మిగిలింది. 2020120003830 1934
ఆంధ్ర విజ్ఞాన కోశము (నాల్గవ సంపుటము)[168] సంపాదకుడు: మామిడిపూడి వేంకటరంగయ్య విజ్ఞాన సర్వస్వం, వ్యాస సంకలనం తెలుగులో ప్రచురితమైన విజ్ఞాన సర్వస్వ గ్రంథాల్లో ఇది ఒకటి. సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ కమిటీ వారు ప్రకాశకులుగా ఈ గ్రంథాన్ని ముద్రించారు. పలు అంశాలపై ఆయా రంగాల్లో లోతైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తుల చేత రాయించిన వ్యాసాలను అంశాల వారీగా విభజించారు. ఈ బృహత్‌కార్యంలో వందలాది మంది ఆచార్యులు, పండితులు రచన చేశారు. వివిధ విభాగాలకు సుప్రసిద్ధ పండితులను సంపాదకులుగా నియమించారు. నటరాజ రామకృష్ణ, ఖండవల్లి లక్ష్మీరంజనం, కొండపల్లి శేషగిరిరావు, దేవులపల్లి రామానుజరావు మొదలైన నిపుణులు ఈ గ్రంథ సంపాదక మండలిలో ఉన్నారు. కమిటీకి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో నాడు మంత్రి పదవులలో ఉన్న రాజకీయనేతలు ఉన్నారు. సంగ్రహంగానైనా నిర్దుష్టంగా ఉండాలని చేసిన ప్రయత్నం ఇది. 2990100061441 1964
ఆంధ్ర విజ్ఞాన కోశము (ఎనిమిదవ సంపుటము)[169] సంపాదకుడు: మామిడిపూడి వేంకటరంగయ్య విజ్ఞాన సర్వస్వం, వ్యాస సంకలనం తెలుగులో ప్రచురితమైన విజ్ఞాన సర్వస్వ గ్రంథాల్లో ఇది ఒకటి. సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ కమిటీ వారు ప్రకాశకులుగా ఈ గ్రంథాన్ని ముద్రించారు. పలు అంశాలపై ఆయా రంగాల్లో లోతైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తుల చేత రాయించిన వ్యాసాలను అంశాల వారీగా విభజించారు. ఈ బృహత్‌కార్యంలో వందలాది మంది ఆచార్యులు, పండితులు రచన చేశారు. వివిధ విభాగాలకు సుప్రసిద్ధ పండితులను సంపాదకులుగా నియమించారు. నటరాజ రామకృష్ణ, ఖండవల్లి లక్ష్మీరంజనం, కొండపల్లి శేషగిరిరావు, దేవులపల్లి రామానుజరావు మొదలైన నిపుణులు ఈ గ్రంథ సంపాదక మండలిలో ఉన్నారు. కమిటీకి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో నాడు మంత్రి పదవులలో ఉన్న రాజకీయనేతలు ఉన్నారు. సంగ్రహంగానైనా నిర్దుష్టంగా ఉండాలని చేసిన ప్రయత్నం ఇది. 2990100061442 1971
ఆంధ్ర శబ్దతత్త్వము [170][dead link] ఎం.ఎ.శేషగిరిశాస్త్రి సాహిత్యం సంస్కృతాంధ్ర పండితులైన రచయిత గ్రంథంలో తెలుగు శబ్దాల లక్షణాల గురించి వ్రాశారు. 5010010086102 1899
ఆంధ్ర శబ్ద చింతామణి [171] నన్నయ్య వ్యాకరణం నన్నయ ఆదికవి మాత్రమే కాక వాగనుశాసనుడు కూడా అయ్యాడు. ఆదికవి కావడానికి ఆంధ్రమహాభారత కావ్యరచన కారణం కాగా వాగనుశాసనుడనిపించుకునేందుకు ఆయన వ్రాశారని భావిస్తున్న ఈ ఆంధ్రశబ్ద చింతామణి కారణం. ఇది నన్నయ వ్రాశారని స్వీకరిస్తే ఆంధ్రశబ్ద చింతామని తెలుగులో అత్యంత ప్రాచీనమైన వ్యాకరణశాస్త్ర గ్రంథం. ఇది వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారు ప్రచురించిన ప్రతి. 2030020025408 1937
ఆంధ్ర శాసనసభ్యులు [172][dead link] వివరాలు లేవు సాహిత్యం 1955 నాటి ఆంధ్రరాష్ట్ర శాసన సభ్యులు(అప్పటికింకా ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు) వివరాలు, ఆనాటి ఎన్నికల వివరాలతో రూపొందించిన గ్రంథమిది. దీని వల్ల అప్పటి రాజకీయాలు, రాజకీయనాయకుల వివరాలు తెలుస్తున్నాయి. 2020050002656 1955
ఆంధ్ర సంస్కృత నిఘంటువు [173][dead link] వివరాలు లేవు సాహిత్యం ఇది తెలుగు సంస్కృత నిఘంటువు. దీనిలో ప్రచురణ, నిఘంటుకర్తృత్వానికి సంబంధించిన వివరాలు సరిగా దొరకడం లేదు. 2990100067400 వివరాలు లేవు
ఆంధ్ర సర్వస్వము మాసపత్రిక సంపుటం 1, సంచిక 3 [174] సంపాదకుడు: ఏడిద వెంకటరావు మాసపత్రిక తెలుగు వారి మేధను ప్రదర్శించే పరమోద్దేశంతో నడిపిన మాసపత్రిక ఇది అని ప్రకటించారు. దీనిలో ప్రముఖంగా ఆంధ్రుల గురించే వ్రాసిన దేశ వ్యవహారాల గురించి క్లుప్తంగానైనా ఉంది. 2020050005722 1924
ఆంధ్ర సర్వస్వము మాసపత్రిక-సంపుటం 1, సంచిక 2[175] సంపాదకుడు: ఏడిద వెంకటరావు మాసపత్రిక తెలుగు వారి మేధను ప్రదర్శించే పరమోద్దేశంతో నడిపిన మాసపత్రిక ఇది అని ప్రకటించారు. దీనిలో ప్రముఖంగా ఆంధ్రుల గురించే వ్రాసిన దేశ వ్యవహారాల గురించి క్లుప్తంగానైనా ఉంది. 2020050005731 1924
ఆంధ్ర సర్వస్వము మాసపత్రిక- సంపుటం 1, సంచిక 4 [176] సంపాదకుడు: ఏడిద వెంకటరావు మాసపత్రిక తెలుగు వారి మేధను ప్రదర్శించే పరమోద్దేశంతో నడిపిన మాసపత్రిక ఇది అని ప్రకటించారు. దీనిలో ప్రముఖంగా ఆంధ్రుల గురించే వ్రాసిన దేశ వ్యవహారాల గురించి క్లుప్తంగానైనా ఉంది. 2020050005723 1924
ఆంధ్ర సర్వస్వము మాసపత్రిక- సంపుటం 1, సంచిక 7 [177] సంపాదకుడు: ఏడిద వెంకటరావు మాసపత్రిక తెలుగు వారి మేధను ప్రదర్శించే పరమోద్దేశంతో నడిపిన మాసపత్రిక ఇది అని ప్రకటించారు. దీనిలో ప్రముఖంగా ఆంధ్రుల గురించే వ్రాసిన దేశ వ్యవహారాల గురించి క్లుప్తంగానైనా ఉంది. 2020050005724 1924
ఆంధ్ర సర్వస్వము మాసపత్రిక-సంపుటం 1, సంచిక 12 [178] సంపాదకుడు: ఏడిద వెంకటరావు మాసపత్రిక తెలుగు వారి మేధను ప్రదర్శించే పరమోద్దేశంతో నడిపిన మాసపత్రిక ఇది అని ప్రకటించారు. దీనిలో ప్రముఖంగా ఆంధ్రుల గురించే వ్రాసిన దేశ వ్యవహారాల గురించి క్లుప్తంగానైనా ఉంది. 2020050005729 1924
ఆంధ్ర సర్వస్వము మాసపత్రిక సంపుటం 1, సంచిక 8[179] సంపాదకుడు: ఏడిద వెంకటరావు మాసపత్రిక తెలుగు వారి మేధను ప్రదర్శించే పరమోద్దేశంతో నడిపిన మాసపత్రిక ఇది అని ప్రకటించారు. దీనిలో ప్రముఖంగా ఆంధ్రుల గురించే వ్రాసిన దేశ వ్యవహారాల గురించి క్లుప్తంగానైనా ఉంది. 2020050005725 1925
ఆంధ్ర సర్వస్వము మాసపత్రిక- సంపుటం 1, సంచిక 11 [180] సంపాదకుడు: ఏడిద వెంకటరావు మాసపత్రిక తెలుగు వారి మేధను ప్రదర్శించే పరమోద్దేశంతో నడిపిన మాసపత్రిక ఇది అని ప్రకటించారు. దీనిలో ప్రముఖంగా ఆంధ్రుల గురించే వ్రాసిన దేశ వ్యవహారాల గురించి క్లుప్తంగానైనా ఉంది. 2020050005728 1926
ఆంధ్ర సర్వస్వము మాసపత్రికసంపుటము 2, సంచిక 1 [181] సంపాదకుడు: ఏడిద వెంకటరావు మాసపత్రిక తెలుగు వారి మేధను ప్రదర్శించే పరమోద్దేశంతో నడిపిన మాసపత్రిక ఇది అని ప్రకటించారు. దీనిలో ప్రముఖంగా ఆంధ్రుల గురించే వ్రాసిన దేశ వ్యవహారాల గురించి క్లుప్తంగానైనా ఉంది. (జనవరి 1927) 2020050005730 1927
ఆంధ్ర సర్వస్వము మాసపత్రిక-సంపుటం 1, సంచిక 10 [182] సంపాదకుడు: ఏడిద వెంకటరావు మాసపత్రిక తెలుగు వారి మేధను ప్రదర్శించే పరమోద్దేశంతో నడిపిన మాసపత్రిక ఇది అని ప్రకటించారు. దీనిలో ప్రముఖంగా ఆంధ్రుల గురించే వ్రాసిన దేశ వ్యవహారాల గురించి క్లుప్తంగానైనా ఉంది. 2020050005727 1927
ఆంధ్ర సర్వస్వము మాసపత్రిక-సంపుటం 1, సంచిక 9 [183] సంపాదకుడు: ఏడిద వెంకటరావు మాసపత్రిక తెలుగు వారి మేధను ప్రదర్శించే పరమోద్దేశంతో నడిపిన మాసపత్రిక ఇది అని ప్రకటించారు. దీనిలో ప్రముఖంగా ఆంధ్రుల గురించే వ్రాసిన దేశ వ్యవహారాల గురించి క్లుప్తంగానైనా ఉంది. 2020050005726 1931
ఆంధ్ర సర్వస్వము మాసపత్రిక-సంపుటం 2, సంచిక 3 [184] సంపాదకుడు: ఏడిద వెంకటరావు మాసపత్రిక తెలుగు వారి మేధను ప్రదర్శించే పరమోద్దేశంతో నడిపిన మాసపత్రిక ఇది అని ప్రకటించారు. దీనిలో ప్రముఖంగా ఆంధ్రుల గురించే వ్రాసిన దేశ వ్యవహారాల గురించి క్లుప్తంగానైనా ఉంది. 2020050005732 1941
ఆంధ్ర సర్వస్వము మాసపత్రిక-సంపుటం 2, సంచిక 4 [185] సంపాదకుడు: ఏడిద వెంకటరావు మాసపత్రిక తెలుగు వారి మేధను ప్రదర్శించే పరమోద్దేశంతో నడిపిన మాసపత్రిక ఇది అని ప్రకటించారు. దీనిలో ప్రముఖంగా ఆంధ్రుల గురించే వ్రాసిన దేశ వ్యవహారాల గురించి క్లుప్తంగానైనా ఉంది. 2020050005733 1941
ఆంధ్ర సర్వస్వము మాసపత్రిక-సంపుటం 2, సంచిక 5 [186] సంపాదకుడు: ఏడిద వెంకటరావు మాసపత్రిక తెలుగు వారి మేధను ప్రదర్శించే పరమోద్దేశంతో నడిపిన మాసపత్రిక ఇది అని ప్రకటించారు. దీనిలో ప్రముఖంగా ఆంధ్రుల గురించే వ్రాసిన దేశ వ్యవహారాల గురించి క్లుప్తంగానైనా ఉంది. 2020050005734 1942
ఆంధ్ర సర్వస్వము మాసపత్రిక-సంపుటం 2, సంచిక 7 [187] సంపాదకుడు: ఏడిద వెంకటరావు మాసపత్రిక తెలుగు వారి మేధను ప్రదర్శించే పరమోద్దేశంతో నడిపిన మాసపత్రిక ఇది అని ప్రకటించారు. దీనిలో ప్రముఖంగా ఆంధ్రుల గురించే వ్రాసిన దేశ వ్యవహారాల గురించి క్లుప్తంగానైనా ఉంది. 2020050005736 1947
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1917) [188][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2990100068450 1917

ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1920) [189][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2990100068451 1920
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1921 ఆగస్టు, సెప్టెంబరు సంచిక) [190][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050004433 1921
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1921 అక్టోబరు-నవంబరు సంచిక) [191][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050004434 1921
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1921 డిసెంబరు-మార్చి సంచిక) [192][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050004435 1921
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1923) [193][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2990100068447 1923
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1926) ఏప్రిల్, మే సంచిక [194][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003551 1926
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1926 జూన్, జులై సంచిక) [195][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003130 1926
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1927 జనవరి-మార్చి సంచిక) [196][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003133 1926
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1929) జనవరి సంచిక [197][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003821 1929
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1929 ఫిబ్రవరి సంచిక) [198][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003822 1929
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1929 మార్చి సంచిక) [199][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003823 1929
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1929 ఏప్రిల్ సంచిక) [200][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003824 1929
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1930 మే సంచిక) [201][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003825 1930
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1931 జనవరి సంచిక) [202][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003811 1931
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1931 మార్చి సంచిక) [203][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003812 1931
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1931 ఏప్రిల్ సంచిక) [204][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003813 1931
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1931 మే సంచిక) [205][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003814 1931
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1931 జూన్ సంచిక) [206][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003815 1931
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1931 జులై, ఆగస్టు సంచిక) [207][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003567 1931
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1931 సెప్టెంబరు, అక్టోబరు సంచిక) [208][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003568 1931
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1932) జనవరి, ఫిబ్రవరి సంచిక [209][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003569 1932
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1932 మార్చి సంచిక) [210][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003570 1932
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1932) [211][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2990100068449 1932
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1934 జూన్, జులై సంచిక) [212] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050004530 1934
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1934) [213][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2990100049277 1934
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1935 అక్టోబరు, నవంబరు సంచిక) [214][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050004528 1935
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1937 ఏప్రిల్, మే నెలల సంచిక) [215][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050002676 1937
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1937 జూన్, జులై నెలల సంచిక) [216][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003816 1937
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1937 ఆగస్టు, సెప్టెంబరు నెలల సంచిక) [217][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003817 1937
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1937 అక్టోబరు, నవంబరు నెలల సంచిక) [218][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003818 1937
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1937 డిసెంబరు, 1938 జనవరి నెలల సంచిక) [219][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003819 1937
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1938 ఏప్రిల్, మే నెలల సంచిక) [220][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003826 1938
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1938 జూన్, జులై నెలల సంచిక) [221][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003827 1938
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1938 ఆగస్టు, సెప్టెంబరు నెలల సంచిక) [222][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003828 1938
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1938 అక్టోబరు, నవంబరు నెలల సంచిక) [223][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003829 1938
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1938 డిసెంబరు, 1939 జనవరి నెలల సంచిక) [224][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003830 1938
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1939) [225][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050006400 1939
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1939 జనవరి-మార్చి సంచిక) [226][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003120 1939
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1940 సంచిక) [227][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003831 1940
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1940 ఏప్రిల్, మే సంచిక) [228][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003121 1940
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1940 సెప్టెంబరు నెలల సంచిక) [229][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003832 1940
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1940 అక్టోబరు, నవంబరు నెలల సంచిక) [230][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003833 1940
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1940 డిసెంబరు, 1941 జనవరి నెలల సంచిక) [231][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003834 1940
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1943 జనవరి-మార్చి సంచిక) [232][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003123 1943
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1943 ఏప్రిల్-జులై సంచిక) [233][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003124 1943
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1943 ఆగస్టు-నవంబరు సంచిక) [234][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050004542 1943
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1943 డిసెంబరు- 1944 మార్చి సంచిక) [235][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050002654 1943
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1944 ఏప్రిల్-నవంబరు సంచిక) [236][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050004544 1944
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1945 ఆగస్టు-డిసెంబరు సంచిక) [237][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050004185 1945
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1946 అక్టోబరు-డిసెంబరు సంచిక) [238][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050004187 1946
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1946 అక్టోబరు-మార్చి సంచిక) [239][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003117 1944
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1947 ఏప్రిల్-జులై సంచిక) [240][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050004188 1947
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1947 ఆగస్టు-నవంబరు సంచిక) [241][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050004189 1947
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1948 ఏప్రిల్-సెప్టెంబరు సంచిక) [242][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050004190 1948
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1948 అక్టోబరు-మార్చి సంచిక) [243][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050003128 1948
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1956 ఏప్రిల్, మే సంచిక) [244][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలు తరచు వ్రాసేవారు. 2020050004431 1956
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1956 అక్టోబరు, నవంబరు సంచిక) [245][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలో తరచు వ్రాసేవారు. 2020050003577 1956
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక(1957) [246][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలో తరచు వ్రాసేవారు. 2990100049276 1957
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1957 అక్టోబరు, నవంబరు సంచిక) [247][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలో తరచు వ్రాసేవారు. 2020050003126 1957
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1958) [248][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలో తరచు వ్రాసేవారు. 5010010009103 1958
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1959 ఏప్రిల్, మే సంచిక) [249][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలో తరచు వ్రాసేవారు. 2020050003572 1959
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1959 జూన్, జులై సంచిక) [250][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలో తరచు వ్రాసేవారు. 2020050003576 1959
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1959 ఆగస్టు, సెప్టెంబరు సంచిక) [251][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలో తరచు వ్రాసేవారు. 2020050003573 1959
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1959 అక్టోబరు, నవంబరు సంచిక) [252][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలో తరచు వ్రాసేవారు. 2020050003574 1959
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1959 డిసెంబరు-1960 మార్చి సంచిక) [253][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలో తరచు వ్రాసేవారు. 2020050003575 1959
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1960 జులై సంచిక) [254][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక జయంతి రామయ్య శతజయంతి సందర్భంగా ప్రచురించిన శతజయంతి సంచిక 2020050003839 1960
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1960 అక్టోబరు, నవంబరు సంచిక) [255][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలో తరచు వ్రాసేవారు. 2020050003840 1960
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1960 డిసెంబరు-మార్చి సంచిక) [256][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలో తరచు వ్రాసేవారు. 2020050003841 1960
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1963) [257][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలో తరచు వ్రాసేవారు. 2990100066330 1963
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (1963 ఏప్రిల్, జులై) [258][dead link] సంపాదకుడు: కిళాంబి రాఘవాచార్యులు పత్రిక ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ వారి జర్నల్ ఇది. జయంతి రామయ్య పంతులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి పండితులు ఈ పత్రికలో తరచు వ్రాసేవారు. 2990100049278 1963
ఆంధ్ర స్మృతి [259][dead link] కొవ్విడి వేంకటరత్న శర్మ ఖండ కావ్యం, పద్యకావ్యం భారత జాతీయోద్యమ సమయంలోనే భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలు ఏర్పాటుచేయాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ నాయకులైన గాంధీ, నెహ్రూ, పటేల్ ప్రభృతులు గుర్తించారు. దాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారు. ఐతే 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యంతో పాటుగా ఉపఖండం విభజన చెందడం, పదిలక్షల మంది ఇరువైపులా మరణించడంతో పరిస్థితులు మారాయి. మత ప్రాతిపదికన దేశం విడిపోయినట్టే భాషల స్వతంత్ర గుర్తింపులు కూడా జాతికి ఎప్పటికైనా ముప్పు అవుతుందని భయపడ్డ నెహ్రూ, పటేల్ భావించి భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదావేశారు. అదే సమయంలో ఆంధ్రుల్లో స్వంత రాష్ట్రం కోసం అభిలాష బలపడింది. ఇదీ ఈ గ్రంథానికి నేపథ్యం. కవి ప్రాచీనాంధ్రుల పౌరుషాన్ని గుర్తుచేసి అదే విధమైన పౌరుషం ఆంధ్రుల నుంచి ఆశించారు. గ్రంథంలో పౌరషం, త్యాగం వంటి ఉన్నత లక్షణాలు కలిగిన తెలుగు వీరులను పద్యరూపంలో చిత్రీకరించారు. 2030020024907 1947
ఆంధ్ర సూత్ర భాష్యము (అధ్యాయము-4) [260][dead link] పురాణపండ మల్లయ్యశాస్త్రి సాహిత్యం పురాణపండ మల్లయ్యశాస్త్రి (1853-1925) ప్రముఖ తెలుగు రచయిత. ఆధ్యాత్మిక, సాహిత్యాంశాలకు సంబంధించిన విషయాలపై ఈయన గ్రంథాలు వ్రాశారు. ఆంధ్రీకృత బ్రహ్మసూత్ర భాష్యము, ఉపనిషత్కథలు, శుక్రనీతిసారము, ప్రభావతీప్రద్యుమ్నమూ, భద్రాపరిణయానికి వ్యాఖ్య వంటివి వ్రాశారు. ఇది ఆయన వ్రాసిన ఆంధ్రసూత్రభాష్యం-4వ అధ్యాయం. 2020050005998 1922
ఆంధ్ర హర్ష చరిత్రము [261][dead link] మూలం.బాణుడు, అనువాదం.మేడేపల్లి వేంకటరమణాచార్యులు పద్యకావ్యం, అనువాదం బాణోచ్ఛిష్టం జగత్‌సర్వం-బాణుని ఎంగిలే ఈ జగత్తంతా అన్న లోకోక్తికి బాణుడు వర్ణించనిది లోకంలో లేదని అర్థం. అంతటి సుప్రసిద్ధి పొందిన బాణభట్టుడు సంస్కృతంలో కాదంబరి అనే వచన కావ్యం, హర్ష చరిత్రమనే కావ్యం రచించారు. ఆయన రాసిన హర్ష చరిత్రాన్ని సంస్కృతం నుంచి తెనుగులోకి మేడేపల్లి వారు పద్యానువాదం చేశారు. 2030020024599 1929
ఆంధ్ర హర్ష చరిత్రము [262] మూలం.బాణభట్టుడు అనువాదం.కొమండూరు కృష్ణమాచార్యులు ప్రబంధము, అనువాదం బాణోచ్ఛిష్టం జగత్‌సర్వం-బాణుని ఎంగిలే ఈ జగత్తంతా అన్న లోకోక్తికి బాణుడు వర్ణించనిది లోకంలో లేదని అర్థం. అంతటి సుప్రసిద్ధి పొందిన బాణభట్టుడు సంస్కృతంలో కాదంబరి అనే వచన కావ్యం, హర్ష చరిత్రమనే కావ్యం రచించారు. ఆయన రాసిన హర్ష చరిత్రాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి కొమండూరు కృష్ణమాచార్యులు అనువదించారు. 5010010077002 1935
ఆంధ్ర హరికథా వాఙ్మయము [263][dead link] వాడరేవు సీతారామాంజనేయ భాగవతార్ ఆధ్యాత్మిక సాహిత్యం హరికథా కళాకారుడు వాడరేవు సీతారామాంజనేయులు హరికథా సాహిత్యాన్ని గురించి ఈ గ్రంథం రచించారు. 2990100061445 1976
ఆంధ్రమున ప్రబంధ రూపమునొందిన సంస్కృత నాటకములు [264][dead link] సి.రాజేశ్వరి సాహిత్యం సంస్కృత భాషానాటకాలను తెలుగులో పలువురు కావ్యకర్తలు ప్రబంధాలుగా మలిచిన విషయంపై అధ్యయనం చేసి పలు సిద్ధాంతాలు ప్రతిపాదించిన గ్రంథం ఇది. రచయిత్రి ఈ గ్రంథాన్ని బెంగళూరు విశ్వవిద్యాలయంలో పీహెచ్.డి. పట్టా కొరకు అం 2990100051593 1981
ఆంధ్రీకృత న్యాయదర్శనము(మొదటి భాగము) [265][dead link] కొల్లూరు సోమశేఖరశాస్త్రి, దువ్వూరి వేంకటరమణశాస్త్రి సాహిత్యం దువ్వూరి వేంకటరమణశాస్త్రి, కొల్లూరు సోమశేఖరశాస్త్రి సంస్కృతాంధ్ర భాషల్లో పండితుడు. దువ్వూరి వేంకటరమణశాస్త్రి చిట్టిగూడూరు తదితర ప్రాంతాల్లో అధ్యాపకునిగా పనిచేశారు. వేంకటరమణశాస్త్రి జానకితో జనాంకితం, బాలవ్యాకరణానికి భాష్యం, దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయచరిత్రము వంటి గ్రంథాలు వ్రాశారు. కళాప్రపూర్ణ బిరుదాంకితులు. ఆయన సంస్కృతంలోని న్యాయదర్శనాన్ని తెనిగించారు. 2030020025584 1933
ఆంధ్రీకృతాగస్త్య బాల భారతము [266] కోలాచలం శ్రీనివాసరావు పురాణ సాహిత్యం కోలాచలం శ్రీనివాసరావు (1854 - 1919) బళ్ళారికి చెందిన సుప్రసిద్ధ నాటక రచయిత మరియు న్యాయవాది. ఆయన అనేక నాటకాలను రచించారు. ఇది ఆయన వ్రాసిన బాలభారతం. 5010010086051 1908
ఆంధ్రీకృతోత్తర రామచరిత్రము [267] సంస్కృత మూలం: భవభూతి, అనువాదం: మంత్రిప్రెగడ భుజంగరావు ఆధ్యాత్మిక సాహిత్యం భవభూతి వ్రాసిన ఉత్తర రామచరిత్రము సంస్కృత సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన నాటకాల్లో ఒకటి. మంత్రిప్రెగడ భుజంగరావు అనువదించిన ఉత్తరరామచరిత్రమిది. 5010010086063 1918
ఆంధ్రుల చరిత్రలో నూతన ఆవిష్కరణలు [268] టి.రవిచంద్ చరిత్ర 2990100071198 2001
ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర [269] ఏటుకూరి బలరామమూర్తి చరిత్ర ఆంధ్రుల ప్రాచీనత, వివిధ తెగల సమ్మేళనం, శాతవాహన యుగం మొదలుకొని ఆధునిక యుగం వరకు ఈ గ్రంథం విస్తరించింది. వేల యేళ్ల తెలుగు వారి చరిత్రను 233 పేజీల్లో రచించారు. పాఠ్యాంశాలకు అనుగుణమైన ఈ చరిత్ర గ్రంథం పోటీపరీక్షల్లో పాల్గొనే ఉద్యోగార్థులకు, అకడమిక్‌గా చరిత్రను చదువుకునే విద్యార్థులకు ఉపకరించవచ్చు. 1953లో మొదటి ముద్రణ పొందిన ఈ గ్రంథం 1989 నాటికల్లా తొమ్మిది ముద్రణలు పూర్తిచేసుకుంది. 2990100067401 1989
ఆంధ్రుల సంస్కృతి-చరిత్ర-1 [270] మూలం.కంభంపాటి సత్యనారాయణ, అనువాదం.మహీధర రామమోహనరావు చరిత్ర, సాంఘిక శాస్త్రం మహీధర రామమోహనరావు ప్రముఖ రచయిత, అనువాదకుడు. ఆయన తాను రచించిన కొల్లాయిగట్టితేనేమి? నవల ద్వారా సుప్రసిద్ధులు. ఆంగ్లంలో ఆంధ్రుల సంస్కృతి, చరిత్ర, సాంఘిక చరిత్ర అంశాలపై పరిశోధకులు కంభంపాటి సత్యనారాయణ రచించిన ఈ గ్రంథమూలం చదివి తెలుగులోకి అనువదించారు. ఆంగ్లంలో తెలుగువారికి సంబంధించి ఉన్న ప్రతి మంచి పుస్తకం తెలుగులో లభించాలన్నదే తన తాపత్రయమని చెప్పుకునే రామమోహనరావు ఆ క్రమంలోనే ఈ గ్రంథాన్ని అనువదించారు. చరిత్ర పూర్వయుగం నుంచి మొదలుకొని ఆంధ్రుల పరిణామం, వారి సంస్కృతిలో ఏర్పడిన వివిధ మార్పులు ఈ గ్రంథంలో రచించారు. 2990100061454 1984
ఆంధ్రుల సాంఘిక చరిత్ర[271] సురవరం ప్రతాపరెడ్డి చరిత్ర చరిత్ర అంటే కేవలం ఏ రాజవంశాలు పరిపాలించాయి? ఏ యుద్ధాల్లో ఎవరు జయించారు వంటి పరిపాలకుల వివరాలే కాదు, ప్రజల ఆహారపుటలవాట్లు, దుస్తులు, అలంకరణ, పండుగలు మొదలైన జీవన సంస్కృతి కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినదన్న భావన పాశ్చాత్య చరిత్రకారుల్లో వచ్చింది. రెండు వేలయేళ్ళుగా ఆంధ్రుల జీవన విధానంలో ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు, ఆటపాటలు మొదలైనవి ఎలా పరిణామం చెందుతూ వచ్చాయో రచించిన అపురూపమైన గ్రంథం ఇది. సురవరం ప్రతాపరెడ్డి దాదాపుగా 20 సంవత్సరాలుగా చేసిన కృషి ఫలితంగా ఈ ఉద్గ్రంథం రూపుదిద్దుకుంది. క్రీ.శ.1వ శతాబ్ది నాటి శాతవాహనుల ప్రాకృత గ్రంథాలతో మొదలుకొని 19, 20 శతాబ్దాల గ్రంథాల వరకూ పరిశోధించి, వివిధ శాసనాధారాలతో సమన్వయం చేసి దీన్ని చిత్రీకరించారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర పుస్తకం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తొలి తెలుగు గ్రంథంగా వెలుగొందుతోంది. 9000000000373 1950
ఆంధ్రుల సాంఘిక చరిత్ర (క్రీ.పూ.400-క్రీ.పూ.1100 వరకు) [272] బి.ఎన్.శాస్త్రి చరిత్ర 2990100061453 1975
ఆకాశ భారతి [273] తూమాటి దొణప్ప రేడియో ప్రసంగాలు ఆచార్య తూమాటి దొణప్ప ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు మరియు తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి (పూర్వ). కళా సాహిత్య, సంస్కృతీ విద్యా రంగాలలో గొప్ప కృషీ వలుడు. ఇది ఆయన రేడియో ప్రసంగ పాఠాల సంకలనం. 2020120028785 1926
ఆకాశవాణి [274] గుమ్మిడిదల వేంకట సుబ్బారావు స్వేచ్ఛాకవితలు యతి ప్రాసల జ్ఞానం లేదని చెప్తూ రచయిత తనలో పొంగిన భావ వాహిని మాత్రమే నంటూ వివిధ విషయాల గురించి స్వేచ్ఛారీతుల్లో పద్యాలు, గీతికలు ఇందులో కనిపిస్తాయి. 2020010010034 1934
ఆకాశం సాంతం [275][dead link] రచన: రాజేంద్ర యాదవ్, అనువాదం: నిఖిలేశ్వర్ నవల నవల తొలిగా 1951లో “ప్రేత్ బోల్తే హై”(దయ్యాలు మాట్లాడుతాయి) పేరిట రాజేంద్ర యాదవ్ వ్రాసి ప్రచురించారు. 1960లో “సారా ఆకాశ్” పేరిట పునర్ ప్రచురించారు. ఈ పేరు మీదనే విస్తృత ప్రజాదరణ పొందింది. నవల ముందుమాటలో చెప్పినదాని ప్రకారం హిందీలో సినిమాగా కూడా వచ్చింది. నిఖిలేశ్వర్ అనువదించగా అంతర భారతీయ గ్రంథమాల కింద నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు “ఆకాశం సాంతం”గా ప్రచురించారు. ఒక దిగువ మధ్యతరగతికి చెందిన ఉమ్మడి కుటుంబంలో బి.ఎ. చదువుతూ, నిరుద్యోగిగా ఉన్న సమర్ అనే యువకునికి పెళ్ళి జరిగింది. అతని దాంపత్యం ప్రేమగా ఫలించే సుదీర్ఘ పయనమే ఈ నవల ఇతివృత్తం. భారతీయ వారసత్వ పరంపరలో వస్తూన్న ఉమ్మడి కుటుంబాలు, పెద్ద కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మార్పు చెందుతున్న సంధికాలంలో వ్రాసారు ఈ నవలను. రచయిత విలక్షణత అంతా ఆ మార్పును అంగీకరించడమే కాక సమర్థించడంలో ఉంది. 99999990128944 1999
ఆకుకూరలు(పుస్తకాలు) [276] ఆండ్ర శేషగిరిరావు సాహిత్యం ఆండ్ర శేషగిరిరావు (1902 - 1965) సుప్రసిద్ధ కవి, నాటకకర్త మరియు పత్రికా సంపాదకులు. ఇది ఆయన వ్రాసిన గ్రంథం. 2030020025405 1947
ఆఖరు కోరిక [277] ఎన్.ఆర్.చందూర్ కథల సంపుటి 2020120032552 1944
ఆగమ గీతి [278] ఆలూరి బైరాగి కవితా సంకలనం ఆలూరి బైరాగి, ప్రముఖ తెలుగు కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఆయన వ్రాసిన ప్రసిద్ధమైన కవితా సంకలనమిది. 2990100051577 1981
ఆగ్నేయ ఆసియ [279] ఎం.శివనాగయ్య సాహిత్యం 2020120033922 1973
ఆచంట రామేశ్వరము శతకము [280] మేకా బాపన్న ఆధ్యాత్మిక సాహిత్యం, శతకం 2020010002773 1956
ఆచరణ-అనుభవము [281] చిన్మయ రామదాసు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000037 1968
ఆచార్య చంపూ [282] వేదాంతాచార్య ఆధ్యాత్మిక సాహిత్యం 1990020047600 1949
ఆచార్య వినోబా [283] జోశ్యుల సూర్యనారాయణమూర్తి జీవిత చరిత్ర 2020120000042 1984
ఆచార్య హృదయం [284] వివరాలు లేవు ఆధ్యాత్మికం ఆచార్య హృదయం అనే ఈ గ్రంథం వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన సాహిత్యం. 5010010035141 1916
ఆదర్శ భక్తులు [285] మూలం: హనుమాన్ ప్రసాద్ పోద్దార్, అనువాదం: పురాణపండ సత్యనారాయణ, పెదపూడి కుమారస్వామి ఆధ్యాత్మిక సాహిత్యం 2990100067392 1996
ఆదర్శ రత్నమాల [286] వెంపటి జానకీదేవి సాహిత్యం 2020050015920 1948
ఆదర్శ లోకాలు [287] కె.ఎల్.నరసింహారవు నాటకం 2020010002693 1948
ఆదర్శనారీ సుశీల [288] మూలం: జయదయాల్ గోయెంకా, అనువాదం: బులుసు ఉదయభాస్కరం సాహిత్యం 2990100067393 1995
ఆదర్శ శిఖరాలు [289] జి.వి.కృష్ణారావు సాహిత్యం డా. జి.వి.కృష్ణారావు హేతువాది, ప్రముఖ రచయిత, దార్శనికుడు. ఇతడు నవలా రచయితగా, కథా రచయితగా వ్యాసకర్తగా, ప్రసార ప్రముఖునిగా సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి. గుంటూరు జిల్లా, కూచిపూడి (అమృతలూరు) గ్రామములో 1914 లో జన్మించాడు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు పట్టభద్రులై, సంస్కృత సాహిత్యాన్ని బాగా అభ్యసించాడు. ఆచార్య నాగార్జున, ప్లేటో, కాంట్ ల మీద తాత్విక విచారణా గ్రంధాలు రాశాడు. కళాపూర్ణోదయం సిద్ధాంత వ్యాసం పై డాక్టరేటు పొందాడు. ఇది ఆయన రచన. 2990100061424 1999
ఆదర్శం [290] అంతటి నరసింహం నవల అంతటి నరసింహం సంఘ సంస్కరణాభిలాష కలిగిన రచయిత. ఇది ఆయన రాసిన నవల. 2020010003774 1950
ఆదర్శము(మొదటి భాగము) [291] పగడాల కృష్ణమూర్తినాయుడు సాహిత్యం 2020120006987 1934
ఆదర్శాలు-అనుబంధాలు [292] శింగమనేని నారాయణచౌదరి సాహిత్యం 2990100071179 1964
ఆది-అనాది [293] ఇలపావులూరి పాండురంగారావు ఆధ్యాత్మిక సాహిత్యం ఇలపావులూరి పాండురంగారావు శతాధిక గ్రంథరచయిత. అనువాదకుడిగా సుప్రసిద్ధుడు. ఇది ఆయన వ్రాసిన గ్రంథం. 2990100028374 2000
ఆదిమ నివాసులు [294] దేవులపల్లి రామానుజరావు సాహిత్యం దేవులపల్లి రామానుజరావు తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని అలుపెరగని పోరాటం చేసిన సాహితీకారుడు. తెలంగాణలో శోభ, ‘గోల్కొండ’ పత్రికలకు సంపాదకుడిగా, సురవరం ప్రతాపరెడ్డి తర్వాత అంతటి సాహిత్య సేవ చేసిన సాహితీకారుడు ఆయన. సహజ తెనుగు భాషలో పాండిత్యం సంపాయించి, చిత్త శుద్ధితో తెలుగు భాష సేవలో నిమగ్నమై ఫలితాలు సాసించిన తెలుగు భాషా సాధకుడు. ఇది ఆయన రాసిన గ్రంథం. 9000000002444 1947
ఆదిశక్తి-అమ్మోరు-పురాణం [295] వంగపండు అప్పలస్వామి సాహిత్యం వంగపండు అప్పలస్వామి తెలుగు కవి, ప్రజా గాయకుడు మరియు రచయిత. ఇది ఆయన రాసిన పుస్తకం. 2020120003768 2002
ఆదిశంకరుల ఆత్మబోధ [296] వ్యాఖ్యాత: భాగవతి రామమోహనరావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120033919 1988
ఆదిసర్వార్ధచింతామణి [297] పరిష్కర్త: దేవనగుడి నారాయణశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 5010010088909 1893
ఆధారములు [298] జనస్వామి కోదండ రామశాస్త్రి కథల సంపుటి 2020050016189 1937
ఆధ్యాత్మిక సంకీర్తనలు [299] తాళ్ళపాక అన్నమాచార్యులు, పరిష్కర్త: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ ఆధ్యాత్మిక సాహిత్యం, సంగీతం అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు. వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు. అన్నమాచార్య కృతులకు అపురూపమైన సేవ చేసిన రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ పరిష్కరించిన గ్రంథమిది. 2030020024754 1952
ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర [300] పి.రఘునాధరావు చరిత్ర పి.రఘునాథరావు వ్రాసిన ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇది. ప్రామాణికత కలిగిన ఈ గ్రంథాన్ని పలు ప్రభుత్వ పోటీ పరీక్షల్లో పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు. 2040100047031 1997
ఆధునిక ఆర్ధిక సిద్ధాంతాలు [301] మూలం: మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూది, అనువాదం: ఎస్.ఎం.మాలిక్ సాహిత్యం 2020120028778 1990
ఆధునిక ఆరోగ్యరక్షణ గ్రంధావళి (హార్ట్ ఎటాక్) [302] జి.సమరం వైద్య శాస్త్ర గ్రంథం గోపరాజు సమరం, ప్రముఖ వైద్యనిపుణుడు, సంఘ సేవకుడు మరియు ప్రముఖ రచయిత. వైద్యవిజ్ఞాన సంబంధించిన విషయాలపై తెలుగులో అనేక గ్రంథాలు రచించాడు. ఆయన రాసిన గ్రంథమిది. 2020120019567 1993
ఆధునిక ఆరోగ్యరక్షణ గ్రంధావళి (వ్యాధులు-భయాలు) [303] జి.సమరం వైద్య శాస్త్ర గ్రంథం గోపరాజు సమరం, ప్రముఖ వైద్యనిపుణుడు, సంఘ సేవకుడు మరియు ప్రముఖ రచయిత. వైద్యవిజ్ఞాన సంబంధించిన విషయాలపై తెలుగులో అనేక గ్రంథాలు రచించాడు. ఆయన రాసిన గ్రంథమిది. 2020120003770 1993
ఆధునిక కవిత-అభిప్రాయ వేదిక [304] సంపాదకులు ఆచార్య తిరుమల సాహిత్యం ఆచార్య తిరుమల ప్రముఖ సాహిత్య విమర్శకుడు, సాహత్యవేత్త. ఆయన ఆధునిక కవిత్వాన్ని గురించి వ్రాసిన గ్రంథమిది. 2990100061427 1981
ఆధునిక భారత సాహిత్యకర్తలు [305] కె.వి.ఆర్ సాహిత్యం 2990100061425 1958
ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు [306] పి.ఎస్.సుబ్రహ్మణ్యం సాహిత్యం 2990100061426 2000
ఆధునిక నాటకరంగం ఈ దశాబ్ది ప్రయోగాలు (1980-90) [307] బోయిన వెంకటేశ్వరరావు సాహిత్యం 2990100061428 1998
ఆధునిక పద్యమంజరి [308] సంపాదకుడు: కె.వి.రామకోటిశాస్త్రి పాఠ్యగ్రంథం 2020120003756 1985
ఆధునిక విజ్ఞానము-అవగాహన [309] ఆంగ్ల మూలం: విలియం హెచ్.క్రవూజ్, అనువాదం: ఆరుద్ర విజ్ఞాన శాస్త్ర గ్రంథం ఆరుద్ర పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు. ఇది ఆయన ఆంగ్లం నుంచి అనువదించిన విజ్ఞానశాస్త్ర గ్రంథము. 2020120000049 1956
ఆధునిక విజ్ఞానము-మానవుడు [310] చాగంటి సత్యనారాయణమూర్తి విజ్ఞాన శాస్త్రం 2020010003788 1958
ఆధునిక శాస్త్ర విజ్ఞానము [311] జొన్నలగొడ్డ రాధాకృష్ణమూర్తి విజ్ఞాన శాస్త్రం 2020120000083 1993
ఆడ పోలీసు [312] వివరాలు లేవు డిటెక్టివ్ నవల 2020050016160 1957
ఆడ బ్రతుకు [313] బెంగాలీ మూలం: శరత్ బాబు, అనువాదం: దిగవల్లి శేషగిరిరావు నవల శరత్ చంద్ర ఛటోపాధ్యాయ్ ఇరవయ్యవ శతాబ్ధపు ప్రముఖ బెంగాలీ నవలా రచయిత మరియు కథా రచయిత. శరత్ చంద్రుడు బెంగాలీ రచయిత. ఆయన నవలలు తెలుగునాట ప్రభంజనంలా ప్రాచుర్యం పొందాయి. సమాజాన్ని, వ్యక్తినీ లోతుగా అధ్యయనం చేసి సృష్టించిన ఆయన పాత్రలు, నవలలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగునాట నవలగా, చలన చిత్రంగా సంచలనం సృష్టించిన దేవదాసు ఆయన నవలే. చక్రపాణి మొదలైన అనువాదకులు ఆయనను తెలుగు వారికి మరింత దగ్గర చేసారు. ఇది దిగవల్లి శేషగిరిరావు అనువదించిన నవల. 2020120000046 1945
ఆడ మళయాళం [314] కొవ్వలి నరసింహారావు కథా సాహిత్యం 2020050016340 1943
ఆఫీసర్ [315] కొండేపూడి సుబ్బారావు కథా సాహిత్యం 2020050015322 1946
ఆఫీసులో హత్య [316] జె.వి.రాధకృష్ణన్ నవల 2020050015006 1937
ఆ సామి [317] షేక్ నాజర్ నాటిక, సాంఘిక నాటిక బుర్రకథ పితామహునిగా పేరుపొందిన కళాకారుడు నాజర్. ఆయన పేద కుటుంబంలో జన్మించి పద్మశ్రీ పొందే స్థాయి వరకూ ఎదిగిన వ్యక్తి. ఇది ఆయన రాసిన తొలి నాటిక. రైతు జీవితాలను చూసి, స్వయంగా వాటిలోని కష్టనిష్టూరాలు అనుభవించి ఆ అనుభావాలనే నాటికగా మలిచానని నాజర్ పేర్కొన్నారు. 2030020024996 1954
ఆగస్టు ఉద్యమ వీరుడు అచ్యుత పట్వర్ధన్ [318] గోపరాజు వెంకటానందం జీవిత చరిత్ర, చరిత్ర 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన నాటి నుండి అప్పటివరకూ జాతీయోద్యమంలో ప్రాచుర్యం పొందిన నాయకులంతా జైలులోకి వెళ్ళిపోయారు. ఉద్యమం యువకులు, కార్యకర్తల చేతిలో ఉవ్వెత్తున సాగింది. ఆ క్రమంలో 1942 ఆగస్టు 8 తేదీని ఆగస్టు విప్లవ దినంగా ప్రకటించి దేశవిముక్తి ఆ రోజునే సాధ్యపడగలదని నమ్మారు. విప్లవం ఉధృతంగా సాగినా నాయకత్వ లేమి, సాధారణ కార్యకర్తలలోకి ఈ విప్లవదినం ప్రాముఖ్యత చేరకపోవడం, సక్రమమైన కార్యాచరణ లేమి వంటి కారణాలతో విఫలమైంది. ఐనా అచ్యుత్ పట్వర్ధన్ వంటి నాయకులు చేసిన పోరాటం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. ఆ ఉద్యమ వీరుని జీవిత చరిత్ర ఇది. పట్వర్ధన్ భారత సోషలిస్టు పార్టీకి వ్యవస్థాపకుడు, జాతీయోద్యమంలో కీలకమైన నాయకుడు. రచయిత గోపరాజు వెంకటానందం గ్రంథాలయోద్యమంలో, హరిజనోద్యమంలో చురుకుగా పనిచేశారు. ఆయన రచించిన ప్రపంచ వీరులు గ్రంథం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మెట్రిక్యులేషన్‌కు పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు. 2030020024435 1944
ఆత్మానాత్మవివేకము [319] కోవూరి పట్టాభిరామశర్మ వేదాంత తత్వజ్ఞానము ఆత్మ, అనాత్మ యనగానేమి? స్థూలసూక్ష్మకారణశరీరత్రయము అనగా నేమి? అవస్థాత్రయసాక్షీరూపుడగు సచ్చిదానందుడు అనగానెవరు? రాగద్వేషాదులు దఃఖానికి కారణమగుటెట్లు మున్నగు అనేక తత్వపరమైన విషయాలను సరళమైన భాషలో చర్చించిన శంకరాచార్య కృతికనువాదము. 2020050018537 1919
ఆదిత్య హృదయ రహస్యము [320][dead link] కాళిదాసు రామచంద్రశాస్త్రి వేదాంత రహస్య గ్రంథం ఆదికవి వాల్మీకి రావణవధ సందర్భంలో శ్రీరామునికి అగస్త్య మహర్షి చేత ఆరోగ్యాన్నీ, విజయాన్నిచ్చే ఆదిత్య హృదయాన్ని ఉపదేశింపజేశారు. ఈ సూర్యుని స్తోత్రం పఠించడం వల్ల రామునికి రావణుని వధించే శక్తి వచ్చిందని రామాయణంలో మహర్షి వివరించారు. ఇప్పటికీ ఈ స్తోత్రాన్ని ఆరోగ్యం కోసం, విజయం కోసం పారాయణ చేస్తూనే ఉంటారు భక్తులు. రచయిత ఆదిత్య హృదయ రహస్యాలను, ఆ స్తోత్ర మహాత్మ్యం గురించి, దీన్ని పఠించడం వలన వచ్చే ఫలితాలను ఈ గ్రంథంలో వివరించారు. 2020120000009 1982
ఆధునికాంధ్ర కవిత్రయ శారదా సమారాధనం [321] బొడ్డుపల్లి పురుషోత్తం సాహిత్య విమర్శ, ప్రసంగాలు విశ్వనాథ సత్యనారాయణ, కాటూరి వెంకటేశ్వరరావు, రాయప్రోలు సుబ్బారావులను ఆధునికాంధ్ర సాహిత్యానికి కవిత్రయంగా స్వీకరించి రచయిత చేసిన ప్రసంగాల పాఠమిది. వారి మధ్య పోలికలు, తారతమ్యాలు వివరిస్తూ కవిత్రయమైన నన్నయ, తిక్కన, ఎర్రనలతో వారికి గల పోలిక వివరిస్తూ దీనిలో విశదీకరించారు. 2020120000047 1989
ఆర్తరక్షకామణీ శతకము [322] అనంతరామయ పట్నాయక్ శతకం శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ శతకం. ఆర్తరక్షకామణీ! అనే మకుటంతో ఈ పద్యాలు రచించారు. 2020050016659 1935
ఆత్మహత్య జనవరి ముప్పయ్ [323] డి.వి.నరసరాజు, పి.రామమూర్తి నాటికలు, నాటక సాహిత్యం డి.వి.నరసరాజు సినీ కథ, సంభాషణల రచయితగా సుప్రసిద్ధులు. ఆయన రచించిన సినిమాలలో హాస్యరసం తొణికిసలాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించింది. ఆయన మౌలికంగా నాటక రంగం నుంచి సినిమాలలోకి వచ్చారు. ఈ పుస్తకంలో ఆయన రచించిన పలు హాస్యనాటికలు ఉన్నాయి. 2030020025283 1952
ఆత్మ వివాహము, తదితర గ్రంథాలు [324] వివరాలు అస్పష్టం మతం, ఆధ్యాత్మికం ఆత్మవివాహము, ముముక్షువు మొదలైన వైష్ణవ గ్రంథాల సంకలనమిది. 5010010079787 1893
ఆదినారాయణ శతకము [325] అబ్బరాజు శేషాచలామాత్యమణి శతకం, సాహిత్యం శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఆదినారాయణ శతకం. ఆదినారాయణా! అనే మకుటంతో ఈ పద్యాలు రచించారు. 2020050016646 1934
ఆధ్యాత్మిక నాటకములు [326] మూలం: స్వామి శివానంద సరస్వతీ మహరాజ్, అనువాదం: నండూరి వేంకట సుబ్బారావు నాటక సంపుటి ఆధ్యాత్మిక విషయాలు బోధించే ఆధ్యాత్మిక నాటకాలకు ఇది అనువాదము. 5010010032643 1960
ఆధునిక తమిళ సాహిత్య నిర్మాతలు [327] చల్లా రాధాకృష్ణశర్మ సాహిత్యం ఆధునిక తమిళ సాహిత్యాన్ని నిర్మించిన పలువురు మహనీయుల గురించి చల్లా రాధాకృష్ణశర్మ వ్రాసిన గ్రంథమిది. 2990100051576 1978
ఆధునిక రాజ్యాంగ సంస్థలు[328] కొండా వెంకటప్పయ్య రాజకీయాలు భారత దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు నుంచీ కాంగ్రెస్ నాయకులలో రాజ్యాంగ నిర్మాణం గురించి ఆలోచనలు ఉన్నాయి. భారతీయులు రాజ్యాంగం రాసులోలేని వారని బ్రిటీష్ వారు చేసిన కువ్యాఖ్యకు సమాధానంగా అతి తక్కువ వ్యవధిలో ఒక రాజ్యాంగాన్ని 1930ల్లోనే తయారుచేసి చూపారు. ఈ క్రమంలోనే పాఠకులకు రాజ్యాంగం గురించిన వివరాలు అవగాహన అయ్యేందుకు దేశభక్త కొండా వేంకటప్పయ్య ఈ గ్రంథ రచన చేశారు. . ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగతంత్రాలు, సూత్రాల వివరాలతో ఈ పుస్తకం తయారైంది. 2020120000048 1932
ఆధునిక విజ్ఞానం [329] వసంతరావు వేంకటరావు సాహిత్యం వసంతరావు వెంకటరావు ప్రముఖ సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి. ఆయన వ్రాసిన విజ్ఞానానికి సంబంధించిన గ్రంథమిది. 2020050005810 1949
ఆధునిక సాహిత్యంలో విభిన్న ధోరణులు [330] కె.కె.రంగనాధాచార్యులు సాహిత్యం 2020120033921 1980
ఆధునికాంధ్ర కవిత్వం [331] సి.నారాయణరెడ్డి సాహిత్యం సి.నా.రె.గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి, తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆయన వ్రాసిన సాహిత్య పరిశోధన గ్రంథమిది. 2020120028779 1975
ఆధునికాంధ్ర వాజ్ఙయ వికాస వైఖరులు [332] జయంతి రామయ్య పంతులు సాహిత్య విమర్శ జయంతి రామయ్య పంతులు వ్యవహారిక-గ్రాంథిక వాదోపవాదాల కాలంలో అత్యంత చురుకైన పాత్ర వహించిన పండితుడు. ఆయన ఆధునికాంధ్ర భాషా వైతాళికుడు, అనుపమ పండితుడు గిడుగు రామమూర్తి పంతులును ఎదిరించి గ్రాంథిక భాషను సమర్థిస్తూ వ్యవహారిక భాషను తీవ్రంగా నిరసిస్తూ కొనసాగిన జోదు. వ్యవహారిక భాషను గ్రామ్యమని నిరసించి చివరకు ఆయన వాదం ఆధునిక సాహిత్యయుగంలో కొట్టుకుపోయినా ఆయన పాండిత్యం మాత్రం ఎన్నదగ్గది. ఈ గ్రంథం ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా ఆయన ఈ గ్రంథాన్ని వెలువరించారు. తెలుగు సాహిత్యంలోని నాటకం, కవిత్వం మొదలైన శాఖల్లో ఆధునిక యుగావిర్భావాన్ని గురించి చక్కని విమర్శ రచన చేశారాయన. చివరిలో చేసిన గ్రామ్యభాషా ఖండనం వ్యవహారిక భాషోద్యమ చరిత్రలో చేరే రచన. ఆ రీత్యా ఈ గ్రంథానికి ఆంధ్ర సాహిత్య చరిత్రలో సముచిత స్థానమే ఉన్నట్టు చెప్పవచ్చు. 2030020025455 1937
ఆధునికాంధ్ర సాహిత్యంలో చారిత్రిక గేయకావ్యాలు [333] మడకా సత్యనారాయణ సిద్ధాంతిక గ్రంథం 2990100061429 1989
ఆచార్య రంగా జీవిత కథ [334] జాస్తి వెంకట నరసయ్య, ధూళిపాళ వెంకట సుబ్రహ్మణ్యం జీవిత చరిత్ర ఆచార్య ఎన్.జి.రంగా స్వాతంత్ర్య నాయకుడు, రాజకీయ నేత, రైతు ఉద్యమ నాయకుడు. ఆరు సార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. అరవై ఏళ్లలో ఆరుసార్లు పార్లమెంటుకు ఎన్నికకావడం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. అంతర్జాతీయ వ్యవసాయోత్పత్తి దారుల సమాఖ్య ఏర్పాటులో ఆయన సహ వ్యవస్థాపకునిగా కృషిచేశారు. ఆయన మరణించినప్పుడు నాటి దేశప్రధాని పి.వి.నరసింహారావు రంగాకు ఘననివాళి అర్పించారు. రంగా వ్యవసాయ సమాజానికి చేసిన సేవలను స్మరిస్తూ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అన్న పేరు పెట్టారు. ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారమిచ్చి గౌరవించడమే కాక మరణానంతరం ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ పురస్కారాన్ని విభిన్నమైన వ్యవసాయ పద్ధతులలో సాగుచేసినవారికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థ ఏర్పాటుచేసింది. ఆ రైతునేత జీవిత చరిత్ర ఇది. 2030020024408 1947
ఆచార్య రంగా జీవితచరిత్ర-కొన్ని సంఘటనలు [335] దరువూరి వీరయ్య జీవిత చరిత్ర ఆచార్య ఎన్.జి.రంగా స్వాతంత్ర్య నాయకుడు, రాజకీయ నేత, రైతు ఉద్యమ నాయకుడు. ఆరు సార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. అరవై ఏళ్లలో ఆరుసార్లు పార్లమెంటుకు ఎన్నికకావడం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది. రంగా వ్యవసాయ సమాజానికి చేసిన సేవలను స్మరిస్తూ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అన్న పేరు పెట్టారు. ఆయన శతజయంత్యుత్సవం సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని సంఘటనలతో ఈ పుస్తకం ప్రచురించారు. 2990100061423 2000
ఆచార్య రత్నాకరము [336] వంగీరపు సీతారామ కవి సాహిత్యం ఇది ఆచార్య రత్నాకరమనే వ్రాత ప్రతి. 5010010088290 1921
ఆచార్యవాణి-వేదములు రెండవ సంపుటం [337] మూలం.చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, అనువాదం.పింగళి సూర్యసుందరం మతం, ఆధ్యాత్మికం, ప్రసంగం కంచికామకోటి పీఠాధిపతిగా పనిచేసినవారు, నడిచే దైవంగా పేరుగాంచిన వ్యక్తి చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వేదం గురించి చేసిన ప్రసంగాల పాఠమిది. 2990100071178 1999
ఆచార్య సూక్తి ముక్తావళి [338] నంబూరి కేశవాచార్యులు సాహిత్యం 2990100051574 1972
ఆట పాటలు [339] జె.బాపురెడ్డి గేయ సంకలనం, బాలల సాహిత్యం 2020120028791 2000
ఆట వెలుదుల తోట [340] పులికంటి కృష్ణారెడ్డి గేయాలు పులికంటి కృష్ణారెడ్డి కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. ఆయన 1931 జూలై 30న చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కిదోన గ్రామంలో రైతు కుంటుంబంలో జన్మించాడు. 13 సంవత్సరాలపాటు భారతీయ రైల్వేలో ఉద్యోగం చేసిన ఆయన నాటకాల మీద మక్కువతో దాన్ని వదులుకున్నాడు. ఆయన రాసిన ఆటవెలదుల సంకలనమిది. 2990100051600 2002
ఆటో రిక్షా మెకానిజం-రిపేరు [341] ఆంగ్ల మూలం: ఎస్.శ్రీనివాసన్, అనువాదం: వి.వీరభద్రాచారి సాంకేతికం, సాహిత్యం ఆటోరిక్షా మెకానిజం-రిపేరు గురించి ఆంగ్లంలో వ్రాసిన పుస్తకాన్ని వి.వీరభద్రాచారి వ్రాసిన అనువాద గ్రంథమిది. 2990100071207 2000
ఆత్రేయ సాహితీ (మొదటి సంపుటి) [342] సంపాదకుడు: కొంగర జగ్గయ్య నాటకాల సంకలనం ఆత్రేయ తెలుగు సినిమా కవిగా, రచయితగా ప్రఖ్యాతుడైనా తొలుత నాటకరంగాన్ని మలుపుతిప్పిన నాటకకర్తే. ఆయన వ్రాసిన నాటకాల సంకలనమిది. దీన్ని కొంగర జగ్గయ్య ఈ గ్రంథరూపంలో సంకలనం చేశారు. 2990100051602 1990
ఆత్రేయ సాహితీ (రెండవ సంపుటి) [343] సంపాదకుడు: కొంగర జగ్గయ్య నాటకాల సంకలనం ఆత్రేయ తెలుగు సినిమా కవిగా, రచయితగా ప్రఖ్యాతుడైనా తొలుత నాటకరంగాన్ని మలుపుతిప్పిన నాటకకర్తే. ఆయన వ్రాసిన నాటకాల సంకలనమిది. దీన్ని కొంగర జగ్గయ్య ఈ గ్రంథరూపంలో సంకలనం చేశారు. 2990100051603 1990
ఆత్రేయ సాహితీ (ఏడవ సంపుటి) [344] సంపాదకుడు: కొంగర జగ్గయ్య సాహిత్య సంకలనం ఆత్రేయ తెలుగు సినిమా కవిగా, రచయితగా ప్రఖ్యాతుడైనా తొలుత నాటకరంగాన్ని మలుపుతిప్పిన నాటకకర్తే. ఆయన వ్రాసిన నాటకాల సంకలనమిది. దీన్ని కొంగర జగ్గయ్య ఈ గ్రంథరూపంలో సంకలనం చేశారు. 2990100061466 1990
ఆత్మకథ (ప్రధమ సంపుటి) [345] శతావధాని వేలూరి శివరామశాస్త్రి ఆత్మకథాత్మక సాహిత్యం వేలూరి శివరామశాస్త్రి పండితుడు, శతావధాని, బహుశాస్త్రవేత్త . కథానికా నిర్మాణంలో సిద్ధ హస్తులు . ఆయన ఆత్మకథ ఇది. 2020050005765 1929
ఆత్మకథ (ద్వితీయ సంపుటి) [346] శతావధాని వేలూరి శివరామశాస్త్రి ఆత్మకథాత్మక సాహిత్యం వేలూరి శివరామశాస్త్రి పండితుడు, శతావధాని, బహుశాస్త్రవేత్త . కథానికా నిర్మాణంలో సిద్ధ హస్తులు . ఆయన ఆత్మకథ ఇది. 5010010031799 1945
ఆత్మకథ (నాల్గవ సంపుటి) [347] శతావధాని వేలూరి శివరామశాస్త్రి ఆత్మకథాత్మక సాహిత్యం వేలూరి శివరామశాస్త్రి పండితుడు, శతావధాని, బహుశాస్త్రవేత్త . కథానికా నిర్మాణంలో సిద్ధ హస్తులు . ఆయన ఆత్మకథ ఇది. 2020050005700 1929
ఆత్మకథ [348] తుమ్మల సీతారామమూర్తి ఆత్మకథ, అనువాదం, పద్యకావ్యం మహాత్మాగాంధీ గుజరాతీలో వ్రాసిన ఆత్మకథను తెలుగు వచనంలోకి వేలూరి శివరామశాస్త్రి అనువదించారు. మహాత్ముని ఆస్థానకవిగా పేరొందిన తుమ్మల సీతారామమూర్తి చౌదరి తెలుగు పద్యకావ్యంలోకి అనువదించారు. 2030020025217 1936
ఆత్మజ్యోతి [349] జ్యోతి ఆధ్యాత్మిక సాహిత్యం ఎందరో ఆధ్యాత్మికాభిలాష కలవారు సరైన మార్గం దొరకక ఇబ్బందులు పడుతున్నారని, అలా శాస్త్రజ్ఞానం నేరుగా సంపాదించుకోలేని ముముక్షువులకు ఉపకరించేలా ఈ పుస్తకాన్ని వ్రాశానని రచయిత్రి వ్రాసుకున్నారు. 2990100071205 1981
ఆత్మ తత్త్వ ప్రకాశిక [350] రచయిత పేరు ఉన్న పుట లేదు ఆధ్యాత్మిక సాహిత్యం ఆత్మస్వరూపము, పంచభూతములు మొదలైన ఆధ్యాత్మిక విషయములకు ప్రశ్నోత్తర రూప వివరణ. మొత్తం డెబ్భయ్యైదు ప్రశ్నలు, సమాధానములు ఉన్నాయి. 2020050018365 1910
ఆత్మ తత్త్వ వివేకము [351] ఎల్.విజయగోపాలరావు తత్త్వం, ఆధ్యాత్మిక సాహిత్యం పరమేశ్వర రూపాలు వేరైనా ఉన్న సత్పదార్థం ఒక్కటేనన్న విషయాన్ని ప్రతిపాదించేందుకు రచయిత వ్రాసిన తాత్త్విక గ్రంథం ఇది. ముందుమాటలో ప్రసాదరాయ కులపతి ఉపనిషద్వాణిని ఆధారం చేసుకుని ప్రత్యభిజ్ఞావాదం, మాయావాం, అవస్థాత్రయములను - ప్రాతిపదికగా దీసికొని విషయవిచారణ చేయుటలో వీరు చూపిన నేర్పు, తీర్పు మెచ్చదగినవి అని వ్రాశారు. 2020120034125 1988
ఆత్మ-బ్రహ్మ-కర్మ విజ్ఞానము [352][dead link] చల్లా కృష్ణమూర్తి శాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం బ్రహ్మ, కర్మ మొదలైన ఆధ్యాత్మికాంశాలను ఈ గ్రంథంలో వివరించారు. 2030020025565 1949
ఆత్మ పంచాంగము [353][dead link] గౌడు జోగుమాంబ జ్యోతిష్యం జ్యోతిషశాస్త్రాన్ని అనుసరించి కర్మలకు, వ్యక్తి ప్రయత్నానికి మధ్యనున్న సంబంధం వంటివి ఈ గ్రంథంలో రచయిత్రి నిర్ణయించారు. యలమంచిలి గ్రామనివాసురాలైన గౌడు జోగుమాంబ దీన్ని వ్రాశారు. 2990100061463 1952
ఆత్మయోగి సత్యకథ-1 [354] శ్రీ శార్వరి సాహిత్యం శ్రీశార్వరి ఆధ్యాత్మికవేత్త, యోగాధ్యయనపరులు. ఆయన తన జీవితానుభవాలు, అందునా ముఖ్యంగా యోగానుభవాలు, పలువురు యోగులతో తనకు గల అనుభూతులు వంటివి ఈ గ్రంథంగా వ్రాసుకున్నారు. 2990100071237 2000
ఆత్మ యెరుక [355][dead link] వివరాలు లేవు ఆధ్యాత్మిక సాహిత్యం ఆత్మయెరుక గేయాలతో కూడిన రచన. హరికథ వంటి మౌఖిక కళల ప్రదర్శనకు ఉద్దేశించింది. అది కాక అనంతోపనిషత్తు, వేదాంతడిండిమ వంటి చిరుపొత్తాలు కూడా ఇందులో ఉన్నాయి. 5010010088892 1910
ఆత్మయోగి సత్యకథ-2 (యోగాశ్రమ జీవితం) [356] శ్రీ శార్వరి సాహిత్యం శ్రీశార్వరి ఆధ్యాత్మికవేత్త, యోగాధ్యయనపరులు. ఆయన తన జీవితానుభవాలు, అందునా ముఖ్యంగా యోగానుభవాలు, పలువురు యోగులతో తనకు గల అనుభూతులు వంటివి ఈ గ్రంథంగా వ్రాసుకున్నారు. యోగాశ్రమంలో ఆయన జీవితాన్ని గురించి ఇందులో వ్రాసుకున్నారు. 2990100071768 2001
ఆత్మలింగ శతకము [357] ఆకుల గురుమూర్తి శతకం ఆత్మలింగ అన్న మకుటంతో ఆకుల గురుమూర్తి వ్రాసిన శతకమిది. 2020050016691 1924
ఆత్మ విజయము [358][dead link] దుగ్గిరాల బలరామకృష్ణయ్య సాహిత్యం బౌద్ధవాఙ్మయ బ్రహ్మగా పేరుపొందిన దుగ్గిరాల బలరామకృష్ణయ్య వ్రాసిన ఈ గ్రంథాన్ని మానవాదర్శ గ్రంథమండలి వారు ప్రచురించారు. 2030020025607 1929
ఆత్మానంద ప్రకాశిక [359] కౌతా మోహన రామశాస్త్రి సాహిత్యం ఆత్మవిద్య-దీని పరమలాభము, జీవాత్మపరమాత్మ వివేకము, జీవ జగత్స్వరూపము, మానవుని ప్రారబ్ధ పురుషకారములు, తత్త్వసారము-ఉపసంహరణము మొదలైన అధ్యాయాలతో భగవద్గీత, వశిష్ఠుడు రామునికి ఉపదేశించిన ఉపదేశము వంటి ప్రమాణ గ్రంథాల నుంచి నిరూపణాలతో వ్రాసినారు. 2020120012530 1973
ఆత్మానందలహరి [360] ఇలపావులూరి పాండురంగారావు సాహిత్యం ఇలపావులూరి పాండురంగారావు శతాధిక గ్రంథరచయిత. అనువాదకుడిగా సుప్రసిద్ధుడు. ఆయన వ్రాసిన గ్రంథమిది. 2990100061464 2003
ఆత్మార్పణ [361] గుడిపాటి వెంకట చలం కథా సాహిత్యం చెలంగా ప్రసిద్ధి పొందిన గుడిపాటి వెంకట చలం తెలుగు సాహిత్యంలో ఓ ఝంఝామారుతం. ఆయన తన భావాలు, తాత్త్వికత, శైలితో తెలుగు సాహిత్యరంగాన్ని ఓ ఊపు ఊపారు. సంఘంపై, సాహిత్యంపై తీవ్రమైన ముద్రవేసిన ఈ స్త్రీవాది అంత్యకాలంలో ఆధ్యాత్మిక సత్యాన్ని అన్వేషిస్తూ అరుణాచలంలో రమణమహర్షి ఆశ్రమవాసి అయ్యారు. ఆయన వ్రాసిన కథల సంపుటి ఇది. 2990100066331 1993
ఆత్మీయుల స్మృతి పథంలో... నీలం రాజశేఖరరెడ్డి [362] సంపాదకుడు: వై.వి.కృష్ణారావు సాహిత్యం నీలం రాజశేఖరరెడ్డి జీవితాన్ని గురించి, వ్యక్తిత్వాన్ని గురించి ఆయన ఆత్మీయులు చెప్పగా సంకలించిన గ్రంథమిది. దీనికి వై.వి.కృష్ణారావు సంపాదకత్వం వహించారు. 2990100061465 2000
ఆదర్శ జీవాలు [363] మూలం: ఆంతోనీనా కొప్తాయెవా, అనువాదం:అట్లూరి పిచ్చేశ్వరరావు నవల, అనువాద రచన రష్యన్ రచయిత ఆంతోనీనా కొప్తాయెవా వ్రాసిన నవలను అట్లూరి పిచ్చేశ్వరరావు ఆదర్శ జీవాలు పేరిట అనువదించారు. 2020010001410 1959
ఆదర్శప్రభువు [364] కురుగంటి సీతారామయ్య జీవితచరిత్ర ఏడవ అసఫ్ జా ప్రభువు నిజాం రాజ్యానికి వచ్చి పాతిక సంవత్సరాలు పూర్తైన సందర్భంగా(1911లో రాజ్యపట్టాభిషేకం) 1936లో రచించి ప్రచురించిన గ్రంథమిది. ఇది ఆయన జీవితచరిత్ర. ప్రభుత్వ ప్రభావంలో వ్రాసిన గ్రంథంగా భావించవచ్చు. 2030020029700 1936
ఆదర్శ ప్రజారాజ్యం ప్రజాతంత్రం ప్రభుత్వం నమూనా రాజ్యాంగ రచన [365] వణుకూరి వెంకటరెడ్డి సాహిత్యం ఆదర్శవంతమైన ప్రజారాజ్యానికి, ప్రజాతంత్ర ప్రభుత్వానికి అవసరమైన నమూనా రాజ్యాంగం ఎలా వ్రాయాలన్న విషయాన్ని వివరిస్తూ వణుకూరి వెంకటరెడ్డి వ్రాసిన గ్రంథమిది. 2020120033944 1997
ఆదర్శ భారతము [366] పెరవలి లింగయ్యశాస్త్రి జీవిత చరిత్ర ఆదర్శమూర్తులైన చారిత్రిక, పౌరాణిక పురుషుల గురించి వ్యాసాలు రచించారు. మహాభారతంలోని యుధిష్ఠిరుడు, చారిత్రిక మూర్తులైన రుద్రమదేవి, అనపోతనాయుడు, కన్నమదాసుడు వంటి వ్యక్తుల గురించి, వారి వీరత్వం గురించీ ఈ గ్రంథంలో రచించారు. 2030020029699 1952
ఆదిత్య హృదయం [367] వాల్మీకి, అగస్త్యుడు ఆధ్యాత్మికం, మంత్రశాస్త్రం, హిందూమతం వాల్మీకి మహర్షి రచించిన రామాయణాంతర్భాగమైన ఆదిత్య హృదయం మరో మహాఋషి అగస్త్యుడు ప్రవచించారు. రామరావణ యుద్ధం తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో లోకకళ్యాణార్థం అగస్త్య మహర్షి రాముడి వద్దకు వచ్చి ఆగస్త్య హృదయాన్ని ఉపదేశించారు. ప్రత్యక్ష నారాయణునిగా ప్రపంచాన్ని తేజోవంతం చేస్తున్న సూర్యభగవానుడిని ఆరాధిస్తే తేజస్సు, బలం, ఆయుష్షుతో పాటు శత్రు సంహారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అగస్త్యుడు రామునిచేత శ్రద్ధగా మూడుసార్లు ఆదిత్య హృదయాన్ని జపించి సూర్యారాధన చేయించేలా చేస్తారు. ఆపైన రావణాసురుని చంపేంత వరకూ ఆగమన్నా ఆగరు మహర్షి ఎప్పుడైతే రాముడు ముమ్మారు ఆదిత్య హృదయాన్ని పఠించాడో అప్పుడే రావణ వధ పూర్తయింది, ఇది కేవలం లాంచనమేనంటూ. అంతటి ప్రభావశీలమైన మంత్రసంపుటిని ఈ గ్రంథంలో టీకా తాత్పర్య సహితంగా అందించారు. 2020050019131 1914
ఆనంద భవనము (పుస్తకం) [368] రాధాకృష్ణ నవల 2030020024853 1936
ఆనంద మఠం [369] మూలం.బంకించంద్ర చటర్జీ అనువాదం.వావిళ్ళ వెంకటేశ్వరులు నవల, అనువాదం భారత జాతీయోద్యమానికి మలుపు వందేమాతరం ఉద్యమం. బెంగాల్ విభజన, హిందూముస్లిం అనైక్యత అనుకూలతలను ఖండిస్తూ బెంగాలీలు చేసిన వందేమాత్ర ఉద్యమం ఉత్తుంగతరంగం. ఈ గీతం బంకించంద్రుడు రాయగా ఆనంద్ మఠ్ అనే బెంగాలీ నవలలో ఉంది. దాని తెలుగు అనువాదమే ఇది. 2030020024640 1924
ఆనందమయి (ప్రధమ భాగము) [370] పోడూరి రామచంద్రరావు సాహిత్యం 2020050015082 1926
ఆనందమయి (ద్వితీయ భాగము) [371] పోడూరి రామచంద్రరావు సాహిత్యం 2020050015923 1925
ఆనంద రంగరాట్చందము [372] కస్తూరి రంగరాయకవి సాహిత్యం 5010010086079 1922
ఆనంద వనము [373] యనమండ్ర సాంబశివరావు కథా సంపుటి 2020050014332 1938
ఆనందవాచకపుస్తకము (మూడవతరగతి) [374] కూచి నరసింహం & పానుగంటి లక్ష్మీనరసింహరావు వాచకము 1930ల నాటి 4వ తరగతి వాచకమిది. కథలు, కబుర్లు, విషయాలు, విశేషాలు, మేళవించి తయారుచేశారు. కాలానుగుణంగా పూర్తి వ్యావహారికం, పూర్తి గ్రాంథికం కాక శిష్ట వ్యవహారికంలో ఉంది. 2030020024667 1930
ఆనందవాచకపుస్తకము (నాల్గవతరగతి) [375] కూచి నరసింహం & పానుగంటి లక్ష్మీనరసింహరావు వాచకము 1930ల నాటి 4వ తరగతి వాచకమిది. కథలు, కబుర్లు, విషయాలు, విశేషాలు, మేళవించి తయారుచేశారు. కాలానుగుణంగా పూర్తి వ్యావహారికం, పూర్తి గ్రాంథికం కాక శిష్ట వ్యవహారికంలో ఉంది. 2030020025488 1930
ఆనందవాచకపుస్తకము (ఆరవతరగతి) [376] కూచి నరసింహం & పానుగంటి లక్ష్మీనరసింహరావు వాచకము 1930ల నాటి 4వ తరగతి వాచకమిది. కథలు, కబుర్లు, విషయాలు, విశేషాలు, మేళవించి తయారుచేశారు. కాలానుగుణంగా పూర్తి వ్యావహారికం, పూర్తి గ్రాంథికం కాక శిష్ట వ్యవహారికంలో ఉంది. 2030020024627 1929
ఆనందవాచకపుస్తకము (ఎనిమిదవతరగతి) [377] కూచి నరసింహం & పానుగంటి లక్ష్మీనరసింహరావు వాచకము 1930ల నాటి 4వ తరగతి వాచకమిది. కథలు, కబుర్లు, విషయాలు, విశేషాలు, మేళవించి తయారుచేశారు. కాలానుగుణంగా పూర్తి వ్యావహారికం, పూర్తి గ్రాంథికం కాక శిష్ట వ్యవహారికంలో ఉంది. 2030020024533 1930
ఆనందానికి మార్గాలు [378] ఎం.సత్యనారాయణ సిద్ధాంతి జ్యోతిష్య శాస్త్ర గ్రంథం 2020120033924 1999
ఆపస్తంబ ప్రవర కాండము [379] ప్రకాశకులు మన్నన సింహాచలపంతులు ఆధ్యాత్మికం 5010010088790 1915
ఆపస్తంబ ధర్మ సూత్రమ్(ఉజ్జ్వలాఖ్యానం) [380] హరదత్త మిశ్ర యజుర్వేద భాగానికి వ్యాఖ్యానం కృష్ణయజుర్వేద తైత్తిరీయశాఖకు చెందిన ఆపస్తంబుడు వ్రాసిన సూత్రాలు/ప్రశ్నలకు 1100 - 1300 మధ్యకాలంలో హరదత్తమిశ్రుడు వ్రాసిన సంస్కృతవ్యాఖ్యానం. అభివాదన విధి నిషేధాలు, ఆచమన విధి, ధర్మాధర్మలక్షణము, భ్రూణహత్యా ప్రాయశ్చిత్తము, అతిథి సత్కారము, నిత్యశ్రాద్ధక్రమము మొదలైన అనేక విషయాలు చర్చింపబడినాయి. 5010010088756 1891
ఆపస్తంబ యల్లాజీయమ్ [381] వివరాలు లేవు ధర్మశాస్త్రాలు ఆంధ్రబ్రాహ్మణుల్లో పలువురు ఆపస్తంబ ధర్మసూత్రాలను అనుసరించే సంప్రదాయం కలిగినవారు. ఆపస్తంబయల్లాజీయమ్ అనే ఈ గ్రంథం ఆ ధర్మసూత్రాలకు సంబంధించిందే. 5010010088611 1920
ఆపదుద్ధారక శతకం [382] బాపట్ల హనుమంతరావు శతకం రామాయణ గాథను ఇతివృత్తంగా స్వీకరించి దీనిని రచించారు కవి. సీసపద్యాలతో రచించిన అరుదైన శతకమిది. 2020010013580 1959
ఆముక్త మాల్యద [383] శ్రీకృష్ణ దేవరాయలు ప్రబంధం, భక్తి, రాజనీతి శాస్త్రం సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ "ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" అని మరోపేరు. ఇది తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. ఈ ఏడాశ్వాసాల ప్రబంధంలో ప్రధానమైన కథ గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం. ఈ గ్రంథంలో కృష్ణరాయలు తన రాజ్యంలోని జన జీవనాన్ని అత్యంత సుందరంగా చిత్రీకరించారు. తాను స్వయంగా పాటించి, అజేయునిగా, ప్రజారంజకునిగా నిలిచేందుకు కారణమైన రాజనీతి సూత్రాలను అందించారు. ఈ గ్రంథాన్ని వావిళ్ళవారు చేసిన ప్రచురణ ఇది. మేడేపల్లి వేంకటరమణాచార్యులు వంటివారు విపులమైన విమర్శలు, ఖండనలతో వ్రాసిన పీఠికతోనూ, వ్యాఖ్యానంతోనూ ప్రచురించిన ప్రతి.1914 (ప్రచురణ), 16వ శతాబ్దం (రచన) 2030020025017 1914
ఆముక్తమాల్యద-సవ్యాఖ్యానం [384] రచన.శ్రీకృష్ణదేవరాయలు ప్రబంధం విష్ణుచిత్తీయమనే మరోపేరు కలిగిన ఆముక్తమాల్యద పంచ కావ్యాల్లో ఒకటిగా ప్రశస్తిపొందింది. అంత్యంత ప్రౌఢకావ్యంగా పేరొందింది. దీనిని పీఠిక లేకుండా వ్యాఖ్యానంతో వావిళ్ళవారు 1907లో వేసిన ప్రతి ఇది. 5010010086018 1907
ఆముక్తమాల్యద పదప్రయోగ సూచిక [385] పాపిరెడ్డి నరసింహారెడ్డి సాహిత్యం ఆముక్తమాల్యద విశిష్టమైన గ్రంథం. రాజకవియైన కృష్ణదేవరాయలు భక్తి, సామాజికత, రాజకీయాలు వంటివి ప్రస్తావిస్తూ వ్రాసిన పుస్తకమిది. ఈ గ్రంథంలో ఆముక్తమాల్యదలోని పదప్రయోగాలను ఇచ్చారు. 6020010003759 1984
ఆమె చూపిన వెలుగు [386] ఘట్టి ఆంజనేయశర్మ రచనా సంకలనం 2020050016149 1952
ఆమె వ్యభిచారిణా? [387] మానాపురం అప్పారావు పట్నాయక్ సాహిత్యం మాయ చేయబడి బలవంతంగా చెరపబడిన స్త్రీ కళంకిత అగునా? మలినపడని హృదయం కల స్త్రీ నిష్కళంకిత కాదా? ఎరిగి చేయని నేరానికి సంఘం సానుభూతితో ఆదరిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానంగా కవి తెలియజేసిన భావాలను కూడిన పుస్తకం యిది. 2020050016580 1946
ఆమె జాడలు [388] బెజవాడ గోపాలరెడ్డి నవల బెజవాడ గోపాలరెడ్డి వ్రాసిన ఈ నవలకు పీఠిక ప్రముఖ పరిశోధకురాలు, రచయిత్రి నాయని కృష్ణకుమారి వ్రాశారు. దీన్ని రచయిత వంగల వాణీబాయికి అంకితమిచ్చారు. 2020120028786 1981
ఆమె తళుకులు [389][dead link] బెజవాడ గోపాలరెడ్డి నవల ఈ నవలను బెజవాడ గోపాలరెడ్డి రచించగా కోడూరి లీలావతీదేవి పీఠిక వ్రాశారు. కళా వెంకటరావు, మొసలికంటి తిరుమలరావులకు దీన్ని అంకితమిచ్చారు. రచయిత దీనిని 6 సంవత్సరాల తర్వాత అందరిదీనని ప్రకటించడం విశేషం. 2020120000017 1982
ఆమోసు [390] స.సా.సుబ్బయ్య నాటకం, మతం, ఆధ్యాత్మికం క్రైస్తవ ఆధ్యాత్మిక బోధలు చేసే నాటకమిది. ఇది బైబిల్ లో ప్రస్తావించిన కథను ఆధారంగా చేసుకుని వ్రాయబడింది. 2020050015847 1925
ఆధ్యాత్మ సంకీర్తనలు[391] తాళ్ళపాక అన్నమయ్య సంగీతం తాళ్ళపాక కవులు వ్రాసిన వివిధ కీర్తనలను అకారాది క్రమంలో ఈయడం జరిగింది. 2020050014938 1096
ఆముక్త మాల్యద - పర్యాలోకనము [392] వెల్దండ ప్రభాకరరావు సాహిత్య విమర్శ సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ "ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" అని మరోపేరు. ఇది తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. ఈ ఏడాశ్వాసాల ప్రబంధంలో ప్రధానమైన కథ గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం. ఈ గ్రంథంలో కృష్ణరాయలు తన రాజ్యంలోని జన జీవనాన్ని అత్యంత సుందరంగా చిత్రీకరించారు. తాను స్వయంగా పాటించి, అజేయునిగా, ప్రజారంజకునిగా నిలిచేందుకు కారణమైన రాజనీతి సూత్రాలను అందించారు. ఆ అపురూపమైన కావ్యంపై చేసిన పరిశీలన ఇది. 2030020025464 1945
ఆబ్దికవిధి[393] వెల్లటూరి శేషాచలావధానులు మతం పితృదేవతలకు చేయాల్సిన ఆబ్దిక విధిని ఈ గ్రంథంలో ఇచ్చారు. తెలుగులిపిలో సంస్కృత భాషలోని ఆబ్దిక విధిని ప్రచురించారు. 2020050019137 1912
ఆయేషా [394] అయ్యగారి బాపిరాజు నాటకం 2020050015524 1926
ఆయుర్వేదాంగ శల్యతంత్రము [395] డి.గోపాలాచార్లు ఆయుర్వేదం ప్రపంచంలోనే మొదటి శస్త్రచికిత్స చేసిన వైద్యునిగా ఆయుర్వేద వైద్యర్షి శుశ్రుతుడు ప్రఖ్యాతి పొందాడు. ఆ కాలానికి అత్యంత సంక్లిష్టమైన మూత్రపిండాల్లోని రాళ్లు, కంటి శుక్లాలు తొలగించడం, సిజేరియన్, విరిగిన ఎముకలు సరిజేయడం వంటి శస్త్రచికిత్సలు చేసిన ఘనత ఆయనది. అటువంటి ఆయుర్వేద వైద్య విజ్ఞానం దురదృష్టవశాత్తూ వైభవాన్ని కోల్పోయింది. ఆ సమయంలో శల్యాలను తొలగించే శస్త్రచికిత్సలు ఆయుర్వేదంలో, వేదభాగాల్లో ఎలా వివరింపబడినాయో తెలియజేసే గ్రంథంగా ఇది నిలిచింది. 2020120000061 1914
ఆయుర్వేదౌషధరత్నాకరము [396] వివరాలు ప్రతిలో సరిగా లేవు ఆయుర్వేదం అపురూపమైన ఆయుర్వేద ఔషధాల వివరాలతో ఈ గ్రంథాన్ని రూపొందించారు. వందలాది ఆయుర్వేదౌషధాలు, వాటి వివరాలు ఉన్నాయి. 2990100068453 వివరాలు లేవు
ఆర్య [397] మూలం: సుందరపాండ్యుడు, అనువాదం: పి.నాగమల్లీశ్వరరావు నీతి శాస్త్రం సంస్కృతంలో సుందరపాండ్యుడు రాసిన ఆర్య శతకానికి ఇది తెలుగు అనువాదం. ఇదొక నీతిపద్యాల సంకలనం. తేటగీతి పద్యాల్లో వ్రాశారు. 2040100028377 2002
ఆర్య కథామాల [398] అనువాదం: రెంటాల గోపాలకృష్ణ కథల సంపుటి రెంటాల గోపాలకృష్ణ ప్రముఖ పత్రికా రచయిత, కవి, అనువాదకులు మరియు నాటక కర్త. కవిగా, నాటక కర్తగా, రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా, వక్తగా ఆయన లబ్ధ ప్రతిష్ఠులు. ఆయన వ్రాసిన కథల సంపుటి ఇది. 2020010003708 1959
ఆర్య కథాలహరి (మొదటి భాగం) [399] టి.వి.నరసింగరావు ఆధ్యాత్మికం, కథా సాహిత్యం పురాణ పురుషుల జీవిత కథలను, పౌరాణిక విశేషాలను కథలుగా వ్రాసి ప్రచురించిన గ్రంథమిది. రచయిత అప్పట్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా పనిచేసేవారు. 2020050015002 1933
ఆర్య కథాలహరి (మూడవ భాగం) [400] టి.వి.నరసింగరావు ఆధ్యాత్మికం, కథా సాహిత్యం పురాణ పురుషుల జీవిత కథలను, పౌరాణిక విశేషాలను కథలుగా వ్రాసి ప్రచురించిన గ్రంథమిది. రచయిత అప్పట్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా పనిచేసేవారు. 2020050015311 1933
ఆర్య కథాలహరి (నాల్గవ భాగం) [401][dead link] టి.వి.నరసింగరావు ఆధ్యాత్మికం, కథా సాహిత్యం పురాణ పురుషుల జీవిత కథలను, పౌరాణిక విశేషాలను కథలుగా వ్రాసి ప్రచురించిన గ్రంథమిది. రచయిత అప్పట్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా పనిచేసేవారు. 2020050015318 1933
ఆర్య కథాలహరి (ఆరవ భాగం) [402][dead link] టి.వి.నరసింగరావు ఆధ్యాత్మికం, కథా సాహిత్యం పురాణ పురుషుల జీవిత కథలను, పౌరాణిక విశేషాలను కథలుగా వ్రాసి ప్రచురించిన గ్రంథమిది. రచయిత అప్పట్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా పనిచేసేవారు. 2020050016366 1933
ఆర్యధర్మ ప్రత్యక్ష ఫలబోధన [403][dead link] ముదిగొండ నాగలింగశాస్త్రి ఆధ్యాత్మికం, హిందూమతం హిందూమతంలోని వివిధ ఆచారాలు, పద్ధతులు, మత వ్యవహరాలు పాటించే విధానాలు, వాటి ఫలితాలు ఈ గ్రంథంలో వివరించారు. 2030020024634 1923
ఆర్య విజ్ఞానం-1 (బ్రహ్మాండ సృష్టి విజ్ఞానం) [404][dead link] కోట వెంకటాచలం ఆధ్యాత్మికం, కథా సాహిత్యం సృష్టి క్రమానికి, సృష్టి ప్రాచీనతకు సంబంధించి డార్విన్ సిద్ధాంతమూ, క్రైస్తవాది పాశ్చాత్య మతాల భావనలు పొరపాటని, హిందూ తాత్వికులు, శాస్త్రకారులు భావించిన ప్రకారం లక్షా తొంభైయైదువేల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందంటూ తనదైన వాదనను ప్రతిపాదిస్తూ కోట వెంకటాచలం ప్రతిపాదించిన గ్రంథమిది. 2020050006022 1949
ఆర్ష కుటుంబము [405] వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వరప్రసాద్ సాహిత్యం రచయిత జయంతిపురం జమీందారీ వంశీకులు. ఆయన బహుగ్రంథకర్త, బౌద్ధంలోనూ, సాహిత్యంలోనూ, బహు శాస్త్రాల్లోనూ గొప్ప పరిశోధన జరిపిన వ్యక్తి. ఆయన వ్రాసిన ఆర్ష కుటుంబము భారతీయ కుటుంబాన్ని గురించిన గ్రంథం. 2990100071200 1983
ఆరాధన (ఫిబ్రవరి సంచిక 1955) [406][dead link] పి.పేరయ్య శాస్త్రి ఆధ్యాత్మిక పత్రిక ఆంధ్రదేశంలోని పుణ్యక్షేత్రాల విశేషాలు ప్రచురించడం, ఆగమోక్తమైన పూజావిధానాన్ని వ్యాప్తిచేయడం, హిందూమత ధర్మాదాయ సంస్థలు, వాటి నిర్వహణ చట్టాల గురించి అవగాహన కల్పించడం, మతవిషయం ప్రచారం చేయడం, అర్చకులు, అధ్యాపకులు, వేదాపారాయణ ప్రవక్తలు తదితరుల విధుల నిర్వహణకు తగ్గట్టు శిక్షణలు చేయడం వంటివి ఈ పత్రిక లక్ష్యాలు. 2020050003947 1955
ఆరాధన (ఫిబ్రవరి సంచిక 1957) [407][dead link] పి.పేరయ్య శాస్త్రి ఆధ్యాత్మిక పత్రిక ఆంధ్రదేశంలోని పుణ్యక్షేత్రాల విశేషాలు ప్రచురించడం, ఆగమోక్తమైన పూజావిధానాన్ని వ్యాప్తిచేయడం, హిందూమత ధర్మాదాయ సంస్థలు, వాటి నిర్వహణ చట్టాల గురించి అవగాహన కల్పించడం, మతవిషయం ప్రచారం చేయడం, అర్చకులు, అధ్యాపకులు, వేదాపారాయణ ప్రవక్తలు తదితరుల విధుల నిర్వహణకు తగ్గట్టు శిక్షణలు చేయడం వంటివి ఈ పత్రిక లక్ష్యాలు. అందుకు తగ్గ రచనలు ఇందులో ఉన్నాయి. 2020050004292 1957
ఆరాధన (మార్చి సంచిక 1957) [408][dead link] పి.పేరయ్య శాస్త్రి ఆధ్యాత్మిక పత్రిక ఆంధ్రదేశంలోని పుణ్యక్షేత్రాల విశేషాలు ప్రచురించడం, ఆగమోక్తమైన పూజావిధానాన్ని వ్యాప్తిచేయడం, హిందూమత ధర్మాదాయ సంస్థలు, వాటి నిర్వహణ చట్టాల గురించి అవగాహన కల్పించడం, మతవిషయం ప్రచారం చేయడం, అర్చకులు, అధ్యాపకులు, వేదాపారాయణ ప్రవక్తలు తదితరుల విధుల నిర్వహణకు తగ్గట్టు శిక్షణలు చేయడం వంటివి ఈ పత్రిక లక్ష్యాలు. అందుకు తగ్గ రచనలు ఇందులో ఉన్నాయి. 2020050004293 1957
ఆరాధన (ఏప్రిల్ సంచిక 1957) [409][dead link] పి.పేరయ్య శాస్త్రి ఆధ్యాత్మిక పత్రిక ఆంధ్రదేశంలోని పుణ్యక్షేత్రాల విశేషాలు ప్రచురించడం, ఆగమోక్తమైన పూజావిధానాన్ని వ్యాప్తిచేయడం, హిందూమత ధర్మాదాయ సంస్థలు, వాటి నిర్వహణ చట్టాల గురించి అవగాహన కల్పించడం, మతవిషయం ప్రచారం చేయడం, అర్చకులు, అధ్యాపకులు, వేదాపారాయణ ప్రవక్తలు తదితరుల విధుల నిర్వహణకు తగ్గట్టు శిక్షణలు చేయడం వంటివి ఈ పత్రిక లక్ష్యాలు. అందుకు తగ్గ రచనలు ఇందులో ఉన్నాయి. 2020050004294 1957
ఆరాధన (మే సంచిక 1957) [410][dead link] పి.పేరయ్య శాస్త్రి ఆధ్యాత్మిక పత్రిక ఆంధ్రదేశంలోని పుణ్యక్షేత్రాల విశేషాలు ప్రచురించడం, ఆగమోక్తమైన పూజావిధానాన్ని వ్యాప్తిచేయడం, హిందూమత ధర్మాదాయ సంస్థలు, వాటి నిర్వహణ చట్టాల గురించి అవగాహన కల్పించడం, మతవిషయం ప్రచారం చేయడం, అర్చకులు, అధ్యాపకులు, వేదాపారాయణ ప్రవక్తలు తదితరుల విధుల నిర్వహణకు తగ్గట్టు శిక్షణలు చేయడం వంటివి ఈ పత్రిక లక్ష్యాలు. అందుకు తగ్గ రచనలు ఇందులో ఉన్నాయి. 2020050004295 1957
ఆరాధన (ఆగస్టు సంచిక 1957) [411][dead link] పి.పేరయ్య శాస్త్రి ఆధ్యాత్మిక పత్రిక ఆంధ్రదేశంలోని పుణ్యక్షేత్రాల విశేషాలు ప్రచురించడం, ఆగమోక్తమైన పూజావిధానాన్ని వ్యాప్తిచేయడం, హిందూమత ధర్మాదాయ సంస్థలు, వాటి నిర్వహణ చట్టాల గురించి అవగాహన కల్పించడం, మతవిషయం ప్రచారం చేయడం, అర్చకులు, అధ్యాపకులు, వేదాపారాయణ ప్రవక్తలు తదితరుల విధుల నిర్వహణకు తగ్గట్టు శిక్షణలు చేయడం వంటివి ఈ పత్రిక లక్ష్యాలు. అందుకు తగ్గ రచనలు ఇందులో ఉన్నాయి. 2020050004296 1957
ఆరాధన (నవంబరు సంచిక 1957) [412][dead link] పి.పేరయ్య శాస్త్రి ఆధ్యాత్మిక పత్రిక ఆంధ్రదేశంలోని పుణ్యక్షేత్రాల విశేషాలు ప్రచురించడం, ఆగమోక్తమైన పూజావిధానాన్ని వ్యాప్తిచేయడం, హిందూమత ధర్మాదాయ సంస్థలు, వాటి నిర్వహణ చట్టాల గురించి అవగాహన కల్పించడం, మతవిషయం ప్రచారం చేయడం, అర్చకులు, అధ్యాపకులు, వేదాపారాయణ ప్రవక్తలు తదితరుల విధుల నిర్వహణకు తగ్గట్టు శిక్షణలు చేయడం వంటివి ఈ పత్రిక లక్ష్యాలు. అందుకు తగ్గ రచనలు ఇందులో ఉన్నాయి. 2020050004297 1957
ఆరాధన (డిసెంబరు సంచిక 1957) [413][dead link] పి.పేరయ్య శాస్త్రి ఆధ్యాత్మిక పత్రిక ఆంధ్రదేశంలోని పుణ్యక్షేత్రాల విశేషాలు ప్రచురించడం, ఆగమోక్తమైన పూజావిధానాన్ని వ్యాప్తిచేయడం, హిందూమత ధర్మాదాయ సంస్థలు, వాటి నిర్వహణ చట్టాల గురించి అవగాహన కల్పించడం, మతవిషయం ప్రచారం చేయడం, అర్చకులు, అధ్యాపకులు, వేదాపారాయణ ప్రవక్తలు తదితరుల విధుల నిర్వహణకు తగ్గట్టు శిక్షణలు చేయడం వంటివి ఈ పత్రిక లక్ష్యాలు. అందుకు తగ్గ రచనలు ఇందులో ఉన్నాయి. 2020050004298 1957
ఆరాధన (అక్టోబరు సంచిక 1959) [414] పి.పేరయ్య శాస్త్రి ఆధ్యాత్మిక పత్రిక ఆంధ్రదేశంలోని పుణ్యక్షేత్రాల విశేషాలు ప్రచురించడం, ఆగమోక్తమైన పూజావిధానాన్ని వ్యాప్తిచేయడం, హిందూమత ధర్మాదాయ సంస్థలు, వాటి నిర్వహణ చట్టాల గురించి అవగాహన కల్పించడం, మతవిషయం ప్రచారం చేయడం, అర్చకులు, అధ్యాపకులు, వేదాపారాయణ ప్రవక్తలు తదితరుల విధుల నిర్వహణకు తగ్గట్టు శిక్షణలు చేయడం వంటివి ఈ పత్రిక లక్ష్యాలు. అందుకు తగ్గ రచనలు ఇందులో ఉన్నాయి. 2020050005692 1959
ఆరాధన (డిసెంబరు సంచిక 1959) [415] పి.పేరయ్య శాస్త్రి ఆధ్యాత్మిక పత్రిక ఆంధ్రదేశంలోని పుణ్యక్షేత్రాల విశేషాలు ప్రచురించడం, ఆగమోక్తమైన పూజావిధానాన్ని వ్యాప్తిచేయడం, హిందూమత ధర్మాదాయ సంస్థలు, వాటి నిర్వహణ చట్టాల గురించి అవగాహన కల్పించడం, మతవిషయం ప్రచారం చేయడం, అర్చకులు, అధ్యాపకులు, వేదాపారాయణ ప్రవక్తలు తదితరుల విధుల నిర్వహణకు తగ్గట్టు శిక్షణలు చేయడం వంటివి ఈ పత్రిక లక్ష్యాలు. అందుకు తగ్గ రచనలు ఇందులో ఉన్నాయి. 2020050005789 1959
ఆరాధనలు [416] మూలం: అబూసలీం అబ్దుల్ హై, అనువాదం: అబుల్ ఇర్ఫాన్ ఆధ్యాత్మిక సాహిత్యం ఇస్లాంలోని ఆరాధనా విధానాలైన నమాజ్, రోజా, జకాత్, హజ్ వంటివాటి గురించిన వివరాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ వారు గ్రంథాన్ని ప్రచురించారు. 2020120028789 1984
ఆ రాత్రి [417] చలం కథల సంపుటి చలంగా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకట చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మరియు మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను చర్చించాడు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి. ఆయన వ్రాసిన కథల సంపుటి ఇది. 2990100049275 1993
ఆర్కాటు సోదరులు [418] చల్లా రాధాకృష్ణశర్మ జీవిత చరిత్ర ఆర్కాట్ సోదరులుగా సుప్రసిద్ధులైన కవలలు ఆర్కాటు రామస్వామి మొదలియారు, ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు న్యాయ, వైద్య రంగాల్లో నిపుణులు, ప్రపంచ ప్రసిద్ధులు. ఆర్కాటు సోదరులు కర్నూలు జిల్లాలో జన్మించి తమ రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించారు. రామస్వామి మొదలియారు న్యాయశాస్త్ర నిపుణునిగా పనిచేశారు. అంతర్జాతీయ సంస్థగా వెలుగొందుతున్న ఐక్యరాజ్య సమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన తొలి ప్రాతినిధ్య బృందానికి ఆయన నాయకత్వం వహించారు. ఐరాస లక్ష్యాలను(యూఎన్ చార్టర్) రూపొందించిన మేధావి. ఆయన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ తొలి ఆర్థికమండలికి అధ్యక్షత వహించడమే కాక ఆపైన మరో మూడు పర్యాయాలు ఆ పదవి చేపట్టారు. ఈ గౌరవం దక్కిన ఆసియావాసి ఆయన ఒక్కరే. లక్ష్మణస్వామి మొదలియారు వైద్యశాస్త్ర నిపుణునిగా పేరొందారు. ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో), యునెస్కోలతో సన్నిహిత సంబంధాలు కలిగివుండేవారు. 1953లో లండన్‌లో జరిగిన ప్రపంచ వైద్యవిద్యా సదస్సుకు ఆయన ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గౌరవ డాక్టరేట్లు, బిరుదులు, అవార్డులు, అరుదైన గౌరవాలు, అంతర్జాతీయ సదస్సులకు నేతృత్వాలు వంటివి లెక్కలేనన్ని పొందారు. వారు వైద్య న్యాయ రంగాల్లో బోధన చేయడంలో అసమానులుగా పేరొందారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం రామస్వామిని గురించి పేర్కొంటూ అత్యంత సఫలీకృతుడైన వ్యక్తిగా, అరుదైన వాగ్ధాటి కలిగిన వక్తగా ఆయన తన తూర్పు ప్రాంతం నుంచి చీకట్లో కొట్టుమిట్టాడుతున్న మన(పాశ్చాత్యుల)కు వెలుగును తీసుకువచ్చారు. అన్నారు. వారి శతజయంతి సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం ఈ గ్రంథాన్ని ప్రచురించింది. దీనికి చల్లా రాధాకృష్ణశర్మ రచన బాధ్యతలు చేపట్టారు. 2990100061456 1988
ఆరు కథలు [419] అనువాదం: ఎన్.ఆర్.చందూర్ కథా సాహిత్యం ఎన్.ఆర్.చందూర్ (చందూరి నాగేశ్వరరావు) సుప్రసిద్ధ రచయిత. ఆయన భార్య మాలతీ చందూర్, ఆయనా తెలుగు నాట రచనారంగంలో సుప్రసిద్ధులు. ఇది ఎన్.ఆర్.చందూర్ రాసిన కథల సంకలనం. 2020050016108 1956
ఆరు యుగాల ఆంధ్రకవిత [420] ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి సాహిత్యం ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి కవి,పండితుడు,విమర్సకుడు,వ్యాసకర్త,కథానక రచయిత. ఇది ఆయన వ్రాసిన గ్రంథం. 2990100061460 1986
ఆరుద్ర రచన కవితలు (విపుల పత్రిక నుండి సంకలనం) [421] సంకలనకర్త: ఆరుద్ర సాహిత్యం ఆరుద్ర తెలుగు సాహిత్యరంగంలో కవిగా, సాహిత్యవిమర్శకునిగా, సినిమాల్లో గీతరచయితగా సుప్రసిద్ధులు. ఆయన వ్రాసిన కవితల సంకలనమిది. 2990100051599 1985
ఆరుద్ర సినీ గీతాలు (ఐదవ సంపుటం) [422] ఆరుద్ర సినీ గీతాలు ఆరుద్ర తెలుగు సాహిత్యరంగంలో కవిగా, సాహిత్యవిమర్శకునిగానే కాక సినీ గీత రచయితగా కూడా సుపరిచితులు. ఆయన తూర్పువెళ్ళేరైలు, పక్కింటి అమ్మాయి, పెళ్ళిపుస్తకం, మిస్టర్ పెళ్ళాం వంటి సినిమాల్లో విడుదలై ప్రాచుర్యం పొందాయి. ఆయన సినీగీతాలను వివిధ సంపుటాలుగా భార్య సంకలించి ప్రచురించారు. విడివిడి పాటలు 1977 నుంచి 98 వరకు. సంపుటంగా 2003 లో విడదులైంది. 2990100071234 2003
ఆరుద్ర సినీగీతాలు (నవ్వుల నదిలో పువ్వుల పడవ) [423] సంకలనకర్త: కె.రామలక్ష్మి సాహిత్యం ఆరుద్ర తెలుగు సాహిత్యరంగంలో కవిగా, సాహిత్యవిమర్శకునిగానే కాక సినీ గీత రచయితగా కూడా సుపరిచితులు. ఆయన తూర్పువెళ్ళేరైలు, పక్కింటి అమ్మాయి, పెళ్ళిపుస్తకం, మిస్టర్ పెళ్ళాం వంటి సినిమాల్లో విడుదలై ప్రాచుర్యం పొందాయి. ఆయన సినీగీతాలను వివిధ సంపుటాలుగా భార్య సంకలించి ప్రచురించారు. 2990100071203 2000
ఆరుణ రేఖలు [424] తెన్నేటి సూరి గేయ సంకలనం తెన్నేటి సూరి ఒక ప్రముఖ తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత మరియు నాటకకర్త. ఛంఘిజ్ ఖాన్ నవలా రచయితగా సుప్రసిద్ధుడు. భారతి, ఆంధ్రపత్రికలలో 1945-1957లలో పత్రికా రచయితగా పనిచేశాడు. సూరి 1911లో కృష్ణా జిల్లా తెన్నేరులో జన్మించాడు. ఇది ఆయన వ్రాసిన అరుణ రేఖలు అనే గేయ సంకలనం. 9000000002615 1946
ఆరె జానపద గేయాలు [425] సంపాదకుడు: పేర్వారం జగన్నాధం జానపద సాహిత్యం, గేయాల సంపుటి పేర్వారం జగన్నాధం ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు మరియు విద్యావేత్త. వరంగల్లు జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ లో సెప్టెంబరు 23, 1934 న జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పూర్తి చేసిన జగన్నాథం కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో ఆచార్యుడిగాను, వరంగల్లులోని సికెఎం కళాశాలలో ప్రిన్సిపాలు గాను, 1992-95 లలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ గాను పనిచేశాడు. ఇది ఆయన వ్రాసిన జానపద సాహిత్య సంకలనం. 2990100061455 1987
ఆరోగ్యము(నాటిక) [426] కె.హెచ్.వి.ఎస్.నారాయణ నాటిక ఇది ఒకే అంకం కలిగిన చిన్న ఏకాంకిక నాటిక. దీని రచయిత అప్పట్లో నందిగామ స్కూళ్ళ ఇన్స్‌పెక్టరు. 2020050014337 1924
ఆరోగ్య దీపిక [427] జాన్ ఎం. ఫౌలర్ ఆరోగ్యం హెరాల్డ్ ఆఫ్ హెల్త్ అనే ప్రముఖ వైద్యపత్రికలో ప్రచురించిన వ్యాసాలకు ఇది అనువాదం. ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమే కాకుండా జాగ్రత్త ఎలా వహించాలో తెలిపే వివరాలతో ఈ వ్యాసాలను తయారు చేశారు. "చికిత్స కన్నా నివారణ మేలు" అన్న సూక్తిని అనుసరించి వైద్యుల పర్యవేక్షణలో రాసిన వ్యాసాలివి. 2990100051598 1995
ఆరోగ్య నికేతనము [428] మూలం: తారాశంకర్ బందోపాద్యాయ, అనువాదం: జొన్నలగడ్డ సత్యనారాయణ అనువాద నవల తారాశంకర్ బందోపాధ్యాయ్ ప్రముఖ బెంగాలీ నవలాకారుడు. ఇది ఆయన వ్రాసిన ఆరోగ్య నికేతం నవలకు జొన్నలగడ్డ సత్యనారాయణ చేసిన అనువాద ప్రతి. 2990100061458 1972
ఆరోగ్య భాస్కరము [429] జానపాటి పట్టాభిరామశాస్త్రి కావ్యం జానపాటి పట్టాభిరామశాస్త్రికి అనారోగ్యం చేసినప్పుడు ఆరోగ్యం కొరకు ఆరోగ్యాధిదేవతయైన సూర్యుడిని పద్యరూపంలో చేసిన ప్రార్థన ఈ గ్రంథం. ఆరోగ్యం కొరకు భాస్కరా అనే మకుటంతో ఆయన ఈ పుస్తకం వ్రాశారు. 2020120012529 1935
ఆరోగ్య శాస్త్రము [430] గుళ్లపల్లి నారాయణమూర్తి సాహిత్యం ఆంధ్ర విశ్వకళాపరిషత్ వారి గ్రంథరచన పోటీల్లో 1935 ప్రాంతాల్లోనే 750 రూపాయల బహుమతి పొందిన గ్రంథం ఇది. దీనిలో ఆరోగ్యపరమైన వివరాలను చర్చించారు. 2990100061459 1935
ఆరోగ్య శాస్త్రము [431] భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆరోగ్యం, శాస్త్రం రాజనీతివేత్త, రచయిత, బహుముఖప్రజ్ఞాశాలి, వ్యాపారవేత్త భోగరాజు పట్టాభి సీతారామయ్య వ్రాసిన ఆరోగ్యశాస్త్ర గ్రంథమిది. భోగరాజు సీతారామయ్య స్వాతంత్ర్యసమరయోధులుగానూ, కాంగ్రెస్ చరిత్రను జ్ఞాపకశక్తిపైనే ఆధారపడి వ్రాసినవారిగానూ, ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకునిగానూ ఆయన ప్రసిద్ధులే అయినా ఆయుర్వేదంలోనూ ఆయన గట్టివారన్న మరో కోణాన్ని ఈ గ్రంథం పరిచయం చేస్తుంది. 5010010032803 1910
ఆరోగ్యము దీర్ఘాయువు [432] ఏ.సి.సెల్మన్ ఆరోగ్యం పెన్సిలిన్ వంటి అమృతోపమాన ఔషధాలు వైద్యరంగపు పరిమితుల్ని ఛిన్నాభిన్నం చేయడం ప్రారంభించిన కాలమది. ప్రపంచవ్యాప్తంగా అలోపతీ వైద్యవిధానపు సత్ఫలితాలు వినియోగపడుతున్న రోజులు. ఆ కాలంలో రోగులకు రోగాల పట్ల మూఢనమ్మకాలకు, అశాస్త్రీయ అవగాహనకు భిన్నమైన శాస్త్రీయ సక్రమ అవగాహన ఉండాలని భావించిన వైద్యుడు రాసిన గ్రంథమిది. ఈ గ్రంథం ఇండియా, పాకిస్థాన్, బర్మా, శ్రీలంక దేశాలలో అనేకమైన స్థానిక భాషలలోకి అనువదింపబడి ప్రచురణ పొందింది. 1927లో తొలిముద్రణ పొంది 1950ల నాటికల్లా నాలుగు ముద్రణలు, 13వేల కాపీలు తెలుగులోనే ప్రచురితమయ్యాయంటేనే ఈ గ్రంథ ప్రాధాన్యత తెలుస్తోంది. 2990100067405 1954
ఆలయ నిత్యార్చన పద్ధతి [433][dead link] ఫణిపురం రంగస్వామిభట్టాచార్య ఆధ్యాత్మిక సాహిత్యం పాంచరాత్రాగమానికి సంబంధించిన పద్మసంహితను అనుసరించి వ్రాసిన ఆలయ నిత్యార్చన పద్ధతి ఇది. దీని వల్ల పాంచరాత్రాన్ని అనుసరించే ఆలయాల్లో నిత్యార్చనలు చేసే విధానాన్ని ఇందులో వ్రాశారు. 5010010006478 1952
ఆ లోకము నుండి ఆహ్వానము [434][dead link] గంగాధర రామారావు నాటకం గంగాధర రామారావు రచించిన ఆ లోకము నుంచి ఆహ్వానము నాటకమిది. 2030020024915 1949
ఆలోచనా లోచనాలు [435] డా. దాశరథి కళాప్రపూర్ణ ఆధునిక కవిత్వం అందమైన పదబంధాల్లో అగ్నిశిఖలనూ, ఆనందలహరులనూ సాక్షాత్కరింపజేసిన దాశరథి గారి భావ వైవిధ్యం, దేశం పట్లా, తెలుగు రాష్ట్రం పట్ల వారికున్న భక్తి చూపగలిగే ఈ కవితాసంకలనంలో సుమారు యాభై కవితలున్నాయి. 2990100061431 1975
ఆవేదనలు-అంతరంగాలు [436][dead link] పొట్లూరు సుబ్రహ్మణ్యం కథానికలు స్రవంతి బుక్ సీరీస్-1లో మహీధర పబ్లికేషన్స్ వారు ప్రచురించిన కథాసంకలనమిది. రచయిత దీన్ని బెజవాడ గోపాలరెడ్డికి అంకితమిచ్చారు. 6020010000027 1991
ఆశ్చర్య చూడామణి [437][dead link] మూలం:శక్తి భద్ర కవి, అనువాదం:విశ్వనాథ కవిరాజు నాటకం, అనువాదం సంస్కృతంలో శక్తిభద్ర కవి వ్రాసిన ఆశ్చర్య చూడామణి గ్రంథాన్ని ప్రముఖ తెలుగు నాటకకర్త, సురభి నాటక సమాజం వారి ఆస్థాన కవిగా పేరొందిన విశ్వనాథ కవిరాజు ఈ రూపంలో అనువదించారు. 2020120006991 1931
ఆశ్చర్య రామాయణం-బాలకాండ ప్రథమ భాగము [438] లక్కావఝ్ఝుల వేంకటకృష్ణశాస్త్రి ఆధ్యాత్మికం, హిందూమతం రామాయణం భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రముఖమైన గ్రంథం. తెలుగు సాహిత్యంలో కవిత్రయం భారతం, పోతన భాగవతం అత్యంత ప్రామాణికం, ఏకైక సుప్రఖ్యాతంగా నిలబడ్డాయి. ఐతే రామాయణం విషయంలో ఏ ఒక్క తెలుగు రామాయణానికో ఆ ఖ్యాతి దక్కలేదు. వేటికవే సాటిగా రంగనాథ రామాయణం, రామాయణ కల్పవృక్షం, మొల్ల రామాయణం పేరు తెచ్చుకున్నా ఆ వాల్మీకాన్ని హిందీ తులసీ రామాయణం మరపించినట్టుగా చేయలేదు. అందుకే ఎన్నెన్నో రామాయణాలు ఏర్పడ్డాయి. అసంఖ్యాకమైన రామాయణాలు రావడంతో విశ్వనాథ వారు మరలనిదేల రామాయణంబని ప్రశ్న తనకుతానే వేసుకుని సమాధానం చెప్పుకుని మరీ కల్పవృక్షాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రచించిన తెలుగు రామాయణం ఆశ్చర్య రామాయణం. దీనిలో అవాల్మీకములైన విడ్డూరాలు ఉన్నాయి. వాటిలో అనేకం ప్రాచుర్యం పొందాయి కూడా. ఇంటి గుట్టు లంకకు చేటన్న సామెతకు మూలమైన కథ, రావణుడు సీతను స్పృశించక భూమి పెకలించాడని, హనుమ రావణ సభలో తోకతో చుట్టచుట్టి దానిపై కూర్చొన్నాడని అనేకమైన విడ్డూరమైన విషయాలు ఇందులోనివే 2030020025533 1945
ఆశ్చర్య రామాయణం-అరణ్యకాండం [439] లక్కావఝ్ఝుల వేంకటకృష్ణశాస్త్రి ఆధ్యాత్మికం, హిందూమతం రామాయణం భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రముఖమైన గ్రంథం. తెలుగు సాహిత్యంలో కవిత్రయం భారతం, పోతన భాగవతం అత్యంత ప్రామాణికం, ఏకైక సుప్రఖ్యాతంగా నిలబడ్డాయి. ఐతే రామాయణం విషయంలో ఏ ఒక్క తెలుగు రామాయణానికో ఆ ఖ్యాతి దక్కలేదు. వేటికవే సాటిగా రంగనాథ రామాయణం, రామాయణ కల్పవృక్షం, మొల్ల రామాయణం పేరు తెచ్చుకున్నా ఆ వాల్మీకాన్ని హిందీ తులసీ రామాయణం మరపించినట్టుగా చేయలేదు. అందుకే ఎన్నెన్నో రామాయణాలు ఏర్పడ్డాయి. అసంఖ్యాకమైన రామాయణాలు రావడంతో విశ్వనాథ వారు మరలనిదేల రామాయణంబని ప్రశ్న తనకుతానే వేసుకుని సమాధానం చెప్పుకుని మరీ కల్పవృక్షాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రచించిన తెలుగు రామాయణం ఆశ్చర్య రామాయణం. దీనిలో అవాల్మీకములైన విడ్డూరాలు ఉన్నాయి. వాటిలో అనేకం ప్రాచుర్యం పొందాయి కూడా. ఇంటి గుట్టు లంకకు చేటన్న సామెతకు మూలమైన కథ, రావణుడు సీతను స్పృశించక భూమి పెకలించాడని, హనుమ రావణ సభలో తోకతో చుట్టచుట్టి దానిపై కూర్చొన్నాడని అనేకమైన విడ్డూరమైన విషయాలు ఇందులోనివే 2030020025511 1950
ఆశ్చర్య రామాయణం-సుందరకాండం [440] లక్కావఝ్ఝుల వేంకటకృష్ణశాస్త్రి ఆధ్యాత్మికం, హిందూమతం రామాయణం భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రముఖమైన గ్రంథం. తెలుగు సాహిత్యంలో కవిత్రయం భారతం, పోతన భాగవతం అత్యంత ప్రామాణికం, ఏకైక సుప్రఖ్యాతంగా నిలబడ్డాయి. ఐతే రామాయణం విషయంలో ఏ ఒక్క తెలుగు రామాయణానికో ఆ ఖ్యాతి దక్కలేదు. వేటికవే సాటిగా రంగనాథ రామాయణం, రామాయణ కల్పవృక్షం, మొల్ల రామాయణం పేరు తెచ్చుకున్నా ఆ వాల్మీకాన్ని హిందీ తులసీ రామాయణం మరపించినట్టుగా చేయలేదు. అందుకే ఎన్నెన్నో రామాయణాలు ఏర్పడ్డాయి. అసంఖ్యాకమైన రామాయణాలు రావడంతో విశ్వనాథ వారు మరలనిదేల రామాయణంబని ప్రశ్న తనకుతానే వేసుకుని సమాధానం చెప్పుకుని మరీ కల్పవృక్షాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రచించిన తెలుగు రామాయణం ఆశ్చర్య రామాయణం. దీనిలో అవాల్మీకములైన విడ్డూరాలు ఉన్నాయి. వాటిలో అనేకం ప్రాచుర్యం పొందాయి కూడా. ఇంటి గుట్టు లంకకు చేటన్న సామెతకు మూలమైన కథ, రావణుడు సీతను స్పృశించక భూమి పెకలించాడని, హనుమ రావణ సభలో తోకతో చుట్టచుట్టి దానిపై కూర్చొన్నాడని అనేకమైన విడ్డూరమైన విషయాలు ఇందులోనివే 2030020024523 1953
ఆశ్చర్య రామాయణం-యుద్ధకాండం [441] లక్కావఝ్ఝుల వేంకటకృష్ణశాస్త్రి ఆధ్యాత్మికం, హిందూమతం రామాయణం భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రముఖమైన గ్రంథం. తెలుగు సాహిత్యంలో కవిత్రయం భారతం, పోతన భాగవతం అత్యంత ప్రామాణికం, ఏకైక సుప్రఖ్యాతంగా నిలబడ్డాయి. ఐతే రామాయణం విషయంలో ఏ ఒక్క తెలుగు రామాయణానికో ఆ ఖ్యాతి దక్కలేదు. వేటికవే సాటిగా రంగనాథ రామాయణం, రామాయణ కల్పవృక్షం, మొల్ల రామాయణం పేరు తెచ్చుకున్నా ఆ వాల్మీకాన్ని హిందీ తులసీ రామాయణం మరపించినట్టుగా చేయలేదు. అందుకే ఎన్నెన్నో రామాయణాలు ఏర్పడ్డాయి. అసంఖ్యాకమైన రామాయణాలు రావడంతో విశ్వనాథ వారు మరలనిదేల రామాయణంబని ప్రశ్న తనకుతానే వేసుకుని సమాధానం చెప్పుకుని మరీ కల్పవృక్షాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రచించిన తెలుగు రామాయణం ఆశ్చర్య రామాయణం. దీనిలో అవాల్మీకములైన విడ్డూరాలు ఉన్నాయి. వాటిలో అనేకం ప్రాచుర్యం పొందాయి కూడా. ఇంటి గుట్టు లంకకు చేటన్న సామెతకు మూలమైన కథ, రావణుడు సీతను స్పృశించక భూమి పెకలించాడని, హనుమ రావణ సభలో తోకతో చుట్టచుట్టి దానిపై కూర్చొన్నాడని అనేకమైన విడ్డూరమైన విషయాలు ఇందులోనివే 2030020024573 1950
ఆశీర్వచనమంత్రా: [442] అత్మూరి లక్ష్మీనరసింహ సోమయాజి ఆధ్యాత్మికం, హిందూమతం క్రమ, జట, ఘన వంటి పాఠాల సహితంగా రచయిత ఆశీర్వచనానికి సంబంధించిన వేదమంత్రాలను ఈ గ్రంథంలో ఇచ్చారు. రచయిత ఒకపక్క న్యాయవాద వృత్తి చేస్తూనే మరొకవంక వేదసభకు కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2990100061461 1911
ఆశాలత [443] వి.యజ్ఞరామయ్య నవల ఇది సాంఘిక నవల. రచయిత ప్రకారం మోహపాశమున చిక్కిన మొగవాళ్ళు, ఆశాలతలను దాల్చిన ఆడవాళ్ళు, నాగరకతకు అలవడిన నిపుణుల చరిత్రలే ఇందు గలవు. 2030020024662 1947
ఆహారపదార్థాలు : పోషణ [444] కె.చిట్టెమ్మ రావ్ గృహవిజ్ఞానశాస్త్రం ఆహారపదార్థాలు వాటిలోని పోషక విలువలు వివరించే గ్రంథమిది. తెలుగు అకాడెమీ వారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు గృహ విజ్ఞాన శాస్తం బోధించేందుకు రూపొందించిన పాఠ్యపుస్తకం ఇది. 2020120029159 1971
ఆహార పానీయములు (వివరాలు అస్పష్టం) [445][dead link] వివరాలు లేవు వ్యాస సంపుటి ప్రకృతి వైద్యానికి, సహజమైన ఆహారానికి సమర్థనగా వ్రాసిన గ్రంథమిది. దీనిలో మహాత్మాగాంధీ, మొదలైన ప్రముఖులు ఈ ఆహారపుటలవాట్లను సమర్థించిన వివరాలు కూడా ఉన్నాయి. యంగ్ ఇండియాలో మహాత్ముడు వ్రాసిన తత్సంబంధ వ్యాసాలూ దొరుకుతున్నాయి. 2020120028782 1933
ఆహారవిజ్ఞానము [446][dead link] మల్లాది రామమూర్తిశాస్త్రి సాహిత్యం మల్లాది రామమూర్తిశాస్త్రి రచించగా కొవ్వూరుకు చెందిన ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠము వారు చేసిన ప్రచురణ ఇది. వల్లూరి సూర్యనారాయణీయ గ్రంథమాల పేరిట నెలకొల్పిన గ్రంథమాలలో భాగంగా ఇది ప్రచురితమైంది. ఇది ఆయుర్వేద శాస్త్రంపై తగిన అవగాహన కలిగివుండి దానిని నవీకరిస్తూ చేసిన ప్రయత్నంగా ముందుమాటలో ప్రఖ్యాతవైద్యులు ఆచంట లక్ష్మీపతి వ్రాశారు. 2990100067394 1938
ఆహారశాస్త్రము (మొదటి భాగము) [447] వివరాలు లేవు సాహిత్యం ఆంధ్ర సరస్వతీ గ్రంథమాల వారు తమ 22వ ప్రచురణగా వేసిన గ్రంథమిది. దీనిలో ఆహారాన్ని గురించిన వివరాలున్నాయి. 2990100061430 వివరాలు లేవు
ఆహార కల్తీ నివారణ చట్టము-1954 [448] ఏటుకూరి వెంకటేశ్వరరావు చట్టం ఆహారకల్తీ నివారణ చట్టాన్ని ప్రామాణికమైన పరిభాషను వినియోగించి అనువదించి తెలుగులో ప్రచురించారు. ఆదిలాబాదుకు చెందిన రచయితకు చట్టం గురించి చక్కని పరిచయం ఉందని ముందుమాటలో వ్రాశారు. 2020120028783 1986
ఆహ్వానము [449][dead link] వానమామలై వరదాచార్యులు ఖండకావ్యం వివిధ అంశాలతో కూడిన గేయ పద్య సంపుటి ఈ ఆహ్వానము. దీనిని వానమామలై వరదాచార్యులు రచించాడు. దేశోద్ధారక గ్రంథమాల ఈ పుస్తకాన్ని తన 28వ ప్రచురణగా వెలువరించింది.దీనిలో 69 శీర్షికలు ఉన్నాయి. 2020120000014 1933
ఆస్తి పరివర్తన శాసనము [450] ప్రచురణ: ది ఇండియన్ లా ప్రెస్ చరిత్ర 1882లో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం నియమించిన ఆస్తి పరివర్తన చట్టం ఇది. ఈ గ్రంథంలో ఆనాటి ఆస్తి క్రయ, విక్రయ, దాన, తాకట్టు మొదలైన వ్యవహారాలు ఎలా సాగేవో తెలుసుకునేందుకు వీలు దొరుకుతుంది. 2020120028957 1882
ఆస్తికత్వము [451] వారణాసి సుబ్రహ్మణ్యం సాహిత్యం రచయిత ఆస్తికత్వం, భక్తిపరాయణత వంటి అంశాలపై ఈ గ్రంథం వ్రాశారు. గ్రంథానికి ముందుమాటను జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ ఆంగ్లంలో వ్రాశారు. 2030020025543 1955
ఆళ్వార్గళ్ చరిత్రము [452] అణ్ణజ్ఙ్గరాచార్యులు ఆధ్యాత్మిక సాహిత్యం వైష్ణవ సంప్రదాయంలో 12మంది ఆళ్వార్లకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మహాభక్తులను వైష్ణవులు మార్గదర్శకులుగా భావిస్తారు. వారి చరిత్రల సంకలనం ఇది. 5010010017402 1941
ఆళ్వారాచార్యుల వైభవము అను గురుపరంపరా ప్రభావము [453] అనువాదం.కొమండూరు అనంతాచార్యులు అనువాదం, ఆధ్యాత్మికం వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యులైన 12మంది ఆళ్వారులనే మహాభక్తుల గురించిన రచన ఇది.ఆళ్వారులు శ్రీవైష్ణవ సంప్రాదాయంలోనూ, తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైన స్థానం కలిగిన విష్ణు భక్తులు. తమ పాశురాలతో విష్ణువును కీర్తించి దక్షిణాదిన భక్తి సంప్రదాయాన్ని పరిమళింపజేశారు. వీరు పాడిన పాశురాలు అన్నీ కలిపి దివ్య ప్రబంధం లేదా నాలాయిరం లేదా ద్రవిడ వేదం అనబడుతాయి. భక్తి, పారవశ్యము, శరణాగతి - ఇవి ఈ అళ్వారుల జీవితంలోనూ, రచనలలోనూ, వారిని గురించిన గాథలలోనూ ప్రముఖంగా కానవచ్చే అంశాలు. ఆళ్వారులు అందించిన సాంస్కృతిక వారసత్వం వలన వైదిక కర్మలతోనూ, సంస్కృతభాషా సాహిత్యాలతోనూ ప్రగాఢంగా పెన వేసుకొని పోయిన హిందూ మతాచారాలు దక్షిణాదిన కొంత స్వతంత్రతను సంతరించుకొన్నాయి. ఆళ్వారులు అందరూ దైవాంశ సంభూతులనీ, సామాన్య జనానీకానికి భక్తిని ప్రబోధించి శ్రీమన్నారాయణుని పదపద్మాలను చేరుకొనే మార్గాన్ని ఉపదేశించిన మహనీయులనీ ప్రధానమైన విశ్వాసం. ఈ గ్రంథంలో వారి జీవితాలు, విష్ణుభక్తులలో ప్రఖ్యాతిపొందిన లీలలు మొదలైనవి ఉన్నాయి. 1990020047601 1885