తాడేపల్లిగూడెం పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాడేపల్లిగూడెం పురపాలక సంఘం
తాడేపల్లిగూడెం
తాడేపల్లిగూడెం పురపాలక సంఘం
స్థాపన1958
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలోని, తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని మునిసిపాలిటీ.[1] రాష్ట్ర రాజధానికి అమరావతికి 150 కి.మీ దూరంలో ఉంది. ఈ పురపాలక సంఘాన్ని 1958లో మునిసిపాలిటీగా స్థాపించబడింది.

జనాభా గణాంకాలు[మార్చు]

తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో 35 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2011 భారత జనాభా లెక్కల ప్రకారం 103,906 జనాభా ఉండగా అందులో పురుషులు 51,378, మహిళలు 52,528 మంది ఉన్నారు.అక్షరాస్యత 82.69% ఉండగా అందులో పురుష జనాభాలో 86.08%, స్త్రీ జనాభాలో 79.40% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1,196 ఉన్నారు.[2]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా బి. శ్రీనివాస్, [3] వైస్ చైర్మన్‌గా జి.శ్రీధర్ పనిచేస్తున్నారు.[3]

మూలాలు[మార్చు]

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "Tadepalligudem City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2020-07-09. Retrieved 2020-07-09.
  3. 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు[మార్చు]