అంత్యేష్ఠి
Jump to navigation
Jump to search
సనాతన ధర్మం ప్రకారం మనిషి యొక్క ఆఖరి యజ్ఞం అంత్యేష్ఠి సంస్కారం. ఇష్ఠి అనగా యజ్ఞం. మనిషి చనిపొయిన తర్వాత చేసే అంత్యక్రియలను కూడా ఒక యజ్ఞంలా పరిగణిస్తుంది హిందూ ధర్మం. ఈ ప్రక్రియ ఎలా నడుస్తుందన్నది వివిధ హిందూ శాఖలు, కులాలను బట్టి ఉంటుంది. సాధారణంగా అనుసరించే పద్ధతి... చనిపోయిన మనిషి భౌతిక కాయాన్ని కాల్చి (అగ్ని సంస్కారం చేసి), ఆ అస్తికలు, చితా భస్మాన్ని పవిత్ర నదులలో కలపడం.[1]
చరిత్ర[మార్చు]
దశలు[మార్చు]
కార్యక్రమము[మార్చు]
శరీరం యొక్క తయారీ[మార్చు]
శ్మశానం[మార్చు]

Ashes after cremation of dead human body at Chinawal village, India