ఆమదాలవలస పురపాలక సంఘం

వికీపీడియా నుండి
(ఆముదాలవలస పురపాలక సంఘం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆముదాలవలస పురపాలక సంఘం
ఆముదాలవలస
పురపాలక సంఘం లోగో.
స్థాపన1987
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
ఆముదాలవలస
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

ఆముదాలవలస పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలోని, ఆముదాలవలస శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

ఈ పురపాలక సంఘం 1987 లో స్థాపించారు.

జనాభా గణాంకాలు[మార్చు]

ఆముదాలవలస పురపాలక సంఘంలో 23 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2011 జనాభా లెక్కల ప్రకారం 39,799 జనాభా ఉండగా అందులో పురుషులు 19,729, మహిళలు 20,070 మంది ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3793 ఉన్నారు.అక్షరాస్యత రేటు 75.96% ఉండగా అందులో పురుష జనాభాలో 84.67% ఉండగా, స్త్రీ జనాభాలో 67.50% అక్షరాస్యులు ఉన్నారు.[1]

ఈ పురపాలక సంఘంలో 10401 గృహాలు ఉన్నాయి.ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.42 మురికివాడలు ఉన్నాయి. ఈ మురికివాడలో 24451 జనాభా ఉన్నారు.

పట్టణ సౌకర్యాలు[మార్చు]

1 ఇ-సేవా కేంద్రం,33 ప్రభుత్వ పాఠశాలలు,4 ఉన్నత పాఠశాలలు,22 ప్రాథమిక పాఠశాలలు, రెండు కూరగాయల మార్కెట్ లు ఉన్నాయి.

2014 పురపాలక సంఘ ఎన్నికలు[మార్చు]

  • మొత్తం ఓటర్లు: 29085
  • పోలయిన ఓట్లు : 24025
సంవత్సరం పురపాలక సంఘం పార్టీ పొందిన ఓట్లు గెలిచిన వార్డులు
2014 ఆముదాలవలస తెలుగుదేశం 8270 8
2014 ఆముదాలవలస కాంగ్రెస్ 3541 3
2014 ఆముదాలవలస వై.కా.పార్టీ 10620 10

చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

2014 ఎన్నికలలో చైర్‌పర్సన్ గా తమ్మినేని గీత, వైస్ చైర్మన్ గా కూన వెంకట రాజ్యలక్ష్మి ఎన్నికయ్యారు.[2]

మూలాలు[మార్చు]

  1. "Amadalavalasa Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-18.
  2. "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 2019-09-06. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు[మార్చు]