Jump to content

హిందూపురం పురపాలక సంఘం

వికీపీడియా నుండి
హిందూపురం పురపాలక సంఘం
హిందూపురం
హిందూపురం పురపాలక సంఘం
స్థాపన1920
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
హిందూపురం
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

హిందూపురం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మున్సిపాలిటీ. ఈ పురపాలక సంఘం హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలోని, హిందూపురం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర

[మార్చు]

హిందూపురం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 558 కి.మీ దూరంలో ఉంది.1920 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మున్సిపాలిటీగా స్థాపించబడింది.ఈ మునిసిపాలిటీలో 38 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 151,677 జనాభా ఉండగా అందులో పురుషులు 76,370, మహిళలు 75,307 మంది ఉన్నారు.అక్షరాస్యత 75.23% ఉండగా అందులో పురుష జనాభాలో 80.80%, స్త్రీ జనాభాలో 69.58% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 17185 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 34,507 గృహాలు ఉన్నాయి.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

[మార్చు]

2025 ఫిబ్రవరి 3 నుండి చైర్మన్‌గా టిడిపికి చెందిన.రమేష్ కుమార్ కొనసాగుతున్నారు. [2]

ఇతర వివరాలు

[మార్చు]

ఈ పురపాలక సంఘం 38.16 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది.30 రెవెన్యూ వార్డులు,38 ఎన్నికల వార్డులు ఉన్నాయి. ఈ పురపాలక సంఘంలో మురికివాడలో 52% జనాభా ఉన్నారు.1 ప్రభుత్వ ఆసుపత్రి,25 ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Hindupur Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2019-10-07. Retrieved 2020-07-02.
  2. ABN (2025-02-03). "AP News: హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ నేత ఎన్నిక." Andhrajyothy Telugu News. Retrieved 2025-02-16.

వెలుపలి లంకెలు

[మార్చు]