ప్రొద్దుటూరు పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రొద్దుటూరు పురపాలక సంఘం
ప్రొద్దుటూరు
స్థాపన1915
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

ప్రొద్దుటూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడపజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కడప లోక్‌సభ నియోజకవర్గం లోని, ప్రొద్దుటూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

పొద్దుటూరు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప లోని మునిసిపాలిటీ. ఈ పురపాలక సంఘం రాజధాని ప్రాంతంలో ఉంది.1915 లో మున్సిపాలిటీగా స్థాపించబడింది. ఈ పురపాలక సంఘం 7.125.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.40 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 162,717 జనాభా ఉండగా అందులో పురుషులు 81,265, మహిళలు 82,462 మంది ఉన్నారు.అక్షరాస్యత పురుష జనాభాలో 86.03%, ఉండగా స్త్రీ జనాభాలో 69.41% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 16,653 ఉన్నారు.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా జి.వి రెడ్డి, [2] వైస్ చైర్మన్‌గా జబీల్ల పనిచేస్తున్నారు.[2]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  1. ముక్తి రామేశ్వరం దేవాలయం
  2. కన్యకా పరమేశ్వరీ దేవాలయం

మూలాలు[మార్చు]

  1. "Proddatur City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-10.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 September 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు[మార్చు]