తిరునల్వేలి - దాదర్ (చాళుక్య) ఎక్స్ప్రెస్
చాళుక్య ఎక్స్ప్రెస్ రైలు పాండిచ్చేరి / తిరునెల్వేలి జంక్షన్ నుండి ప్రారంభమవుతుంది., ముంబై లోని దాదర్ సెంట్రల్ వద్ద ఆగిపోతుంది. ఈ రైలు మధ్య రైల్వే జోన్ నకు చెందినది. అందువలన 11005/11006 (పాండిచ్చేరి కోసం), 11021/11022 (తిరునెల్వేలి కోసం) సంఖ్యగా ఉంది.


ఈ రైలు, వయా యశ్వంత్పూర్ - హుబ్లి - బెల్గాం - మిరాజ్ రైలు మార్గం ద్వారా కర్ణాటక ప్రాంతం లోని ఒక గ్రామీణ కర్ణాటక యొక్క విస్తృత దృశ్యం ఇవ్వడంతో నడుస్తుంది. ఇది ప్రతి దిశలో వారానికి 3 రోజులు పాండిచ్చేరి వైపు 3 రోజుల పాటు తిరునెల్వేలి జంక్షన్ వైపుగా. 6 రోజులు నడుస్తుంది. ఈ రైలు ప్రయాణ కాలం 30 గంటలు 5 నిమిషాల్లో మొత్తం దూరాన్ని పూర్తి చేస్తుంది.. ఈ మార్గం దూరం ఎక్కువ, కొన్ని ఘాట్లు ఉన్నాయి.
ఔచిత్యం
[మార్చు]ఈ రైలుకు కర్నాటక ప్రాంతాన్ని పాలించిన చాళుక్య వంశం నుండి దాని పేరు వచ్చింది. ఇది నం 11017/11018 తో యశ్వంత్పూర్ వరకు నడిచింది. 15 అక్టోబరు, 2012 సం. తర్వాత ఈ రైలు పాండిచ్చేరి, తిరునల్వేలి వరకు పొడిగించబడింది
దక్షిణ భారత రైలు మార్గాలు | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
అధికారం | |||||||||||
రైల్వే కంపెనీలు |
| ||||||||||
మండలాలు విభాగాలు |
| ||||||||||
వర్క్షాప్లు |
| ||||||||||
డిపోలు |
| ||||||||||
మార్గములు | |||||||||||
ప్రయాణీకుల రైళ్లు |
| ||||||||||
స్టేషన్లు |
| ||||||||||
సబర్బన్ మెట్రో |
| ||||||||||
రైల్వే విభాగాలు (డివిజన్లు) | |||||||||||
తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
| ||||||||||
రైల్వే మండలాలు (జోనులు) | |||||||||||
రైల్వే కంపెనీలు |
| ||||||||||
అనుబంధ సంస్థలు ప్రభుత్వ రంగ యూనిట్లు |
| ||||||||||
స్వయంప్రతిపత్తి/ అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు |
| ||||||||||
కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్/అనుబంధ సంస్థలు/ కేంద్ర శిక్షణా సంస్థలు |
| ||||||||||
బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు/అంతర్జాలం |
| ||||||||||
సర్వీసులు సేవలు |
| ||||||||||
సంబంధిత వ్యాసాలు |
| ||||||||||
ఉద్యోగులు |
| ||||||||||
అలజడులు ప్రమాదాలు |
| ||||||||||
ఇవి కూడా చూడండి |
| ||||||||||