1960 సం. ప్రారంభంలో, ఫరక్కా బారేజ్ నిర్మాణం చేసినప్పుడు, మరింత విప్లవాత్మకమైన మార్పులు జరిగినాయి. [[భారతీయ రైల్వేలు]] కోలకతా నుండి నూతన బ్రాడ్ గేజ్ రైలు లింక్ రూపొందించినారు మరియు ఒక గ్రీన్ఫీల్డ్ సైట్ నందు దక్షిణ సిలిగురి టౌన్ నిర్మించారు. పూర్తిగా కొత్తగా బ్రాడ్ గేజ్ స్టేషనుతో, న్యూ జల్పైగురి రైల్వే స్టేషను ఏర్పడింది. <ref name=njp/>
1960 సం. ప్రారంభంలో, ఫరక్కా బారేజ్ నిర్మాణం చేసినప్పుడు, మరింత విప్లవాత్మకమైన మార్పులు జరిగినాయి. [[భారతీయ రైల్వేలు]] కోలకతా నుండి నూతన బ్రాడ్ గేజ్ రైలు లింక్ రూపొందించినారు మరియు ఒక గ్రీన్ఫీల్డ్ సైట్ నందు దక్షిణ సిలిగురి టౌన్ నిర్మించారు. పూర్తిగా కొత్తగా బ్రాడ్ గేజ్ స్టేషనుతో, న్యూ జల్పైగురి రైల్వే స్టేషను ఏర్పడింది. <ref name=njp/>
గంగా నది అంతటా 2,240 మీటర్లు (7,350 అడుగులు) పొడవుతో ఉన్న ఫరక్కా బారేజ్ రైలు-మరియు-రోడ్డు వంతెనను కలిగి ఉన్నది. ఈ రైలు వంతెన, 1971 సం.లో ప్రజల సేవల కొరకు తెరిచారు. తద్వారా, బర్హర్వ → అజీంగంజ్ → కట్వా లూప్ లైన్ నుండి మాల్దా టౌన్ వరకు, న్యూ జల్పైగురి మరియు ఉత్తర బెంగాల్ లోని ఇతర రైల్వే స్టేషన్లకు అనుసంధానం ఏర్పడింది. <ref>{{cite book|last1=Salman|first1=Salman M. A.|last2=Uprety|first2=Kishor|title=Conflict and cooperation on South Asia's international rivers: a legal perspective |url=http://books.google.com/books?id=8GEr4fyDbqgC&pg=PA135|accessdate= 2011-07-05| year=2002| publisher=World Bank Publications|isbn=978-0-8213-5352-3|pages=135–136}}</ref><ref name=timeline>{{cite web| url = http://irse.bravehost.com/IRHTML.htm|title =Indian Railway History timeline |last= R.P.Saxena| publisher= | accessdate = 2011-11-20}}</ref> అప్పటి నుంచి, డార్జిలింగ్ మెయిల్ హౌరా - న్యూ జల్పైగురి రైలు మార్గము (లైన్) ఉపయోగించి ప్రయాణిస్తూ ఉంది.
గంగా నది అంతటా 2,240 మీటర్లు (7,350 అడుగులు) పొడవుతో ఉన్న ఫరక్కా బారేజ్ రైలు-మరియు-రోడ్డు వంతెనను కలిగి ఉన్నది. ఈ రైలు వంతెన, 1971 సం.లో ప్రజల సేవల కొరకు తెరిచారు. తద్వారా, బర్హర్వ → అజీంగంజ్ → కట్వా లూప్ లైన్ నుండి మాల్దా టౌన్ వరకు, న్యూ జల్పైగురి మరియు ఉత్తర బెంగాల్ లోని ఇతర రైల్వే స్టేషన్లకు అనుసంధానం ఏర్పడింది. <ref>{{cite book|last1=Salman|first1=Salman M. A.|last2=Uprety|first2=Kishor|title=Conflict and cooperation on South Asia's international rivers: a legal perspective |url=http://books.google.com/books?id=8GEr4fyDbqgC&pg=PA135|accessdate= 2011-07-05| year=2002| publisher=World Bank Publications|isbn=978-0-8213-5352-3|pages=135–136}}</ref><ref name=timeline>{{cite web| url = http://irse.bravehost.com/IRHTML.htm|title =Indian Railway History timeline |last= R.P.Saxena| publisher= | accessdate = 2011-11-20}}</ref> అప్పటి నుంచి, డార్జిలింగ్ మెయిల్ హౌరా - న్యూ జల్పైగురి రైలు మార్గము (లైన్) ఉపయోగించి ప్రయాణిస్తూ ఉంది. <ref>{{cite web| url = http://www.ixigo.com/trains/DarjeelingMail-12343|title = Darjeeling Mail (12343) |publisher=ixigo | accessdate = 2012-02-22}}</ref>
గమనికలు: 1. ఎడమ వైపు ఉన్నది ప్రస్తుత రైలు మార్గము, కుడివైపు లైన్ గత (విభజన ముందు ) మార్గం ప్రస్తుతం ఇప్పుడు ఉంది.
2. సిలిగురి / న్యూ జల్పైగురి-హల్దిబారి రైలు మార్గము (లైన్) పాత, కొత్త రైలు మార్గాలుకు ఉమ్మడిగా వర్తించేవి
కానీ వ్యతిరేక దిశలో ఉంటుంది.
డార్జిలింగ్ మెయిల్ భారతదేశం యొక్క తూర్పు ప్రాంతంలో పురాతన రైళ్లు నందు ఒకటి. స్వాతంత్రానికి పూర్వం రోజుల నుండి నడుస్తున్నది మరియు ఇప్పటికీ పనిచేస్తోంది. ఇది సిలిగురిలో న్యూ జల్పైగురి వద్ద డార్జిలింగ్ హిమాలయ రైల్వేను కలుపుతుంది. కోలకతా-సిలిగురి మార్గం మరియు హల్దిబారి స్లిప్ మార్గము కోసం ఇది ఒక ప్రధాన రైలు.
బ్రిటిష్ కాలంలో ఉత్తర బెంగాల్ అన్ని కనెక్షన్లు తూర్పు బెంగాల్ ద్వారా కలుపబడ్డాయి.
1878 నుండి, కోలకతా (అప్పుడు కలకత్తా అని పేరు) నుండి సిలిగురి వరకు రైల్వే మార్గం, రెండు ల్యాప్లుగా ఉంది. మొదటి ల్యాప్ తూర్పు బెంగాల్ స్టేట్ రైల్వే పాటుగా 185 కిలోమీటర్ల ప్రయాణం కలకత్తా స్టేషను (తరువాత సీల్దా పేరు మార్చబడింది) నుండి పద్మ నది దక్షిణ ఒడ్డున ఉన్న దామూక్దేహ్ ఘాట్ వరకు, తరువాత ఫెర్రీ ద్వార నదిని దాటడం మరియు రెండవ ల్యాప్ ఉత్తర బెంగాల్ రైల్వే లోని 336 కి.మీ. మీటర్ గేజ్ రైలు మార్గము ప్రయాణం ఉన్న లింక్ పద్మ నది ఉత్తర ఒడ్డున ఉన్న సారాఘాట్ నుండి సిలిగురి వరకు ఉంది. [2]
పద్మ నది అంతటా 1.8 కిలోమీటర్ల పొడవైన హారింగ్టన్ బ్రిడ్జ్ 1912 సం.లో అందుబాటులోకి వచ్చింది. [3] 1926 సం.లో వంతెన ఉత్తర విభాగం మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్గా మార్పు చేశారు. అందువలన మొత్తం కలకత్తా - సిలిగురి రైలు మార్గం బ్రాడ్ గేజ్గా మారింది. [2]
అందువలన రైలు మార్గం ఈ విధంగా నడిచింది:
సీల్దా → రాణాఘాట్ → భేరమర → హారింగ్టన్ బ్రిడ్జ్ → ఇస్వర్ది → సంతహార్ → హిల్లీ → పరబ్తిపూర్ → నిల్ఫమరి → హల్దిబారి → జల్పాయిగురి → సిలిగురి.
భారతదేశం విభజన
డార్జిలింగ్ మెయిల్ విభజన ముందు రోజుల్లో ఈ మార్గంలో నడిచింది. భారతదేశం యొక్క విభజన తర్వాత కూడా ఇది కొన్ని సంవత్సరాలు ఈ మార్గంలో నడిచింది.
ఇది విభజన ముందు రోజుల్లో అస్సాం మెయిల్ కు అనుసంధానం (కనెక్ట్ ) కొరకు ఉపయోగంగా సంతహార్ నుండి గౌహతి వరకు ఇది నడిచింది. [4][5]
గంగా నది అంతటా పడవ ప్రయాణం
1947 సం.లో భారతదేశం యొక్క విభజనతో, కోలకతా మరియు సిలిగురి అనుసంధానం (కనెక్ట్ ) కొరకు పశ్చిమ బెంగాల్ లేదా బీహార్ లలో గంగా నది అంతటా ఏ వంతెన లేక ప్రధాన అడ్డంకిగా మారి ఉంది. సిలిగురికి సాధారణంగా అంగీకరించబడు మార్గం మాత్రము సాహిబ్ గంజ్ లూప్ ద్వారా సక్రిగలికు ఉంది లేదా కొన్నిసార్లు సాహిబ్ గంజ్ కనుమల ద్వారా మార్గం ఉన్నది. గంగా నది అంతటా పడవలో ప్రయాణించి మణిహరి ఘాట్ నకు చేరుకోవచ్చు. అప్పుడు మీటర్ గేజ్ రైలు మార్గముతో కతిహార్ మరియు బార్సోయి ద్వారా కిషన్గంజ్ కు చేరుకుని తదుపరి చివరకు నారో గేజ్ మార్గము ద్వారా సిలిగురి చేరుకునేవారు. [6] 1949 సం.లో కిషన్గంజ్ - సిలిగురి విభాగం మీటర్ గేజ్ కు మార్చారు.[2]
ఫరక్కా బారేజ్ ద్వారా ప్రయాణం
1960 సం. ప్రారంభంలో, ఫరక్కా బారేజ్ నిర్మాణం చేసినప్పుడు, మరింత విప్లవాత్మకమైన మార్పులు జరిగినాయి. భారతీయ రైల్వేలు కోలకతా నుండి నూతన బ్రాడ్ గేజ్ రైలు లింక్ రూపొందించినారు మరియు ఒక గ్రీన్ఫీల్డ్ సైట్ నందు దక్షిణ సిలిగురి టౌన్ నిర్మించారు. పూర్తిగా కొత్తగా బ్రాడ్ గేజ్ స్టేషనుతో, న్యూ జల్పైగురి రైల్వే స్టేషను ఏర్పడింది. [2]
గంగా నది అంతటా 2,240 మీటర్లు (7,350 అడుగులు) పొడవుతో ఉన్న ఫరక్కా బారేజ్ రైలు-మరియు-రోడ్డు వంతెనను కలిగి ఉన్నది. ఈ రైలు వంతెన, 1971 సం.లో ప్రజల సేవల కొరకు తెరిచారు. తద్వారా, బర్హర్వ → అజీంగంజ్ → కట్వా లూప్ లైన్ నుండి మాల్దా టౌన్ వరకు, న్యూ జల్పైగురి మరియు ఉత్తర బెంగాల్ లోని ఇతర రైల్వే స్టేషన్లకు అనుసంధానం ఏర్పడింది. [7][8] అప్పటి నుంచి, డార్జిలింగ్ మెయిల్ హౌరా - న్యూ జల్పైగురి రైలు మార్గము (లైన్) ఉపయోగించి ప్రయాణిస్తూ ఉంది. [9]