నవంబర్ 15
వికీపీడియా నుండి
నవంబర్ 15, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 319వ రోజు (లీపు సంవత్సరము లో 320వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 46 రోజులు మిగిలినవి.
| << | నవంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 1937: కోస్తాంధ్ర , రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హై కోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరు లో 5 జూలై 1954 నాడు హై కోర్టుని నెలకొల్పారు. కర్నూలు ను (రాయల సీమ) రాజధాని ని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నం లో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
- 1954: ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది.
- 2000: భారతదేశంలో కొత్తగా ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. బీహార్ రాష్ట్రాన్ని విభజించి ఛోటానాగ్పూర్ ప్రాంతంలో ఈ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు.
జననాలు[మార్చు]
- 1902 - గోరా (Gora) (1902 -1975) గా ప్రసిద్ధి చెందిన హేతువాది భారతీయ నాస్తికవాద నేత గోపరాజు రామచంద్రరావు. 15 నవంబర్, 1902 న ఒరిస్సా లోని చత్రపురం లో పుట్టారు.
- 1978 -
మరణాలు[మార్చు]
- 1950 -
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
నవంబర్ 14 - నవంబర్ 16 - అక్టోబర్ 15 - డిసెంబర్ 15 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |