పెందుర్తి రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెందుర్తి రైల్వే స్టేషను భారతదేశం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం జిల్లాలో పెందుర్తిలో పనిచేస్తుంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో ఉంది. ఈ స్టేషను తూర్పు తీర రైల్వే మండలం, విశాఖపట్నం రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది. ఇది దేశంలో 1969వ రద్దీగా ఉండే స్టేషను.[1]


చరిత్ర[మార్చు]

విజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1,288 కిమీ (800 మైళ్ళు) మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు (రైల్వే ట్రాక్లు) ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది, ట్రాఫిక్‌కు కూడా తెరిచింది.[2][3] 1898-99 సం.లో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే దక్షిణ భారతదేశం రైలు మార్గములు (లైన్ల) కు కలుపబడింది.[4].

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
  2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 13 July 2013.
  3. "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 13 July 2013.
  4. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2012-11-10.

బయటి లింకులు[మార్చు]

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
తూర్పు తీర రైల్వే