పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలాస కాశీబుగ్గ పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ. [1]


చరిత్ర[మార్చు]

పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ కార్యాలయం

1995 వరకూ పలాస, కాశీబుగ్గ గ్రామ పంచాయితీలు. 1996,నవంబరు 22 న నగరపంచాయతీలుగా ఏర్పడ్డాయి. వీటితో పాటు, చుట్టుప్రక్క గ్రామాలు కొన్నింటిని కలిపి 2002లో మున్సిపాలిటీగా ఏర్పాటైంది.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 97,551 - పురుషులు 47,915 - స్త్రీలు 49,636;

అధ్యక్ష పదవి ఎన్నికల ఫలితాలు[మార్చు]

పలాస అధ్యక్ష పదవి వివరాలు
సంవత్సరము అధ్యక్షులు పార్టీ
2002 వజ్జబాబూరావు కాంగ్రెస్
2007 కోట్నిలక్ష్మి కాంగ్రెస్
2014 కోత

పూర్ణ చంద్ర రావు

తెలుగుదేశం
2021 బల్ల గిరిబాబు వై.యస్.ఆర్. కాంగ్రెస్

2014 ఎన్నికలు[మార్చు]

  • మొత్తం ఓటర్లు : 40,048
  • పోలయిన ఓట్లు : 30,208

2014 ఎన్నికలలో బలాబలాలు

  తెలుగుదేశం (52%)
  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ (43%)

మూలాలు[మార్చు]

  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of To city and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.

బయటి లింకులు[మార్చు]