మెదక్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మెదక్
Constituency No. 34 for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామెదక్
లోకసభ నియోజకవర్గంమెదక్ లోక్‌సభ నియోజకవర్గం
ఏర్పాటు1957
మొత్తం ఓటర్లు1,99,553
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
పార్టీకాంగ్రెస్
ఎన్నికైన సంవత్సరం2023
అంతకుముందుపద్మా దేవేందర్ రెడ్డి

మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో మెదక్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

  • మెదక్
  • పాపన్నపేట
  • రామాయంపేట
  • దుబ్బాక

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 కె.ఆనంద్ దేవి సి.పి.ఐ ఎస్.కె.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1967 రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.సంగమేశ్వర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1972 కె. రామచంద్రరావు స్వతంత్ర అభ్యర్థి దేవేందర్ కాంగ్రెస్ పార్టీ
1978 ఎస్.లక్ష్మారెడ్డి ఇందిరా కాంగ్రెస్ కె. రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ
1983 కె. రామచంద్రరావు తెలుగుదేశం ఎస్.లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1985 కె. రామచంద్రరావు తెలుగుదేశం ఎం.ఎన్.లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ
1989 పట్లోళ్ల నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కె. రామచంద్రరావు తెలుగుదేశం
1994 కె. రామచంద్రరావు తెలుగుదేశం పార్టీ పట్లోళ్ల నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 కె. రామచంద్రరావు తెలుగుదేశం పి.జె.విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2002 కరణం ఉమాదేవి తెలుగుదేశం పార్టీ పి.శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2004 పి.శశిధర్ రెడ్డి జనతా పార్టీ కె.ఉమాదేవి తెలుగుదేశం పార్టీ
2009 మైనంపల్లి హన్మంతరావు తెలుగుదేశం పార్టీ పి.శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 పద్మా దేవేందర్ రెడ్డి తె.రా.స విజయశాంతి కాంగ్రెస్ పార్టీ
2018 పద్మా దేవేందర్ రెడ్డి తె.రా.స అమ్మారెడ్డిగారి ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2023[2] మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీ పద్మా దేవేందర్ రెడ్డి భారత్ రాష్ట్ర సమితి

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మెదక్ శాసనసభ నియోజకవర్గం నుంచి జనతా పార్టీకి చెందిన పట్లోళ్ళ శశిధర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కరణం ఉమాదేవి‌పై 4449 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. శశిధర్ రెడ్డికి 43369 ఓట్లు రాగా, ఉమాదేవికి 38920 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎం.హన్మంతరావు పోటీ చేయగా [3] కాంగ్రెస్ పార్టీ నుండి టి.శిశిధర్ రెడ్డి పోటీపడ్డాడు. ప్రజారాజ్యం పార్టీ తరఫున బట్టి జగపతి, లోక్‌సత్తా పార్టీ టికెట్టుపై కె.సౌజన్య పోటీపడ్డారు.[4]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (8 November 2018). "మెతుకు సీమ ఘన చరిత్ర". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  4. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009