హంసవరం రైల్వే స్టేషను
స్వరూపం
హంసవరం రైల్వే స్టేషను | |||||
|---|---|---|---|---|---|
| General information | |||||
| Location | హంసవరం ,కాకినాడ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము | ||||
| Coordinates | 17°18′58″N 82°29′22″E / 17.316169°N 82.489354°E | ||||
| Elevation | 24 m (79 ft) | ||||
| System | ప్రయాణీకుల రైల్వే స్టేషను | ||||
| Owned by | భారతీయ రైల్వేలు | ||||
| Operated by | దక్షిణ మధ్య రైల్వే జోన్ | ||||
| Line | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము | ||||
| Platforms | 2 | ||||
| Tracks | 2 బ్రాడ్ గేజ్ | ||||
| Construction | |||||
| Structure type | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం | ||||
| Parking | ఉంది | ||||
| Other information | |||||
| Status | పనిచేస్తున్నది | ||||
| Station code | HVM | ||||
| జోన్లు | దక్షిణ మధ్య రైల్వే | ||||
| డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను | ||||
| History | |||||
| Electrified | 25 కెవి ఎసి 50 Hz OHLE | ||||
| |||||
హంసవరం రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ కాకినాడ జిల్లా లోని హంసవరంలో ఉన్న ఒక రైల్వే స్టేషను. ఇది విజయవాడ-చెన్నై రైలు మార్గములో ఉంది. ఇది భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజను ద్వారా నిర్వహించబడుతుంది. ప్రతిరోజు 8 రైళ్లు ఈ స్టేషన్లో ఆగుతాయి. ఇది దేశంలో 3378వ రద్దీగా ఉండే స్టేషను.[1]
చరిత్ర
[మార్చు]1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే తీసుకుంది. [3]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "BUSIEST TRAIN STATIONS INDIA". Archived from the original on 2018-06-12. Retrieved 2018-06-07.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-06-07.
- ↑ "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
బయటి లింకులు
[మార్చు]| అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
|---|---|---|---|---|
| దక్షిణ మధ్య రైల్వే |
