వరాహ పురాణము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


వరాహస్వామి భూదేవి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడం

పద్దెనిమిది పురాణాలలో ఒకటైన ఈ వరాహపురాణం వరాహ దేవుడు భూదేవి మానవ కళ్యాణం గురించి అడిగిన ప్రశ్నలకు చెప్పిన విషయాలు వరాహ పురాణంలో ఉన్నాయి. దీనిలోని శ్లోకాల సంఖ్య 24,000

అష్టాదశ(18) పురాణములు[మార్చు]

అష్టాదశ పురాణములు గుర్తుంచుకునే శ్లోకం[మార్చు]

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్

= శ్లోక వివరణ[మార్చు]

  • "మ" ద్వయం -- మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
  • "భ" ద్వయం -- భాగవత పురాణం, భవిష్య పురాణం
  • "బ్ర" త్రయం -- బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
  • "వ" చతుష్టయం -- విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం

మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:

  • అ -- అగ్ని పురాణం
  • నా -- నారద పురాణం
  • పద్ -- పద్మ పురాణం
  • లిం -- లింగ పురాణం
  • గ -- గరుడ పురాణం
  • కూ -- కూర్మ పురాణం
  • స్కా -- స్కాంద పురాణం

అష్టాదశ పురాణాలు వరుసగా[మార్చు]

  1. బ్రహ్మపురాణము,
  2. పద్మపురాణము,
  3. విష్ణుపురాణము,
  4. వాయుపురాణము,
  5. శ్రీమద్భాగవతపురాణం,
  6. నారదపురాణం,
  7. మర్కండేయపురాణం,
  8. అగ్నిపురాణం,
  9. భవిష్య పురాణం,
  10. బ్రహ్మవైవర్త పురాణం,
  11. లింగపురాణం,
  12. వరాహపురాణం,
  13. స్కాందపురాణం,
  14. వామన పురాణం,
  15. కూర్మపురాణం,
  16. మత్స్య పురాణం,
  17. గరుడపురాణం,
  18. బ్రహ్మాండ పురాణం.

వరాహ పురాణంలోని ప్రధానాంశాలు[మార్చు]

భూదేవి సృష్టి క్రమమం గురించి ప్రశ్నలు వరాహదేవుడు ఆదిసృష్టి గూర్చి సమాధానం చెప్పాడు.

  • ప్రియవతోపాఖ్యానం,
  • రైభ్య బృహస్పతి సంవాదము,
  • వసుకథ,
  • ధర్మవ్యాధోపాఖ్యానము,
  • మత్స్యావాతార కథ,
  • దుర్జయుని వృత్తాంతము,
  • దుర్జయగౌరముఖ సంవాదము,
  • మార్కండేయ గౌరముఖ సంవాదము,
  • పితృ దేవతల ఆవిర్భావము,
  • శ్రాద్ధ వర్ణనము,
  • శ్రాద్ధ విధి,
  • ప్రరమాకథ,
  • ప్రజాపాల కథలో ఈ పురాణంలో చెప్పబడ్డాయి. అంతే కాకుండా తిథుల విశేషాలు ప్రత్యేకంగా చెప్పబడినవి.
  • దుర్వాసస్సత్యతవుల
  • సమవాదరూపమున
  • ద్వాదశివ్రతము,
  • ధన్యవ్రత,
  • కాంతివ్రత కథలు చెప్పబడింది.
  • విష్ణువారద సంవాదమున యుగాదుల ప్రమాణము,
  • బ్రాహ్మాణ పరిభ్రష్టత,
  • ప్రాయశ్చిత్తకాండ కూడా చెప్పబడినవి.
  • జంభూ ద్వీపాది భౌగోళిక వర్ణనము విశేషంగా చెప్పబడింది. అంతేకాకుండా
  • శక్తి లీలలు,
  • నారాయణార్చన విధానం,
  • కోలాముఖ తీర్థ వర్ణనం,
  • ఋతు భేదముననుసరించి ఋతువులలో చేయవలసిన అర్చన భేదములు,

విష్ణు మాయ కథలైన

  • సోమశర్మోపాఖ్యానము
  • కోలాముఖ కుబ్జామ్రక తీర్థవర్ణనం చెప్పబthidua visheshalu

డ్డాయి.