Jump to content

ప్రత్తిపాడు రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 16°49′06″N 81°34′30″E / 16.818246°N 81.575027°E / 16.818246; 81.575027
వికీపీడియా నుండి
ప్రత్తిపాడు రైల్వే స్టేషను
భారతీయ రైల్వేల స్టేషను
సాధారణ సమాచారం
ప్రదేశంప్రత్తిపాడు , పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
అక్షాంశరేఖాంశాలు16°49′06″N 81°34′30″E / 16.818246°N 81.575027°E / 16.818246; 81.575027
ఎత్తు17 m (56 ft)[1]
యాజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించేవారుదక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ప్లాట్‌ఫాములు2
ట్రాకులు2 బ్రాడ్ గేజ్
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
స్థితిమూసివేయబడినది
స్టేషన్ కోడ్PTPU
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
చరిత్ర
విద్యుద్దీకరించబడింది25 కెవి ఎసి 50 Hz OHLE

మూస:విశాఖపట్నం-విజయవాడ మార్గము

ప్రత్తిపాడు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: PTPU) అనేది ఆంధ్రప్రదేశ్ ప్రత్తిపాడు గ్రామంలోని భారతీయ రైల్వేలకు చెందినది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది. ఈ స్టేషన్లో రోజువారీ రైలు లేదు.

చరిత్ర

[మార్చు]

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Prattipadu/PTPU". Archived from the original on 2017-04-27. Retrieved 2018-06-01.
  2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-06-01.
  3. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ తీర రైల్వే