Jump to content

గూడపర్తి రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 17°01′39″N 82°07′51″E / 17.027573°N 82.130874°E / 17.027573; 82.130874
వికీపీడియా నుండి
గూడపర్తి రైల్వే స్టేషను
ప్రయాణీకుల రైల్వే స్టేషను
General information
ప్రదేశంగూడపర్తి , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
అక్షాంశరేఖాంశాలు17°01′39″N 82°07′51″E / 17.027573°N 82.130874°E / 17.027573; 82.130874
ఎత్తు21 మీ. (69 అ.)[1]
యాజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించేవారుదక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ప్లాట్‌ఫాములు2
ట్రాకులు2 1,676 mm (5 ft 6 in)బ్రాడ్ గేజ్
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Parkingఉంది
Other information
Statusపనిచేస్తున్నది
స్టేషన్ కోడ్GDPT
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
History
Electrified25 కెవి ఎసి 50 Hz OHLE


గూడపర్తి రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా లోని గూడపర్తి గ్రామంలో ఉన్న ఒక రైల్వే స్టేషను. ఇది విజయవాడ-చెన్నై రైలు మార్గములో ఉంది. ఇది భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజను ద్వారా నిర్వహించబడుతుంది. స్టేషన్లో ప్రతిరోజు 8 రైళ్ళు నడుస్తాయి. ఇది దేశంలో 3348 వ రద్దీగా ఉండే స్టేషను.[2]

చరిత్ర

[మార్చు]

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[3] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే తీసుకుంది. [4]

మూలాలు

[మార్చు]
  1. "Gudaparti/GDPT".
  2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-06-07.
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-06-07.
  4. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే